మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తుల్ని, రహస్యంగా పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తుల్ని నిత్య పెళ్లికొడుకు అనడం పరిపాటి. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం ఇంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉంటే పెట్టాలి. ఎందుకంటే,…
View More అసలు సిసలైన నిత్య పెళ్లికొడుకుNational
ఇంకా 75ఏళ్ల పాచిమాటలేనా.. అమిత్ షాజీ!
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వచ్చింది. ఈ దేశపు రూపురేఖల నిర్మాణంలో తనదైన పాత్ర కలిగిఉన్న మహనీయుడిగా పటేల్ ను జాతి ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన విగ్రహాన్ని బృహత్ రూపంలో నిర్మించి, ఆయనను సొంతం…
View More ఇంకా 75ఏళ్ల పాచిమాటలేనా.. అమిత్ షాజీ!బ్రిడ్జి ప్రమాదం.. ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి!
గుజరాత్ లోని మోర్జీ వంతెన కూలిన ప్రమాద ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో రాజ్కోట్కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందారియా కుటుంబ…
View More బ్రిడ్జి ప్రమాదం.. ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి!గుజరాత్లో ఘోర ప్రమాదం!
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో బ్రిడ్జి మీద నుండి వెళుతున్న సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోవడంతో పలువురు చనిపోవడంతో…
View More గుజరాత్లో ఘోర ప్రమాదం!కమలం పార్టీకి కాకపుట్టిస్తున్న కేజ్రీవాల్!
వారు రామభక్తులం అంటుంటే.. తను హనుమాన్ భక్తుడినంటూ ప్రకటించుకుని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి చెమటలు పట్టించాడు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ప్రకటించుకోవడమే కాదు.. ఆ ఎన్నికల్లో ఘన విజయం కూడా…
View More కమలం పార్టీకి కాకపుట్టిస్తున్న కేజ్రీవాల్!ఖుష్బూపై నీచ వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ
తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూపై డీఎంకే నేత సైదై సాదిక్ తీవ్ర అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళాలోకాన్ని కించపరిచేలా దూషణలు వుండడంపై రాజకీయాలకు అతీతంగా ఖండిస్తున్నారు. డీఎంకే…
View More ఖుష్బూపై నీచ వ్యాఖ్యలపై నిరసనల వెల్లువఖుష్బూ పెద్ద ఐటమ్.. డీఎంకే నేత సాదిక్!
డీఎంకే అధికార ప్రతినిధి సైదాయ్ సాదిక్ తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఇన్ఫర్మేషన్…
View More ఖుష్బూ పెద్ద ఐటమ్.. డీఎంకే నేత సాదిక్!కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న ఖర్గే!
కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 24 ఏళ్లలో పార్టీకి నాయకత్వం వహించిన మొదటి గాంధీయేతర వ్యక్తిగా ఖర్గే నిలవనున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి…
View More కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న ఖర్గే!అమెరికా, బ్రిటన్.. ప్రజాస్వామ్యాల పరిణతి!
ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా. ప్రజాస్వామ్య విలువల విషయంలో అనేక దేశాలకు ఆదర్శం బ్రిటన్. తప్పక ఒప్పుకోవాల్సిన సత్యాలు ఇవి. Advertisement అలాగని ఈ దేశ రాజకీయ వ్యవస్థల్లో తప్పుల్లేవా అంటే…
View More అమెరికా, బ్రిటన్.. ప్రజాస్వామ్యాల పరిణతి!రిషి శునక్.. ముందుంది అసలు కథ!
75 యేళ్ల కిందట బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన జాతికి సంబంధించిన వాడు.. ఈ రోజు బ్రిటన్ ప్రధానమంత్రి కావడం అనేది అద్భుతం అనుకోదగిన సందర్భమే. బ్రిటన్ పాలకుల్లో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి…
View More రిషి శునక్.. ముందుంది అసలు కథ!వాట్సాప్.. వాట్ హప్పెన్!
దిగ్గజ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ సర్వీసులకు భారతదేశంతో పాటు కొన్ని ఇతర దేశాల్లో అంతరాయం కలిగింది. వాట్సాప్ సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారు. వాట్సప్ నుండి మెసేజ్ చేసిన…
View More వాట్సాప్.. వాట్ హప్పెన్!సీఎంకు కొరడా దెబ్బలు!
ఛత్తీస్ఘడ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్వయనా ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కొరడా దెబ్బలు తిన్నారు. సీఎంను కొరడాతో దెబ్బలు…
View More సీఎంకు కొరడా దెబ్బలు!యావత్తు భారత్ కు గర్వకారణం
భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవడంతో భారతీయులు అందరూ వర్షం వ్యక్తం చేస్తున్నారు. 200 సంవత్సరాల పైగా భారత్ ను పరిపాలించిన బ్రిటిష్ వారికి ఒక భారత సంతతి వ్యక్తి ప్రధాన కావడం…
View More యావత్తు భారత్ కు గర్వకారణంబ్రిటన్ ప్రధాని పీఠంపై రిషి సునక్!
ఎట్టకేలకు భారత్ సంతతి వ్యక్తికి బ్రిటన్ ప్రధాన మంత్రి వరించింది. దాదాపు 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్లో రిషి సునక్కు 180 కంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభించింది. బ్రిటన్ ప్రధాని…
View More బ్రిటన్ ప్రధాని పీఠంపై రిషి సునక్!సంజయ్ రౌత్ కు తోడుగా ఉద్ధవ్ ఠాక్రేనూ జైలుకు?
