ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్లుగా ఉంటుంది. ఆ నిర్ణయాలతో ప్రతిపక్షాలు ఉద్యమించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాడటానికి అవకాశం కోసం ప్రతిపక్షాలు
కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. కమ్యూనిస్టు పార్టీలు తరచుగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం అని చెబుతుంటాయి. తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్
"పెద్ద బ్రాండ్.. అంతా నాసిరకం, ప్రాణాలతో చెలగాటం" పేరిట ఇప్పటికే గ్రేట్ ఆంధ్రలో కథనం ఇచ్చాం. హైదరాబాద్ లో ఫేమస్ రెస్టారెంట్లలో జరిగే 'చెత్త బాగోతం' గురించి
తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సందర్భంలో సీఈసీ షరతులు విధించడం గమనార్హం. షరతులకే లోబడే కేబినెట్ సమావేశం నిర్వహించాలని
ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేసిన కొందరు రిటైర్ అయిపోయాకనో, మధ్యలోనే వీఆర్ఎస్ తీసుకోనో రాజకీయాల్లోకి వచ్చేస్తారు. సర్వీసులో ఉన్నప్పుడు చాలా ఆదర్శ భావాలతో ఉంటారు. ప్రజల్లో మంచి పేరు
విచిత్రంగా వ్యవహరించే పొలిటికల్ లీడర్స్ లో కొంతకాలం కిందట బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో లేనట్లుగానే ఉంటున్న విజయశాంతి అలియాస్ రాములమ్మ ఒకరు. బీజేపీలో
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. ఆస్తి కోసం వారసులు కొట్టుకునే ఉదంతాలు చాలానే చూశాం. కానీ ఇది మరింత దారుణం. ఎదురుగా తల్లి శవాన్ని పెట్టుకొని
ఎన్నికల్లో గెలవడానికి నాయకులు ఎడా పెడా హామీలు ఇస్తుంటారు. వెనకా ముందు ఆలోచించరు. గెలిచి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరో ధ్యాస ఉండదు. రాష్ట్ర ఆర్ధిక
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన కేసీఆర్ కుమార్తె కవిత తీహార్ జైల్లో ఉండబట్టి ఈరోజుతో సరిగ్గా రెండు నెలలైంది. ఆమెను మార్చి 15న హైదరాబాదులో ఈడీ అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ప్రధానంగా తలపడుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నాయకులు
ఓటును వాడుకోవడం అంటే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయడం మాత్రమే కాదంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు. ఓటింగ్ వేళ సమయం చూసి
ఓ పచ్చటి కుటుంబంలో బెట్టింగ్ భూతం చిచ్చుపెట్టింది. తండ్రీకొడుకుల మధ్య గొడవలు తలెత్తేలా చేసింది. ఫలితంగా తండ్రి హంతకుడిగా మారాడు. కొడుకు హతమయ్యాడు. మెదక్ లో జరిగింది
కొందరికి కొన్ని కోరికలు పుడితే అవి నెరవేరకపోయినా అవి మనసును పురుగులా తొలుస్తుంటాయి. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ కు కూడా ఒక పెద్ద కోరిక చాలా
ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా మరోసారి కుండబద్ధలు కొట్టారు. తమకు ఓటు వేస్తే ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామని ఆయన
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అధికారంలో ఉన్నాం కదా అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను
ప్రధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విరుచుకుపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చచ్చిన పాముతో సమానమన్నారు. ఆయన గురించి మాట్లాడ్డం
పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా విరగబడి ప్రచారం చేస్తున్నారు. పెద్దాయనతో పాటు ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు చెమటోడుస్తున్నారు. తమ
హైదరాబాద్ మెయిన్ రోడ్స్ లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ప్రతి గల్లీకి ఓ రెస్టారెంట్ కనిపిస్తుంది. ప్రతి ఏరియాలో ఓ ఫేమస్ హోటల్ ఉంటోంది. ఓ చోట
ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా కనిపిస్తుంటారు. రకరకాల కారణాల వల్ల స్వతంత్రులు తెరపైకి వస్తుంటారు. వీళ్లలో కొందరు రెబల్ అభ్యర్థులుంటే,
అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావొచ్చు ఏ ఎన్నికలైనా సరే రాజకీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఓటర్ల ఆలోచనా ధోరణి
కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులందరికీ అధికారం పోయిందన్న బాధ విపరీతంగా ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బహిరంగంగానే తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని
పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి గులాబీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతోంది. అదే పనిగా నాన్ స్టాప్
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ అండ్ మేనల్లుడు, మాజీ మంత్రి కూడా
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలంటే భయపడొద్దని, ఎక్కడికీ పారిపోవద్దని రాహుల్, సోనియాగాంధీలను మోదీ వెటకరించారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల
ఒకవైపు పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరిపోతారని భారాస దళాలు చాలా కాలంగా ఆరోపసిస్తూ వస్తున్నాయి. రేవంత్ ఆరెస్సెస్ కు చెంది వాడే
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మొదటి నుంచి వలస నాయకులకు పెద్ద పీట వేసి మంత్రి పదవులు కట్టబెట్టాడు. మొదటి టర్మ్ లోనే కాకుండా రెండో టర్మ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ను తెలంగాణ సర్కార్ స్ఫూర్తిగా తీసుకుంది. రాజకీయంగా జగన్తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విభేదిస్తున్నప్పటికీ, పాలనా పరంగా ఆదర్శంగా తీసుకోవడం విశేషం.
దూరపు కొండలు నునుపు కాదు.. సామెతను కాస్త మార్చి రాసుకోవాలి. దూరపు కొండలు తియ్యగా ఉంటాయి. దగ్గరి కొండలు చేదుగా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణలో స్టార్ క్యాంపైనర్గా బీజేపీ తరపున ప్రచారం చేయడానికి మాజీ గవర్నర్ తమిళిసై వచ్చేసింది. ఆమె తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలు. ఆమె గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. ఆమె
రాజకీయ నాయకులు మామూలు రోజుల్లోనే తాము పోటుగాళ్ళమన్నట్లు మాట్లాడతారు. తమంత వారు లేరని విర్రవీగుతుంటారు. పొడిచేస్తాం ... నరికేస్తాం అంటూ వీరంగం వేస్తుంటారు. ఇక ఎన్నికల సమయంలో