ఇటీవలి కాలం వరకూ తెలంగాణ సీఎస్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, నేటి నుంచి కొత్త బాధ్యతల్లో కనిపించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్కుమార్…
View More కొత్త బాధ్యతల్లో ఐఏఎస్ ఆఫీసర్!Telangana
బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు…వాళ్లతో చెలగాటం!
ఇటీవల కాలంలో పలు కేసుల్లో ఈడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో నిందితుల విచారణకు సంబంధించి ఈడీకి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ…
View More బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు…వాళ్లతో చెలగాటం!టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ కి షాక్!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీకి ఊహించని షాక్ తగిలింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులోని నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ వేసిన పిటిషన్…
View More టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ కి షాక్!బాలికలదే పైచేయి
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్, సెకెండర్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5వ…
View More బాలికలదే పైచేయిదుర్మార్గుడు, దద్దమ్మ…షర్మిల తిడుతున్నదెవరినంటే?
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అంటే వైఎస్ షర్మిల నిప్పులు కురిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ సర్కార్ ఉనికిని గుర్తించడానికి కూడా షర్మిల ఇష్టపడడం లేదు. సీఎం కుర్చీలో నుంచి…
View More దుర్మార్గుడు, దద్దమ్మ…షర్మిల తిడుతున్నదెవరినంటే?టీడీపీ ముఖ్యులతో కలిసి కేటీఆర్ శంకుస్థాపన
ఏపీ టీడీపీ ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ పరిశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేయడం విశేషం. టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో కలిసి కేటీఆర్ పరిశ్రమ స్థాపనకు…
View More టీడీపీ ముఖ్యులతో కలిసి కేటీఆర్ శంకుస్థాపనపొలిటికల్ గేమ్…ఇంకా ఎన్నాళ్లు సార్?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పొలిటికల్ గేమ్ కొనసాగుతోంది. ఇది ఇంకా ఎన్నాళ్లు అనే చర్చకు తెరలేచింది. వైసీపీ తరపున ఖమ్మం నుంచి 2014లో ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2019లో…
View More పొలిటికల్ గేమ్…ఇంకా ఎన్నాళ్లు సార్?తన చితికి తానే నిప్పంటించుకుని ఆత్మాహుతి!
సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. నలుగురు కొడుకులు ఉన్న తనను సరిగ్గా పట్టించుకోలేదని మెడబోయిన వెంకటయ్య(90) అనే వృద్దుడు ఊరి చివర చితి పేర్చి, నిప్పంటించి అందులో దూకి చనిపోయారు.…
View More తన చితికి తానే నిప్పంటించుకుని ఆత్మాహుతి!దారుణం.. హైదరాబాద్ లో హైకోర్టు ముందే మర్డర్
పట్టపగలు హత్యలు జరగడం హైదరాబాద్ లో కొత్త కాదు. గతంలో అత్తాపూర్ లో, ఈమధ్య మియాపూర్ లో నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా హైకోర్టు ముందే అందరూ చూస్తుండగా ఓ హత్య…
View More దారుణం.. హైదరాబాద్ లో హైకోర్టు ముందే మర్డర్గద్దర్: వయసుడిగిపోయిన తర్వాత..
ప్రజాయుద్ధ నౌకగా ఆయనను అభిమానులు కీర్తించినదంతా గతం! ఆ పోరాట యోధుడి ప్రాభవం ఇప్పుడు గతించిన ఎపిసోడ్! సిద్ధాంతాలు మాట్లాడే భారతీయ జనతా పార్టీకూడా క్రియాశీల రాజకీయాలకు రిటైర్మెంటు వయసుగా 75ను పరిగణిస్తున్న వేళ..…
View More గద్దర్: వయసుడిగిపోయిన తర్వాత..ఇలాంటి బహిష్కరణ – మొట్ట మొదటిసారి!
సహజంగా కౌన్సిల్ సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు బహిష్కరించడం చూస్తుంటాం. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నుంచి మొట్టమొదటిసారిగా అధికారులు వాకౌట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి జీహెచ్ఎంసీ కౌన్సిల్లో…
View More ఇలాంటి బహిష్కరణ – మొట్ట మొదటిసారి!జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ విస్మరిస్తే…తెలంగాణ గుర్తించి!
టాలీవుడ్ అగ్రహీరో, దివంగత ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ విస్మరించినా, తెలంగాణ గుర్తించింది. ఇందుకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆహ్వానించడమే నిదర్శనం. ఇటీవల విజయవాడలో…
View More జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ విస్మరిస్తే…తెలంగాణ గుర్తించి!కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య ముదిరిన రగడ!
తెలంగాణలో నూతన సచివాలయం రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువైంది. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. నూతన సచివాలయ ప్రారంభ వేడుక బీఆర్ఎస్ సొంత వ్యవహారంగా నిర్వహించారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి.…
View More కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య ముదిరిన రగడ!ఔటర్ దోపిడీపై ‘కమల మౌనం’ ఎందుకు?
