వైసీపీకి అయిదేళ్ళ పాటు ఏ పదవులూ లేవు అన్నది తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ అసెంబ్లీలో కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవాలంటే 23 మంది దాకా…
View More వైసీపీకి ఎమ్మెల్సీ ఆశ ఉందా?Andhra
జగన్- షర్మిల- బంగారు బాతు గుడ్డు!
రాజకీయాల్లో ఇప్పుడు అందరి కంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పని బాగుంది. రాజకీయాల్ని సొమ్ము చేసుకోవడం ఎలా? అనే ప్రశ్నకు… షర్మిల రాజకీయాల్ని సమాధానంగా చెప్పొచ్చు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్టీపీ…
View More జగన్- షర్మిల- బంగారు బాతు గుడ్డు!ఏపీ గవర్నర్కు పరీక్షా సమయం!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఇది పరీక్షా సమయం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన ఆయనకు న్యాయ, అన్యాయాలపై స్పష్టమైన అవగాహన వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీల రాజీనామా రాజకీయంగా తీవ్ర…
View More ఏపీ గవర్నర్కు పరీక్షా సమయం!వైఎస్సార్ మార్గమే జగన్కు శిరోధార్యం
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కష్టాకాలం నడుస్తోంది. అధికారాన్ని కోల్పోవడం ఒక ఎత్తైతే, కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ. మళ్లీ మొదటి నుంచి పార్టీ నిర్మాణం జరగాల్సిన…
View More వైఎస్సార్ మార్గమే జగన్కు శిరోధార్యంజనసేన నాయకులు హద్దులు దాటుతున్నారా?
జనసేన నాయకులు హద్దులు దాటుతున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. అందుకే ఆ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్తో ప్రకటన వెలువరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్డీఏ సర్కార్ కొలువుదీరి ఇంకా నెల రోజులు కూడా కాకుండానే,…
View More జనసేన నాయకులు హద్దులు దాటుతున్నారా?వైఎస్సార్ వ్యతిరేకించిన పత్రికపై షర్మిలకు ఎంత ప్రేమో!
వైఎస్సార్ కుటుంబానికి ఆ రెండు పత్రికలు నిత్యం వ్యతిరేకంగా పని చేస్తుంటాయి. వైఎస్సార్ జీవించిన కాలంలో ఆ పత్రికల పోకడలను విమర్శించేవారు. ఆ రెండు పత్రికలంటూ… వైఎస్సార్ వెటకరించేవారు. ఆ రెండు పత్రికల ఒంటెత్తు…
View More వైఎస్సార్ వ్యతిరేకించిన పత్రికపై షర్మిలకు ఎంత ప్రేమో!విశాఖ మీద చిత్తూరు ఎఫెక్ట్… బిగ్ నంబరేనా?
మహా విశాఖ నగర పాలక సంస్థ మీద చిత్తూరు కార్పోరేషన్ ప్రభావం పడబోతోందా అన్నది చర్చగా ఉంది. చిత్తూరులో పాతిక మంది వైసీపీ కార్పోరేటర్లు మేయర్ తో సహా వెళ్ళి టీడీపీలో చేరిపోయారు. దాంతో…
View More విశాఖ మీద చిత్తూరు ఎఫెక్ట్… బిగ్ నంబరేనా?తమ్ముళ్ళలో పెద్దన్న ఎవరు?
విశాఖ జిల్లాల్లో టీడీపీయే అన్ని సీట్లు గెలుచుకుంది. ఎంపీ అభ్యర్ధికి అయితే అయిదు లక్షలకు పైగా భారీ మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యేలు అయితే ఒకటికి మూడు నాలుగు సార్లు గెలిచిన వారే ఎక్కువ మంది…
View More తమ్ముళ్ళలో పెద్దన్న ఎవరు?సిగ్గుశరం లేవా…ఏపీ మంత్రి ఫైర్!
రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సమావేశానికి వస్తున్నారని తెలిసి… ఎంపీటీసీలు, జెడ్పీటీసీ గైర్హాజరయ్యారు. దీంతో వారిపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిగ్గు శరం లేవా? అని ఆయన ఫైర్ అయ్యారు. ఈ ఘటన అన్నమయ్య…
View More సిగ్గుశరం లేవా…ఏపీ మంత్రి ఫైర్!ఆస్తుల పంపకంపై పవన్కల్యాణ్ జోక్యం చేసుకోవాలి!
