రాజకీయాల్లో చంద్రబాబు కంటే అనుభవంలో తక్కువ అయినా జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో బాగానే మార్కులు కొట్టేశారు. ఆయన తొలిసారి 2019లో సీఎం అయిన తరువాత ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన హోం…
View More జగన్ ఫార్ములానే ఫాలో అయిన బాబుAndhra
కొత్త అయ్యన్నను చూస్తారా?
నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యారు. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం నుంచి తాజాగా గెలిచారు.…
View More కొత్త అయ్యన్నను చూస్తారా?వర్మగారూ.. విశాఖ ఉక్కుపై దయపెట్టండి!
తెలుగు వాళ్లు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రెవేటీకరణ జరగకుండా అడ్డుకోవాలని తీవ్రమైన పోరాటం చేస్తున్న సమయం లోనే.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిచిన ఒక ఎంపీ ఉక్కు శాఖకు మంత్రి కావడం అనేది యాదృచ్ఛికం…
View More వర్మగారూ.. విశాఖ ఉక్కుపై దయపెట్టండి!గులాబీలలో అర్థంలేని అసహనం!
భారత రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నాయకుడు, గత ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకరుగా కూడా సేవలందించిన పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా కాంగ్రెసులో చేరడం పట్ల గులాబీ దళంలో అసహనం వెల్లువెత్తుతోంది. Advertisement ప్రస్తుతం…
View More గులాబీలలో అర్థంలేని అసహనం!త్వరలో వైసీపీ ఖాళీ- బీజేపీ ఎమ్మెల్యే
వైసీపీ ఘెరా ఓటమి తర్వాత ఆ పార్టీ ఉంటుందా లేదా అనే చర్చల నేపథ్యంలో.. త్వరలో వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. బీజేపీ…
View More త్వరలో వైసీపీ ఖాళీ- బీజేపీ ఎమ్మెల్యేతమ్ముడి ప్రమాణస్వీకారం.. అన్నలో ఉప్పొంగిన ఆనందం!
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్కల్యాణ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం కావడంతో చంద్రబాబు తర్వాత పవనే ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా పవన్ అన్న, జనసేన రాష్ట్ర ప్రధాన…
View More తమ్ముడి ప్రమాణస్వీకారం.. అన్నలో ఉప్పొంగిన ఆనందం!వ్యాపారాలపై వైసీపీ నేతల దృష్టి
ఆదాయ వనరులపై వైసీపీ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో రాజకీయాలకు కొంత కాలం విరామం ఇవ్వాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తానిచ్చిన హామీల్ని అమలు చేయడానికి కొంత…
View More వ్యాపారాలపై వైసీపీ నేతల దృష్టిసభలో కూర్చోవడం జగన్ కు ఇష్టం లేదా?
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ కొలువు తీరింది. 21, 22 తేదీల్లో సభ్యుల ప్రమాణం నిమిత్తం సభను కొలువు తీర్చగా, తొలిరోజు శాసనసభ్యుల ప్రమాణాలు జరుగుతున్నాయి. కీలక నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్,…
View More సభలో కూర్చోవడం జగన్ కు ఇష్టం లేదా?కాంగ్రెస్ కమిటీలన్నీ రద్దు!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆ పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆమె కలుసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్…
View More కాంగ్రెస్ కమిటీలన్నీ రద్దు!జగన్ను ముంచి… ఇప్పుడు పశ్చాత్తాపం!
వైసీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారిలో ఉపాధ్యాయుల గురించి చెప్పుకోవాలి. జగన్ పాలనలో తాము తీవ్ర అవమానాలపాలయ్యామనే అక్కసుతో వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లంతా గంపగుత్తగా ఓట్లేశారు. జగన్ పాలనలో టీచర్లను ఇబ్బందులకు గురి చేసిన…
View More జగన్ను ముంచి… ఇప్పుడు పశ్చాత్తాపం!నేడే అసెంబ్లీ: జగన్ హుందాగా ఉండాలి!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. రెండు రోజుల కిందట ఒక ట్వీట్ చేశారు. న్యాయం చేయడం మాత్రమే కాదు.. న్యాయం చేసినట్లుగా కనిపించడం కూడా ముఖ్యం అని జగన్ ఆ ట్వీట్ లో…
View More నేడే అసెంబ్లీ: జగన్ హుందాగా ఉండాలి!ఈవీఎంల వెరిఫికేషన్ కి వైసీపీ రెడీ
ఏపీలో టోటల్ గా సీట్లు గల్లంతు అయి వైసీపీ ఎన్నడూ చూడని పరాజయాన్ని చవి చూసింది. 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయింది ఆ తరువాత మెల్లగా ఈవీఎంల టాంపరింగ్ అని వైసీపీ నేతలు…
View More ఈవీఎంల వెరిఫికేషన్ కి వైసీపీ రెడీగంజాయి రహిత విశాఖ
ఈ కోరిక మేధావులతో పాటు అందరిలోనూ ఉంది. విశాఖ రూరల్ అంతా గంజాయ్ మాఫియా ప్రభావం ఉంటే కాస్మోపాలిటిన్ కల్చర్ ఉన్న విశాఖ సిటీలో డ్రగ్స్ ప్రభావం ఉంది ఇది ఈ రోజుది కాదు…
View More గంజాయి రహిత విశాఖకిషన్ రెడ్డి మాటలు నమ్మరా?
