అన్న‌ను తిట్ట‌కుంటే ష‌ర్మిలకు నిద్ర ప‌ట్ట‌దా?

త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తిట్ట‌కుండా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలకు నిద్ర ప‌ట్టేలా లేదు. ష‌ర్మిల‌కు ఇదో పెద్ద బ‌ల‌హీన‌త‌గా మారిన‌ట్టుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి దానికీ వైసీపీ ప్ర‌భుత్వమే కార‌ణ‌మ‌ని…

త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తిట్ట‌కుండా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలకు నిద్ర ప‌ట్టేలా లేదు. ష‌ర్మిల‌కు ఇదో పెద్ద బ‌ల‌హీన‌త‌గా మారిన‌ట్టుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి దానికీ వైసీపీ ప్ర‌భుత్వమే కార‌ణ‌మ‌ని విమ‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాబు బాట‌లో ష‌ర్మిల కూడా ప్ర‌యాణిస్తున్నారు. తాజాగా తిరుమ‌ల ప్ర‌సాదంపై చంద్ర‌బాబు సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై ష‌ర్మిల సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.

ఇందులో కూడా జ‌గ‌న్‌పై ఆమె విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ష‌ర్మిల పోస్టు ఏంటంటే…

“తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను, దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే… తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా CBI తో విచారణ జరిపించండి. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది”

తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను, హిందువుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీసేలా చంద్ర‌బాబు మాట్లాడితే, వైసీపీని కూడా జ‌త చేయ‌డం ఎందుకు అనే ప్రశ్న ఎదుర‌వుతోంది. త‌న అన్న‌పై ష‌ర్మిల ఎంత ఆగ్ర‌హంగా ఉన్నారో తాజాగా ఆమె పోస్టే నిద‌ర్శ‌నం. సమ‌యం, సంద‌ర్భంగా లేకుండా విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌త క‌క్ష ధోర‌ణితో న‌డుచుకుంటున్నార‌నే చెడ్డ పేరు మూట‌క‌ట్టుకుంటారు. ఈ విష‌యం తెలిసి కూడా ష‌ర్మిల అదే పంథాలో న‌డిస్తే కాంగ్రెస్ పార్టీకి మ‌రింత న‌ష్టం తీసుకొచ్చే ప్ర‌మాదం వుంది.

26 Replies to “అన్న‌ను తిట్ట‌కుంటే ష‌ర్మిలకు నిద్ర ప‌ట్ట‌దా?”

  1. ప్రియమైన లోకనాథరావు గారికి,

    మీరు కులం గురించే ఎప్పుడూ మాట్లాడటం మానేసి, కాస్త ఆలోచించండి. మీరు కొన్ని వ్యక్తులతో చేదు అనుభవం పొందినట్లుంది, దాంతో మీరు మరీ అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. మీ మనసు ఇంత ద్వేషంతో నిండి ఉందని మీరు అనుకుంటున్నారా? దీని వల్లే మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీ తాజా ఆరోగ్య సమస్యలు మీ లోపల పెంచుకున్న ఈ ద్వేషం కారణంగానే అని నేను అనుకుంటున్నాను.

    మనకు మనం ఇష్టపడే పార్టీని మద్దతు ఇవ్వడానికి హక్కు ఉంది, కానీ మీరు, రంగనాథ్, ఇంకా మరికొందరు ఎప్పుడూ కమ్మ, కాపు సమూహాల మీద ద్వేషం చాటుతున్నారు. మీ ఈ వ్యూహం పబ్లిక్‌కి తెలుస్తోంది. మీరు ఈ రెండు సమూహాల మీద ద్వేషం పెంచి, మీ పార్టీకి ఎక్కువ మద్దతు రాబడతారనుకుని చేసిందే మీ విఫలం. ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి, మీ పార్టీకి 175 సీట్లలో కేవలం 11 సీట్లే ఇచ్చారు. మీలా వారు చేసిన ద్వేష ప్రచారం వల్లే మీ పార్టీ ఓడిపోయింది.

    ప్రతి కులంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఒక ప్రాచీన, గౌరవనీయమైన పురోహిత కుటుంబం నుంచి వచ్చిన వారు, కానీ మీరు, రంగనాథ్ ఎప్పుడూ ఈ రెండు కులాలపై ద్వేషం పెంచుతున్నారు. ద్వేషం మనసుని మాత్రమే కాకుండా శరీరాన్నీ హానికరంగా ప్రభావితం చేస్తుంది. జీవితం చాలా చిన్నది.

    మీరు ఇంత అసభ్యంగా, ద్వేషంతో నిండిన వ్యక్తిగా ఎందుకు మారిపోతున్నారు? ఇతరులపై, ముఖ్యంగా తల్లులపై చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే మీకు సిగ్గు వేయదా? దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలి, ఈ ఆలోచనల నుంచి బయట పడాలి. ఈ వ్యర్థం మానేసి, జీవితం లో మంచి దృక్పథంతో ముందుకు సాగండి—జీవితం చాలా చిన్నది, ద్వేషానికి విలువైనది కాదు.

