స్పీకర్ ఇచ్చి మాట్లాడకుండా చేశారా?

సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి స్పీకర్ పదవిని ఇవ్వడం ద్వారా రాజకీయంగా ఆయన్ని కట్టడి చేసారు అన్న చర్చ అయితే సాగుతోంది. అయ్యన్న ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఆయన పార్టీలో తనకు నచ్చని…

View More స్పీకర్ ఇచ్చి మాట్లాడకుండా చేశారా?

అర్థరహితమైన నిందలతో రెచ్చిపోతున్న లోకేష్!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తమ పాలనలో కక్షసాధింపులు ఉండవని వారు అధికారం చేపట్టగానే చెప్పారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ.. తాము చేయగల కక్ష సాధింపులో ఇంకో రేంజిలో ఉంటాయని నిరూపిస్తున్నారు. Advertisement…

View More అర్థరహితమైన నిందలతో రెచ్చిపోతున్న లోకేష్!

ఈ ప‌ని అధికారంలో ఉండ‌గా చేయాల్సింది జ‌గ‌న్‌!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండో రోజు పులివెందుల క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. అనూహ్య ఓట‌మి అనంత‌రం ఆయ‌న…

View More ఈ ప‌ని అధికారంలో ఉండ‌గా చేయాల్సింది జ‌గ‌న్‌!

ఏఏజీ అనేది రాజకీయ పోస్టా?

అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ అనే పోస్టులు ప్రతి ప్రభుత్వానికి న్యాయపరమైన విషయాలలో సహకారం అందించడానికి ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో వాదనలు వినిపించడానికి ఉండే పోస్టులు. Advertisement సాధారణంగా రాజకీయ పార్టీలు తాము…

View More ఏఏజీ అనేది రాజకీయ పోస్టా?

వైసీపీ కార్యాల‌యాల‌పై అత్య‌వ‌సర‌ స‌ర్క్యుల‌ర్‌!

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంపాలైన వైసీపీని నామ‌రూపాల్లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ భావిస్తోంది. ఏపీలో అసలు వైసీపీ అనే పేరే వినిపించ‌కుండా చేయాలనేది టీడీపీ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. అందుకే వివాదాస్పద‌మైన ఆ పార్టీ కార్యాల‌యాల కూల్చివేత‌కు…

View More వైసీపీ కార్యాల‌యాల‌పై అత్య‌వ‌సర‌ స‌ర్క్యుల‌ర్‌!

ఇది రాజ‌కీయం గురూ… ప‌ట్టించుకోరంతే!

ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి మ‌ద్దతు కోరామ‌ని, గెలిచిన త‌ర్వాత నెత్తినెక్కించుకోవాలంటే ఎలా?… ఇదీ జ‌న‌సేన ప్ర‌శ్న‌. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని ద‌క్కించుకున్నాయి. ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌కూడ‌ద‌ని…

View More ఇది రాజ‌కీయం గురూ… ప‌ట్టించుకోరంతే!

కూల్చివేత‌… టీడీపీ శ్రేణుల్ని భ‌య‌పెడుతున్న సెంటిమెంట్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నూత‌న ప్ర‌భుత్వం కొలువుదీరిన నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా పాల‌న ప్రారంభం కాలేదు. ఈ మాట అంటున్న‌ది ప్ర‌తిప‌క్షాలు కాదు. కూల్చివేత‌ల‌పై టీడీపీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. దీనికి కార‌ణం సెంటిమెంట్‌.…

View More కూల్చివేత‌… టీడీపీ శ్రేణుల్ని భ‌య‌పెడుతున్న సెంటిమెంట్‌!

బీజేపీ రాజుకు ఆ పదవి?

తెలుగుదేశం కూటమిలో చివరి నిముషంలో చేరి పోటీ చేసిన పది అసెంబ్లీ సీట్లలో రెండు తప్ప తక్కినవి అన్నీ గెలుచుకున్న బీజేపీకి విభజన ఏపీలో అతి పెద్ద విజయం దక్కింది అని చెప్పాలి. తెలంగాణలో…

View More బీజేపీ రాజుకు ఆ పదవి?

అల్లుడిదే ఆముదాలవలస

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతం అయిన అసెంబ్లీ నియోజకవరం ఆముదాలవలస అని చెప్పాలి. 1978లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయితే అత్యధిక సార్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఎక్కువ సార్లు ఎమ్మెల్యే గెలిచింది…

View More అల్లుడిదే ఆముదాలవలస

అందరు చెప్పిందీ ఆయన నోటిదూకుడు గురించే!

చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభకు సభాపతి అయ్యారు. ఆయనది ఏకగ్రీవ ఎన్నిక. శనివారం నాడు ఆయన ఆ బాధ్యతలను కూడా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న అత్యంత సీనియర్…

View More అందరు చెప్పిందీ ఆయన నోటిదూకుడు గురించే!

రెడ్ బుక్ రాజ్యాంగం

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని విన్నాం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమిటి అంటే దీనికి జవాబు వైసీపీ నేతలే చెబుతారు. మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు…

View More రెడ్ బుక్ రాజ్యాంగం

జగన్ విషయంలో క్లారిటీ ఇచ్చిన అయ్యన్న

ఏపీ శాసన సభ కొత్త స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో వైసీపీ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారో చెప్పేశారు. స్పీకర్ గా నియమితులు అయిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ విషయంలో కీలక వ్యాఖ్యలు…

View More జగన్ విషయంలో క్లారిటీ ఇచ్చిన అయ్యన్న

అధ్యక్షా.. మిస్ అయింది అధ్యక్షా?

శాసన సభలో ప్రసంగాలు అంటే ముందుగా గుర్తు వచ్చేది అధ్యక్షా. ఉపన్యాసం ప్రారంభించి చివరి వరకు వీలయినన్ని సార్లు వినిపించే పదం అధ్యక్షా. తొలిసారి సభలో మాట్లాడిన మంత్రి పవన్ కళ్యాణ్ స్పీచ్ లో…

View More అధ్యక్షా.. మిస్ అయింది అధ్యక్షా?

తిరుమల లడ్డూ ధర తగ్గిందా..?

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరగబోతున్నాయని, అందులో భాగంగా తిరుమల దర్శనాలు, ఇతర సౌకర్యాల విషయంలో కూడా మార్పుచేర్పులు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. Advertisement…

View More తిరుమల లడ్డూ ధర తగ్గిందా..?

టమాటాకు మళ్లీ టైమ్ వచ్చిందా..?

సరిగ్గా ఏడాది కిందటి సంగతి. ఇదే టైమ్ లో దేశవ్యాప్తంగా టామాట ధర భగ్గుమంది. కిలో 300 రూపాయలకు కూడా చేరుకుంది. అదే టైమ్ లో టమాట పండించిన రైతులంతా లక్షాధికారులయ్యారు. కొంతమంది కోట్లు …

View More టమాటాకు మళ్లీ టైమ్ వచ్చిందా..?

హత్య చేశాడు.. మిస్సింగ్ కేసు పెట్టాడు

ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల వెదికారు, అయినా కనిపించలేదు. చివరికి తండ్రి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన కూతురు కనిపించడం లేదని రోదించాడు.…

View More హత్య చేశాడు.. మిస్సింగ్ కేసు పెట్టాడు

ఈ రోజేనా.. ఎప్పటికీ సభకు రాదలచుకోలేదా?

శాసనసభ కొలువు తీరిన మొదటి రోజున హాజరై ఎమ్మెల్యేలుగా పదవీ ప్రమాణం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ రెండో రోజు సభకు అసలు హాజరు కాలేదు. సభ పట్ల వారికి ఉండే…

View More ఈ రోజేనా.. ఎప్పటికీ సభకు రాదలచుకోలేదా?

అయ్య‌న్న‌పాత్రుడిపై పెనుభారాన్ని మోపిన ప‌వ‌న్‌!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ఎన్నికైన సంద‌ర్భంగా ఆయ‌నపై అభినంద‌న వెల్లువెత్తింది. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అసెంబ్లీలో తొలి ప్ర‌సంగం చేశారు. నూత‌న స్పీక‌ర్ గొప్ప‌త‌నం గురించి వివ‌రించారు. అలాగే…

View More అయ్య‌న్న‌పాత్రుడిపై పెనుభారాన్ని మోపిన ప‌వ‌న్‌!

చంద్రబాబు ముద్ర గల విధ్వంసం బాట ఇది?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ప్రజా వేదికను కూల్చివేయడంతో పరిపాలన ప్రారంభించారని.. ఈ కారణం చేత ఆయన విధ్వంసక ముఖ్యమంత్రి అంటూ తెలుగుదేశం వారు ఇప్పటిదాకా బురద చల్లుతూనే తమ కాలం గడిపేస్తున్నారు.…

View More చంద్రబాబు ముద్ర గల విధ్వంసం బాట ఇది?

