చంద్రబాబు నాయుడు దృష్టిలో వంద రోజులు అంటే ఎప్పటినుంచి? ఆయన ఈ మాట చెప్పిన ఇవాల్టి నుంచి వంద రోజులు లెక్క వేసుకోవాలా?
View More వంద రోజుల్లో బాబు ఇంకా అక్కడే..!Andhra
నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల ఇసుక మింగేసిన ఎమ్మెల్యే
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణ చేశారు. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల ఇసుక మింగేశారని ఆయన ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ, జనసేన…
View More నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల ఇసుక మింగేసిన ఎమ్మెల్యేపెళ్లాల కోసం ధర్నాకు దిగిన భర్తలు
భర్త కోసం ఇంటి ముందు ధర్నా చేసిన భార్య ఉదంతాలు చాలానే చూశాం. కానీ ఇది దానికి రివర్స్. భార్య కోసం ధర్నా చేస్తున్న భర్త వ్యధ ఇది. పైగా ఇద్దరు తోడల్లుళ్లు ఇలా…
View More పెళ్లాల కోసం ధర్నాకు దిగిన భర్తలుషర్మిల సిగ్గుపడ్డట్టున్నారే!
కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా వెంటనే సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల చేస్తుంటారు. అదేంటో గానీ, బిగ్బాస్ ఫేం నూతన్నాయుడు కాంగ్రెస్లో చేరితే మాత్రం షర్మిల…
View More షర్మిల సిగ్గుపడ్డట్టున్నారే!‘త్వరలో’…రవాణా మంత్రికి ఊతపదమైందా?
ఏపీ ప్రజానీకం సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడా? అని ఎదురు చూస్తోంది. పింఛన్ల పెంపు మాత్రం చెప్పిన సమయానికి అమలు చేసి చంద్రబాబు శభాష్ అనిపించుకున్నారు. మిగిలిన ఆర్థికపరమైన అంశాలపై కూటమి ప్రభుత్వం…
View More ‘త్వరలో’…రవాణా మంత్రికి ఊతపదమైందా?కార్యకర్తలకు బాబు ప్రత్యేక ప్రాధాన్యం!
వైఎస్ జగన్మోహన్రెడ్డిలా కేడర్ను విస్మరిస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా కేడర్ అండ వుంటే, మళ్లీ పుంజుకోవచ్చనేది బాబు ఆలోచన. అందుకే ఆయన…
View More కార్యకర్తలకు బాబు ప్రత్యేక ప్రాధాన్యం!టీడీపీ అధికారంలోకి వచ్చినా నాకు న్యాయం జరగలేదు!
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి తన అసంతృప్తిని బయట పెట్టారు. గతంలో విజయవాడ వెస్ట్ సీటును ఆయన ఆశించారు. అయితే ఆ సీటును బీజేపీ సీనియర్ నాయకుడు సుజనాచౌదరికి…
View More టీడీపీ అధికారంలోకి వచ్చినా నాకు న్యాయం జరగలేదు!జగన్ దగ్గరికి ఎవరూ వెళ్లకూడదనేనా?
సుదూర ప్రాంతాల నుంచి వెళుతున్న వారికి కూడా జగన్ దర్శన భాగ్యం కల్పించకపోతే ఎలా? అనే నిలదీత ఎదురవుతోంది.
View More జగన్ దగ్గరికి ఎవరూ వెళ్లకూడదనేనా?పార్లమెంట్కు అవినాష్ వెళ్లరా?