సాక్ష్తాత్తు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రం వాయిదా వేసిందని చెప్పారు. అంతే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అయితే…
View More కిషన్ రెడ్డి మాటలు నమ్మరా?ప్రతీకారం తీరిందా?: ఏబీవీ స్థానంలోకి మాజీ డీజీపీ!
బాబు సర్కారు మళ్లీ కత్తి ఝుళిపించింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల తర్వాత.. కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు అందరినీ బదిలీ చేసి, తమకు అనుకూలురైన కొత్త వారిని నియమించిన చంద్ర సర్కారు..…
View More ప్రతీకారం తీరిందా?: ఏబీవీ స్థానంలోకి మాజీ డీజీపీ!వర్మ మాటలు చంద్రబాబుకు హెచ్చరికలేనా?
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ.. భారతీయ జనతా పార్టీలో సామాన్య…
View More వర్మ మాటలు చంద్రబాబుకు హెచ్చరికలేనా?అయ్యన్న- దాడి అనూహ్య కలయిక
తెలుగుదేశం పుట్టిన నాటి ఉన్న ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, దాడి వీరభద్రరావు. పార్టీలో చూస్తే దాడి కంటే అయ్యన్న సీనియర్. ఆయన 1983 లోనే గెలిచారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో…
View More అయ్యన్న- దాడి అనూహ్య కలయికపక్క రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే మహిళలకు ఫ్రీబస్సు!
టీడీపీ సూపర్ సిక్స్ పథకాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యంగా టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎప్పుడనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇందులో భాగంగా…
View More పక్క రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే మహిళలకు ఫ్రీబస్సు!అసెంబ్లీపై జగన్ అనాసక్తి!
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళ్తాడని, వెళ్లడని రెండు రకాల అభిప్రాయలు వినిపిస్తున్నాయి. తాజాగా తాడేపల్లిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్…
View More అసెంబ్లీపై జగన్ అనాసక్తి!బాబుపై మొదటిసారి కొడాలి నాని గౌరవం!
మాజీ మంత్రి కొడాలి నాని ప్రెస్మీట్ అంటే చాలు… చంద్రబాబునాయుడు, నారా లోకేశ్పై ఇష్టమొచ్చినట్టు చెలరేగిపోవడం చూశాం. ఇదంతా వైసీపీ అధికారం ఉన్నప్పుడు సాగింది. అధికారం పోవడంతో చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని…
View More బాబుపై మొదటిసారి కొడాలి నాని గౌరవం!మా హయాంలోని ఆ నిర్మాణాల్ని కూడా చూపండి
విశాఖ రిషికొండలో అత్యాధునిక కట్టడాలపై తీవ్ర రచ్చ సాగుతోంది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిషికొండలో ఆ నిర్మాణాల్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పర్యాటకశాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ విమర్శలపై తీవ్రవంగా స్పందించారు. ఆ…
View More మా హయాంలోని ఆ నిర్మాణాల్ని కూడా చూపండికొత్త డీజీపీ: జగన్ బాటనే అనుసరించిన చంద్రబాబు!
ప్రభుత్వాలు మారినప్పుడు ప్రధాన కార్యదర్శిని, పోలీసు బాస్ ను మార్చడం అనేది చాలా సాధారణంగా జరిగే వ్యవహారం. ప్రతి పార్టీ నాయకుడు కూడా తమకు అనుకూలంగా ఉండే వాళ్లే.. రాష్ట్ర అధికార యంత్రాంగానికి పెద్దదిక్కుగా…
View More కొత్త డీజీపీ: జగన్ బాటనే అనుసరించిన చంద్రబాబు!టూర్ అమరావతి: జగన్ మీద బురదే లక్ష్యమా?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన రెండో పర్యటన మొదలెట్టారు. గురువారం నాడు ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం ఏకైక లక్ష్యంగా, ఈ పర్యటనలోని అంతరార్థంగా ప్రజలకు…
View More టూర్ అమరావతి: జగన్ మీద బురదే లక్ష్యమా?మాట మీద నిలబడ్డ ముద్రగడ!
రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం టైంలో రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు. అందులో కొంత మంది వాడు గెలిస్తే నేను చెవి కోసుకుంటా.. ముక్కు కోసుకుంటా.. రాజకీయ సన్యాసం చేస్తా.. ఆ పార్టీ గెలిస్తే దేశంలోని…
View More మాట మీద నిలబడ్డ ముద్రగడ!వైసీపీకి అత్యంత కీలక సమావేశం
తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ (గురువారం) వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం వైసీపీకి అత్యంత కీలకం. గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొననున్న సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి,…
View More వైసీపీకి అత్యంత కీలక సమావేశంజనం గమనిస్తున్నారు.. జాగ్రత్త బాబూ!
ప్రజల కన్ను ఎప్పుడూ అధికారం వైపే వుంటుంది. ఎందుకంటే, ప్రజల జీవితాలపై ప్రభావం చూపేది పాలనాపరమైన నిర్ణయాలే కాబట్టి. అధికార పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? అని ప్రజానీకం డేగ కన్నుతో…
View More జనం గమనిస్తున్నారు.. జాగ్రత్త బాబూ!ఏపీలో అత్యధిక దాడులకు గురవుతున్నది ఆ వర్గమే!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక దాడులకు గురవుతున్న వర్గం ఏదైనా వుందంటే… ఉద్యోగ వర్గమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి కొన్ని రోజుల పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ…
View More ఏపీలో అత్యధిక దాడులకు గురవుతున్నది ఆ వర్గమే!