సీబీఐ లేదా సుప్రీం సిట్టింగ్ జ‌డ్జితో విచారించండిః భూమ‌న‌

తిరుమ‌ల ప్ర‌సాదాల్లో క‌ల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోపించ‌డం దుర్మార్గ‌మ‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అన్నారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. హ‌త్య‌లు చేసుకునే వాళ్లు…

తిరుమ‌ల ప్ర‌సాదాల్లో క‌ల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోపించ‌డం దుర్మార్గ‌మ‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అన్నారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. హ‌త్య‌లు చేసుకునే వాళ్లు కూడా ఇంత అన్యాయంగా నిందారోప‌ణ‌లు చేయ‌ర‌న్నారు. త‌న పాల‌న వైఫ‌ల్యాల్ని క‌ప్పి పుచ్చుకోడానికి చంద్ర‌బాబు ఇలాంటి అన్యాయ‌మైన‌, దుర్మార్గ‌మైన ఆరోప‌ణ‌ల‌కు తెగ‌బడ్డార‌ని విమ‌ర్శించారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విజిలెన్స్ త‌నిఖీలు నిర్వ‌హించి, ఏదీ దొర‌క్క‌పోవ‌డంతో, రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు ప్ర‌సాదం త‌యారీకి వాడే నెయ్యిలో పంది కొవ్వు, జంతువులు, చేప నూనె వాడార‌ని అత్యంత దుర్మార్గ‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని మండిప‌డ్డారు. తిరుమ‌ల ప్ర‌సాదంపై ఊరికే ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రైంది కాద‌ని, నిజాల్ని నిగ్గు తేల్చాలంటే సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేయించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్ర‌సాదంలో వినియోగించే నెయ్యిలో క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని, చంద్ర‌బాబు మ‌న‌సుతో పాటు మ‌నిషంతా క‌ల్తీ అయ్యార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం సాక్ష్యాత్తు క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామినే చంద్ర‌బాబు అడ్డం పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీని స‌ర్వ‌నాశ‌నం చేయ‌డానికే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేశార‌ని భూమ‌న మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నీచ రాజ‌కీయాల‌కు ఈ ఆరోప‌ణ‌లు ప‌రాకాష్ట‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

తిరుమ‌ల ప్ర‌సాదంపై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు నిజ‌మైతే, వైసీపీ నాయ‌కులైన తాము ర‌క్తం క‌క్కుకుని చ‌నిపోయేలా శిక్షించాల‌ని ఆ దేవ‌దేవుని కోరుకుంటున్న‌ట్టు భూమ‌న తెలిపారు. చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు అబ‌ద్ధ‌మైతే, ఆయ‌న్ను క‌లియుగ దైవం క‌ఠినంగా శిక్షిస్తార‌ని భూమ‌న చెప్పారు. శ్రీ‌వారి శిక్ష నుంచి చంద్ర‌బాబు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌ప్పించుకోలేర‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

బాబు ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌ధాని స్పందించాల‌ని భూమ‌న డిమాండ్ చేశారు. మ‌హాభార‌తంలోని శ‌కుని బ‌తికి వుంటే చంద్ర‌బాబు మాయ‌ల్ని చూసి ఏడ్చేవార‌ని దెప్పి పొడిచారు. నెయ్యిలో వెజిట‌బుల్ ప్యాట్ క‌లిసింద‌ని ఈవో శ్యామ‌ల‌రావు మొద‌ట చెప్పార‌ని, ఆ త‌ర్వాత చంద్ర‌బాబు బెదిరించ‌డంతో మాట మార్చార‌ని భూమ‌న విమ‌ర్శించారు. టీటీడీకి త‌మ హ‌యాంలో ఎంతో చేశామ‌ని ఆయ‌న స‌మ‌గ్రంగా వెల్ల‌డించారు.

32 Replies to “సీబీఐ లేదా సుప్రీం సిట్టింగ్ జ‌డ్జితో విచారించండిః భూమ‌న‌”

  1. ఇతను పెద్ద గొర్రె బిడ్డ.

    కేవలం హిందువులు మాత్రమే, గొర్రె బిడ్డ, ఒంటె బిడ్డల్ని తమ దేముడు గుళ్ళలో అధికారం ఇస్తారు.

    గొర్రె గొర్రెలు , ఒంటె బిడ్డలు తమ దేముడి గుళ్ళలో వేరే మతం వారికి అడుగూ కూడా పెట్టనివ్వరు.గ్రేట్ ఆంద్ర వెనకటి రెడ్డి కూడా గొర్రె బిడ్డ అనే అనుమానం.

  2. హిందూ వ్యతిరేకి జగ్గులమోహన రెడ్డిని ‘చెడ్డివిప్పి దేన్గడానికి BJYM వాళ్ళు తాడేపల్లి ఇనుప కోట బద్ధలు కొడుతున్నారు.

  3. ఈయన చెప్పేది ల్యాబ్ రిపోర్ట్ తప్పా? అసలు ఆ నెయ్యి ని ఎందుకు టెస్ట్ చెయ్యకుండా వాడారు? ఈ ఉద్దేశ్య పూర్వక తప్పిదాలకు జవాబులు కావాలి. సిబిఐ ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తే, వీళ్ళకి టైం దొరుకుద్ది. వీళ్లకు నచ్చినవాళ్లతో మేనేజ్ చేసుకోవచ్చని కొత్త ఆటలు మొదలు పెట్టారు. # చలో తిరుమల.

