social media rss twitter facebook
Home > Telangana News
  • Telangana News

    గులాబీ గుబాళింపులు ఇప్పట్లో సాధ్యం కాదు!

    తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ప్రధానంగా తలపడుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నాయకులు

    జీరో పోలింగ్.. వార్తల్లోకెక్కిన గ్రామాలు

    ఓటును వాడుకోవడం అంటే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయడం మాత్రమే కాదంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు. ఓటింగ్ వేళ సమయం చూసి

    చిచ్చుపెట్టిన బెట్టింగ్.. హంతకుడిగా మారిన తండ్రి

    ఓ పచ్చటి కుటుంబంలో బెట్టింగ్ భూతం చిచ్చుపెట్టింది. తండ్రీకొడుకుల మధ్య గొడవలు తలెత్తేలా చేసింది. ఫలితంగా తండ్రి హంతకుడిగా మారాడు. కొడుకు హతమయ్యాడు. మెదక్ లో జరిగింది

    ఆ కోరిక ఆయన మనసును తొలుస్తోంది

    కొందరికి కొన్ని కోరికలు పుడితే అవి నెరవేరకపోయినా అవి మనసును పురుగులా తొలుస్తుంటాయి. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ కు కూడా ఒక పెద్ద కోరిక చాలా

    మాకు ఓటేస్తే... ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు!

    ముస్లిం రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షా మ‌రోసారి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. త‌మ‌కు ఓటు వేస్తే ముస్లిం రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేస్తామ‌ని ఆయ‌న

    చెమటోడుస్తున్న కాంగ్రెస్ మంత్రులు

    తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అధికారంలో ఉన్నాం కదా అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను

    మోదీ మ‌ళ్లీ వ‌స్తే... ఎన్నిక‌లు మ‌రిచిపోవాల్సిందే!

    ప్ర‌ధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ చ‌చ్చిన పాముతో స‌మానమ‌న్నారు. ఆయ‌న గురించి మాట్లాడ్డం

    పాపం... ఆయన కూతురి కోరిక తీరనేలేదు

    పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా విరగబడి ప్రచారం చేస్తున్నారు. పెద్దాయనతో పాటు ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు చెమటోడుస్తున్నారు. తమ

    పెద్ద బ్రాండ్.. అంతా నాసిరకం, ప్రాణాలతో చెలగాటం

    హైదరాబాద్ మెయిన్ రోడ్స్ లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ప్రతి గల్లీకి ఓ రెస్టారెంట్ కనిపిస్తుంది. ప్రతి ఏరియాలో ఓ ఫేమస్ హోటల్ ఉంటోంది. ఓ చోట

    సింగిల్ ఎజెండాతో స్వతంత్ర అభ్యర్థి

    ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా కనిపిస్తుంటారు. రకరకాల కారణాల వల్ల స్వతంత్రులు తెరపైకి వస్తుంటారు. వీళ్లలో కొందరు రెబల్ అభ్యర్థులుంటే,

    కాంగ్రెస్ మైండ్ గేమ్ సక్సెస్ అవుతుందా?

    అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావొచ్చు ఏ ఎన్నికలైనా సరే రాజకీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఓటర్ల ఆలోచనా ధోరణి

    కొడుకు అండ్ ​మేనల్లుడు అలా....మాజీ సీఎం ఇలా

    కేసీఆర్​ సహా బీఆర్ఎస్ ​నాయకులందరికీ అధికారం పోయిందన్న బాధ విపరీతంగా ఉంది. కేసీఆర్, కేటీఆర్​, హరీష్ ​రావు బహిరంగంగానే తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. రేవంత్​ రెడ్డిని

    మళ్ళీ గులాబీ పార్టీ ప్రాంతీయవాద అస్త్రం

    పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి గులాబీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతోంది. అదే పనిగా నాన్ స్టాప్

    కవిత లేకుండానే ఎన్నికల ప్రచారం ముగుస్తుందా?

    పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ అండ్ మేనల్లుడు, మాజీ మంత్రి కూడా

    భ‌య‌ప‌డొద్దు.. పారిపోవ‌ద్దు!

    కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌లంటే భ‌య‌ప‌డొద్ద‌ని, ఎక్క‌డికీ పారిపోవ‌ద్ద‌ని రాహుల్‌, సోనియాగాంధీల‌ను మోదీ వెట‌క‌రించారు. ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల

    ఇది వేరుకుంపటి కాదా రేవంతన్నా?

