ఒకవైపు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో తామే దుమ్మెత్తి పోసిన అశోక్ చవాన్ కు కాషాయ తీర్థం ఇచ్చేసి, పవిత్రుడిని చేసేసి.. చేరిన కొన్ని గంటల్లోనే రాజ్యసభకు నామినేట్ చేసేసిన కమలం పార్టీ,…
View More మరో కాంగ్రెస్ నేతకు కాషాయతీర్థం!National
పీచు మిఠాయి బ్యాన్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి?
చిన్న ఎగ్జిబిషన్ లేదా సంత జరిగితే చాలు, అక్కడ కచ్చితంగా కనిపించే పదార్థం పీచు మిఠాయి. ఇది కనిపిస్తే పిల్లలు మారాం చేయకుండా ఉండలేరు. పెద్దలు కూడా చవగ్గా దొరుకుతుందని పిల్లలకు కొనిస్తుంటారు. కానీ…
View More పీచు మిఠాయి బ్యాన్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి?కాంగ్రెస్కు బిగ్ షాక్
కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసి చావు దెబ్బ కొట్టింది. కాంగ్రెస్తో పాటు ఆ పార్టీ యువజన…
View More కాంగ్రెస్కు బిగ్ షాక్ఈరోజు నుంచి యాంటీ-వాలంటైన్స్ వారం
నిన్నటితో వాలంటైన్స్ వీక్ పూర్తయింది. మరి ఇవాళ్టి నుంచి ఏంటి? ఇంకేముంది, ఇవాళ్టి నుంచి యాంటీ-వాలంటైన్ వీక్ అన్నమాట. పెళ్లి తర్వాత విడాకులు ఎలాగో, ప్రేమ తర్వాత పెటాకుల కోసం ఈ యాంటీ-వాలంటైన వీక్.…
View More ఈరోజు నుంచి యాంటీ-వాలంటైన్స్ వారంఅశోక్ చవన్ కు రాజ్యసభ.. వహ్వా బీజేపీ!
కమలం పార్టీ పంచన అలా చేరిండో లేదో.. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవన్ కు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేసింది! మరి ఈ అశోక్ చవన్ ఎవరో.. అని మరీ అరాలు…
View More అశోక్ చవన్ కు రాజ్యసభ.. వహ్వా బీజేపీ!సోనియా.. ఈ వయసులో ఎంపీ హోదా కోసమా!
యూపీఏ చైర్ పర్సన్ హోదాలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరిగా చలామణి అయిన నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు! సోనియా ప్రస్తుత వయసు 77 సంవత్సరాలు!…
View More సోనియా.. ఈ వయసులో ఎంపీ హోదా కోసమా!ఒక అమ్మ.. అనేక ఎర్ర తివాచీలు!
కాంగ్రెస్ పార్టీ అంటేనే సోనియా గాంధీ కుటుంబం పట్ల భక్తికి నిలువెత్తు రూపం. ఆ పార్టీలో చిన్న పెద్ద నాయకులు ప్రతి ఒక్కరూ కూడా సోనియా కుటుంబం పట్ల భక్తిని ప్రదర్శించడం లో పునీతం…
View More ఒక అమ్మ.. అనేక ఎర్ర తివాచీలు!పేరుకే కూటమి.. ఎవరికి వారే యమునాతీరే!
కేంద్రంలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిందనుకున్న ఇండియా కూటమి ఎన్నికల వరకూ వచ్చే సరికి ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా సాగుతూ ఉంది! ఈ కూటమిలో పార్టీలకు బలం ఉన్న రాష్ట్రాలు కొన్ని…
View More పేరుకే కూటమి.. ఎవరికి వారే యమునాతీరే!వాలంటైన్స్ వీక్.. ఏ రోజు ఏం చేయాలి?
ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే. ప్రేమికులు పండగ చేసుకునే రోజు. అయితే లెక్కప్రకారం, ఫిబ్రవరి 14 మాత్రమే వాలంటైన్స్ డే కాదు. ఆ రోజు ఉన్న వారం మొత్తాన్ని వాలంటైన్స్ డే వీక్ గా…
View More వాలంటైన్స్ వీక్.. ఏ రోజు ఏం చేయాలి?‘మహా’ బాబాయికి మహా షాక్ !
దేశ రాజకీయాల్లో ఇది పెద్ద కుదుపు. పార్టీల చీలిక రాజకీయాల్లో కూడా ఇది కీలకమైన పరిణామం. మహారాష్ట్రలోని శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆయనది కాకుండాపోయింది. ఆయన చేతినుంచి జారిపోయింది.…
View More ‘మహా’ బాబాయికి మహా షాక్ !కాన్సర్ బారిన పడిన కింగ్
అత్యంత విలాసవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే రాజు కూడా కాన్సర్ బారిన పడ్డాడు. అవును.. కింగ్ ఛార్లెస్ కు కాన్సర్ సోకింది. ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్ లో ఉన్నారు. ఈ విషయాన్ని బకింగ్…
View More కాన్సర్ బారిన పడిన కింగ్మరో వికృత చర్య… విమానంలో లైంగిక వేధింపులు
రానురాను విమానంలో ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం వారానికో ఘటన వెలుగులోకి వస్తోంది. తాజా ఘటన అలాంటిదే. ఈసారి ఏకంగా లైంగిక వేధింపుల మేటర్ అది. Advertisement 26 ఏళ్ల మహిళ తన ఇద్దరు కుటుంబ…
View More మరో వికృత చర్య… విమానంలో లైంగిక వేధింపులుఅద్వానీకి భారతరత్న!
మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించింది. అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా…
View More అద్వానీకి భారతరత్న!11 రోజులు.. 25 లక్షల మంది భక్తులు
అయోధ్యలో కొలువుదీరిన బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భవ్య రామమందిరానికి బారులు తీరుతున్నారు. జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పట్నుంచి భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 25…
View More 11 రోజులు.. 25 లక్షల మంది భక్తులుజగన్ పరువు తీస్తున్నది సలహాదారులేనా?
పార్టీ అవసరాలను బట్టి, అభ్యర్థుల బలాబలాను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాదరణను బట్టి, పార్టీకి మేలు చేయగల- పార్టీ ప్రతిష్ఠను పెంచగల సామాజిక వర్గ సమీకరణాలను బట్టి.. నాయకులను అటుఇటుగా మార్చడం ముఖ్యమంత్రి…
View More జగన్ పరువు తీస్తున్నది సలహాదారులేనా?సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా!
ఝార్ఖండ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్.. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్న…
View More సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా!సేఫ్ ఆఫర్: తల్లీకూతుళ్లలో ఓకే చెప్పేదెవరు?
సోనియా కుటుంబం మొత్తం పార్లమెంటులో అడుగుపెట్టే సందర్భం ఆసన్నం అయినట్టే. సోనియా, ప్రియాంక ఇద్దరిలో ఎవరు ఓకే చెబితే వారిని తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్టు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్…
View More సేఫ్ ఆఫర్: తల్లీకూతుళ్లలో ఓకే చెప్పేదెవరు?నితీష్ ఆటలకు ఇదే ఆఖరి ఛాన్స్?
కమలం పార్టీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీష్, ఇప్పుడు ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని కమలం పార్టీతో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, త్వరలో విశ్వాస పరీక్షలో అది నెగ్గడం…
View More నితీష్ ఆటలకు ఇదే ఆఖరి ఛాన్స్?రాజ్యసభలో పెరగనున్న బీజేపీ బలం!
