అప్పుల పరిమితికి మించి ఇంకా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీలో నిరీక్షించడం గమనార్హం.
View More అప్పు కోసం ఢిల్లీలో పయ్యావుల పడిగాపులుTag: payyavula keshav
ప్రతి విద్యార్థికి.. తల్లికి వందనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యధికంగా ప్రజలు కోరుకునే తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం ఎట్టకేలాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు…
View More ప్రతి విద్యార్థికి.. తల్లికి వందనంసూపర్ సిక్స్.. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్!
రూ. 3.22 లక్షల కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
View More సూపర్ సిక్స్.. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్!పయ్యావుల హెచ్చరికలు పురోగతిని దెబ్బతీయవా?
పయ్యావుల కేశవ్ ఇలా కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించరాదంటూ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక రకాలుగా రాష్ట్ర పురోగతిపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
View More పయ్యావుల హెచ్చరికలు పురోగతిని దెబ్బతీయవా?పయ్యావుల నోరు తెరవాల్సిందే!
పవన్ కల్యాణ్ పాపం అంత కష్టపడి సముద్రం మీదికి పడవల్లో దూసుకెళ్లిపోయి.. షిప్ ఎక్కడానికి కూడా ప్రయత్నించి, విఫలమై ఆ ఆక్రోశాన్ని దాచుకోలేక విచ్చలవిడిగా ఆగ్రహాన్ని ప్రకటించి.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఏకం చేసేసి…
View More పయ్యావుల నోరు తెరవాల్సిందే!