పార్లమెంట్కు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వెళ్లరా? అంటే… పెద్దగా వెళ్లరనే సమాధానం వస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన కడపలోనో, హైదరాబాద్లోనో అవినాష్రెడ్డి కనిపిస్తున్నారు. 2014లో వైఎస్ అవినాష్రెడ్డి కడప ఎంపీగా…
View More పార్లమెంట్కు అవినాష్ వెళ్లరా?వైసీపీ మీద పోరాటం అంటున్న ఎర్రన్న
వైసీపీ రాజకీయ ప్రారబ్దం అలా ఉంది అనుకోవాలి. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఒంటరి పోరు తప్ప తోడు ఎవరూ ఉండరు. పైపెచ్చు అధికారంలో ఉన్న పార్టీలను వదిలేసి వైసీపీనే సాటి విపక్షాలు విమర్శిస్తుంటారు.…
View More వైసీపీ మీద పోరాటం అంటున్న ఎర్రన్నసత్తిబాబు సత్తా చూపాల్సిందేనా?
ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ పోస్టుకు ఉప ఎన్నికల నగారా మోగింది. ఆగస్ట్ 30న ఎన్నిక జరుగుతుంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి అలాగే కొత్తగా విపక్షంలోకి…
View More సత్తిబాబు సత్తా చూపాల్సిందేనా?అప్పుడు లీకైంది.. ఇప్పుడు ప్రకటన వచ్చింది
విజయ్ కొత్త సినిమా నుంచి అతడి లుక్ ఈమధ్య లీక్ అయిన సంగతి తెలిసిందే.. ఆ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది యూనిట్. త్వరలోనే అఫీషియల్ గా లుక్ రిలీజ్ చేస్తామని, లీకైన ఫొటోను…
View More అప్పుడు లీకైంది.. ఇప్పుడు ప్రకటన వచ్చిందివల్లభనేని వంశీ అరెస్ట్!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికే వివిధ పేర్లతో వైసీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా టీడీపీ మొదటి టార్గెట్ అయిన వల్లభనేని…
View More వల్లభనేని వంశీ అరెస్ట్!భారతీయ సామాజిక ముఖచిత్రం మారుతుంది!
‘ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం, ఆయా రాష్ట్రాలలో ఆ వర్గాల ప్రజలలో ఉండే వెనుకబాటుతనాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు’ అంటూ ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ…
View More భారతీయ సామాజిక ముఖచిత్రం మారుతుంది!టీటీడీలో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట
టీటీడీలో ఆధార్ అనుసంధానంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శనాలు, గదుల కేటాయింపు తదితర విషయాలకు…
View More టీటీడీలో దళారీ వ్యవస్థకు అడ్డుకట్టబాధిత విద్యార్థి బాధ్యత తీసుకున్న బైరెడ్డి శబరి
కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన విద్యార్థి చదువు బాధ్యతల్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీసుకున్నారు. శబరి మానవత్వం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చినవంగలిలో మట్టి మిద్దె…
View More బాధిత విద్యార్థి బాధ్యత తీసుకున్న బైరెడ్డి శబరిఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరు ఖరారు
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారైంది. విశాఖ జిల్లా వైసీపీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ…
View More ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరు ఖరారువిశాఖ భూభాగాన్ని మింగేస్తున్న సముద్రం
విశాఖ చిన్న పల్లె కారు ప్రాంతంగా తన ప్రస్తావనను ప్రారంభించింది. డచ్చి వారు బ్రిటిష్ పాలకులకు నచ్చి విశాఖ బాగా ఎదిగింది. ఇప్పటికి 125 ఏళ్ల క్రితమే విశాఖ ఉత్తరాంధ్ర అంతా కలుపుకుని అతి…
View More విశాఖ భూభాగాన్ని మింగేస్తున్న సముద్రంప్రతిపక్షంలో ఉన్నా జగన్ను కలవనీయకపోతే ఎట్లా?
ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ జగన్ ఉన్నప్పుడు కలవనీయలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అదే పరిస్థితి ఉంటే…. వైసీపీకి మనుగడ ఎట్లా వుంటుందని నాయకులు ఆవేదన చెందుతున్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి సంబంధించి ప్రస్తుత…
View More ప్రతిపక్షంలో ఉన్నా జగన్ను కలవనీయకపోతే ఎట్లా?వైసీపీకి కావాలో టీడీ జనార్ధన్!