    ఒకవైపు పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరిపోతారని భారాస దళాలు చాలా కాలంగా ఆరోపసిస్తూ వస్తున్నాయి. రేవంత్ ఆరెస్సెస్ కు చెంది వాడే

    వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ కు ఆయన అవసరం

    తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మొదటి నుంచి వలస నాయకులకు పెద్ద పీట వేసి మంత్రి పదవులు కట్టబెట్టాడు. మొదటి టర్మ్ లోనే కాకుండా రెండో టర్మ్

    జ‌గ‌న్ స్ఫూర్తితో రేవంత్ స‌ర్కార్ ఏం చేయ‌బోతున్న‌దంటే...!

    ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌ను తెలంగాణ స‌ర్కార్ స్ఫూర్తిగా తీసుకుంది. రాజ‌కీయంగా జ‌గ‌న్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విభేదిస్తున్న‌ప్ప‌టికీ, పాల‌నా ప‌రంగా ఆద‌ర్శంగా తీసుకోవ‌డం విశేషం.

    రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయరా?

    దూరపు కొండలు నునుపు కాదు.. సామెతను కాస్త మార్చి రాసుకోవాలి. దూరపు కొండలు తియ్యగా ఉంటాయి. దగ్గరి కొండలు చేదుగా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    అప్పుడు మాట్లాడలేకపోయింది.. ఇప్పుడు చెలరేగిపోతుందేమో

    తెలంగాణలో స్టార్ క్యాంపైనర్‌గా బీజేపీ తరపున ప్రచారం చేయడానికి మాజీ గవర్నర్ తమిళిసై వచ్చేసింది. ఆమె తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలు. ఆమె గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. ఆమె

    ఆలూ లేదు చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం

    రాజకీయ నాయకులు మామూలు రోజుల్లోనే తాము పోటుగాళ్ళమన్నట్లు మాట్లాడతారు. తమంత వారు లేరని విర్రవీగుతుంటారు. పొడిచేస్తాం ... నరికేస్తాం అంటూ వీరంగం వేస్తుంటారు. ఇక ఎన్నికల సమయంలో

    బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇస్తే ఏం చేస్తుంది ?

    పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన బేటా  (కొడుకు) కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు యమ బిజీగా ఉన్నారు. నిప్పులు కక్కుతున్న ఎండలో

    ఆశల పల్లకీలో ఊరేగుతున్న గులాబీ బాస్

    పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్‌లో ఏవేవో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయన ఆశల పల్లకీలో ఊరేగుతున్నాడు. ఆయన ఆశలు నిజమవుతాయా లేదో

    గుర్తులు మార్చుకుని పోరాడుతున్న సూప‌ర్ రిచ్ రెడ్డీస్!

    హైద‌రాబాద్ న‌గ‌రానికి కూత‌వేటు దూరంలోని చేవేళ్ల కేంద్రంగా ఉన్న లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో సూప‌ర్ రిచ్ రెడ్డీస్ పోరాటం సాగుతోంది. ఒక‌రేమో బార్న్ విత్ సిల్వ‌ర్ స్పూన్,

    బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీయేనా?

    తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చాడు. జాతీయ రాజకీయాల్లో గాయిగాత్తర లేపుతానని,  దేశంలో మంట పెడతానని

    అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్న కేసీఆర్ ఫ్యామిలీ

    కేసీఆర్ సహా ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి వారి వ్యవహార శైలి అలాగే

    బీజేపీకి వేసే ప్ర‌తి ఓటూ రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుకేః సీఎం

    మ‌రోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తుంద‌నే ప్ర‌చారాన్ని ఇండియా కూట‌మి పెద్ద ఎత్తున చేస్తోంది. బీజేపీ మాత్రం 400 లోక్‌స‌భ స్థానాల‌ను గెలుచుకోవ‌డ‌మే

    రెండు పార్టీల గతిలేని తనానికి ఇది రుజువు!

    ‘అయ్యకు విద్య లేదు.. అమ్మకు గర్వం లేదు..’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఈ సామెతకు అర్థం విడమరచి చెప్పడం కష్టం గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

    సవాలుకు ఓకే అన్నాక ప్రమాణం ఎందుకు హరీషన్నా?

    మడత పేచీ రాజకీయాలే తప్ప.. స్ట్రెయిట్ విమర్శలు, స్ట్రెయిట్ వ్యవహారాలు మన రాజకీయ నాయకుల్లో మచ్చుకు కూడా కనిపించవు. ఒక పాయింటు పట్టుకుని జీడిపాకం లాగా సాగదీసుకుంటూ

    పెద్దాయన క్లారిటీ ఇచ్చేశాడు... ఇక ఎవరూ డిమాండ్ చేయరు

    ఈమధ్య గులాబీ పార్టీలో, తెలుగు రాష్ట్రాల్లో, మీడియాలో తీవ్రంగా చర్చకు దారి తీసిన ఒక విషయం మీద గూలాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. అధికారం పోయాక


Pages 1 of 841      Next