
రెగ్యులర్ బెయిల్ దక్కిన తర్వాత ఆలయాల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబునాయుడు ...మొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు. అది కూడా ప్రస్తుతం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న

తిరుమల వెంగమాంబ అన్నప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సీరియస్గా స్పందించారు. బియ్యంలో నాణ్యతా లోపంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక మాజీ మంత్రి టికెట్ ఇవ్వదలచుకోలేదా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజం అనిపిస్తున్నాయి. ఏజెన్సీలోని అరకు ఎమ్మెల్యే టికెట్ ని

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు తన పని తాను చేసుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా అభ్యర్థిత్వాన్ని

పవన్ కల్యాణ్ భుజాల మీద ఎక్కి సవారీ చేయడం ద్వారా.. ఏదో ఈ ఎన్నికల్లో నెగ్గి మరోసారి ముఖ్యమంత్రి అయిపోదాం అని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారు. పవన్ కల్యాణ్

తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ తో ఉన్నాయి. అది అందరూ చూశారు. తెలంగాణ ఎన్నికల్లో పలు చోట్ల కాంగ్రెస్ తో పాటు టీడీపీ జెండాలు కనిపించాయి. ఆఖరుకు కాంగ్రెస్

విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మకాం అన్నది అంతకంతకు వాయిదా పడుతోంది. లేటెస్ట్ ముహూర్తం ఈ నెల 8న విశాఖ రావాలని ముఖ్యమంత్రి అనుకున్నా ప్రస్తుతం ఏపీని

తెలంగాణలో ఎన్నికల తంతు ముగిసింది. సీఎల్పీ నేతను ఎన్నుకునే ప్రక్రియకు తెరలేచింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని

తెలంగాణ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని జనసేనాని పవన్కల్యాణ్ను సోషల్ మీడియాలో నెటిజన్లు రాజకీయంగా చితక్కొడుతున్నారు. కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ గరిష్టంగా 39,830

విశాఖ జిల్లాలోని అనకాపల్లి ఎంపీ సీటు మీద చాలా మంది కన్ను ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయి పోటీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం

టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు ప్రస్తుతం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన విశాఖకు ఆదివారం వచ్చారు. సింహాచల నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా ముందుకు

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గడ్.. ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది. ఒక దశలో రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నట్టుగానే

నారా లోకేష్ కి భీమిలీ మీద మోజు పోలేదా అన్నది ఇపుడు టీడీపీ తమ్ముళ్ళలో ఒక ప్రశ్నగా దొలిచివేస్తోంది. భీమిలీకి లోకేష్ కి లింక్ ఏంటి అంటే

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ పుట్టిన రోజు వెరీ స్పెషల్ గా ఉందని అంటున్నారు. ఆయన పుట్టిన రోజు వేళ తిరుమల

భారాస, కాంగ్రెసుల్లో అధికారంలోకి రావడానికి ఎవరు ఎన్నిసీట్లు నెగ్గబోతున్నారు అనేది కాదు.. ఇప్పుడు ప్రధాన టెన్షన్. ఎవరు ఎవరి అభ్యర్థులను కొనగలరు.! గెలిచిన అభ్యర్థులకు వల విసరడంలో,

జనసేనాని పవన్కల్యాణ్ మాటలకు, చేతలకు అసలు పొంతన వుండదు. చేతిలో మైకు, ఎదురుగా జనం వుంటే ఆయన అదుపు తప్పుతుంటారు. ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియకుండానే ఊగిపోతుంటారు.

నిన్నమొన్నటి వరకు జనసేనకు గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుందని జనసేనాని పవన్కల్యాణ్ చెబుతూ వచ్చారు. పవన్ను చంద్రబాబు ఏం మాయ చేశారో తెలియదు. పవన్ స్వరంలో

స్కిల్ స్కామ్లో చంద్రబాబునాయుడికి రెగ్యుల్ బెయిల్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి ఎప్పుడొస్తారనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో ఆయన షెడ్యూల్ విడుదలైంది. బాబు మొదటి పర్యటనలో సర్పంచ్లను

జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్కుమార్ కెమెరా ముందుకొస్తే పులిలా గాండ్రించడం చూశాం. అయితే ఆయన పులి కాదు, పిల్లి అని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు

ఇవాళ అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం. అదేంటో గానీ, బానిసత్వం పేరు వినపడగానే జనసేనాని పవన్కల్యాణ్ను కొందరు గుర్తు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి ఏడాది డిసెంబర్

జనసేనాని పవన్కల్యాణ్ తీవ్ర ప్రస్ట్రేషన్లో ఉన్నారా? అంటే... ఔననే సమాధానం జనసేన శ్రేణుల నుంచి వస్తోంది. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగంలో ఎక్కువగా సొంత

విశాఖకు ముఖ్యమంత్రి మకాం మార్చడం దాదాపుగా ఖాయమైంది. రుషికొండ మీద ఉన్న ప్రభుత్వ భవనాలతో పాటు ఖాళీగా ఉన్న ఇతర భవనాలను తీసుకుని కీలక శాఖల ఆఫీసులు

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన బాబుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో జనసేనాని పవన్ కల్యాణ్ తనను తాను పోల్చుకున్నారు. శభాష్ అని తనను తాను అభినందించుకోవడం విశేషం. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో శుక్రవారం

జనసేనాని పవన్కల్యాణ్కు ఏమైందో తెలియదు కానీ, తన పార్టీ నాయకులకే గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన వివిధ స్థాయిల్లోని జనసేన నాయకులు

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదలపై వివాదం నెలకుంది. సరిగ్గా ఎన్నికల రోజు ఉదయాన్నే నాగార్జునసాగర్ వద్ద పెద్ద ఎత్తున ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించారు. ఉద్రిక్త పరిస్థితుల

జనసేనాని పవన్కల్యాణ్ ఓ విచిత్రమైన నాయకుడు. పదేళ్ల క్రితం పార్టీ పెట్టి, ఇంత వరకూ ప్రజాదరణకు నోచుకోని నాయకుడిగా పవన్కు చేదు అనుభవాలు మిగిలాయి. అయితే ప్రజలు

రెగ్యులర్ బెయిల్ తర్వాత మొట్ట మొదటిసారిగా చంద్రబాబునాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమల వెళ్లారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు.

ఉన్నట్టుండి కాంగ్రెస్పై చాలా మందికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ వాతావరణం ముఖ్యంగా తెలంగాణలో చూస్తున్నాం. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, ఏపీలో వద్దా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత నాలుగున్నరేళ్లలో బటన్ నొక్కి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయడం తప్ప, మరే పని చేయలేదని విమర్శిస్తుంటారు. కానీ