బాబు పాల‌న.. ఇలా ఉండ‌బోతోందంటున్న జ‌గ‌న్‌!

తాడేప‌ల్లిలో ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ఆక్ర‌మించి వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని నిర్మించార‌న్న కార‌ణంతో బాబు స‌ర్కార్ కూల్చివేసింది. ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎక్స్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. చంద్ర‌బాబు…

View More బాబు పాల‌న.. ఇలా ఉండ‌బోతోందంటున్న జ‌గ‌న్‌!

ద్వివేదిపై మాత్ర‌మే క‌క్ష తీర్చుకుంటారా?

సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి గోపాల‌కృష్ణ ద్వివేదిపై టీడీపీ క‌క్షతో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒక‌వైపు చంద్ర‌బాబునాయుడి ప్ర‌భుత్వం క‌క్ష‌, ప్ర‌తీకార రాజ‌కీయాలకు దూర‌మ‌నే క‌ల‌రింగ్ ఇస్తూ, ఆచ‌ర‌ణ చూస్తే గ‌త ప్ర‌భుత్వానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది.…

View More ద్వివేదిపై మాత్ర‌మే క‌క్ష తీర్చుకుంటారా?

జ‌గ‌న్‌ను అగౌర‌వ‌పరిచిందెవ‌రు ‘సాక్షి’?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కొత్త ప్ర‌భుత్వం అగౌర‌వ‌ప‌రిచిందంటూ “సాక్షి” రాసిన క‌థ‌నం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. స‌భ‌లో త‌గినంత సంఖ్యా బ‌లం లేక‌పోయినా, త‌మ య‌జ‌మానిని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా గుర్తించాల‌ని, ఆ మేర‌కు గౌర‌వించాల‌ని…

View More జ‌గ‌న్‌ను అగౌర‌వ‌పరిచిందెవ‌రు ‘సాక్షి’?

వివేకా హత్య కేసులో సీబీఐకు ఇదేం లాలూచీ!

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన దస్తగిరి ఒక వెరైటీ విజ్ఞప్తితో కోర్టు ఎదుటకు వచ్చాడు. తాను అప్రూవర్ గా మారిపోయాను గనుక.. తనను సాక్షిగా కూడా పరిగణిస్తున్నారు…

View More వివేకా హత్య కేసులో సీబీఐకు ఇదేం లాలూచీ!

ముద్రగడ బేల పలుకుల అంతరార్థం ఏమిటో?

ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్ ను నిందించడంలో ఆశ్చర్యం లేదు. పిఠాపురంలో పవన్ కు ప్రధాన ప్రత్యర్థి తానే అయినట్టుగా ముద్రగడ అప్పట్లో రెచ్చిపోయారు. సవాలుకు కట్టుబడి పేరు కూడా మార్చుకున్నారు. ట్రోలింగ్ కు…

View More ముద్రగడ బేల పలుకుల అంతరార్థం ఏమిటో?

వైసీపీ నిర్మాణ కార్యాల‌యం కూల్చివేత‌!

తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాల‌యాన్ని ప్ర‌భుత్వం కూల్చివేస్తోంది. ఈ మేర‌కు భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఐదు ప్రొక్లైన‌ర్ల‌తో కూల్చివేత చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం గ‌మనార్హం. తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాల‌యం కూల్చివేత నోటీసుల‌పై ఇప్ప‌టికే ఆ పార్టీ…

View More వైసీపీ నిర్మాణ కార్యాల‌యం కూల్చివేత‌!

ప్రత్యేక హోదాతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి

ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కూడ బాగుకు నోచుకోకుండా ఉన్నాయి. వెనకబడిన జిల్లాలు అంటే ఇవే ముందుగా గుర్తుకు వస్తాయి. శ్రీకృష్ణ కమిషన్ కానీ శివరామకృష్ణ కమిషన్ కానీ ఉత్తరాంధ్ర వెనుకబాటు…

View More ప్రత్యేక హోదాతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి

వైసీపీ ఆఫీసులను కూల్చివేయాలట!

కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరింది. వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభించారు అని ప్రజావేదికను చూపిస్తూ కూటమి నేతలు ఆరోపిస్తూ…

View More వైసీపీ ఆఫీసులను కూల్చివేయాలట!