    1. ఆవులే మీ పార్టీ అధికారం లో undi😂 రిపోర్ట్ మర్చి ఉంటారు ఇప్పుడిది

  4. అబ్బొ! ఈ భూమనె సుద్దులు చెప్పలి. ఈయన కూతురు పెళ్ళి కిరస్తాని సంప్రదాయ పద్దతిలొ చెసాడు. ఈయన TTD చైర్మన్ గా వెలగబెట్టాడు.

    Grand celebration of Bhumana Karunakar Reddy Daughter Neha Engagement (13 years back video)

    youtube.com/watch?v=FAusM4yQ6vY

    • ఇదంతా కాదు గాని 90% హిందువులు ఉండే మెజారిటీ ఆంధ్ర జనాలను పాలించడానికి 2% కూడా లేని మైనారిటీ ఒక క్రిస్టియన్ పార్టీ కావాలా మనకు.
  5. ఇదంతా కాదు గాని 90% హిం దు.వులు ఉండే మె.జారిటీ ఆంధ్ర జనాలను పాలించడానికి 2% కూడా లేని మై.నారిటీ ఒక క్రి.స్టియ.న్ చీఫ్ ఉండే పార్టీ కావాలా మనకు.

  6. ఇదంతా కా.దు గాని 90% హిం దు.వు.లు ఉండే మె.జారిటీ ఆంధ్ర జ.నాలను పా.లిం.చడానికి 2% కూడా లేని మై.నారి.టీ ఒక క్రి.స్టి.య.న్ చీఫ్ ఉండే పార్టీ కావాలా మనకు

  7. అబ్బొ! ఈ భూమనె సుద్దులు చెప్పలి. ఈయన కూతురు పెళ్ళి కిరస్తాని సంప్రదాయ పద్దతిలొ చెసాడు. ఈయన TTD చైర్మన్ గా వెలగబెట్టాడు.

  8. ఇ.దం.తా కా.దు గాని 9 0 % హిం దు.వు.లు ఉం డే మె.జా రిటీ ఆం ధ్ర జ.నా లను పా.లిం.చ.డా.నికి 2 % కూ.డా లే.ని మై.నా.రి. టీ ఒక క్రి.స్టి.య.న్ చీ.ఫ్ ఉం.డే పార్టీ కా.వాలా మ.నకు

  9. తమ రాజకీయ స్వలాభం కోసం హిందూ ధర్మాన్ని మంట గలపడంలో ఎప్పుడూ ముందు ఉంటారు చంద్రబాబు & కో

    ఒక్క హిందూ ధర్మాన్నే కాదు ప్రతిపక్షంలో ఉంటే సొంత రాష్ట్ర ఇమేజ్ ను పాతాళంలోకి తొక్కేస్తారు…

    ఎవడు ఎటు పోయినా వాళ్లకు కావలసింది ఒకటే రాజకీయ లాభం,ఆ బేసిస్ మీద ఎవ్వరి మీదైనా ఎంతమంది మీదైనా రాళ్ళు రువ్వుతారు…

    మెట్టుతో కొట్టే హిందూ సంఘాలు ఆంధ్రప్రదేశ్ లో లేక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి…

  10. 100రోజుల కర్మ ,¹లడ్డుతో సర్వం సరి..

    విద్యా, వైద్యం,ఆరోగ్యం, సంక్షేమం,రాష్ట్ర ఖజానా ఖాళీ, రాష్ట్ర పరువు ప్రతిష్టతలు, ఉద్యోగులకు జీతాలకు డబ్బు లేదంటూ..మళ్ళీ విరాళాలు,75వేల కోట్లు అప్పు, తాకట్టు పెట్టిన రాష్ట్ర ఆస్తులు నాశనం

  11. 90% ఉండే మెజారిటీ హిందువుల ను పాలించడానికి 2% మైనారిటీ క్రిస్టియన్లకు చెందిన వైసీపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కి అవసరమా… క్రిస్టియన్ పాలన ఆంధ్ర ప్రదేశ్ కి అవసరం లేదు

  12. ఎందుకు అవి అయితే బాగా లేట్ అవుతుంది ఈలోపు మనం జంప్ అవ్వొచ్చు అంతేగా?? చావు తెలివితేటలకు ఏమీ తక్కువ లేదు !!

  13. వందల సం. లు గా వస్తున్న ఆచారాన్ని కాదని, ఎక్కడో ఢిల్లీలో ఉంటున్న , ముప్పై సం లు కూడా లేని, హిందూ ధర్మాన్ని కూడా ఆచరించని ఒక అమ్మాయిని తెచ్చి పెట్టి , సింహాచలం ట్రస్ట్ అనువంశిక ధర్మకర్త గా వున్న పెద్దాయన అశోక గజపతుల వారిని ఎంత అవమానకరంగా తొలగించినప్పుడే జగన్ ki హిందూ ధర్మం మీద ఎంత ద్వేషం ఉందొ అర్ధం అయింది.

  14. సిబిఐ ని ఎందుకు కోరుకొంటున్నాడో అందరికి తెలుసు బాబాయ్ కేసు తన అక్రమాస్తుల కేసు లో తనకు ఎలాగా సహకరిస్తుందో అలాగే సహకరిస్తుందని కోరుకొంటున్నాడు ముద్దాయి చెప్పినట్టు విచారణ సాగదు ఇక్కడ హిందూ సంఘాలు కోరిన విధం గ విచారణ జరుగుతుంది వాళ్ళను సంతృప్తిపరచాలి

Comments are closed.