పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు… తామిచ్చిన హామీల అమలుపై కంటే, వైసీపీని మరింత బద్నాం చేయడానికే టీడీపీ ప్రయత్నిస్తోంది.…
View More ఎప్పుడైనా వైసీపీ ఇట్లా చేసిందా?Andhra
రైల్వేజోన్ విషయంలో కేంద్రానిదే ఆలస్యం!
విశాఖ రైల్వే జోన్ విషయంలో ప్రతీ సారీ కొర్రీ వేస్తున్నట్లుగా ఒక సమస్యని తెస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని ఏర్పాటు చేయడానికి తగిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదన్న వాదనను తెర…
View More రైల్వేజోన్ విషయంలో కేంద్రానిదే ఆలస్యం!ఆధ్మాత్మిక నగరంలో జనసేన గల్లీ లీడర్ అరాచకం!
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో జనసేన గల్లీ లీడర్ అరాచకానికి తెరలేపాడు. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేరు చెప్పుకుంటూ తిరుపతిలో దాదాగిరి చేస్తూ దుకాణదారులు, పెద్దపెద్ద హోటళ్లు, లాడ్జీల యజమానుల నుంచి భారీ…
View More ఆధ్మాత్మిక నగరంలో జనసేన గల్లీ లీడర్ అరాచకం!కుప్పంలో వైసీపీ కార్యాలయం మూసివేత
కుప్పంలో చంద్రబాబునాయుడిని కూడా ఓడించి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఖాళీ చేయించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కలలు కన్నారు. చంద్రబాబును ఓడించడం సంగతేమో గానీ, వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. ఇక కుప్పం విషయానికి…
View More కుప్పంలో వైసీపీ కార్యాలయం మూసివేతసామూహిక ఫిరాయింపులకు ఇది శ్రీకారమా?
మెజారిటీ బలం ఉన్న పార్టీ నుంచి సభ్యులను తమ పార్టీలోకి పిరాయింపు చేసుకోవడానికి కుట్ర రచన చేస్తున్నారని గ్రహించాలి!
View More సామూహిక ఫిరాయింపులకు ఇది శ్రీకారమా?జగన్ సన్నిహిత మంత్రికి ఏపీ ప్రభుత్వం నోటీసులు!
విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై…
View More జగన్ సన్నిహిత మంత్రికి ఏపీ ప్రభుత్వం నోటీసులు!వైసీపీ స్థాయి ఏంటో తేల్చేసే ఎన్నికలు
అన్ని పార్టీల నుంచి మొత్తం 20 మంది కార్పోరేటర్లు నామినేషన్లు దాఖలు చేసినట్లుగా జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.
View More వైసీపీ స్థాయి ఏంటో తేల్చేసే ఎన్నికలువిశాఖలో వైసీపీ ఇక అంతేనా?
వైసీపీ మరోసారి గెలిస్తే విశాఖలో ఎక్కడ చూసినా ఆ పార్టీ వైభవం కనిపించేదని అనుకోవాలి. రుషికొండ మీద సీఎం క్యాంప్ ఆఫీసు అని ప్రచారం సాగింది. అలాగే ఎండాడ వద్ద వైసీపీ ఆఫీసుని రెండున్నర…
View More విశాఖలో వైసీపీ ఇక అంతేనా?జగన్ ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో ఏం జరిగిందంటే?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజాకోర్టులో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో ఆయన న్యాయ పోరాటం మొదలు పెట్టారు. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. చట్టసభల సంప్రదాయం…
View More జగన్ ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో ఏం జరిగిందంటే?ఆరోగ్యశ్రీపై షర్మిలకు అనుమానం!
ఆరోగ్య శ్రీపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగడంతో ఆరోగ్య శ్రీ అమలుపై అనుమానాలు వ్యక్తం చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. పెమ్మసాని…
View More ఆరోగ్యశ్రీపై షర్మిలకు అనుమానం!ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా!
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ఎవరి దగ్గరైనా తాను నాలుగు రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా…
View More ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా!బాబు మరో హామీ అటకెక్కుతున్నట్టేనా?
పింఛన్ల పెంపు మినహాయిస్తే మిగిలిన హామీల్లో ఏదీ సజావుగా సాగడం లేదన్న విమర్శ ప్రతిపక్ష వైసీపీ నుంచి వస్తోంది.
View More బాబు మరో హామీ అటకెక్కుతున్నట్టేనా?మనుషుల ప్రాణ రక్షణ కూడా చూడండి పవన్!
పులుల సంరక్షణతో పాటు ఆంధ్రప్రదేశ్లో మనుషుల ప్రాణ రక్షణ కూడా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను…
View More మనుషుల ప్రాణ రక్షణ కూడా చూడండి పవన్!టీటీడీలో సిఫార్సు లేఖల సవాల్
టీటీడీ నూతన అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరికి కూటమి నేతల సిఫార్సు లేఖల సవాల్ ఎదురైంది. వచ్చీ రాగానే ఆయన సమర్థతకు ఇది మొదటి పరీక్ష. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఎవరికి వారు ఎమ్మెల్యేలు,…
View More టీటీడీలో సిఫార్సు లేఖల సవాల్జనసేనను చూసైనా వైసీపీ నేర్చుకుంటుందా?