245 మంది సభ్యులున్న భారత ఎగువసభలో ప్రస్తుతం కమలం పార్టీకి ఎన్డీయే రూపంలో 114 మంది ఎంపీలున్నారు. వీరిలో 56 మంది సభ్యులు పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు ఈ ఏప్రిల్ రెండుతో. ఈ…
View More రాజ్యసభలో పెరగనున్న బీజేపీ బలం!ఇన్ని గెంతులు వేస్తున్నా.. ప్రజల గౌరవం ఎలా?
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి పార్టీ మారారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు.. ఇంత తరచుగా తన స్టాండ్ మార్చుకుంటూ ఉండడం.. తిట్టిన వారిని వాటేసుకోవడం, మళ్లీ…
View More ఇన్ని గెంతులు వేస్తున్నా.. ప్రజల గౌరవం ఎలా?ఇంకేం ఇండియా.. నితీశ్ కూడా కటీఫ్!
అయిదువందల ఏళ్ల నాటి స్వప్నం అంటూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిందువుల్లో ఒక ఐక్యభావనను రెచ్చగొట్టగల రీతిలో భావోద్వేగపూరితమైన ప్రసంగం కూడా జోడించి, అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించారో లేదో.. అప్పుడే.. జాతీయ రాజకీయాల్లో గ్రహాలన్నీ ఆయనకు…
View More ఇంకేం ఇండియా.. నితీశ్ కూడా కటీఫ్!హనీమూన్ పేరిట అయోధ్యకు.. ఆ తర్వాత?
అయోధ్యలో భవ్య రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. అందులో బాలక్ రామ్ సుందరంగా కొలువుదీరాడు. దీంతో అయోధ్యను దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో క్యూ కడుతున్నారు. భోపాల్ కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు.…
View More హనీమూన్ పేరిట అయోధ్యకు.. ఆ తర్వాత?ఇండియా విచ్ఛిన్నానికి దీదీ పునాది!
జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం, కేంద్రంలో మోడీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో రూపుదిద్దుకున్న ఇండియా కూటమి కి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. Advertisement ఎన్నికల…
View More ఇండియా విచ్ఛిన్నానికి దీదీ పునాది!రామమందిరం.. మొదటి రోజు పోటెత్తిన భక్తగణం
అయోధ్యలో కొలువుదీరిన బాలారాముడ్ని దర్శించుకునేందుకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు. ఈరోజు నుంచి సామాన్య భక్తులకు, శ్రీరాముడి దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అయోధ్య నుంచే కాకుండా.. లక్నో, బారాబంకి, గోండా, బహరిచ్, ఉన్నావ్, గోరఖ్…
View More రామమందిరం.. మొదటి రోజు పోటెత్తిన భక్తగణంఅయోధ్య రాముడి దర్శన వేళలు.. టికెట్ బుకింగ్
అయోధ్యలో భవ్యరామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రేపట్నుంచి సామాన్య భక్తులకు అయోధ్యలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆలయం టైమింగ్స్ తో పాటు, ఇతర వివరాల్ని వెల్లడించారు.…
View More అయోధ్య రాముడి దర్శన వేళలు.. టికెట్ బుకింగ్అయోధ్య వేడుకకు… ఆ అగ్రనేత వెళ్లకపోవడం!
యావత్ భారతదేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతోంది. అయోధ్యలో రామాలయం నిర్మించుకోవాలనేది హిందువుల 500 సంవత్సరాల నాటి కల. ఆ కల సాకారం అవుతున్న వేళ సినీ, రాజకీయ, ఆధ్మాత్మిక… ఇలా అన్ని రంగాల ప్రముఖులు,…
View More అయోధ్య వేడుకకు… ఆ అగ్రనేత వెళ్లకపోవడం!స్టార్ హోటల్ లో మరో దారుణ హత్య
గోవాలోని ఓ స్టార్ హోటల్ లో తన కన్నకొడుకును ఓ స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో దారుణంగా హత్య చేసింది. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే, అదే గోవాలో, మరో స్టార్ హోటల్ లో…
View More స్టార్ హోటల్ లో మరో దారుణ హత్య