
సంగీతభరిత కుటుంబగాథా చిత్రాలకు పేరుబడిన రాజశ్రీ ప్రొడక్షన్స్ మూలసంస్థ రాజశ్రీను తారాచంద్ బర్జాత్యా 1947లో డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ముంబయిలో ప్రారంభించారు. అంటే ప్రారంభించి 75 ఏళ్లు అయిందన్నమాట.

తెలంగాణకు ఇప్పుడు టిడిపి అవసరం ఉంది అన్నారు బాబు డిసెంబరు 21 నాటి ఖమ్మం సభలో. కానీ యిప్పుడు టిడిపికి తెలంగాణ అవసరం ఉంది అని అందరికీ

గుజరాత్లో బిజెపి గెలుపు ఊహించినదే. అఫ్కోర్స్ ఆ స్థాయి గెలుపు ఊహించడం కష్టమనుకోండి. కానీ హిమాచల్లో కాంగ్రెసు గెలుపు వాళ్లకే ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. ఏ పార్టీకి

ఐదు వారాల క్రితం కథానాయకుడు కృష్ణ నిష్క్రమించారు. ఇవాళ ప్రతి-నాయకుడు సత్యనారాయణ నిష్క్రమించారు. సత్యనారాయణ నాయకుడిగా ప్రారంభమై, ప్రతినాయకుడి వన్నెకెక్కి, ప్రతి పాత్రలోనూ నాయకుడై వెలిగారు. ఎస్వీ

థాయ్లాండ్ చరిత్రపై నేను రాసిన వ్యాసం చదివి మా థాయ్లాండ్ టూరు గురించి వివరంగా రాయమని చాలామంది పాఠకులు కోరడంతో యిది రాస్తున్నాను. టూరిజం

గుజరాత్లో 27 సం.లుగా పాలిస్తూ వచ్చిన పార్టీ మళ్లీ గెలిచింది కాబట్టి అన్ని విధాలా గుజరాత్ పరిస్థితి బాగుందని అనుకోవడానికి లేదు. అలా అయితే స్వాతంత్ర్యం వచ్చిన

ఏదైనా ఛండాలంగా ఉన్నా, దరిద్రంగా ఉన్న మా చిన్నపుడు అడుక్కుతిన్నట్టుంది అనేవాళ్లం. సినిమా ఎలా ఉంది అని అడిగితే అడుక్కుతిన్నట్టుంది అనేవారు, వాచ్యార్థం అతక్కపోయినా. కానీ యిప్పుడు

గత నెల చివరి వారంలో నేను వెకేషన్కై థాయ్లాండ్ వెళ్లివచ్చాను. బాంగ్కాక్, పట్టయా (వాళ్లు పతయా అంటున్నారు) అనగానే చూడ్డానికి ఏముంది, బీచ్లు, మసాజ్లు, షాపింగు తప్ప

‘ప్రస్తుతం దేశంలో బిజెపి తిరుగు లేకుండా ఉంది, అప్రతిహతంగా ముందుకు సాగుతోంది, బిజెపి జగన్నాథ రథ చక్రాల కింద ప్రతిపక్షాలు నలిగి పచ్చడవుతున్నాయి. ఫలితాల గురించి అంచనాలు,

నేను రాసిన ఆంగ్లకథ ‘‘డెత్ ఆఫ్ ఎ ఫ్యూజిటివ్’’కు స్వీయానువాదం యిది. ఒరిజినల్ కథ ‘అలైవ్’లో ఫిబ్రవరి, 1997లో ప్రచురితమైంది. దానికి నేను చేసిన యీ అనువాదం

అవేళ క్లబ్బులో అడుగు పెట్టేటప్పటికే నీరసంగా ఫీలయ్యాను. న్యూయార్క్ నగరజీవితం నా శక్తిని హరించివేస్తోంది. రోజూ ఒకటే పని, దానికోసమే ఉరుకులు, పరుగులు. ఎటు చూసినా జనం,

2024 ఎన్నికలను ఉద్దేశించి చంద్రబాబు నాకిది లాస్ట్ ఛాన్స్, టిడిపి గెలవకపోతే రాజకీయాల్లోంచి తప్పుకుంటాను అని అనడాన్ని చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు. నాయకుడన్నవాడు చివరిదాకా, ఊపిరి పోయేవరకూ

సినిమా చివర్లో కథానాయకుడు దిగంతాలకు నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు, అక్షరాలా హీరో ఐన కృష్ణ పరిపూర్ణ జీవితం గడిపి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మనిషిగా మంచివాడు, నిర్మాతలకు ఆప్తుడు,

పవన్ కళ్యాణ్, మోదీ భేటీ జరిగింది. స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. బయటకు వచ్చిన మాట్లాడిన పవన్ కూడా రాజకీయ పొత్తుల గురించి ఏమీ మాట్లాడలేదు. ఎప్పటిలాగానే

నవంబరు 12న ఒకే విడతలో హిమాచల్ ఎన్నిక జరగబోతోంది. అయితే ఫలితం మాత్రం డిసెంబరు 8న వెలువరిస్తారు. చిన్న రాష్ట్రం, ఓటర్ల సంఖ్య 50 లక్షలు మాత్రమే.

