అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఇప్పుడు నియోజక వర్గాల్లో ఉండి చేసేదేమీ లేదనే అభిప్రాయానికి వాళ్లంతా వచ్చారు. అందుకే వ్యాపారాలు చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా కొందరు…
View More వ్యాపారాల్లో నిమగ్నమైన వైసీపీ నేతలుAndhra
కూటమి నేతల అక్రమాలు అరికట్టడానికి ఎన్నెన్ని ఇబ్బందులో!
అధికారంలో వున్న వాళ్లకు అవినీతికి పాల్పడ్డానికి అవకాశం వుంటుంది. విచ్చలవిడి అవినీతి జరిగితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అసలుకే ఎసరు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక సరఫరాలో ఏదో తేడా…
View More కూటమి నేతల అక్రమాలు అరికట్టడానికి ఎన్నెన్ని ఇబ్బందులో!జగన్ అంతా చేశాక.. చంద్రబాబు బిల్డప్పులు!
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ముడసరిలోవ స్థలమే ఫైనల్ అని, అదే స్థలాన్ని రైల్వే శాఖ వారికి అప్పగించాలని చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ను, జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించినట్లు గాను, వారు…
View More జగన్ అంతా చేశాక.. చంద్రబాబు బిల్డప్పులు!వైసీపీలో కసి పెంచుతున్న హోంమంత్రి అనిత కామెంట్స్!
వంగలపూడి అనిత… ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు. వైసీపీపై ఒంటికాలిపై లేచేవారు. ఎన్నికల్లో ఆమె ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.…
View More వైసీపీలో కసి పెంచుతున్న హోంమంత్రి అనిత కామెంట్స్!వార్తల్లో నిలిచిన కడప రెడ్డెమ్మ
వార్తల్లో నిలబడడం కడప రెడ్డెమ్మ, ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డికి బాగా తెలిసినట్టుంది. అందుకే ఆమె నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూ వుంటారు. కడప నగరంలో ఏదో చేస్తున్నట్టు ఆమె హడావుడి చేస్తున్నారు. రాజకీయంగా…
View More వార్తల్లో నిలిచిన కడప రెడ్డెమ్మవైసీపీ అసంతృప్తులకు రెడ్ కార్పెట్ వేస్తున్న చిన్నమ్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టిపెడుతోంది. ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలు మీద ఆశగా ఎదురుచూస్తోంది. Advertisement అధికారంలో మూడు పార్టీలు ఉన్న…
View More వైసీపీ అసంతృప్తులకు రెడ్ కార్పెట్ వేస్తున్న చిన్నమ్మఆరోపణలతో వైసీపీని బద్నాం చేయొచ్చా?
ప్రతి రోజూ టీడీపీ అనుకూల మీడియా జగన్ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలతో కూడిన కథనాల్ని ప్రచురించడం, ప్రసారం చేసే పనిలో తలమునకలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మనసెరిగి ఆ మీడియా నడుచుకుంటుందని జగమెరిగిన సత్యం.…
View More ఆరోపణలతో వైసీపీని బద్నాం చేయొచ్చా?బ్రహ్మోత్సవాల్లోగా టీటీడీ బోర్డు వేస్తారా?
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్నాయి. ఆరోజు ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు మొదలవుతాయి. అయితే నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో…
View More బ్రహ్మోత్సవాల్లోగా టీటీడీ బోర్డు వేస్తారా?గిరిజన వర్శిటీ కోసం తమ్ముళ్ల పోటా పోటీ!
కేంద్ర ప్రభుత్వం పదేళ్ళుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదు. అందులో విజయనగరం జిల్లాకు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయం ఒకటి. ఈ విశ్వవిద్యాలయం పదేళ్ళు అయినా పూర్తి కాలేదు. దానికి కారణం టీడీపీ…
View More గిరిజన వర్శిటీ కోసం తమ్ముళ్ల పోటా పోటీ!జగన్ గురించి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మీద బీజేపీ సీనియర్ నేత ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన బీజేపీ సంస్థాగత కార్యక్రమంలో పాల్గొన్న…
View More జగన్ గురించి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుబాబు రూల్: సర్పంచిగా లోకేష్ అనర్హుడేనేమో!!
నవతరం కుటుంబాలలో చాలావరకు ఒక బిడ్డ ఉంటే చాలు అనుకుంటున్నారు. మారుతున్న సామాజిక వాతావరణం.. పెరుగుతున్న జీవన వ్యయం ఇత్యాది అనేక కారణా లు కలిసి తక్కువ మంది బిడ్డలతో సరిపెట్టుకొనే ఆలోచనను తల్లిదండ్రులలో…
View More బాబు రూల్: సర్పంచిగా లోకేష్ అనర్హుడేనేమో!!అమరావతి నిర్మాణానికి ఎన్ని కోట్లంటే?
అమరావతి నిర్మాణం చంద్రబాబు సర్కార్ మొదటి ప్రాధాన్యం. ఏది చేసినా, చేయకపోయినా అమరావతిని మాత్రం ఈ ఐదేళ్లలో ఎలాగైనా పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణానికి…
View More అమరావతి నిర్మాణానికి ఎన్ని కోట్లంటే?జగన్పై విరుచుకుపడ్డారు!
