
ఇది చదివే ముందు ఎమ్బీయస్: జస్టిస్ లక్ష్మణ్ వెలిబుచ్చిన సందేహాలు వ్యాసం చదవ ప్రార్థన. ఒక సామాన్యుడిగా మీకూ, నాకూ ఆసక్తి రగిలించి పెట్టింది

నిన్న జూన్ 8, 2023 తో నేను రచయితగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అలా పూర్తి చేసుకున్న రచయితలు చాలామంది ఉండవచ్చు కానీ నా మటుకు

టీనేజి అమ్మాయి ‘హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్’ అంటూ ఆకులు తుంపి పోసినట్లు అవినాశ్ అరెస్టు అవుతాడు, కాదు అంటూ మీడియా అదే

కర్ణాటక ఫలితాలు వచ్చాక బిజెపి నాయకులు సామూహికంగా పాడుతున్న పాటేమిటంటే, మా ఓటింగు శాతం పెద్దగా తగ్గలేదు. 2018లో అది 36.2 ఉంటే యిప్పుడు 36 అయిందంతే.

సూడాన్లో అంతర్యుద్ధం జరుగుతోందని, అక్కణ్నుంచి భారతీయులను తీసుకు వస్తున్నారని పేపర్లలో చదివే వుంటారు. అక్కడి ఘర్షణకు పూర్వాపరాలు చెప్దామని నా ప్రయత్నం. గతంలో దాని గురించి ఏమీ

ప్రఖ్యాత బెంగాలీ చిత్రకారుడు, ‘పద్మభూషణ్’(1955) గ్రహీత జా(యా)మినీ రాయ్ (1887-1972) నివసించిన ఆయన యింటిని దిల్లీ ఆర్ట్ గ్యాలరీ (డిఎజి) అనే ప్రయివేటు సంస్థ కొని ఆయన

హైదరాబాదులో 125 అడుగుల ఆంబేడ్కర్ విగ్రహం నెలకొల్పిన సందర్భంగా ఆయన గురించి కాస్త రాయాలనిపించింది. ఆంబేడ్కర్ అనగానే రాజ్యాంగ రచయిత అనే పదం చేర్చకుండా, దళిత నాయకుడు

పరీక్షా పత్రాల లీకు కుంభకోణం తెలంగాణను ఎలా కుదిపేస్తోందో చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం యిప్పటికైనా మేల్కొని గుజరాత్ ప్రభుత్వం యీ దిశగా ఏం చేసిందో గమనించి, వారిని

సాధారణంగా గందరగోళంగా మాట్లాడే పవన్ మూడు రోజుల క్రితం తన విధానం గురించి స్పష్టత యిచ్చారు. నేను ప్రస్తుతానికి సిఎం కాలేను. కృష్ణా నుండి శ్రీకాకుళం జిల్లా

దీనికి ముందు రాసిన ‘కర్ణాటక ఎన్నికల ముఖచిత్రం’, ‘కర్ణాటకలో యింటిపోరు’ చదివితే యీ వ్యాసం బాగా బోధపడుతుంది. రేపు ఫలితాలు వెలవడుతున్న

కర్ణాటక రాజకీయాల్లో బిజెపికి, కాంగ్రెసుకు రెండింటికి యింటిపోరు ఉంది. బిజెపిలో యెడియూరప్ప, అతని పోటీదారుల మధ్య కలహం కాగా, కాంగ్రెసులో సిద్ధరామయ్య, శివకుమార్ల మధ్య వైరం నడుస్తోంది.

కర్ణాటకలో రేపు (మే 10) పోలింగు. ఎన్నికలపై మనకున్న ఆసక్తిని గమనించి, జాతీయ మీడియాతో బాటు తెలుగు మీడియా బాగా కవర్ చేస్తూ వస్తోంది. ఆసక్తి ఎందుకంటే

ఈ వ్యాసం ప్రారంభించబోయే ముందు రెండు మాటలు – వివేకా హత్య గురించి వినవస్తున్న కథనాలపై నేను ప్రశ్నలు సంధిస్తూంటే, కొందరు పాఠకులు నాకు ప్రశ్నలు సంధిస్తున్నారు.

