
జగన్ చీఫ్ జస్టిస్కు రాసిన లేఖపై రాయదగినది చాలానే వుంది. ప్రస్తుతానికి రెండు పాయింట్లపై మాత్రం ఆలోచిద్దాం. మొదటిది, అలా రాయవచ్చా? రెండోది, దాన్ని బహిర్గతం చేయవచ్చా?

అమరావతి ఆందోళన ప్రారంభించి 300 రోజులైందని వారం రోజుల క్రితమే వార్త వచ్చింది. అదేదో అప్పుడప్పుడు పలకరించే న్యూస్ ఐటమ్ కింద అయిపోయింది తప్ప, ఎవరూ దాని

నాకు తెలిసి కరోనా వాక్సిన్పై జరిగినంత చర్చ మరి దేనిమీదా యిటీవలి కాలంలో ఏ పరిశోధన మీద జరగలేదు. చివరకు యిది ఎగిరే పళ్లాల (యుఎఫ్ఓ) మీద

బాలు వెళ్లిపోయారు. మధ్యలో కాస్త ఆశలు రేకెత్తించారు కానీ చివరకు దుఃఖంలో ముంచారు. 74 ఏళ్ల వయసంటే మరీ తక్కువా కాదు, మరీ ఎక్కువా కాదు. ఈ

జగన్ సంతకం పెట్టకుండానే తిరుమల గుళ్లోకి వెళ్లిపోయాడు. పట్టుబట్టలు యిచ్చి వచ్చాడు. ‘మాటలు, మంటలు, వివాదాల మధ్య.. సమర్పయామి’ అంటూ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ యిచ్చింది కానీ సామాన్యుడికి

ఈ కథలు చెప్తున్నపుడు వీటి ద్వారా సమాజానికి ఏం చెప్తున్నావని చాలామంది అడిగారు. ఏం చెప్తున్నానో వారికి ఎందుకర్థం కాలేదో నాకు బోధపడలేదు. చెప్పేది సూటిగానే చెప్పాను

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లినపుడు జగన్ డిక్లరేషన్ పుస్తకంలో సంతకం పెడతాడా, లేదా అన్నది హాట్ టాపిక్ అయిపోయింది. గతంలో వైయస్ రాజశేఖర

విజయవాడలో కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. ఆ సెంటర్ నిర్వహిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని అనగా ఎండీగా ఉన్న డా. రమేశ్ను,

సియెనా నగరంలో టావెనా, జెప్పా అనే యిద్దరు ధనికులైన, అందగాళ్లయిన ప్రాణస్నేహితులున్నారు. ఇద్దరికీ అందమైన భార్యలున్నారు. భార్యలు కూడా సహకరించడంతో సొంత అన్నదమ్ముల కంటె ఎక్కువగా మసలుతూ

మూడు నెలలుగా ఐసిఎమ్మార్, తెలుగు మీడియా కలిసి చేసిన హడావుడి చూస్తే ఆగస్టు 15 నాటికల్లా వాక్సిన్ పేరుతో ఏదో ఒకటి మన మొహాన కొట్టి చప్పట్లు

‘ఆంగ్లంలో ఏ అంటే ఒక అని చిన్నపుడు చదువుకున్నాం కానీ కేంద్రం ఏ అంటే ఒకటి కానక్కరలేదు, బహువచనం కూడా కావచ్చని తెలిపింది’ అని ఆంధ్రజ్యోతి వాపోయింది.

పెరూగియా అనే ఊళ్లో పియెత్రో అనే ధనికుడు వుండేవాడు. వివాహం పట్ల ఆసక్తి లేక అతను చాలాకాలం పెళ్లి చేసుకోలేదు. కానీ పెళ్లి కాకపోతే వూళ్లోవాళ్లు ఏమైనా

లాంబార్డీ అనే ఒక వూళ్లో ఒక కాన్వెంట్ (మఠం) వుండేది. దానిలో ఉండే క్రైస్తవ సన్యాసినులు (నన్స్) చాలా పవిత్రమైన వారని ప్రతీతి. ఎందుకంటే వారిని పర్యవేక్షించే

2019 ఎన్నికల ఫలితాలు రాగానే ‘‘అమరావతి ఏమౌతుంది?’’ అని వ్యాసం రాస్తూ, పరిస్థితి చాలా అయోమయంగా వుందన్నాను. 15 నెలలైంది. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇంకో 15

గతవారంలో బాపు వర్ధంతి సందర్భంగా బాపురమణల అపూర్వమైన స్నేహబంధానికి గుర్తుగా నిలిచిన ‘‘లక్ష్మి’’ కథ గుర్తుకు వచ్చింది. బాపుది గీత, రమణది రాత కాబట్టి బాపు కార్టూన్లలో