టీడీపీలో టీడీ జనార్ధన్ కీలక నాయకుడు. మీడియా ముందుకొచ్చి ఆయన మాట్లాడ్డం అరుదు. కానీ టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వెనుక నుంచి అన్నీ చక్కదిద్దుతుంటారు. అలాంటి నాయకుడు వైసీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా…
View More వైసీపీకి కావాలో టీడీ జనార్ధన్!ప్రజలు అర్థం చేసుకుంటున్నార్లే బాబు!
ఎన్నికల సమయంలో హామీలన్ని ఇచ్చుకుంటూ వెళ్లాం. ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది.
View More ప్రజలు అర్థం చేసుకుంటున్నార్లే బాబు!ఈ ఔదార్యం వైసీపీకి కూడా వర్తించాలి లోకేష్ గారూ!
ప్రభుత్వం వ్యవహరించే తీరును ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు. తమను ఎవ్వరూ గమనించరనే భ్రమలో ప్రభుత్వం.. తమకు తోచినట్టల్లా చేసుకుపోతే.. పరాభవం తప్పదు. ముఖ్యనాయకుల పర్యటనల సందర్భాల్లో స్థానికంగా అరెస్టులు, గృహనిర్బంధాలు వంటి…
View More ఈ ఔదార్యం వైసీపీకి కూడా వర్తించాలి లోకేష్ గారూ!ఈసారైనా బాబాయ్ గెలిపిస్తారా?
విశాఖ స్థాయీ సంఘం ఎన్నికలు వైసీపీను అతి పెద్ద సవాల్ గా మారుతున్నాయి. జీవీఎంసీలో ఏ మాత్రం బలం లేని టీడీపీ కూటమి ఫిరాయింపులు నమ్ముకుంది. దానికి తగినట్లుగా వైసీపీ నుంచి 12 మంది…
View More ఈసారైనా బాబాయ్ గెలిపిస్తారా?పెన్షనర్ల మెడపై వేలాడుతున్న కత్తి!
ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షనర్లపై కత్తి వేలాడుతోంది. ఎప్పుడెవరిపై కత్తి వేటు వేస్తారో తెలియని పరిస్థితి. సూపర్సిక్స్లో భాగంగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. పింఛన్ను రూ.3 వేల నుంచి ఒక్కసారిగా రూ.వెయ్యి పెంచి,…
View More పెన్షనర్ల మెడపై వేలాడుతున్న కత్తి!ఆలోచన మంచిదే గానీ.. అసంపూర్ణం, అపరిపక్వం!
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీర్ఘ రోగులు కోసం ఒక మంచి ఆలోచన చేసింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ కారణం మీద పింఛను అందుకుంటున్న వారి కోసం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ…
View More ఆలోచన మంచిదే గానీ.. అసంపూర్ణం, అపరిపక్వం!ఛీఛీ.. మరీ ఇంత సిగ్గు లేకుండా ఏందబ్బా!
రాజకీయాలంటే రోజురోజుకూ అసహ్యం కలిగేలా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఇంతకంటే దిగజారరని అనుకుంటున్న ప్రతి సందర్భంలోనూ … అబ్బే పాతాళం కంటే దిగువకు దిగజారుతామని నాయకులు నిరూపిస్తున్నారు. తాజాగా తెలంగాణలో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల…
View More ఛీఛీ.. మరీ ఇంత సిగ్గు లేకుండా ఏందబ్బా!ఎప్పుడైనా వైసీపీ ఇట్లా చేసిందా?
పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు… తామిచ్చిన హామీల అమలుపై కంటే, వైసీపీని మరింత బద్నాం చేయడానికే టీడీపీ ప్రయత్నిస్తోంది.…
View More ఎప్పుడైనా వైసీపీ ఇట్లా చేసిందా?