క‌మెడియ‌న్ రాజేంద్ర‌ప్ర‌సాద్ కుమార్తె ఆక‌స్మిక మృతి

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ రాజేంద్ర‌ప్ర‌సాద్ కుమార్తె గాయ‌త్రి (38) గుండెపోటుతో క‌న్నుమూశారు. గ‌త రాత్రి ఆమె గుండెపోటుకు గురి కావ‌డంతో హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆమె కోలుకోలేక‌పోయారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.…

View More క‌మెడియ‌న్ రాజేంద్ర‌ప్ర‌సాద్ కుమార్తె ఆక‌స్మిక మృతి