‘’అద్భుతరసం అంటే మనమేం చెప్తాం అనుకున్నా కానీ మా కొలీగ్ శవాలను కనిపెట్టేవాడి గురించి చెప్పాక, నాకు అంజనం వేసేవాడి గురించి గుర్తుకొచ్చింది. అతని కథ చెప్తా..’’

మునుగోడు ఫలితం బయటకు వచ్చింది. తెరాస గెలిచింది. బిజెపి కొంతమేరకు గెలిచింది. ఓడినది మాత్రం రాజగోపాల రెడ్డే. ఆ ప్రాంతమంతా తమ సోదరులదే, తమకు ఎదురు చెప్పేవారే

‘‘ఆదిపురుష్ సమస్య’’ అనే వ్యాసంలో కొన్ని విషయాలు చర్చించాను. దీనిలో ప్రొఫెసర్ కవనశర్మగారి ‘‘రామకాండం’’ పుస్తకంలోని కొన్ని విషయాలు రాస్తాను. శర్మ (1939-2018) కథా,

‘‘ఆదిపురుష్’’ సినిమా టీజరు ధర్మమాని రామాయణంలోని పాత్రల రూపురేఖలు, ఆహార్యం చర్చకు వచ్చాయి. ఆ సినిమా తీసినవాళ్లు యిప్పటి తరానికి కూడా నచ్చేట్లు ఉండాలని పాత్రలను కొత్త

పెనంమీద నుండి పొయ్యిలో పడడం అంటే ఏమిటో తెలిసొచ్చింది రంజిత్కి. భార్య భారతి ఇన్నాళ్ళూ తనను చేతానివాడంటూ పదేళ్లగా పెనం మీద వేపుకు తింటూంటే ఆవిడ మాజీ

తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ, అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత గ్రూపు కలిసి జాయింట్ వెంచర్ (జెవి)గా ఏర్పడి, రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో ఒక సెమికండక్టర్

అబార్షన్ హక్కు విషయంలో మూడు నెలల తేడాలో ఇండియా, అమెరికాలలో భిన్నమైన తీర్పులు వచ్చాయి. పాశ్చాత్యసమాజం కాబట్టి అక్కడి తీర్పు ఉదారంగా ఉండి వుంటుందని, యిక్కడ ఛాందసంగా

భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్కు ప్రధాని అయిన విషయం మనకు ఆనందదయమైనదే. పుత్రోత్సాహము.. పద్యం లాగ ప్రధాని అయినప్పటి కంటె బ్రిటన్ను ఆర్థిక సంక్షోభం నుంచి

(నేను రాసిన ‘‘టూ విమెన్ అండ్ ఎ మ్యాన్ టూ’’ అనే ఇంగ్లీషు కథకు యిది స్వీయానువాదం. ఇంగ్లీషు కథ ఎ.పి.టైమ్స్ అనే దినపత్రిక ఆదివారం స్పెషల్లో

తెర తొలిగింది. ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యపాత్రధారులు ముసుగులు తీసేసి నిలబడి ప్రేక్షకులకు స్పష్టత యిచ్చారు. ఈ ముఖ్యఘట్టం తర్వాత యీ పాత్రధారులు ఎంత తెలివిగా వ్యవహరిస్తారన్నదే ముఖ్యం.

సినీనిర్మాత కె. మురారి 78 వ యేట మరణించారు. యువచిత్ర బ్యానర్ మీద ‘‘సీతామాలక్ష్మి’’ (1978), ‘‘గోరింటాకు’’ వంటి మంచి సినిమాలు తీసి ‘‘నారీనారీ నడుమ మురారి’’

‘’రాజీవ్ మదర్ వస్తున్నారట యివాళ సాయంత్రం. ఆ ఆల్బమ్ బయటకు లాగు. మళ్లీ యింకోసారి మన కథ రిహార్సల్ వేసుకుందాం.’’ అంది రజని కంగారు పడుతూ. ‘‘కూతురు

కెసియార్ విభజనవాది. వేర్పాటువాది. 150 ఏళ్ల పాటు విడిగా ఉన్న తెలుగు వాళ్లు 1956లో ఒక్కటైతే విడగొట్టాలని పట్టుబట్టి, ఉద్యమాలు చేసి 2014కి అది సాధించిన ప్రత్యేకవాది.

కలకత్తాలో ఓ హిందూ సంస్థ వారు పెట్టిన దసరా దుర్గా మండపంలో మహిషాసురుడి స్థానంలో గాంధీ బొమ్మ పెట్టారు. దాన్ని తప్పు పట్టాల్సింది ఎవరు? గాంధీపై గౌరవం

‘‘జియాలజీ యింతగా అభివృద్ధి చెందని రోజుల్లో నేలలో నీళ్లు ఎక్కడ పడతాయో చెప్పే వాళ్లుండేవారు విన్నారా?’’ అన్నాడు సిఎం సిబ్బందిలో ఒకడిగా వచ్చిన ఓ పోలీసధికారి, తన