రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన వారు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఏం పనులు చేస్తుంటారో సాధారణంగా ప్రజలెవ్వరూ పట్టించుకోరు! కానీ లోక్ సభ ఎంపీల విషయం అలా కాదు. వాళ్లను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. మళ్లీ…
View More పిరికి ఎంపీగారి సిగ్గులేని మాటలు!Andhra
ఊహూ…ఆయనకు ప్రవేశం లేదు!
ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ప్రవేశం దక్కలేదు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు కేంద్ర పర్యాటకశాఖ నుంచి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో టీడీపీ…
View More ఊహూ…ఆయనకు ప్రవేశం లేదు!చిరంజీవిపై జగన్ ఆత్మీయత
మెగాస్టార్ చిరంజీవిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఆత్మీయత కనబరిచారు. టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జునలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. టాలీవుడ్ సమస్యలు ఏవైనా చిరంజీవి వెళితే పరిష్కారం అవుతాయనే నమ్మకం…
View More చిరంజీవిపై జగన్ ఆత్మీయతఅన్నకు భీమవరం జై…
మెగాస్టార్ చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జైకొట్టింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం జగన్ తదితర ప్రముఖులు భీమవరం వెళుతున్నారు. ఈ సందర్భంగా అల్లూరి 30 అడుగుల…
View More అన్నకు భీమవరం జై…యువ ఎంపీకి జగన్ ప్రాధాన్యం
వైసీపీ యువ ఎంపీ డాక్టర్ గురుమూర్తికి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ ప్లీనరీ నిర్వహణ కమిటీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈ నెల 8, 9 తేదీల్లో…
View More యువ ఎంపీకి జగన్ ప్రాధాన్యంపుష్ప శ్రీవాణికి అన్ని ఆస్తులు ఉన్నాయా…?
ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. అలాగే రెండవసారి గెలిచాక ఏకంగా ఉప ముఖ్యమంత్రి వంటి అతి పెద్ద హోదా లభించింది. మూడేళ్ల పాటు ఆ పదవిలో ఆమె ఉన్నారు. అయితే ఆమె రాజకీయంగా…
View More పుష్ప శ్రీవాణికి అన్ని ఆస్తులు ఉన్నాయా…?జనసేన హర్ట్!
ఈ నెల 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగులు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమ నాయకుడు పవన్కల్యాణ్ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించక…
View More జనసేన హర్ట్!ప్చ్…రఘురామకు దారేది బాసూ!
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీతో పాటు పాల్గొనేందుకు నరసాపురం ఎంపీ రఘురామకు దారి దొరకడం లేదు. భీమవరంలో జరిగే కార్యక్రమానికి వెళ్లేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా హ్యాపీ అని…
View More ప్చ్…రఘురామకు దారేది బాసూ!మోడీ చేత ప్రత్యేక హోదా పలికించగలరా…?
ఆయన పలికినదే భాగవతం. పలికించెడి వాడు పరమాత్ముడు. అదే జనాలకు అందిన భాగ్యం. కేంద్రంలో నరేంద్ర మోడీ జమానాలో అలాగే ఉంది మరి. ఎపుడో ఎనిమిదేళ్ళకు క్రితం ప్రత్యేక హోదాని ప్రధాని అభ్యర్ధిగా మోడీ…
View More మోడీ చేత ప్రత్యేక హోదా పలికించగలరా…?పవన్ వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేసిన మహిళా నేత
వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పోతుల సునీత నియమితులైన తర్వాత మొట్ట మొదటి మీడియా సమావేశంలోనే జనసేనాని వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా…
View More పవన్ వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేసిన మహిళా నేతజగన్ ప్రభుత్వ బాదుడు… టీడీపీ సంబరం!
