నిర్మాణంలో ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మరి రామ మందిరం నిర్మాణానికి ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఎన్ని టన్నుల స్టీల్ వాడారు? ఎంత సిమెంట్ వాడాల్సి వచ్చింది? ఎన్ని టన్నుల ఇనుము ఉపయోగించారు? Advertisement…
View More భవ్య రామమందిర నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలుNational
‘జమిలి’ అటకెక్కినట్లేనా?
ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు నిర్వహించేలాగా, పార్లమెంటుకు అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలాగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీవ్రమైన కసరత్తు చేస్తోంది. Advertisement…
View More ‘జమిలి’ అటకెక్కినట్లేనా?ఘోరం.. విద్యార్థులతో వెళ్తున్న పడవ మునక
గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ దారుణ ఘటనలో ఏకంగా 16 మంది విద్యార్థులు మృతిచెందినట్టు ప్రాధమిక సమాచారం. Advertisement వడోదరలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల్ని విహార…
View More ఘోరం.. విద్యార్థులతో వెళ్తున్న పడవ మునకవైరల్ వీడియో.. అడ్డంగా బుక్కయిన దొంగ
బిహార్ లో దొంగతనాలు గమ్మత్తుగా జరుగుతుంటాయి. కొందరు టెలిఫోన్ టవర్స్ నే దొంగిలిస్తారు. మరికొందరు ఏకంగా రైలు బోగీల్ని ఎత్తుకెళ్తే, ఇంకొందరు అమాంతం రైలు పట్టాలు లేపేస్తారు. ఇలా ఆ రాష్ట్రంలో ఊహించని విధంగా…
View More వైరల్ వీడియో.. అడ్డంగా బుక్కయిన దొంగరాములవారి కోసం భారీ లడ్డూ ప్రసాదం
అయోధ్యలోని భవ్య రామమందిరంలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చివరి దశకు చేరనున్నాయి. మరో 5 రోజుల్లో జరగనున్న ఈ అద్భుత ఘట్టం కోసం కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు. వివిధ రూపాల్లో…
View More రాములవారి కోసం భారీ లడ్డూ ప్రసాదంరూ.500 నోటుపై శ్రీరాముడి బొమ్మ?
ప్రత్యేక సందర్భాల్ని పురస్కరించుకొని ప్రత్యేక నాణాల్ని విడుదల చేయడం కామన్. కొంతమందిని ప్రభుత్వం అలా గుర్తిస్తుంది. ఈమధ్య పెద్ద ఎన్టీఆర్ పై వంద రూపాయల నాణెం విడుదల చేసింది ఆర్బీఐ. ఇప్పుడు అయోధ్య రామమందిరం…
View More రూ.500 నోటుపై శ్రీరాముడి బొమ్మ?మోడీ బలాన్ని చీల్చే ప్లాన్ తో కాంగ్రెస్ !
ప్రత్యర్థి పార్టీని నిలువునా రెండు ముక్కలుగా చీల్చేయడం తద్వారా తాము ప్రోత్సహించిన చీలికవర్గంతో కలిసి అధికారం పంచుకోవడం అనేది.. ఇటీవలి కాలంలో దేశంలో పలురాష్ట్రాల్లో ప్రబలంగా నడుస్తున్న వ్యవహారం. ఈ తరహా చీల్చు- పాలించు…
View More మోడీ బలాన్ని చీల్చే ప్లాన్ తో కాంగ్రెస్ !అయోధ్య కోసం అనంతపురం చీర
అయోధ్య రామాలయంలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అయోధ్యలో రామాలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రామభక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. Advertisement అనంతపురం…
View More అయోధ్య కోసం అనంతపురం చీరరాముడిబాణంతో రెండు పిట్టలు కొడ్తున్న బిజెపి!
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనేది మామూలుగా మనకు తెలిసిన సామెత. ఇప్పుడు బిజెపి అదే సిద్ధాంతాన్ని అవలంబిస్తోంది. ఒక్కబాణంతో రెండు పిట్టలు కొట్టాలని చూస్తోంది. అయితే ఆ బాణం కూడా తమది కాదు.. రాముడిది!…
View More రాముడిబాణంతో రెండు పిట్టలు కొడ్తున్న బిజెపి!ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తాయా?