మన తెలుగు మీడియాకు ప్రణబ్ ముఖర్జీమీద యింత గౌరవాభిమానాలు ఉన్నాయని ఆయన చచ్చిపోయేదాకా నాకు తెలియలేదు. ఏ వ్యాసం చూసినా, ఏ టీవీ కథనం విన్నా ప్రధాని

ఒక ఊళ్లో ఒక ప్రముఖ వైద్యుడు వుండేవాడు. బాగా వృద్ధాప్యం వచ్చాక ఏ ఆలోచన వచ్చిందో ఏమో ఎలిసా అనే ఒక అందమైన యువతిని పెళ్లాడాడు. ఆమెకు

ఒక పల్లెటూళ్లో లొరెంజో అనే అతను తన యింట్లోనే ఒక భోజనశాల నడిపేవాడు. ఆ వూరి ద్వారా వెళ్లే ప్రయాణీకులకు భోజనాలు, మద్యం సమకూర్చేవాడు. ఒక్కోసారి రాత్రి

ఒకసారి పోప్ నుంచి ఫ్రాన్స్ రాజు సోదరుడికి పిలుపు వచ్చింది. అతను తన మిత్రుడైన ఫ్రెంచ్ వ్యాపారిని టస్కనీ నగరానికి తోడు రమ్మన్నాడు. ఆ వ్యాపారి వెళ్లడానికి

ఏరు దాటాక తెప్ప తగలేశాడనే సామెత మనకుంది. ఏరు దాటావు బాగానే వుంది, తెప్ప తగలేయడం దేనికి? అక్కడే పొదల్లో పడేసి వుంచవచ్చు కదా. అవసరమైతే దాన్ని

ఐసిఎమ్మార్ డైరక్టర్ జనరల్గా వున్న బలరామ్ భార్గవ హెల్త్ మినిస్ట్రీలో సెక్రటరీగా కూడా పని చేస్తారు. ఆయన ప్రభుత్వయంత్రాంగంలో భాగమే. స్వయంగా డాక్టరై వుండి ఆయన అంత

కోవిడ్ 19 మానవాళికి ముప్పుగా దాపురించినా, కొందరికి మాత్రం లాభదాయకంగా తయారైందని అనిపిస్తోంది. ఈ మధ్యే కరోనా వైరస్ చిత్రంలో చుట్టూ పొడుచుకుని వచ్చే వాటిని ఆవు

శాన్ పాంక్రజియో అనే వూళ్లో పషియో అనే ధనిక వ్యాపారి వుండేవాడు. అతనికి మధ్యవయసులో వుండగానే దైవచింతన పెరిగి పోయింది. అది హద్దులు మీరి అతను ఫ్రయర్

రాజకీయ పార్టీలు ప్రవహించే నదుల్లాటివి. పాతనీరు పుష్కలంగా వుండగానే ఏటేటా కొత్తనీరు వచ్చి చేరుతూనే వుంటుంది. దాని వలననే నది నిత్యనూతనంగా వుంటుంది. ప్రవహించే ప్రాంతమంతా సస్యశ్యామలం

సియన్నా అనే వూరిలో రినాల్డో అనే ఒక అందమైన జల్సా యువకుడు వుండేవాడు. ఇంటిపక్కనే వున్న ఒక ధనికుడి భార్యమీద అతని కన్ను పడింది. ఆమెకు చేరువ

ప్రధానంగా సినీ రచయిత, అనుకోకుండా దర్శకుడు, నటుడు అయిన డివి నరసరాజుగారి శతజయంతి యివాళే. 1920 జులై 15 న విజయవాడలో పుట్టారాయన. 86 ఏళ్ల వయసులో

బెర్లింగెరి అనే అతను కష్టపడి పైకి వచ్చినవాడు. ఇంకా పైకి రావాలంటే జమీందారీ కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఫిలోమినా అనే అందగత్తెను చేసుకుంటానంటూ ఆమె సోదరులకు

రోజు వైయస్ జయంతి. ‘‘వైయస్సార్తో..’’ పేర ఉండవల్లి అరుణ్కుమార్ రాసిన పుస్తకం నాకు నచ్చిందని గతంలోనే రాశాను. ‘వైయస్ చాలా మంచివాడు, ఏ చెడూ లేనివాడని నేను

రిమిని నగరంలో చాలా ధనికుడైన భూస్వామి వుండేవాడు. అతని భార్య అత్యంత సౌందర్యవతి, శీలవతి. అయితే తనకున్న సందేహబుద్ధితో భర్త ఆమెను అనుక్షణం సతాయించేవాడు. ఆమెను చూడగానే

కోవిడ్ను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రీతిగా వ్యవహరిస్తోంది. అధ్వాన్నంగా వ్యవహరించినవాటిలో బెంగాల్ ఒకటి. గమనిస్తే మెట్రోలున్న రాష్ట్రాలన్నిటిలో యీ సమస్య తీవ్రంగా వుంది. ఆ తర్వాత