వివేకా హత్య కేసును అవినాశ్ చుట్టూనే తిప్పుతోంది తెలుగు మీడియా. భీకరంగా హత్య చేయబడి, రక్తసిక్తంగా ఉన్న వివేకా శవాన్ని చూసి కూడా అవినాశ్ గుండెపోటుతో పోయాడని

నేను ఏ వ్యాసం రాసినా, కొందరు పాఠకులు వివేకానంద హత్య కేసు గురించి రాయగలవా అంటూ ఛాలెంజ్లు విసురుతున్నారు. అక్కడికి నేను రాయకపోతే కొంప మునిగిపోతుందన్నట్లు, రాస్తే

దేవుడికి అలంకరించిన పూలూ, పత్రీ మర్నాటికి నిర్మాల్యం అవుతాయి. తీసేసి కొత్తవి పెడతారు. పాతవాటిని ఎలా డిస్పోజ్ చేయాలి అన్నది పెద్ద సమస్య. దానికి తిరుమల తిరుపతి

మహారాష్ట్రలో శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్ ఎన్సిపి 53 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి, వారితో సహా బిజెపిలో చేరబోతున్నాడన్న

మంచి మిత్రుడు, చిత్రకారుడు బాలి ఏప్రిల్ 17న రాత్రి వెళ్లిపోయారు. చిత్రకళలోని అన్ని విభాగాల్లోనూ ఆయన రాణించారు. బాపు గారిలాగానే పౌరాణిక చిత్రాల దగ్గర్నుంచి కార్టూన్ల దాకా,

‘‘పోలీసు వాళ్లే అద్భుతకథలు చెప్తున్నారంటున్నారని నేను చెప్తున్నాను కానీ నాకు కథలు చెప్పడం రాదు. జరిగినది యాజిటీజ్గా, ఏ డ్రామా లేకుండా చెప్పేస్తాను. ఫర్వాలేదా?’’ అన్నారు పురుషోత్తం

ఎమ్బీయస్: జనసేన ఓటింగు శాతం అనే వ్యాసంలో లెక్కలన్నీ కులాల బట్టి వేస్తూ వచ్చాం. ఎన్నికలలో కులప్రభావం లేదని అనలేము కానీ మొద్దంకెల బట్టి,

ఇది ఏప్రిల్ 1 నాడు నేను చూసిన ‘‘శివపార్వతుల కల్యాణం’’ అనే బాలే (సంగీత, నృత్యనాటకం) గురించిన వ్యాసం. దీనిలో నా పాత్ర కూడా కొంత ఉంది

2024 ఎన్నికలలో బిజెపి కలిసి రాకపోయినా టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడం తథ్యమని తోస్తోంది. బాబు జనసేనకు సీట్లెన్ని యిస్తారు, పవన్కు పదవేది ఆఫర్ చేస్తారు

తను ఫారిన్లో పుట్టి ఉంటే బాగుండేదనుకొంది రూపిణి. అక్కడైతే తనలాటి కేసు అర్థం చేసుకొంటారు, అర్థం చేసుకోకపోయినా అడగ్గానే విడాకులు మంజూరు చేస్తారుట. ఇక్కడ విడాకులు కావాలంటే

మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్గారు సిఐడి విచారణ ఎదుర్కున్నపుడు, సమాధానాలు చెప్పడంలో ఆవిడా చైర్మన్ మావగారి బాటే పట్టవచ్చు. రామోజీ గారేమన్నారు? ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 4

16 02 1997 నాటి ‘‘ఎ.పి.టైమ్స్’’ దినపత్రిక వారాంతపు సాహిత్యానుబంధంలో ప్రచురించబడిన నా ‘‘సుధాస్ ఛాయిస్’’ అనే ఆంగ్లకథకు యిది తెలుగు అనువాదం.
‘‘ఏవంటున్నారండీ, పెళ్లివారు? పిల్ల నచ్చినట్టేనా?’’

ఆంధ్ర కౌన్సిల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగు జరిగింది. ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అన్నట్లుగా కొందరు పరిశీలకులు చెప్తూండడం నాకాశ్చర్యం కలిగిస్తోంది. టిడిపి

శుక్రవారప్పేట పోలీసు స్టేషన్ ఎస్సయి మురారి ఎదురుగా ఉన్న జంట కేసి దీర్ఘంగా చూశాడు. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన అబ్బాయి, అమ్మాయి అతన్ని బతిమాలుతున్నారు. ‘మీరే మా

ఇటీవల మరణించిన తారకరత్నది బ్రెయిన్ డెడ్ కేసు. ఎప్పుడో చచ్చిపోతే లోకేశ్కు అపఖ్యాతి వస్తుందని దాచి పెట్టారని వచ్చిన పుకారు అబద్ధమే అనుకోవచ్చు. అతను వెంటనే పోయినా,

మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించాలని కాపులకు పిలుపునిచ్చారు. దాని భావమేమిటో నాకు సరిగ్గా అర్థం కాక మీతో నా ఆలోచనలు పంచుకుంటున్నాను. ఎవరైనా

ఆంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నుంచి వైసిపి చాలా నేర్చుకోవాలి. దానికి పడాల్సిన వేళ, పడాల్సిన చోట దెబ్బ పడింది. దాని గురించి చెప్పుకునే ముందు, యిది