ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్!

క‌రోనా అంతం అనేది ఇప్ప‌ట్లో క‌న‌ప‌డుట లేదు. దేశంలో ఇప్ప‌టికి అక్క‌డ‌క్క‌డ క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతునే ఉన్నారు. సామ‌న్యుల నుండి సెల‌బ్రెటిల వ‌ర‌కు ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు. తాజాగా తెలంగాణ సీఎం కుతూరు,…

క‌రోనా అంతం అనేది ఇప్ప‌ట్లో క‌న‌ప‌డుట లేదు. దేశంలో ఇప్ప‌టికి అక్క‌డ‌క్క‌డ క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతునే ఉన్నారు. సామ‌న్యుల నుండి సెల‌బ్రెటిల వ‌ర‌కు ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు. తాజాగా తెలంగాణ సీఎం కుతూరు, ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది.

త‌న‌కు క‌రోనా వ‌చ్చిన‌ట్లు క‌విత త‌న ట్వీట‌ర్ ఖాతాల నుండి తెలియ‌జేసింది. 'రెండు, మూడు రోజులుగా స్వ‌ల్ప ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న క‌విత‌, క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింద‌న్ని, దీంతో కొన్ని రోజులుగా త‌న‌ను క‌లిసిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు.ప్ర‌స్తుతం కొన్ని రోజుల పాటు హోం ఐసోలేష‌న్ లో ఉండ‌నున్న‌ట్లు' ఎమ్మెల్సీ క‌విత తెలిపారు.

గ‌త నెల‌లో క‌విత సోద‌రుడు మంత్రి కేటీఆర్ కూడా క‌రోనా సోకింది. త‌ర్వాత క‌రోనా త‌గ్గిన త‌ర్వాత సొద‌రి కవిత‌కు సోకింది. ఏది ఏమైనా అంద‌రూ క‌రోనా జాగ్ర‌త‌లు త‌ప్ప‌క ప‌ట్టించ‌డం త‌ప్ప‌డం లేదు.