అమరావతి దూకుడు.. ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నారా?

చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు.. అమరావతిని రాజధానిగా ఎంపికచేసి అక్కడి నిర్మాణాలు, నగర ప్లానింగ్ కు సంబంధించి రకరకాల డిజైన్లు రెడీ చేయించారు. సింపుల్ గా చెప్పాలంటే.. అరచేతిలో…

చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు.. అమరావతిని రాజధానిగా ఎంపికచేసి అక్కడి నిర్మాణాలు, నగర ప్లానింగ్ కు సంబంధించి రకరకాల డిజైన్లు రెడీ చేయించారు. సింపుల్ గా చెప్పాలంటే.. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ బొమ్మలను చూపించి.. అక్కడికే అమరావతి నగరం పూర్తయిపోయిన స్థాయిలో ఎన్ని బిల్డప్పులు ఇచ్చారో లెక్కలేదు.

కేవలం బొమ్మలు చూసి మురిసిపోవాలని ప్రజలకు చెప్పారు. కానీ ప్రజలు అంత అమాయకులు కాదు. ఆ గిమ్మిక్కులు నమ్మకుండా 2019 ఎన్నికల్లో ఓడించారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు మళ్లీ అదే బొమ్మలతో మళ్లీ మాయ చేయాలని చూస్తున్నారా? అనే భయం ప్రజలకు కలుగుతోంది.

ఐకానిక్ భవనాలుగా రాజధాని అమరావతిలో నిర్మించదలచుకున్న భవనాలను పాత డిజైన్ల ప్రకారమే పూర్తిచేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల్లో కొంత భయానికి దారితీస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ప్రమాదాలను ఆహ్వానిస్తున్నదా అనే అభిప్రాయం కలుగుతోంది.

చంద్రబాబునాయుడు అమరావతిని ఎంపిక చేసిన తరువాత.. నాలుగేళ్లపాటు కాలయాపన చేశారు. బొమ్మలు చూపిస్తూ గడిపారు. ఆయన డిజైన్లు సిద్ధం చేసిన వేగానికి ఈ ఐకానిక్ భవనాలను కొంత మేర పూర్తిచేయడానికి అవకాశం ఉండింది. కానీ.. చంద్రబాబు ‘ఇవి పూర్తి కావాలంటే.. మీరు నన్ను మళ్లీ గెలిపించి తీరాలి’ అని ప్రజల్ని బెదిరిస్తున్నట్టుగా.. చివరి సంవత్సరంలో సచివాలయం, హైకోర్టు భవనాలకు పునాదులు వేయించారు. శాసనసభ విషయంలో కేవలం శంకుస్థాపన మాత్రమే.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మంచో చెడో అమరావతిని పట్టించుకోలేదు. మళ్లీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయి ఆ పునాదులను పరిశీలించే సమయానికి ఆ పునాదుల కోసం చుట్టూ తవ్విన గోతులు చెరువుల్లా కనిపించాయి. అన్నేళ్లపాటూ ఆ పునాదులు ఆ చెరువుల్లోనే ఉండిపోయాయి. అలాంటి పునాదుల మీద, ఇదివరకు ప్లాన్ చేసిన మల్టీ స్టోరీడ్, ఐకానిక్ భవనాలు కట్టడం సేఫేనా అనే భయంతో ఐఐటీ నిపుణుల్ని పిలిచి చూపించారు. వారు సేఫ్టీ గురించి భయం లేదని ధ్రువీకరించారో లేదో తెలియదు.

అలాంటి నివేదిక వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ.. అచ్చం పాత డిజైన్లతోనే నిర్మాణాలు పూర్తిచేయాలని మాత్రం డిసైడ్ చేసింది. అంత పెద్ద మల్టీ స్టోరీడ్ కాకుండా.. పునాదుల గురించి భయం ఉన్నది గనుక.. ఎత్తు తగ్గించి భవనాలు కట్టుకుంటే బాగుంటుందని ప్రజల్లో అభిప్రాయం ఉంది. చంద్రబాబు మొండి పట్టుదలతో పాత డిజైన్ల ప్రకారం.. ఈ అనుమానాస్పద పునాదుల మీద నిర్మాణాలు పూర్తిచేస్తే ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్టే అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