వైఎస్ జగన్ ప్రభుత్వ బాదుడుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. మరోసారి ఆర్టీసీ చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ కేవలం విమర్శలకే పరిమితం కావడం…
View More జగన్ ప్రభుత్వ బాదుడు… టీడీపీ సంబరం!ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో బీజేపీ టాప్… కౌంటర్ అదిరిపొలా…
అంతేగా అంతేగా. అవును మరి దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను గుత్తమొత్తంగా ప్రైవేట్ కి అప్పగించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు వరసలో ఉంది. ఆ ఒక్క విషయం తప్ప…
View More ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో బీజేపీ టాప్… కౌంటర్ అదిరిపొలా…సిగ్గనిపించదా….ఛీఛీ!
అయిన దానికి, కానిదానికి కోర్టును ఆశ్రయించడం ఆ ప్రజాప్రతినిధికి ప్యాషనైంది. 4,47,594 మంది ఓట్లు వేసి ఆయన్ను ఎంపీగా గెలిపించుకున్నారు. పోలైన ఓట్లలో 38.11శాతం ఆయనకే దక్కాయి. తనను ఎన్నుకున్న ఓటర్ల దగ్గరికి వెళ్లడానికి…
View More సిగ్గనిపించదా….ఛీఛీ!జనసైనికుల ఘోష వినేదెప్పుడు?
సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల గడువు వుంది. దీంతో జనసేన మెల్లిగా ఎన్నికల బాటలోకి వస్తోంది. ఇది ఆ పార్టీ కోణంలో మంచి పరిణామం. పవన్కల్యాణ్ అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అధికారం నుంచి…
View More జనసైనికుల ఘోష వినేదెప్పుడు?తగ్గేదే లేదంటూనే… ఇదేమిటి అయ్యన్నా…?
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి తగ్గేదే లే అంటూనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మళ్ళీ తనకు ఏదో అయిపోతుందని, ఏదో చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని చెబుతున్నారు. నిజానికి ఈ రెండింటికీ మధ్య వైరుధ్యం…
View More తగ్గేదే లేదంటూనే… ఇదేమిటి అయ్యన్నా…?గో బ్యాక్ మోడీ… భీమవరానికి వినపడేలా…
ప్రధాని మోడీకి తెలంగాణాలోనే గో బ్యాక్ నినాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏపీలో ఆపాటి ముచ్చట ఏమీ లేదని బీజేపీ శ్రేణులు ఏమీ సంబరపడనక్కరలేదుట. ఎందుకంటే భీమవరంలో అలా మోడీ దిగడమేంటి ఇలా విశాఖ నుంచి…
View More గో బ్యాక్ మోడీ… భీమవరానికి వినపడేలా…కార్యకర్తల కోసం స్కీం తీసుకొస్తున్న వైసీపీ
పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకెలాంటి ప్రయోజనం లేదని వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా వున్నారు. అధినేత వైఎస్ జగన్ను సీఎంగా చేసుకుంటే, తామే అయ్యినంతగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఫీల్ అయ్యారు. ఎలాగైతేనేం…
View More కార్యకర్తల కోసం స్కీం తీసుకొస్తున్న వైసీపీమద్యం బ్రాండ్ల గురించి అనిత పదేపదే…అందుకే!
ఏ అంశం గురించైనా ఎవరైనా మాట్లాడొచ్చు. ఇది స్త్రీలే మాట్లాడాలి, ఫలానాది పురుషులే మాట్లాడాలని ఎవరూ నియంత్రించరు. కానీ భారతీయ సమాజం కొన్ని నైతిక కట్టుబాట్లతో నిర్మితమైంది. అందుకే మన వ్యవస్థ అంటే మిగిలిన…
View More మద్యం బ్రాండ్ల గురించి అనిత పదేపదే…అందుకే!జీవీఎల్ కామెడీ…విష్ణుకుమార్ ఎంజాయ్!