ఏపీ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఎందుకనో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు దూరం… దూరం అన్నట్టుగా పవన్ వైఖరి వుందని జనసేన నాయకులు కూడా అంటున్న మాట.…
View More ఆస్తుల పంపకంపై పవన్కల్యాణ్ జోక్యం చేసుకోవాలి!శ్రీవాణి చుట్టూ టీడీపీ రాజకీయం… బూమరాంగ్!
జగన్ సర్కార్ హయాంలో తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శ బలంగా వుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యత తీసుకున్న వెంటనే తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో…
View More శ్రీవాణి చుట్టూ టీడీపీ రాజకీయం… బూమరాంగ్!బాబును భ్రష్టు పట్టించిన అను’కుల’ మీడియా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై టీడీపీ అను”కుల” మీడియాకు విపరీతమైన ప్రేమ. బాబును సీఎంగా చూడాలని తమ కలను టీడీపీ మీడియా నెరవేర్చుకుంది. బాబును ఓ రేంజ్లో చూపించాలనే అత్యుత్సాహంలో, విచక్షణ మరిచినట్టు కనిపిస్తోంది. ఈ…
View More బాబును భ్రష్టు పట్టించిన అను’కుల’ మీడియారేవంత్ లాగా చంద్రబాబు చెప్పగలరా?
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి సహృద్భావ వాతావరణంలో ఒక సమావేశం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ సమావేశం ఏం సాధించింది అనే…
View More రేవంత్ లాగా చంద్రబాబు చెప్పగలరా?పింఛన్ల కోతకు మార్గం చూపుతున్న ఈనాడు
జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ అనుకూల మీడియాకు నిజానిజాలతో సంబంధం వుండేది కాదు. కేవలం వైసీపీపై వ్యతిరేకత సృష్టించడమే ఏకైక లక్ష్యంగా ఆ మీడియా పని చేసింది. అందులో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే…
View More పింఛన్ల కోతకు మార్గం చూపుతున్న ఈనాడుఇంచార్జిల రేసులో టీడీపీ తమ్ముళ్లు
తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మొత్తం సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి విశాఖ జనాలు నీరాజనాలే పలికారు. అయితే టీడీపీ పోటీ చేయని సీట్లలో ఇంచార్జిల పోస్టుల కోసం పోటీ సాగుతోంది. అధికారంలో ఉన్న…
View More ఇంచార్జిల రేసులో టీడీపీ తమ్ముళ్లుభారీ మెజారిటీలు జగన్ పుణ్యమే!
టీడీపీ కూటమి నేతలు నెల రోజుల తరువాతనైనా నిజాలు ఒప్పుకుంటున్నారు. టీడీపీ కూటమి భారీ విజయం వెనక తమ సొంత శక్తితో పాటు జగన్ చేసిన భారీ తప్పిదాలే కారణం అని విశ్లేషిస్తున్నారు. బీజేపీకి…
View More భారీ మెజారిటీలు జగన్ పుణ్యమే!పరిశ్రమల రాకను ఏడాది వాయిదా వేసిన బాబు!
అంతన్నా డింతన్నాడే గంగరాజు.. పిడత కింద పప్నన్నాడే గంగరాజు.. అన్న పాట మీరు వినే ఉంటారు కదా. దానికి కాస్త సవరించి.. గంగరాజు బదులుగా చంద్రబాబు అని పెట్టుకుని పాడుకోవాలేమో. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన…
View More పరిశ్రమల రాకను ఏడాది వాయిదా వేసిన బాబు!బాబు పాపాలు శరవేగంగా పండుతున్నాయ్ః జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. తన పార్టీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ దాడులకు పాల్పడడాన్ని జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. వేంపల్లెలో అజయ్కుమార్రెడ్డి అనే యువకుడిపై టీడీపీ నాయకుడు…
View More బాబు పాపాలు శరవేగంగా పండుతున్నాయ్ః జగన్మాజీ ఎంపీ మళ్లీ మొదలెట్టేశారు
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ సీటు మీద దృష్టి పెట్టి నాలుగేళ్ళ నుంచి విశాఖ కేంద్రంగా చేసుకున్నారు. తన రాజకీయాన్ని అక్కడే అనుకుని ముందుకు సాగారు. ఈ మధ్యలో…
View More మాజీ ఎంపీ మళ్లీ మొదలెట్టేశారుబీటెక్ రవి అనుచరుల దాష్టీకం…!
పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి అనుచరులు దాష్టీకంపై వైఎస్సార్ జిల్లా నివ్వెరపోతోంది. వేంపల్లెలలో వైసీపీ కార్యకర్త అజయ్కుమార్రెడ్డిపై టీడీపీ అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న అతనిపై విచక్షణా రహితంగా దాడి…
View More బీటెక్ రవి అనుచరుల దాష్టీకం…!అధికారిక కార్యక్రమంలో జనసేన చొరబాటు!
ఆంధ్రప్రదేశ్లో అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల నాయకుల జోక్యం శ్రుతిమించుతోంది. తాజాగా తిరుపతిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల టూరిజం అధికారులతో సంబంధితశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రితో…
View More అధికారిక కార్యక్రమంలో జనసేన చొరబాటు!ఏదో ఒకటి దొరికే వరకూ విజిలెన్స్ విచారణ
టీటీడీలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. టీటీడీ స్థానిక విజిలెన్స్ అధికారులపై నమ్మకం లేకపోవడంతో రాష్ట్ర పెద్దలు… రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులను రంగంలోకి దింపారు. ముఖ్యంగా టీటీడీ ఇన్చార్జ్ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి టార్గెట్గా…
View More ఏదో ఒకటి దొరికే వరకూ విజిలెన్స్ విచారణబాబుకు కావాల్సింది… సాధించుకొచ్చారట!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజధాని అమరావతి నిర్మాణం మొట్టమొదటి, చిట్టచివరి ప్రాధాన్య అంశం. ఎవరేమనుకున్నా చంద్రబాబు తన అభిప్రాయాన్ని మార్చుకోరు. అసలు తనకు అపరిమితమైన అధికారాన్ని ఇచ్చిందే అమరావతిని పూర్తి చేయాలని చంద్రబాబు నమ్ముతున్నారు.…
View More బాబుకు కావాల్సింది… సాధించుకొచ్చారట!మోదీని అనుసరిస్తున్న పవన్!
ప్రధాని మోదీని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అనుసరిస్తున్నారు. ఆధ్యాత్మికం విషయంలో మోదీ పద్ధతుల్ని అనుసరించి ప్రజల అభిమానాన్ని చూరగొనాలనేది పవన్ ఉపాయం. దైవ సంబంధిత విషయాల్లో లీనమయ్యే నాయకుల్ని ప్రత్యేకంగా ఆరాధించడం మన…
View More మోదీని అనుసరిస్తున్న పవన్!అదే నిజమైతే రేవంత్ ది గొంతెమ్మ కోరికే!
ఇవాళ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి విభజన సమస్యలు, పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవడానికి తొలిసారిగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఎలాంటి డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు…
View More అదే నిజమైతే రేవంత్ ది గొంతెమ్మ కోరికే!ఊహించినట్టే.. మోడీ పైకి నెట్టేసిన చంద్రబాబు
అంతా ఊహించినట్లుగానే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్య తెలివితేటలను, అనుభవాన్ని చక్కగా వాడుతున్నారు. కీలకమైన వాటి విషయంలో తాను బాధ్యత తీసుకోకుండా అడుగులు వేస్తున్నారు. ఏదైతే తనకు ఎక్కువ కీర్తిని, లాభాన్ని…
View More ఊహించినట్టే.. మోడీ పైకి నెట్టేసిన చంద్రబాబురాజుల కోటాలో పాగా వేశారా?
ఆయన ఒక సాధారణ నాయకుడు. చిన్న స్థాయి నుంచి తెలుగుదేశంలో తన పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టి ఈ రోజు అనూహ్యంగా విజయనగరం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో నిలిచారు. రెండున్నర లక్షల ఓట్లకు…
View More రాజుల కోటాలో పాగా వేశారా?