11 Replies to “అమరావతి దూకుడు.. ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నారా?”

  1. దాదాపు ఐదేళ్ళ తరువాత ఈరోజే పేపర్ లో మళ్ళీ నార్మన్ ఫోస్టర్ అనే పేరు చూసా….. ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది

  2. Sincerely I like your analysis G A!!! …. కన్సల్టెంట్స్ డెఫినేట్ గా ఫౌడేషన్స్స్ సేఫా కాదా అని చెక్ చేయాలి

  3. write in telugu classic telugu

    ChatGPT said:

    ChatGPT

    ప్రియమైన రాజా గారు,

    మీరెప్పుడైనా మీలో కొంచెమైనా సిగ్గు ఉందా అని ఆలోచించారా? మీ విద్యాభ్యాసంతో మీరు ఒక ఆదర్శవంతమైన, సుశిక్షితుడైన వ్యక్తిగా ఉండాలని అనుకుంటాం. కానీ, మీరు అలా ప్రవర్తించకుండా, జగన్ మోహన్ రెడ్డి తీర్మానాలనెరిగి, ఎదుటి వ్యక్తి చెప్పినట్లు ప్రవర్తిస్తూ, మీ స్వంత ఆలోచన లేకుండా ఒక బొమ్మలా మారిపోయారు.

    విద్వాన్‌కి సరైన లక్షణం ఎప్పుడూ బలంగా నిలబడటమే. ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని సరియైన సమయంలో ప్రశ్నించగలగడం, అటువంటి సాహసం చేయడం ప్రజల చెంతన మీ బాధ్యత. కానీ, మీరు మాత్రం ప్రజల సమర్థతను పొందినట్టు కాకుండా, ఒక పెద్ద బుద్ధిజీవిలా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు మీ “మేధస్సు”ని చూసి మీకు 175 స్థానాల్లో 11 సీట్లే ఇవ్వడం ద్వారా, ఎంత మంచిగా మీకు గుణపాఠం నేర్పారో తెలుసుకదా!

    ఇక మరొక ముఖ్యమైన విషయం—జగన్ మోహన్ రెడ్డి మార్పుచెందాడనే కారణంతో మీరు అతనికి మద్దతు ఇస్తున్నారు. మార్పు అనేది వ్యక్తిగత హక్కు. కానీ, కేవలం ఆ కారణంతోనే మీరు అంధమద్దతు ఇస్తూ, ప్రశ్నలు అడగకుండా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం ఎంత నీచమో అర్థం చేసుకోండి.

    రాజా గారు, ఎప్పుడైనా మీకు వెన్నెముక ఉందా అంటే ఇప్పుడు చూపించాల్సిన సమయం వచ్చేసింది. ఇది కాదు మిత్రమా, మీరు ఒక సుశిక్షితుడు, మరింత నిలువుగా నిలబడే సమయం.

  4. ప్రియమైన రాజా గారు,

    మీరెప్పుడైనా మీలో కొంచెమైనా సిగ్గు ఉందా అని ఆలోచించారా? మీ విద్యాభ్యాసంతో మీరు ఒక ఆదర్శవంతమైన, సుశిక్షితుడైన వ్యక్తిగా ఉండాలని అనుకుంటాం. కానీ, మీరు అలా ప్రవర్తించకుండా, జగన్ మోహన్ రెడ్డి తీర్మానాలనెరిగి, ఎదుటి వ్యక్తి చెప్పినట్లు ప్రవర్తిస్తూ, మీ స్వంత ఆలోచన లేకుండా ఒక బొమ్మలా మారిపోయారు.

    విద్వాన్‌కి సరైన లక్షణం ఎప్పుడూ బలంగా నిలబడటమే. ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని సరియైన సమయంలో ప్రశ్నించగలగడం, అటువంటి సాహసం చేయడం ప్రజల చెంతన మీ బాధ్యత. కానీ, మీరు మాత్రం ప్రజల సమర్థతను పొందినట్టు కాకుండా, ఒక పెద్ద బుద్ధిజీవిలా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు మీ “మేధస్సు”ని చూసి మీకు 175 స్థానాల్లో 11 సీట్లే ఇవ్వడం ద్వారా, ఎంత మంచిగా మీకు గుణపాఠం నేర్పారో తెలుసుకదా!