అచ్యుతాపురం దుర్ఘటనలో బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం సరైన రీతిలో అండగా నిలవలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించడం టీడీపీకి మంట పుట్టించింది. అసలు అచ్యుతాపురం ఘటనలో ఎంత మంది చనిపోయారు? ఎంత మందికి…
View More జగన్పై విరుచుకుపడ్డారు!నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదల
రెండు కేసుల నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు విముక్తి లభించింది. 58 రోజుల తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడిలో నమోదైన కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు…
View More నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదలపవన్ పొగడ్తలకు బాబు సిగ్గుపడుతుంటారేమో!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిత్యం పొగడడమే ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పనైంది. ప్రతి మీటింగ్లోనూ బాబును ప్రశంసలతో ముంచెత్తడం ఎజెండాగా పెట్టుకున్నారాయన. బహుశా టీడీపీ మంత్రులు కూడా తమ నాయకుడిని ఇంతగా పొగుడుతుండరేమో! పవన్ తనపై…
View More పవన్ పొగడ్తలకు బాబు సిగ్గుపడుతుంటారేమో!టీచర్లకేనా ఆత్మాభిమానం… మాకు లేదా?
ఉపాధ్యాయులతో బడుల్లో టాయిలెట్ల ఫొటోలు తీయించడం ఏంటి? వాళ్ల ఆత్మాభిమానం కాపాడుతామని చంద్రబాబు సర్కార్ అంది. ఆ బాధ్యతల నుంచి టీచర్లను ప్రభుత్వం తప్పించింది. టీచర్ల ఆత్మాభిమానాన్ని కాపాడామని ప్రభుత్వం ప్రకటించుకుంది. టీచర్లు సంతోషించారు.…
View More టీచర్లకేనా ఆత్మాభిమానం… మాకు లేదా?మామను వదలనంటున్న ఎమ్మెల్యే అల్లుడు
వరసకు మామా అల్లుళ్ళు అయ్యే ఆ ఇద్దరూ రాజకీయాల్లో మాత్రం గట్టి ప్రత్యర్ధులు. వారే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. మాజీ ఎమ్మెల్యే కం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.…
View More మామను వదలనంటున్న ఎమ్మెల్యే అల్లుడుజగన్ ఎక్కడికి వెళ్ళినా అదే సీన్
వైసీపీ ఎందుకు ఓడింది అంటే ఈ రోజుకీ ఆ పార్టీకి అర్థం కావడంలేదు. ఓటమి కూడా చాలా భయంకరంగా ఉంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు రాలేదు. అయిదేళ్ళ పాలనలో తప్పులు జరగలేదు అని…
View More జగన్ ఎక్కడికి వెళ్ళినా అదే సీన్హుందా రాజకీయం అంటే ఇదేనా?
అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం అనే లౌక్య నీతి కేవలం రాజకీయాలలో మాత్రమే కాదు.. ఏ రంగంలో నైనా త్వర త్వరగా రాణించి పైకి ఎగబాగాలనుకునే వాళ్ళు అనుసరించే మార్గం ఇది! రాజకీయాలలో…
View More హుందా రాజకీయం అంటే ఇదేనా?బాబు ప్రెస్మీట్ చూసి ఆశ్చర్యపోయా!
అచ్యుతాపురం బాధితుల పరామర్శ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రెస్మీట్ చూసి ఆశ్చర్యపోయానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అచ్యుతాపురం దుర్ఘటనలో గాయాలపాలై అనకాపల్లిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని జగన్…
View More బాబు ప్రెస్మీట్ చూసి ఆశ్చర్యపోయా!టీటీడీ ఇంజినీర్లకు కంటిమీద కునుకు కరవు
టీటీడీ ఇంజనీర్లకు కంటి మీద కునుకు కరువైంది. టీటీడీలో పెద్ద మొత్తంలో చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించి, ఎలా అనుమతులు ఇచ్చారంటూ 72 మంది ఇంజినీర్లకు విజిలెన్స్ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన…
View More టీటీడీ ఇంజినీర్లకు కంటిమీద కునుకు కరవురెడ్లను ఏకం చేయడం ఎలా?
ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం వ్యతిరేకంగా చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు సామాజిక వర్గం టీడీపీ విజయం కోసం ఏకమైందని కూడా జగన్ గుర్తించారు. తన సామాజిక…
View More రెడ్లను ఏకం చేయడం ఎలా?జగన్ అప్రమత్తం కావాల్సిన తరుణం!
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్రమత్తం కావాల్సిన తరుణం ఇది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణం చేపట్టారు. ఇది మంచి పరిణామం. ఇదే సందర్భంలో నిజంగా పార్టీ…
View More జగన్ అప్రమత్తం కావాల్సిన తరుణం!దువ్వాడ పోస్ట్ పాయే!
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ పోస్ట్ ని తీసేసి ఆ పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చేసింది. దువ్వాడను టెక్కలి ఇన్చార్జి పదవి…
View More దువ్వాడ పోస్ట్ పాయే!ఫస్ట్ టైం అలా విశాఖకు జగన్
ముఖ్యమంత్రిగా జగన్ విశాఖకు పలుమార్లు వచ్చారు. ఎన్నో మీటింగులలో పాలు పంచుకున్నారు. కానీ తొలిసారి మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ విశాఖ జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమరంలో జగన్ బస్సు…
View More ఫస్ట్ టైం అలా విశాఖకు జగన్దిగజారుతారా? హుందా రాజకీయాలు చేస్తారా?
వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జెడ్పి పీఠంపై కూటమి జెండా ఎగిరితే ఆ కిక్కు వేరే ఉంటుందని అభ్యర్థిని మోహరించి తీరాలని పార్టీలోని కొందరు భావిస్తున్నారు.
View More దిగజారుతారా? హుందా రాజకీయాలు చేస్తారా?ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?
బాబు సర్కార్ మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావన. కూటమి ప్రభుత్వం చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి అని వైఎస్ జగన్ మండిపడుతున్నారు. తాడిపత్రి…
View More ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?