ఇప్పటికే ఈడీ కేసులతో జైల్లో ఉన్నారు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్. ఒక సొసైటీ అక్రమాల కేసుల్లో శివసేన ట్రబుల్ షూటర్ ను జైల్లోకి పంపారు. నెలలు గడుస్తున్నా రౌత్ కు బెయిల్…
View More సంజయ్ రౌత్ కు తోడుగా ఉద్ధవ్ ఠాక్రేనూ జైలుకు?కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. అందరూ ఉహించ్చినట్లే మల్లికార్జున ఖర్గే భారీ మెజార్టీతో విజయం సాధించారు. 6800ఓట్లకు పైగా మోజార్టీతో ఖర్గే విజయం సాధించారు. ఖర్గే కు 7897ఓట్లు…
View More కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం!సోనియా గాంధీ స్థానంలో ఎవరు?
24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతను గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఇవాళా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. సోమవారం అధ్యక్ష ఎన్నికలు జరగగా ఈరోజు ఫలితాలు వెల్లడించబోతున్నారు. దేశవ్యాప్తంగా పోలైన దాదాపు 9500…
View More సోనియా గాంధీ స్థానంలో ఎవరు?శివసేన వర్సెస్ బీజేపీ.. వెనక్కు తగ్గిన కమలం!
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఎన్నికతో పాటు జరుగుతున్న వివిధ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆసక్తిని రేపుతున్న వాటిల్లో మహారాష్ట్రలోని అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోకవర్గం కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి…
View More శివసేన వర్సెస్ బీజేపీ.. వెనక్కు తగ్గిన కమలం!శశిథరూర్ గెలిస్తే.. గాంధీలకు తెరపడినట్టేనా!
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నిక 22 సంవత్సరాల తర్వాత పోలింగ్ వరకూ వచ్చింది. గత రెండు దశాబ్దాల పై నుంచినే ఏకగ్రీవంగా అధ్యక్ష స్థానాన్ని ఆక్రమిస్తూ వచ్చారు నెహ్రూ-గాంధీ కుటుంబీకులు. సీతారాం కేసరి తర్వాత…
View More శశిథరూర్ గెలిస్తే.. గాంధీలకు తెరపడినట్టేనా!137 ఏళ్ల చరిత్రలో ఇది ఆరోసారి!
24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్లు ఈ చారిత్రాత్మకమైన ఎన్నికల పోటీలో తలపడుతుండగా గాంధీయేతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా…
View More 137 ఏళ్ల చరిత్రలో ఇది ఆరోసారి!హిజాబ్ కావాలని ఒక చోట, వద్దని మరో చోట!
ఒకే అంశం, ఒకే మతం.. వేర్వేరు దేశాలు, వేర్వేరు వ్యవస్థలు! ఎంత తేడా! లౌకిక భావనలు కలిగి ఉన్న దేశంలో ఒక మతాచారం పట్ల పట్టు, మత రాజ్యమైన మరో దేశంలో స్వేచ్ఛా నినాదం!…
View More హిజాబ్ కావాలని ఒక చోట, వద్దని మరో చోట!తాతల కాలంనాటి ముఖ్యమంత్రి
కేంద్రంలో బీజేపీ పరిపాలన చూస్తుంటే మన దేశం ముందుకు వెళుతున్నదో, వెనక్కి పోతున్నదో అర్ధం కావడంలేదు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, చేస్తున్న ఆలోచనలు అలా ఉన్నాయి మరి. ధరలు పెంచి సామాన్యుల నడ్డి…
View More తాతల కాలంనాటి ముఖ్యమంత్రినో డైవర్షన్.. మోడీ కోట కూల్చడమే టార్గెట్!
గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా భారత్ రాష్ట్ర సమితి పేరుతో చేస్తున్న హడావుడి గురించిన వార్త కాదు ఇది. ఏదో మోడీ మీద విరుచుకుపడడం తప్ప.. మోడీ కోటలను కూల్చే టార్గెట్లను ఫిక్స్…
View More నో డైవర్షన్.. మోడీ కోట కూల్చడమే టార్గెట్!ఒకే విడతలో హిమాచల్ పోలింగ్!
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం…
View More ఒకే విడతలో హిమాచల్ పోలింగ్!ప్రొ. సాయిబాబా నిర్దోషి!
మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ తీర్పు నిచ్చింది. Advertisement ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి…
View More ప్రొ. సాయిబాబా నిర్దోషి!హిజాబ్పై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు!
కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఇదే అంశంపై ఇద్దరు జడ్జీలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును ఒక జడ్జీ సమర్ధిస్తే మరొ జడ్జీ వ్యతిరేకించారు. Advertisement హిజాబ్పై…
View More హిజాబ్పై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు!ఢిల్లీ మహిళా కమిషన్ కు అత్యాచార బెదిరింపులు!
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ సంచాలన వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. తనపై అత్యాచార బెదిరింపులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె పోలీసులను కోరారు.…
View More ఢిల్లీ మహిళా కమిషన్ కు అత్యాచార బెదిరింపులు!