    ఇక మరొక ముఖ్యమైన విషయం—జగన్ మోహన్ రెడ్డి మార్పుచెందాడనే కారణంతో మీరు అతనికి మద్దతు ఇస్తున్నారు. మార్పు అనేది వ్యక్తిగత హక్కు. కానీ, కేవలం ఆ కారణంతోనే మీరు అంధమద్దతు ఇస్తూ, ప్రశ్నలు అడగకుండా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం ఎంత నీచమో అర్థం చేసుకోండి.

    రాజా గారు, ఎప్పుడైనా మీకు వెన్నెముక ఉందా అంటే ఇప్పుడు చూపించాల్సిన సమయం వచ్చేసింది. ఇది కాదు మిత్రమా, మీరు ఒక సుశిక్షితుడు, మరింత నిలువుగా నిలబడే సమయం.

  5. Do you think that it is better not to do anything with Amaravati as in YSRCP regime?

    Perhaps, in your opinion, It would be better to distribute 15,000 crore loan from world bank as freebies across the entire state?

  6. Jagan reddy 5 years emi cheyyaka poina parledu..CBN matram malli restart chesthe adi pramadam laga kanipinchindi veediki..Aray konchem aina annam thine matalu rayandi raa

  7. అంటే ప్రమాదాలు సృష్టించటానికి కూడా వెనుకాడరా నీ నీలి బ్యాచ్?

  8. ఐ ఐ టి వాళ్ళు స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ టెస్ట్స్ చేసాక ఇంకా భయపడటం ఎందుకు. ఫౌండేషన్ డిజైన్ చేసిన ప్లాన్ మార్చకుండా ముందుకు వెళ్తున్నారు, మార్చితేనే ఇబ్బంది. అలానే బిల్డర్ గారంటీ 10 ఇయర్స్ ఉంటుంది, స్ట్రక్చర్ కి 25 ఇయర్స్ తీసుకుని ముందుకెళ్తే ఇబ్బంది ఎం ఉండదు. జగన్ అంతలా తుప్పు పట్టేలా చేసిన, ఆ సంష్త లు ముందుకు వచ్చి పూర్తి చేస్తామనడం జగన్ కి చెంప పెట్టు లాంటిది,

  9. ఒరేయ్ Ga పాపం మీ ముండా ఏడుపులు ఎవ్వరికీ రాకూడదు రా..

    ప్రజలెవ్వరు ఎలా అనుకోవడం లేదు మీరు పిచ్చి కూతలు కూస్తున్నారు అంతే

    ఒక్క ఉరిపైన ఇంత విషమా…10 ఏళ్ల నుంచి.

    కడుపుకి కక్ష, అసూయ ఇలాంటివి తింటున్నారా..? లేదంటే జగన్ ది……..

    సిగ్గూ లేదారా గ్రేట్ ఆంధ్ర అని పేరు తీసేసి worst ఆంధ్ర అని మీ పత్రిక పేరు మార్చుకోండి..

  10. . అమరావతి notifikeshan వేసి భూ సేకరణ.చేసి 34 వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గరే ఉంచుకోవడం మాటలు కాదు .జగన్.మధ్య తరగతి వలకు ఇల్లు.ఇస్తాం.డబ్బు కాట్టాండి అంటే ఎవరు నామం.లేదు .మూడేళ్లు భూసేకరణ ఇతర న్యాయ.సమస్యలు పరిష్కారం చేసారు తరువాత హైహ్ కోర్టు సచివాలయం పూర్తి చేశారు . మిగతా 12 వేల కోట్ల పనులు పెండింగ్ లో ఉండగా ఎన్నికలో ఒడి పోయారు .ఇక తరువాత మనం.డొంకలు మోలోపించాం ఆవి క్లియర్ చేసి దానికి 39 కోట్లు అయ్యాయి .

Comments are closed.