      1. రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?

        మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.

        ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?

        మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.

  2. తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అనాలి GA. 
    నాకు తెలిసి షర్మిల అక్క నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాంచి కీ రోల్ ప్లే చేసారు
  3. మీ అంతులేని నిర్లక్ష్యం , డబ్బు పిచ్చ వల్ల అమ్మ ,చెల్లి బలైపోవడం ఒక్కటే కాదు GA….అత్యంత పవిత్రమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా మచ్చ తెచ్చారు …

  4. వైసీపీ (YSRCP) హయాంలో తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయాల్లో హల్ చల్ కలిగిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించి, ఆర్గానిక్ నెయ్యితోనే నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేశామని ప్రకటించారు. కానీ, ఈ వ్యాఖ్యలకు కచ్చితమైన ఆధారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధ ల్యాబ్ చేసిన పరీక్షల్లో వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా గుర్తించబడింది. జులై 8, 2024న పంపిన ప్రసాదం శాంపిల్స్ పై జులై 17న వచ్చిన నివేదిక నిజాలను వెల్లడించింది. వైసీపీ నేతల మాటలు అబద్దాలుగా మారాయని ఈ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి

  5. రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?

    మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.

    ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?

    మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.

  6. 50 ఏళ్ళుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని జగన్ రెడ్డి ఎందుకు ఉన్నట్టు ఉండి తొలగించాడో కూడా రాస్తే బాగుండేది ..

    తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్ళుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలకు తెలిసింది. 50 ఏళ్ళుగా నాణ్యతతో కూడిన నందిని నెయ్యిని జగన్ ఎందుకు వద్దు అన్నాడు ? తక్కువ ధరకు నెయ్యి అంటూ, నాణ్యత లేని నెయ్యి తీసుకొచ్చి, తిరుమల లడ్డూకి రుచి లేకుండా చేయటం వెనుక జగన్ రెడ్డి చేసింది కుట్ర కాక మరేంటి ?

    జగన్.. చేయకూడని తప్పులు చేసాడు .. , వెంకన్నతో గేమ్స్ ఆడాడు .. అనుభవిస్తానుడు .. చెల్లి చేసిన ఆరోపణలో తప్పు ఏముంది .

  7. 50 ఏళ్ళుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని ఎందుకు ఉన్నట్టు ఉండి తొలగించాడో కూడా రాస్తే బాగుండేది ..

    తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్ళుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలకు తెలిసింది. 50 ఏళ్ళుగా నాణ్యతతో కూడిన నందిని నెయ్యిని ఎందుకు వద్దు అన్నారు ? తక్కువ ధరకు నెయ్యి అంటూ, నాణ్యత లేని నెయ్యి తీసుకొచ్చి, తిరుమల లడ్డూకి రుచి లేకుండా చేయటం వెనుక చేస కు ట్ర కాక మరేంటి జగ్లక్ .. చేయకూడని తప్పులు చేసాడు .. , వెంకన్నతో గేమ్స్ ఆడాడు .. అనుభవిస్తానుడు .. చె ల్లి చేసిన ఆరోపణలో త ప్పు ఏముంది .

  8. 50 ఏళ్ళుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని ఎందుకు ఉన్నట్టు ఉండి తొలగించాడో కూడా రాస్తే బాగుండేది ..

    తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్ళుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలకు తెలిసింది. 50 ఏళ్ళుగా నాణ్యతతో కూడిన నందిని నెయ్యిని ఎందుకు వద్దు అన్నారు తక్కువ ధరకు నెయ్యి అంటూ, నాణ్యత లేని నెయ్యి తీసుకొచ్చి, తిరుమల లడ్డూకి రుచి లేకుండా చేయటం వెనుక చేస కు ట్ర కాక మరేంటి .. చేయకూడని త ప్పు లు చేసాడు .. , వెంకన్న తో గే మ్స్ ఆ డా డు .. అ ను భ వి స్తా ను డు .. చె/ల్లి చేసిన ఆ రో ప ణ లో త ప్పు ఏముంది .

  9. 50 ఏళ్ళుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని జగన్ రెడ్డి ఎందుకు ఉన్నట్టు ఉండి తొలగించాడో ఇప్పుడు అర్ధమైందా ?

    తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్ళుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలకు తెలిసింది. 50 ఏళ్ళుగా నాణ్యతతో కూడిన నందిని నెయ్యిని జగన్ ఎందుకు వద్దు అన్నాడు ? తక్కువ ధరకు నెయ్యి అంటూ, నాణ్యత లేని నెయ్యి తీసుకొచ్చి, తిరుమల లడ్డూకి రుచి లేకుండా చేయటం వెనుక జగన్ రెడ్డి చేసింది కుట్ర కాక మరేంటి

    జగన్.. చేయకూడని తప్పులు చేసావ్.. దీనికి శిక్ష ఎలా ఉంటుందో నీకు తెలిసి కూడా, వెంకన్నతో గేమ్స్ ఆడావ్.. అనుభవిస్తావ్..

Comments are closed.