వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూసేవారు. ఆయన దృష్టిలో ఒక సమస్య పడాలే కానీ దానికి సరైన పరిష్కారం చూపేవారు. అలా ఉత్తరాంధ్రా అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉందని, సాగునీరుకు,…
View More వైఎస్సార్ కి ఘన నివాళిగా…ఆ ప్రాజెక్ట్Andhra
వైసీపీ అనూహ్య దాడిః టీడీపీ ఉక్కిరికిబిక్కిరి!
వైసీపీ అనూహ్య దాడితో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జూమ్ మీటింగ్ల పేరుతో ఇష్టానుసారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై నోరు పారేసుకోవడాన్ని వైసీపీ సీరియస్గా తీసుకుంది. లోకేశ్ జూమ్ కాన్ఫరెన్స్లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీల…
View More వైసీపీ అనూహ్య దాడిః టీడీపీ ఉక్కిరికిబిక్కిరి!కేసీఆర్కు సవాల్గా మారిన తమిళిసై
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సవాల్గా మారారు. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదానికి ఎక్కడో ఒక చోట ఫుల్స్టాప్ పడుతుందని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా రోజురోజుకూ వివాదం…
View More కేసీఆర్కు సవాల్గా మారిన తమిళిసైరా తేల్చుకుందాంః విజయసాయి ప్రతిసవాల్
లోకేశ్కు మరో ఇరకాటం. రాజకీయ సవాల్కు ప్రత్యర్థులు స్పందించరని లోకేశ్ భావించినట్టున్నారు. అయితే వైసీపీ ఊరుకోలేదు. సై అంటూ ప్రతి సవాల్ విసరడంతో టెన్త్ ఫలితాల వ్యవహారం రసవత్తరంగా మారింది. టెన్త్ విద్యార్థులు, వారి…
View More రా తేల్చుకుందాంః విజయసాయి ప్రతిసవాల్పాస్ కావాల్సిందే.. కానీ గ్రేస్ మార్కులతో కాదు
గ్రేస్ మార్కులు ఇవ్వండి, ఫెయిలైనవారందర్నీ పాస్ చేయండి అంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న వేళ, ప్రభుత్వం మాత్రం ఫెయిలైన వారిని పాస్ చేయించేందుకు ఎవ్వరికీ అభ్యంతరం లేని పద్ధతిని ఎంచుకుంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను…
View More పాస్ కావాల్సిందే.. కానీ గ్రేస్ మార్కులతో కాదుపెద్దారెడ్డి, అఖిలప్రియ….చొరబాట్లు!
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లోకి వైసీపీ నేతలు చొరబడ్డారని ఆ పార్టీ విమర్శిస్తోంది. జూమ్ కాన్ఫరెన్స్లో లోకేశ్తో టెన్త్ పరీక్ష ఫలితాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని…
View More పెద్దారెడ్డి, అఖిలప్రియ….చొరబాట్లు!బీజేపీ మీడియా పులులెక్కడ?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 23న ఎన్నికలు, 26న ఫలితాలు. ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం బరిలో…
View More బీజేపీ మీడియా పులులెక్కడ?పవన్ చేసిన గాయాలు…ఇంకా పచ్చిగానే!
టీడీపీకి జనసేనాని పవన్కల్యాణ్ చేసిన గాయాలు ఇంకా పచ్చిగానే వున్నాయి. అందుకే పొత్తు విషయంలో టీడీపీ ధైర్యంగా ముందుకెళ్లలేక పోతోంది. పవన్ మనస్తత్వం తెలిసి కూడా, అతనితో కలిసి రాజకీయ ప్రయాణం సాగించడం అంటే…
View More పవన్ చేసిన గాయాలు…ఇంకా పచ్చిగానే!ఆల్ పాస్ అంటే బాగుంటుందా అయ్యన్నా…?
విద్యను కూడా రాజకీయం చేయడం విశేషంగానే చూడాలి. ఒకపుడు చదువుకునేవారు, ఇపుడు చదువుకొంటున్న రోజులు. ఈ నేపధ్యంలో కొన్ని దశాబ్దాలుగా విద్య వ్యాపారం అయిపోయింది. ఇక కరోనా కాలంలో చదువు కాస్తా అటకెక్కింది. ఇది…
View More ఆల్ పాస్ అంటే బాగుంటుందా అయ్యన్నా…?సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొట్ట మొదటిసారిగా….
ప్రసిద్ధ ఆలయాలను ప్రముఖులు సందర్శించడం సహజం. కానీ సాధారణ ఆలయాల్ని సందర్శించే ప్రముఖుల గురించి తక్కువగా వింటుంటాం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ప్రసిద్ధ గ్రామ దేవత. సుమారు 900 సంవత్సరాల క్రితం అనంత శయనం…
View More సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొట్ట మొదటిసారిగా….వాట్సాప్తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్ కార్పోరేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్(ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్తో ఒప్పందం…
View More వాట్సాప్తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్ కార్పోరేషన్అగ్రహీరో తోకపట్టుకుని వేలాడుతున్నారే!
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తానేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి, బలోపేతం చేయాలని ఆదేశించినా… ఇంత వరకూ ఆ పని తప్ప మిగిలినవన్నీ వీర్రాజు…
View More అగ్రహీరో తోకపట్టుకుని వేలాడుతున్నారే!తొడగొట్టిన గ్రీష్మ.. ట్రోలింగ్ కి భయపడుతుందా..?
