
పార్టీలో చేరుతానంటే.. ఖచ్చితంగా దక్కే పదవులను ఆమెకు ఆఫర్ చేస్తారు. రాజకీయ హోదాకు ఢోకా లేకుండా కూడా చూసుకుంటారు. అంతేతప్ప.. ఫలానా సీటు ఇస్తేనే పార్టీలోకి వస్తా..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. ఈ ఎన్నికకు సంబంధించి అధికార తెరాసలో అప్పుడే కసరత్తు ప్రారంభం

ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సై అంటోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉప ఎన్నిక ఫలితం ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడనుంది.

తెలంగాణ రాజకీయలల్లో పార్టీలకు, ఎమ్మెల్యేల రాజీనామాలు పరంపరలు సాగుతున్నాయి. గత వారంలో కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే ఈ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏ మాత్రం తగ్గడం లేదు. గవర్నర్ పరిపాలనా పరమైన అంశాల్లో జోక్యం చేసుకో వద్దని, రాజకీయ కామెంట్స్ చేయవద్దని తమిళిసైకి ఎంతో

తెలంగాణలో రాజకీయాలో రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో వలసలు ప్రారంభమయ్యాయి. తాము ఉంటున్న పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అన్నీ

సాధారణ ఎన్నికలు కావొచ్చు, ఉప ఎన్నికలు కావొచ్చు ఎవరి లెక్కలు వారికుంటాయి. ప్రతి పార్టీ తన బలం చూసుకుంటుంది. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అదే పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో

తెలంగాణలో రోజురోజుకూ రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు ఓ స్థానం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయంగా వారికి మంచి పట్టు వుంది. దివంగత వైఎస్సార్ హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్సార్టీపీని వైఎస్ షర్మిల స్థాపించారు. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. మరో 18 నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు

పార్టీ మారడానికి ఉత్సాహపడుతున్న వారంతా ఇప్పుడు సత్వర నిర్ణయాలు తీసుకునే పనిలో పడ్డారు. తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఒకవైపు తన

తెలంగాణలో ప్రజా సమస్యలను అన్ని పార్టీలు (అధికార పార్టీ సహా) గాలికి వదిలేశాయి. ఒక్క మునుగోడు ఉప ఎన్నికనే పట్టుకొని వేలాడుతున్నాయి. అది అసలు జరుగుతుందో జరగదోనని

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బ్రాండ్ లేకపోతే కనీసం బ్రాందీషాపులో పని చేయడానికి కూడా రాజగోపాల్రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని, ఇకపై ఆయన మొహం చూడనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి కూడా స్పీకర్

తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాత్రమే కాదు, అన్న వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. ఈ ప్రచారానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి

ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం 1200 మందికి పైగా నామినేషన్లు వేస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంతమంది అభ్యర్థులను బ్యాలెట్ లో చూపించాలంటే.. ఎన్ని

తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు కమలం పార్టీ ఏదో ఇద్దరు ముగ్గురు కీలక నాయకులతో.. వారి వ్యవహారాలతో గుట్టుచప్పుడు కాకుండా రోజులు గడిపేస్తుండేది. కానీ.. మారిన పరిణామాల్లో

మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా అంశం తెలంగాణలో రాజకీయ వేడి రగిల్చింది. కాంగ్రెస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం రాత్రి కోమటిరెడ్డి ప్రకటించిన

తెలంగాణలో రెడ్డి బ్రదర్స్ రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన తమ్ముడు రాజగోపాల్రెడ్డి ఇంత కాలం కాంగ్రెస్లోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు తమ్ముడు రాజగోపాల్రెడ్డి

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ మ్యాచ్ లాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ బలహీనపడడం, బీజేపీ బలోపేతం

తెలంగాణలో క్రితం సారి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి.. కాంగ్రెస్ లో అసంతృప్తవాదిగా తయారయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానంపై బోలెడన్ని సార్లు అసహనం

రాజకీయ నాయకుల మధ్య రాజకీయాల పరంగా, సిద్ధాంతాల పరంగా, విధానాల పరంగా విభేదాలు ఉండొచ్చు. తప్పులేదు. కానీ వ్యక్తిగత వైరాలు ఉండకూడదు. కానీ తెలంగాణా సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం దగ్గర ఈ ఘటన

దివంగత నటుడు నందమూరి తారకరామారావు చిన్నకూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు దీక్షిత పోలీసులకు వెల్లడించింది.
ఈరోజు మధ్యాహ్నం 12

గత కొన్ని రోజులుగా క్యాసినో, హవాలా వ్యవహారాలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించాయి. ఈ వ్యవహారాలకు సంబంధించి చికోటి ప్రవీణ్ను ఇవాళ ఈడీ విచారిస్తోంది. విచారణలో

ఉరుమురిమి మంగలం మీద పడిందని సామెత! ఎక్కడో ఏదో జరిగితే దాని ఎఫెక్టు మరెక్కడో పడడం గురించి మన పెద్దలు ఈ సామెత చెబుతారు. ప్రస్తుతం.. తెలంగాణ

ఏ విషయంలోనైనా మాటలు చెప్పడం సులభం. కానీ ఆచరణ కష్టం. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకడైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే.

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీపై బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన డీకే అరుణ, ఆయన