ఏపీ బీజేపీకి కొత్త కమెడియన్ చిక్కాడు. ఇంతకాలం కామెడీ పాత్రను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రమే పోషిస్తున్నారు. ఆయనకు కాస్త విశ్రాంతి ఇవ్వాలనో లేక ఆయన స్ఫూర్తో తెలియదు కానీ, విశాఖలో…
View More జీవీఎల్ కామెడీ…విష్ణుకుమార్ ఎంజాయ్!ఏపీ సర్కార్కు హైకోర్టు షాక్!
ఏపీ సర్కార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించి ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 69పై ఇవాళ హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రభుత్వమే ఆన్లైన్లో టికెట్లు…
View More ఏపీ సర్కార్కు హైకోర్టు షాక్!బాబుపై ట్రోలింగ్ బాబోయ్!
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. 2004లో తన తర్వాత ఉమ్మడి రాష్ట్ర సీఎంగా జగనే అయి వుంటే…ఈ పాటికి హైదరాబాద్ ఉండేది కాదని, తాను నిర్మించిన…
View More బాబుపై ట్రోలింగ్ బాబోయ్!వైసీపీ అభ్యర్థులను ఇలా ప్రకటించేస్తున్నారు..
గన్నవరం వైసీపీ అభ్యర్తి వల్లభనేని వంశీ – ఇది కొడాలి నాని ప్రకటన. Advertisement మచిలీపట్నంలో పేర్ని నాని లేదా ఆయన కొడుకు కిట్టు కానీ పోటీ చేస్తారు.. ఇది కూడా కొడాలి నాని…
View More వైసీపీ అభ్యర్థులను ఇలా ప్రకటించేస్తున్నారు..ఇక తేల్చుకోవాల్సింది వంశీ వ్యతిరేకులే!
2024లో గన్నవరం టికెట్ ఎవరికో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తేల్చి చెప్పారు. తన స్నేహితుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహనే రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారని తనతో…
View More ఇక తేల్చుకోవాల్సింది వంశీ వ్యతిరేకులే!మత్స్యకారుల కోరిక తీరేనా…?
మత్స్యకారులు ఏపీవ్యాప్తంగా విశాఖతో పాటుగా తొమ్మిది జిల్లాలలో ఉంటున్నారు. వారు ఇపుడు బీసీలుగా ఉన్నారు. సామాజికవర్గ పరంగా రాజకీయంగా చూసుకుంటే బీసీలుగా బలమైన ఓటు బ్యాంక్ గా ఉంటున్నారు. అయితే వారికి చిరకాల కోరిక…
View More మత్స్యకారుల కోరిక తీరేనా…?ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క?
గతంలో వైఎస్ఆర్ హయాంలో ఏడు విడతలుగా భూ పంపిణీ జరిగింది. పేదలంతా భూ పంపిణీ వల్ల లబ్ధి పొందారు. ఇప్పటికీ వారంతా వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటారు. ఆ తర్వాత టీడీపీ హయాంలో అది ఆగిపోయింది. …
View More ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క?బాబు వస్తే పధకాలు అన్నీ బంద్!
ఏపీలో ఎన్నికల వాతావరణం మెల్లగా ఏర్పడుతోంది. ఏ నాయకుడు మాట్లాడినా వచ్చే ఎన్నికల గురించే ప్రస్థావిస్తున్నారు. ఇంకా రెండేళ్ళ సమయం సార్వత్రిక ఎన్నికలకు ఉన్నా జనాల మూడ్ మార్చేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయి. దానికి ధీటుగా…
View More బాబు వస్తే పధకాలు అన్నీ బంద్!చంద్రబాబు మీడియాను ఉతికి ఆరేసిన నాని
చంద్రబాబుకు చాకిరేవు పెడుతూ కొడాలి నాని మాట్లాడిన వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతలోనే, గంటల వ్యవథిలో మరోసారి మీడియా ముందుకొచ్చారు నాని. నిన్నటికి నిన్న బాబుకు చాకిరేవు పెట్టిన…
View More చంద్రబాబు మీడియాను ఉతికి ఆరేసిన నాని