సభ్యత్వ నమోదులో జనసేనను చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ సభ్యత్వంపై దృష్టి సారించింది. సభ్యత్వ గడువును ఆ పార్టీ పొడిగించింది. గతంలో ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని…
View More జనసేనను చూసైనా వైసీపీ నేర్చుకుంటుందా?భూ కబ్జాల మీద విచారణ జరగాల్సిందే!
భూ కబ్జాలు అంటూ ఊరకే ప్రకటనలు కాదు దాని మీద లోతు అయిన విచారణ జరగాల్సిందే. అది కూడా రాజకీయాలకు అతీతంగా అని అంటున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కీలక నేతలు ఇటీవల…
View More భూ కబ్జాల మీద విచారణ జరగాల్సిందే!అక్రమకేసు అని ఎమ్మెల్యే తనయ ఒప్పుకుంటున్నారా?
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని కక్షల మయమైన రాజకీయాలలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై కేసు నమోదు అయింది. పులివర్తి నాని మీద జరిగిన దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కుమారుడు, ఈ…
View More అక్రమకేసు అని ఎమ్మెల్యే తనయ ఒప్పుకుంటున్నారా?జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి!
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద నిన్న రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్పై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. రాయి విసరడంతో కార్ అద్దం పగిలిపోయింది. దాడి జరిగిన కారులో…
View More జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి!మోజుపడ్డ నగరంలో దిగాలు పడిన వైసీపీ!
వైసీపీకి విశాఖకు మధ్య బంధం అందరికీ తెలిసిందే. విశాఖ మీద వైసీపీ అధినాయకత్వం మోజు పడింది. ఎవరూ కోరకుండానే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పింది. విశాఖలో అప్పటికే ఉన్న హరిత రిసార్ట్స్ ని…
View More మోజుపడ్డ నగరంలో దిగాలు పడిన వైసీపీ!పవన్కల్యాణ్ స్పందించాలి!
చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రతి హామీకి తాను బాధ్యత వహిస్తానని నమ్మబలికిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ స్పందించాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…
View More పవన్కల్యాణ్ స్పందించాలి!విజయమ్మతో జేసీ ప్రభాకర్రెడ్డి భేటీ!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి విజయమ్మతో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి భేటీ అయ్యారు. వీళ్లిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్తో జేసీ బ్రదర్స్…
View More విజయమ్మతో జేసీ ప్రభాకర్రెడ్డి భేటీ!రోగులకు డాక్టర్ కాని టీడీపీ ఎమ్మెల్యే వైద్యపరీక్షలు!
పీహెచ్డీ డాక్టర్ అయిన ఓ టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహంతో రోగులకు వైద్య పరీక్షలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఏకంగా మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తున్నారాయన. దీంతో రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందనే భయాందోళన…
View More రోగులకు డాక్టర్ కాని టీడీపీ ఎమ్మెల్యే వైద్యపరీక్షలు!షర్మిలను రియాల్టీ షోలోకి తీసుకోరూ… ప్లీజ్!
త్వరలో బిగ్బాస్ రియాల్టీ సీజన్ -8 ప్రారంభం కానుంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్పై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీజన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను ఎంపిక చేస్తే…
View More షర్మిలను రియాల్టీ షోలోకి తీసుకోరూ… ప్లీజ్!జగన్ బెంగళూరు వెళ్లినా ఏడ్పేనా?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కదలికలపై టీడీపీ డేగ కన్నువేసింది. జగన్ అడుగు తీసి వేసినా కొందరికి ఉలికిపాటు. ఇటీవల కాలంలో జగన్ తరచూ బెంగళూరు వెళుతున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన.…
View More జగన్ బెంగళూరు వెళ్లినా ఏడ్పేనా?రెడ్బుక్.. లోకేశ్ పాలిట ఎప్పటికైనా!
ప్రతిపక్ష నాయకుడిగా నారా లోకేశ్ పదేపదే రెడ్బుక్ గురించి ప్రస్తావించారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ మాట్లాడుతూ తమ పార్టీ వారిని ఇబ్బంది పెట్టే పోలీస్, రెవెన్యూ అధికారులు, అలాగే వైసీపీ నాయకులకు, తమ ప్రభుత్వం…
View More రెడ్బుక్.. లోకేశ్ పాలిట ఎప్పటికైనా!టీడీపీని భయపెడుతున్న జగన్!
వైసీపీ 11 సీట్లకు పడిపోయినా, టీడీపీలో ఇంకా భయమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవించి వుంటే, ఏ రోజుకైనా టీడీపీకి మొగుడే అని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. స్సీకర్ అయ్యన్నపాత్రుడి…
View More టీడీపీని భయపెడుతున్న జగన్!బాబు హామీలతో సంబంధం లేదంటున్న బీజేపీ
కూటమి అధికారంతో తప్ప, హామీలతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రకటించారు. సూపర్ సిక్స్తో పాటు…
View More బాబు హామీలతో సంబంధం లేదంటున్న బీజేపీ