జమిలిలో అంత నియంతృత్వం ఉన్నదా? ఇప్పుడు ఈ కొత్త సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అనే నినాదంతో దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి అయిదేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేలాగా పార్లమెంటుకు-…
View More ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తాయా?కొత్త ఏడాదిలో గూగుల్, అమెజాన్ మరో షాక్
గడిచిన రెండేళ్లలో వేలాది ఉద్యోగాల్ని తొలిగించాయి అమెజాన్, గూగుల్ సంస్థలు. మరీ ముఖ్యంగా 2023లో ఈ రెండు కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించాయి. ఆ చీకటి అధ్యాయాలు ముగిసిపోయాయని, కొత్త ఏడాదిలో…
View More కొత్త ఏడాదిలో గూగుల్, అమెజాన్ మరో షాక్లక్ష ద్వీప్ కు అదృష్టం పట్టింది
లక్షద్వీప్ కేంద్రంగా నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. మల్దీవులు ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో లక్షద్వీప్ కు ఇప్పుడు అదృష్టం పట్టింది. Advertisement లక్షద్వీప్ లో…
View More లక్ష ద్వీప్ కు అదృష్టం పట్టిందిభూతల స్వర్గం కశ్మీర్ లోయకు ఏమైంది?
డిసెంబర్, జనవరి వచ్చిందంటే చాలు భారత పర్యాటకులు ఎక్కువగా చూసే పర్యాటక ప్రాంతం కశ్మీర్ లోయ. మరీ ముఖ్యంగా గుల్మార్గ్ లో ఐస్ స్కేటింగ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఈసారి అలాంటి…
View More భూతల స్వర్గం కశ్మీర్ లోయకు ఏమైంది?మధ్యప్రదేశ్.. మళ్లీ పాత కథే?
మధ్యప్రదేశ్ ప్రజలు మరోసారి మిశ్రమ తీర్పునే ఇవ్వబోతున్నారా? అంటే ఔనంటున్నాయి వివిధ వార్తా సంస్థల ఎగ్జిట్ పోల్స్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అతి స్వల్ప మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు.…
View More మధ్యప్రదేశ్.. మళ్లీ పాత కథే?రాజస్తాన్ లో కాంగ్రెస్ సంచలనం?
ప్రతి ఐదేళ్లకూ ఒక పార్టీని అధికారం నుంచి దించడం, మరో పార్టీకి పట్టగట్టడం రాజస్తాన్ సంప్రదాయం! జాతీయ రాజకీయాలు, కేంద్రంలో ఎవరున్నారు అనే లెక్కలేవీ లేకుండా.. ప్రతి ఐదేళ్లకూ ఒక సారికి అటున్న వారిని…
View More రాజస్తాన్ లో కాంగ్రెస్ సంచలనం?అవును.. ఆమె ఇండియాకు తిరిగొచ్చింది
ఫేస్ బుక్ లో పరిచయమైన పాకిస్తాన్ యువకుడి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్థాన్ కు వెళ్లింది అంజు. రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ చేరుకున్న అంజు, కేవలం స్నేహం కోసం ఈ పని చేసిందని…
View More అవును.. ఆమె ఇండియాకు తిరిగొచ్చిందిదారుణం.. పసి మొగ్గలపై అమానుషం
సభ్యసమాజం తలదించుకునే ఘాతుకం బిహార్ లో జరిగింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులపై ఓ నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారుల వయసు కేవలం మూడేళ్లు మాత్రమే. Advertisement ఎప్పట్లానే చిన్నారులు ఉత్సాహంగా బడికి బయల్దేరారు.…
View More దారుణం.. పసి మొగ్గలపై అమానుషంతిరుపతి అభివృద్ధికి టిటిడి నిధుల వ్యయంపై గగ్గోలెందుకు?
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగర అభివృద్ధికి టిటిడి నిధులు ఖర్చు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తూ గగ్గోలు పెడుతున్నారు. రోడ్ల నిర్మాణానికి, తిరువీధులను శుభ్రం చేయడానికి శ్రీవారి నిధులను ఖర్చు…
View More తిరుపతి అభివృద్ధికి టిటిడి నిధుల వ్యయంపై గగ్గోలెందుకు?ముందు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు..
కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటే.. నేనే నెక్ట్స్ సీఎం అంటూ మొన్నటి వరకు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు ఎమ్మెల్యేల నుంచి సీనియర్ల వరకు అంతా సీఎం కుర్చీపై కన్నేశారు. తానే అంటే తానే…
View More ముందు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు..భర్తను కొట్టి చంపిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్!
భర్తను భార్య చంపిన ఘటనలు తరచుగా జరుగుతున్నవే. చాలా ఘటనల్లో వివాహేతర సంబంధాలు, ఆర్థిక కారణాలే ఈ హత్యలకు దారితీస్తున్నాయి. కానీ తాజాగా జరిగిన ఇలాంటి ఓ ఘటనకు కారణం తెలిస్తే మాత్రం షాక్…
View More భర్తను కొట్టి చంపిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్!కామ కీచకుడు.. 15 మంది కాదు, ఏకంగా 142 మందిపై..!
చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు, విద్యార్థినులపై కన్నేశాడు. లోబరుచుకోవడానికి ఎన్నో మాయమాటలు చెప్పాడు. చివరికి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. తన పాఠశాలలో చదువుతున్న 142 మంది విద్యార్థినులపై లైంగిక…
View More కామ కీచకుడు.. 15 మంది కాదు, ఏకంగా 142 మందిపై..!ప్రపంచంలోని బెస్ట్ రెస్టారెంట్స్ లిస్ట్ లో హైదరాబాద్
ప్రపంచంలోని టాప్-1000 రెస్టారెంట్స్ లిస్ట్ లో హైదరాబాద్ కు స్థానం దక్కింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ఉన్న అదా రెస్టారెంట్ ఈ ఘనత దక్కించుకుంది. లిస్ట్ లోకి టాప్-10 ఇండియన్…
View More ప్రపంచంలోని బెస్ట్ రెస్టారెంట్స్ లిస్ట్ లో హైదరాబాద్అక్రమ వలసల్లో కూడా దూసుకుపోతున్న ఇండియా
అగ్రరాజ్యం అమెరికాకు అక్రమ వలసలు అనగానే మెక్సికో దేశమే గుర్తొస్తుంది. సొరంగాలు తవ్వి మరీ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారు మెక్సికన్లు. అయితే ఇప్పుడీ లిస్ట్ లోకి ఇండియా కూడా చేరింది. అవును.. అమెరికాలోకి అక్రమంగా…
View More అక్రమ వలసల్లో కూడా దూసుకుపోతున్న ఇండియాగవర్నర్లపై సుప్రీం ఆగ్రహం, నోటీసులు!
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటోందనే అపప్రద కొనసాగుతూ ఉంది. తాజాగా ఇలాంటి వ్యవహారమే సుప్రీం కోర్టు వరకూ వెళ్లి.. సదరు…
View More గవర్నర్లపై సుప్రీం ఆగ్రహం, నోటీసులు!అనుమానం పెనుభూతం.. భార్య సజీవ దహనం
భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త, ఆమెను సజీవంగా దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మృతురాలిని అంజలిగా గుర్తించిన పోలీసులు.. భర్తను అదుపులోకి తీసుకున్నారు. Advertisement షాహి పోలీస్ స్టేషన్ పరిధిలో…
View More అనుమానం పెనుభూతం.. భార్య సజీవ దహనంతడబడుతున్న భారత్
ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారతీయ క్రీడాభిమానులు ఆశించిన దానికి భిన్నంగా మన బ్యాటింగ్ సాగుతోంది. అహ్మదాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం…
View More తడబడుతున్న భారత్ఇండియాపై ట్విట్టర్ దెబ్బ.. లక్షల్లో ఖాతాలు గల్లంతు
ఎప్పుడైతే ట్విట్టర్ సంస్థ మస్క్ చేతిలోకి వెళ్లిందో, అప్పట్నుంచి ఈ కంపెనీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వేలల్లో ఉద్యోగాలు తొలిగించడంతో పాటు, ఏకంగా ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చేశాడు మస్క్. దీంతో…
View More ఇండియాపై ట్విట్టర్ దెబ్బ.. లక్షల్లో ఖాతాలు గల్లంతు