ఏడడుగులు నడిచి, పెళ్లి చేసుకొని, తర్వాత ఒకరంటే ఒకరికి పడకపోతే విడాకులు తీసుకోవడం సహజం. మరి కొన్నేళ్లు సహజీవనం చేసి, ఏకంగా పిల్లల్ని కని, ఆ తర్వాత ఒకరంటే ఒకరికి నచ్చకపోతే విడాకులు తీసుకోవడం…
View More సహజీవనంలో విడాకులు.. ఇదో వింత కేసుNational
నమ్మకం లేదు.. షాకిచ్చిన ఫేస్ బుక్ ఉద్యోగులు
దశలవారీగా మెటాలో భారీగా ఉద్యోగుల్ని తొలిగించిన ప్రభావం, ఆ కంపెనీ సీఈవో జుకర్ బర్గ్ పై గట్టిగా పడింది. తాజాగా నిర్వహించిన అంతర్గత సర్వేలో, జుకర్ బర్గ్ కు షాకిచ్చారు ఉద్యోగులు. Advertisement మెటా…
View More నమ్మకం లేదు.. షాకిచ్చిన ఫేస్ బుక్ ఉద్యోగులుఆయనలానే పవార్ ను చంపుతాం.. బీజేపీ కార్యకర్త!
ఒకవైపు మోడీ సర్కారు శరద్ పవార్ కు అత్యున్నత పురస్కారాలను ఇచ్చి గౌరవిస్తూ ఉంటుంది. అయితే మరాఠా బీజేపీ కార్యకర్తలకు పవార్ అంటే పడదు. ఈ క్రమంలో పవార్ ను చంపుతామంటూ భారతీయ జనతా…
View More ఆయనలానే పవార్ ను చంపుతాం.. బీజేపీ కార్యకర్త!ప్రియురాలిని ముక్కలుగా కోసి, కుక్కర్ లో ఉడికించి..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలో ముంబయిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో సహజీవనం చేసిన వ్యక్తి, మోజు తీరిన తర్వాత ఆమెను హత్య చేసి, ముక్కలుముక్కలుగా నరికి,…
View More ప్రియురాలిని ముక్కలుగా కోసి, కుక్కర్ లో ఉడికించి..!ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-5 నగరాలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మరోసారి తన ఘనత చాటుకుంది. నిజానికి గతేడాది ఇది నంబర్ వన్ స్థానాన్ని పోగొట్టుకుంది. అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ ఉండేది. ఇప్పుడు ఆ సిటీని…
View More ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-5 నగరాలుకంటతడి పెట్టుకున్న సీఎం!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నారు. ఓ విద్యాసంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాను, విద్యారంగంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనై…
View More కంటతడి పెట్టుకున్న సీఎం!వైసీపీ ఎంపీ కుమారుడికి మధ్యంతర బెయిల్
వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రాఘవరెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఈడీ అరెస్ట్ చేసిన…
View More వైసీపీ ఎంపీ కుమారుడికి మధ్యంతర బెయిల్పాపం.. మురిపెం తీరేలోగా.. ముప్పు వచ్చేసిందే!
కాంగ్రెస్ పార్టీకి ఇది అనూహ్యం అనలేం గానీ, ఇబ్బందికరమైన దెబ్బ. రాజస్తాన్ లో ఆ పార్టీ ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేసి చికాకు పెడుతున్న కీలక నాయకుడు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్…
View More పాపం.. మురిపెం తీరేలోగా.. ముప్పు వచ్చేసిందే!మహిళల శరీరాలపై హైకోర్టు కామెంట్స్…వావ్!
మహిళల శరీరాలపై కేరళ హైకోర్టు చేసిన కామెంట్స్ ముచ్చటగొలిపేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పురుషాధిక్య సమాజంలో కొన్ని అంశాల్లో మహిళలపై ఇంకా అణచివేత కొనసాగుతూనే వుంది. మనం కోరుకున్నట్టే మహిళలు జీవించాలనే ధోరణి లేకపోలేదు.…
View More మహిళల శరీరాలపై హైకోర్టు కామెంట్స్…వావ్!కీచకుడిని కాపాడుతోంటే.. పరువు పోదా?
