పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ఎక్కడ?

సెలబ్రిటీ డిన్నర్. మేము సైతం అంటూ హుద్ హుద్ బాధితుల కోసం టాలీవుడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సెలబ్రిటీ డిన్నర్ కు టాప్ ఆర్డర్ నటులు పవన్…

సెలబ్రిటీ డిన్నర్. మేము సైతం అంటూ హుద్ హుద్ బాధితుల కోసం టాలీవుడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సెలబ్రిటీ డిన్నర్ కు టాప్ ఆర్డర్ నటులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, హాజరు కాలేదు. 

టాప్ ఆర్డర్ డైరక్టర్లు పూరి, శ్రీనువైట్ల, వినాయక్ తదితరులు కూడా హాజరు కాలేదు. ఈ డిన్నర్ లో పాల్గొనేందుకు జంటకు లక్ష చెల్లించాలి. టాలీవుడ్ నటులందరినీ ఆహ్వానించారు. ఏ ఒక్కరిని వదలలేదు. కానీ ఈ టాప్ నటులు నలుగురు హాజరుకాకపోవడం, టిక్కెట్లు కొన్నవారిని నిరుత్సాహపరిచే వుంటుంది. ఎందుకంటే వీరిని చూడాలని వారు అనుకోవడం సహజం కదా.