జనసేనాని పవన్కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే మాట్లాడ్డం విమర్శలు దారి తీసింది. తాజాగా ఈ విషయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వరకూ వెళ్లింది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎట్టకేలకు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ, ఇష్టానురీతిలో నోరు పారేసుకుంటున్నారనే
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆస్తులు 39 శాతం పెరిగాయి. తనకు, తన భార్యకు కలిపి 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగా అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించారు అనుకుంటే నామినేషన్ల పర్వం మొదలైన తరువాత కూడా ఇంకా మార్పులూ చేర్పులూ చేస్తూ టీడీపీ తనదైన
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఇప్పటికి రెండు సార్లు వరసగా గెలిచిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఆయనను ఈసారి అయినా ఓడించాలని
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు టికెట్కు ఇటీవల పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజు గండికొట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జోనల్ ఇన్చార్జుల
తన సామాజిక వర్గాన్ని, కులపోడిని కాపాడుకోవడంలో చంద్రబాబునాయుడికి 100కి 200 మార్కులు వేయాల్సిందే. ఈ మాట ఆయన సామాజిక వర్గం నాయకులు చెబుతున్న మాట. తాజాగా ఈ
బీఫామ్ సాధించిన బీజేపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాస్వర్మ ...ఎన్నికల్లో విజయం సాధించినంతగా సంబరపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్సభ సీటుపై అనేక రకాల ప్రచారాలు జరిగాయి. ఈ
సరిగ్గా ఎన్నికల వేళ విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే దిశగా పయనిస్తోందన్న ఆందోళన కార్మిక లోకం నుంచి వ్యక్తం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి
వైసీపీ ఎన్నికల అజెండాలో ఏమి ఉంటుందో తెలియదు. వైసీపీ అధినేత జగన్ సిద్ధం సభలలో మూడు రాజధానుల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. కానీ ఉత్తరాంధ్రాలో మాత్రం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో కొన్ని సీట్లను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భనా జరిగే భారీ సభలను ఎంచుకున్న ప్రాంతాలు చూస్తే
ప్రతిపక్షాలకు ఎన్నికల ఆయుధం లేకుండా కడప కోర్టు చేసింది. వివేకా హత్య కేసును ఎన్నికల ఆయుధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ అవినాష్పై ప్రతిపక్షాల నేతలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండవసారి వరసగా అధికారంలోకి రానున్నారు అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బంపర్ మెజారిటీతో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని
ఎన్నికల సమయంలో వలంటీర్లు అత్యంత చర్చనీయాంశమయ్యారు. వలంటీర్లతో తమకు రాజకీయంగా భారీ దెబ్బ తగులుతుందని ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. దీంతో ఎలాగైనా వలంటీర్లను ఎన్నికల తెరపై లేకుండా చేయాలని
రాష్ట్రంలో అందరి దృష్టి ప్రత్యేకంగా కొంత మందిపై ఉంది. చంద్రబాబు, లోకేశ్, పవన్కల్యాణ్, ఆర్కే రోజా తదితర నేతల భవిష్యత్ ఈ ఎన్నికల్లో ఎలా వుంటుందో అనే
జనసేన పార్టీకి షాక్లపై షాక్. ముఖ్యంగా టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉండడం, మరోవైపు సొంత పార్టీ వాళ్లకు కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే సీట్లు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డికి కూటమి నుంచి మద్దతు కొరవడింది. శ్రీకాళహస్తి సీటు బీజేపీకి ఇవ్వలేదనే ఆగ్రహంతో ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ కోలా
నిరుపేదలు, నిమ్నవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి అపారమైన ఆదరణ ఉన్నదనే భయం ప్రత్యర్థి కూటమిని వణికిస్తోంది. ప్రధానంగా దళితుల ఓటు బ్యాంక్, సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు
జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసులో తమ పార్టీ వారి పాత్ర బయటకు వస్తుందేమో అనే భయం తెలుగుదేశం నాయకుల్లో రోజు రోజుకూ పెరుగుతోంది. ఆ పార్టీ
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెలాఖరులో మేమంతా సిద్ధం బస్సుయాత్రను
భీమిలీని ఏరి కోరి తీసుకున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు అంతా సానుకూలంగానే ఉందా అంటే టైట్ ఫైట్ తప్పదని అంటున్నారు. వైసీపీ
టీడీపీ అధినేత మాటలకు అర్ధాలు వేరు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన ఎదుటి పక్షం మీదనే విమర్శలు చేస్తారు తప్ప తన పక్కన చూసుకునేది ఎప్పుడూ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు సమయం ఇంకా ఉన్నా.. నామినేషన్ల ప్రక్రియ మాత్రం మొదలవుతోంది. గురువారం ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ,
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి చీవాట్లు పెడుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ కోలా ఆనంద్ నేరుగా ఆమెకే లేఖ రాశారు. అలాగే
ఉత్తరాంధ్రా వెనకబాటుతనంతో మగ్గుతూ ఇక్కడ ఉన్న వారు అంతా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస పోతూంటే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు రాజకీయ
తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లా అయిన శ్రీకాకుళంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులు పార్టీకి దండం పెట్టేశారు అని అంటున్నారు. ఎన్టీఆర్ జమానా
చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. ఇద్దరి మధ్య విద్యార్థి దశ నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులే.
జనసేనాని పవన్కల్యాణ్ బహు భార్యత్వం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే మాట్లాడుతున్నారు. పవన్ పెళ్లాల గురించి మనకెందుకబ్బా? అని వైసీపీ నాయకులు కూడా ఆఫ్ ది
వంగవీటి రాధాకృష్ణ... దివంగత వంగవీటి రంగా కుమారుడు. టీడీపీ హయాంలో దీక్షలో ఉన్న రంగాను అత్యంత పాశవికంగా చంపారు. రంగా హత్య టీడీపీని అధికారానికి దూరం చేసింది.
కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డి యాక్టీవ్ అయితేనే, ఆయన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ విజయం సులువు అవుతుంది. అవినాష్రెడ్డి ఎప్పట్లాగే