ఒక అప్రస్తుతం అంశాన్ని ముందు ప్రస్తావించాలి. రాహుల్ విదేశాలలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతరత్రా సభాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆ సమావేశాల్లో ఆయనేమీ ధర్మోపన్యాసాలు ఇవ్వడం లేదు కదా.. రాజకీయాలే…
View More కీచకుడిని కాపాడుతోంటే.. పరువు పోదా?ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ!
ఒరిస్సాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తును సీబీఐకి రైల్వే బోర్డు సిఫార్సు చేసిందని…
View More ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ!అమ్మ కోసం వెదుకుతుంటే, మృతదేహం ఫొటో..!
ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం, వందలాంది కుటుంబాలకు కడుపుకోత మిగిల్చింది. సోదరుల్ని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని కోల్పోయిన కుటుంబాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి. ఇక కాళ్లు, చేతులు, కంటిచూపు పోగొట్టుకున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. Advertisement…
View More అమ్మ కోసం వెదుకుతుంటే, మృతదేహం ఫొటో..!ఉత్తరప్రదేశ్ లో ‘కేరళ స్టోరీ’
ది కేరళ స్టోరీ సినిమా ఉత్తర ప్రదేశ్ లో రిపీట్ అయింది. ఓ మహిళను మోసం చేసి, బలవంతంగా ఆమెతో మతమార్పిడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మహిళ…
View More ఉత్తరప్రదేశ్ లో ‘కేరళ స్టోరీ’తల్లి కోసం 14 ఏళ్ల తర్వాత వచ్చాడు.. అంతలోనే!
కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. తీరని కడుపుకోత మిగిల్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంతకుమించిన విషాదం. తల్లి కోసం 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతింటికి…
View More తల్లి కోసం 14 ఏళ్ల తర్వాత వచ్చాడు.. అంతలోనే!ఈ దశాబ్ద కాలంలో అతిపెద్ద దుర్ఘటన
ఒరిస్సాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్, రైల్వే చరిత్రలోనే పెను విషాదంగా మారింది. ఇంకా చెప్పాలంటే, గడిచిన దశాబ్ద కాలంలో ఇంత ఘోర దుర్ఘటన చోటుచేసుకోలేదు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు…
View More ఈ దశాబ్ద కాలంలో అతిపెద్ద దుర్ఘటనఒడిషా రైలు ప్రమాదం.. 233కు చేరిన మృతుల సంఖ్య!
ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరుకుంది. ఇప్పటివరకు 233 మంది ప్రమాణికులు మృతి చెందినట్టు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా తెలిపారు. మరో వైపు ప్రమాదంలో…
View More ఒడిషా రైలు ప్రమాదం.. 233కు చేరిన మృతుల సంఖ్య!దారుణం.. కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం
ఒరిస్సాలో ఘోర రైలుప్రమాదం జరిగింది. షాలిమర్-చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అటు వస్తున్న మరో ఎక్స్ ప్రెస్ రైలు, ట్రాక్ పై…
View More దారుణం.. కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదంరాహుల్ మాటలకు భుజాలు తడుముకుంటున్న కమలదళం!
భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదని రాహుల్ తన విదేశీ పర్యటనలో వ్యాఖ్యానించడం ఇప్పుడు దేశమంతా రచ్చరచ్చ అవుతోంది. రాహుల్ ఏం మాట్లాడినా సరే అందులో రంధ్రాన్వేషణ చేస్తూ ఆయనను ఎద్దేవా చేయడానికి, విమర్శించడానికి ప్రత్యేకంగా…
View More రాహుల్ మాటలకు భుజాలు తడుముకుంటున్న కమలదళం!ఫేస్ బుక్ వాడనివ్వడం లేదని భర్తనే వదిలేసింది
చూస్తుంటే, ఈ కాలం యువత పెళ్లిళ్లను చాలా లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. భర్త తనతో గొడవ పడడం లేదని, వాదించడం లేదని, బోర్ కొట్టి విడాకులిచ్చేసింది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ. అప్పట్లో…
View More ఫేస్ బుక్ వాడనివ్వడం లేదని భర్తనే వదిలేసిందిఇలా పెళ్లి చేసుకుంది, అలా ఇల్లు గుల్ల చేసింది
దొంగ పెళ్లిళ్లు మగాళ్లు మాత్రమే చేసుకుంటారనుకుంటే పొరపాటు. ఈ విషయంలో మహిళలు కూడా ఏమాత్రం తీసిపోరు. మొన్నటికిమొన్న గుంటూరుకు చెందిన ఓ యువతి, తిరుపతి యువకుడ్ని పెళ్లి చేసుకొని, కొన్ని రోజులకు డబ్బుతో పరారైంది.…
View More ఇలా పెళ్లి చేసుకుంది, అలా ఇల్లు గుల్ల చేసిందిస్టేడియంలోనే కాదు, బయట కూడా ‘బ్యాటింగ్’!
ఐపీఎల్ ఫైనల్స్ రసవత్తరంగా సాగింది. అయితే అంతకంటే రసవత్తరంగా రాత్రి గడిచిందని చెబుతోంది స్విగ్గీ. ఓవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడం, మరోవైపు వాతావరణం చల్లగా మారడం, ఇంకోవైపు ఊహించని విధంగా మ్యాచ్ లో…
View More స్టేడియంలోనే కాదు, బయట కూడా ‘బ్యాటింగ్’!సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురు!
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.. మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్న సిసోడియా బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మనీస్ సిసోడియాపై ఆరోపణలు తీవ్రమైనవని అని.. ఆయన…
View More సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురు!ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఏకైక ఎంపీ మృతి
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఏకైక లోక్సభ సభ్యుడు సురేష్బాలు ధనోర్కర్ (47) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న సురేష్బాలును ఈ నెల…
View More ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఏకైక ఎంపీ మృతికేజ్రీవాల్, కేసీఆర్ లను ఒకే గాటన కడుతున్న కాంగ్రెస్!
కేజ్రీవాల్ కు ఇప్పుడు కాంగ్రెస్ అవసరం ఉంది. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశంలో ఉన్న బిజెపి వ్యతిరేక పార్టీలన్నింటి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు కేజ్రీవాల్. కాంగ్రెస్ పార్టీని కేజ్రీ నమ్ముతారా లేదా?…
View More కేజ్రీవాల్, కేసీఆర్ లను ఒకే గాటన కడుతున్న కాంగ్రెస్!నేడే నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం!
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఇవాళ అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఉదయం ఏడున్నరకు ప్రారంభమయ్యే కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన…
View More నేడే నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం!రాహుల్ వేగంగా ఎదుగుతున్నాడా.. నిజమా!
గతంతో పోలిస్తే నేటికి రాహుల్ ఇమేజ్ చాలా వరకూ పెరిగిందని అంటోంది ఎన్డీటీవీ సర్వే. సూటిగా చెప్పాలంటే దేశ ప్రజల దృష్టిలో ఇప్పుడు మోడీకి ప్రత్యామ్నాయం రాహుల్ మాత్రమే అని ఈ సర్వే కుండబద్ధలు…
View More రాహుల్ వేగంగా ఎదుగుతున్నాడా.. నిజమా!హైదరాబాద్ లో రూ.2వేల నోట్లు కష్టాలు
రూ.2వేల నోట్ల ఉపసంహరణ మొదలైంది. ఎప్పుడైతే ఈ ప్రక్రియ మొదలైందో, అలా మార్కెట్లోకి వెల్లువలా 2వేల రూపాయల నోట్లు బయటకొస్తున్నాయి. దాదాపు సామాన్యుడికి దూరమైన 2వేల రూపాయల నోటు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా…
View More హైదరాబాద్ లో రూ.2వేల నోట్లు కష్టాలు