హైదరాబాదు నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకి ధారాదత్తం చేసిన వైనం గమనిస్తే ఎవరైనా సరే విస్మయానికి గురవుతారు. ప్రతిరోజూ కొన్ని…
View More ఔటర్ దోపిడీపై ‘కమల మౌనం’ ఎందుకు?టీడీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే.. క్లారిటీ ఇదే!
బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. 'తను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవని.. టీడీపీ నేతలతో ఎటువంటి చర్చలు జరపలేదని.. బీజేపీ టికెట్ ఇస్తే…
View More టీడీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే.. క్లారిటీ ఇదే!హైదరాబాద్లో విషాదం.. నాలాలో పడి బాలిక మృతి!
సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా నగరంలో నాలాలు పొంగి పొర్లుతుండగా… కళాసిగూడలో నాలాలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఇవాళ ఉదయం పాల ప్యాకెట్ కోసం ఇంటి…
View More హైదరాబాద్లో విషాదం.. నాలాలో పడి బాలిక మృతి!లక్ష మందితో విశాఖలో …కేసీఆర్ బిగ్ ప్లాన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిగ్ ప్లాన్ తో ఉన్నారట. విశాఖపట్నంలో లక్ష మంది జనంతో భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించి ఏపీ జనాలను తన వైపు తిప్పుకోవాలన్నది గులాబీ బాస్ ఆలోచనగా ఉంది.…
View More లక్ష మందితో విశాఖలో …కేసీఆర్ బిగ్ ప్లాన్కేసు సీబీఐకా…ఈ దశలో ఇవ్వలేం!
తెలంగాణలో సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ దర్యాప్తు చేస్తున్న ఈ దశలో తాము సీబీఐ విచారణకు ఆదేశించలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం…
View More కేసు సీబీఐకా…ఈ దశలో ఇవ్వలేం!ఇంత కురచ బుద్ధులతో జాతీయ నేతగా ఎలా దొరా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తక్షణం జాతీయ నేతగా ఒక వెలుగు వెలగాలని అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులు పట్టించుకోవడం మానేసినా.. తన పార్టీనే జాతీయ స్థాయికి విస్తరించేస్తా అన్నట్టుగా ఆయన…
View More ఇంత కురచ బుద్ధులతో జాతీయ నేతగా ఎలా దొరా?నడిరోడ్డుపై హత్య.. అసలు మేటర్ ఇది
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పట్టపగలు హత్య జరిగింది. ముగ్గురు కుటుంబ సభ్యులు కలిసి ఓ వ్యక్తిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టి హత్య చేశారు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? ఆ…
View More నడిరోడ్డుపై హత్య.. అసలు మేటర్ ఇదిమంచిర్యాల జిల్లాలో దారుణం!
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఊరంతా చూస్తుండగానే మహేశ్ అనే యువకుడిని నడిరోడ్డుపై బండరాయితో కొట్టి చంపేశారు. పెళ్లైన మహిళను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఆమె తల్లి,…
View More మంచిర్యాల జిల్లాలో దారుణం!షర్మిల బెయిల్పై ఉత్కంఠ…ఏమైందంటే!
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అక్క వైఎస్ షర్మిల బెయిల్ ఉత్కంఠకు తెరదించారు. ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్టీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. తన ఇంటి…
View More షర్మిల బెయిల్పై ఉత్కంఠ…ఏమైందంటే!వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్!
పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మే 8 వరకు రిమాండ్ విధించింది. షర్మిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు…
View More వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్!ప్చ్…జగన్ తల్లి నిరసన!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మ తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల మాతృమూర్తిగా విజయమ్మ రోడ్డెక్కాల్సిన దుస్థితి. కుమార్తె కోసం నిరసనకు దిగడం,…
View More ప్చ్…జగన్ తల్లి నిరసన!మళ్లీ షర్మిల ఇంటి వద్ద గొడవ!
హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద మరోసారి గొడవకు దారి తీసింది. షర్మిల ఇంటి నుంచి కారులో బయటికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులో ముందుకు వెళ్లేందుకు షర్మిల…
View More మళ్లీ షర్మిల ఇంటి వద్ద గొడవ!కేసీఆర్కు తమిళిసై షాక్!
తెలంగాణ సీఎం కేసీఆర్కు గవర్నర్ తమిళిసై షాక్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య సాగుతున్న బిల్లుల వార్కు ఆమె షాకింగ్ ముగింపు పలకడం చర్చనీయాంశమైంది. కేబినెట్ ఆమోదించి పంపిన…
View More కేసీఆర్కు తమిళిసై షాక్!రేవంత్ను మాటలతో పొడిచిన ఈటల
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి తాను రూ.25 తీసుకున్నట్టు ఈటల రాజేందర్ ఆరోపించారని, తీసుకోలేదని భాగ్యలక్ష్మి…
View More రేవంత్ను మాటలతో పొడిచిన ఈటల