మహానాడు వేదికపై అంతమంది నేతల ముందు తొడగొట్టి నిలబడిన టీడీపీ నేత గ్రీష్మ.. ఇప్పుడు ట్రోలింగ్ ని మాత్రం అంత గట్టిగా ఎదుర్కోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తనని ట్రోల్ చేస్తున్నారని, కామెంట్స్ చేస్తున్నారంటూ ఆమె ఓ…
View More తొడగొట్టిన గ్రీష్మ.. ట్రోలింగ్ కి భయపడుతుందా..?ఆయన మనిషిగా నాపై ముద్ర…గర్విస్తున్నాః ఎన్వీ రమణ
తిరుపతిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియం వేదికైంది. ఈ వేదికపై ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ…
View More ఆయన మనిషిగా నాపై ముద్ర…గర్విస్తున్నాః ఎన్వీ రమణవివేకా కేసులో సాక్షి గంగాధర్ మృతిపై ….!
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరు గంగాధరరెడ్డి గత రాత్రి ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కడప జిల్లా పులివెందుల పోలీస్స్టేషన్లో రౌడీషీట్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
View More వివేకా కేసులో సాక్షి గంగాధర్ మృతిపై ….!లోకేష్ ను మళ్లీ వెనక బెంచ్ లో కూర్చోబెట్టిన బాబు
ఈసారి టీడీపీ గెలవాలంటే, లోకేష్ పక్కకు తప్పుకోవాల్సిందే.. ఇదేదో కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు చేసిన డిమాండ్ కాదు, స్వయానా చంద్రబాబు రాసుకున్న షెడ్యూల్. అవును, లోకేష్ లేకుండానే ఆయన ఏడాదిపాటు జిల్లాల పర్యటనకు షెడ్యూల్…
View More లోకేష్ ను మళ్లీ వెనక బెంచ్ లో కూర్చోబెట్టిన బాబుర్యాగింగ్ అంటే ఇదీ.. బిత్తరపోయిన లోకేష్
గతంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలా వద్దా అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులతో జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టి హడావిడి చేశారు లోకేష్. ఆ తర్వాత ప్రభుత్వం పరీక్షలకు సిద్ధమవడంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యారు.…
View More ర్యాగింగ్ అంటే ఇదీ.. బిత్తరపోయిన లోకేష్లోకేశ్తో లైవ్లోకి కొడాలి, వంశీ…కట్ చేయకుంటే!
పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకస్మాత్తుగా లైవ్లోకి మాజీ మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ…
View More లోకేశ్తో లైవ్లోకి కొడాలి, వంశీ…కట్ చేయకుంటే!విశాఖ వైపే బాబు చూపు… దాని కోసమేనా.. ?
టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా వైపే చూస్తున్నారు. అచ్చొచ్చిన ఉత్తరాంధ్రా జిల్లాలని పట్టుకుని సైకిల్ గేర్ మార్చాలనుకుంటున్నారు. Advertisement బాదుడే బాదుడు ప్రోగ్రాం ని శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసిన చంద్రబాబు…
View More విశాఖ వైపే బాబు చూపు… దాని కోసమేనా.. ?జగన్ ప్రత్యర్థి మళ్లీ ఆయనేనా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యర్థి మళ్లీ ఎస్వీ సతీష్రెడ్డేనా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ప్రస్తుత పులివెందుల టీడీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిపై అసంతృప్తితో ఆ పార్టీకి చెందిన మండల, గ్రామస్థాయి నాయకులు…
View More జగన్ ప్రత్యర్థి మళ్లీ ఆయనేనా?కొంపదీసి 2024లో గ్రేస్ సీట్లు అడుగుతావా పవన్?
టెన్త్ క్లాస్ లో ఫెయిలైన వారికి 10 గ్రేస్ మార్కులు కలపండి అంటూ డిమాండ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. 2024లో ఓడిపోతే.. గ్రేస్ సీట్లు అడుగుతావా పవన్…
View More కొంపదీసి 2024లో గ్రేస్ సీట్లు అడుగుతావా పవన్?ఆ పార్టీ మీద రాజు గారి ప్రేమ ఆపుకోలేరా…?
ముందు సొంత పార్టీ గురించే ఎవరైనా ఆలోచిస్తారు. కానీ బీజేపీకి చెందిన విష్ణు కుమార్ రాజు మాత్రం టీడీపీ మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఆయన టీడీపీ నేతలను వైసీపీ సర్కార్ అణచివేస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.…
View More ఆ పార్టీ మీద రాజు గారి ప్రేమ ఆపుకోలేరా…?టీడీపీతో పొత్తు…అక్కడ జనసేన పోటీ అట!
ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు కూడా పెట్టేసింది జనసేన. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని, అప్పటి వరకూ పొత్తుల ప్రస్తావనే వద్దని టీడీపీ, బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పుడే…
View More టీడీపీతో పొత్తు…అక్కడ జనసేన పోటీ అట!రోజా సవాల్…టీడీపీకి దమ్ముంటే!
మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. గడపగడపకూ మన ప్రభుత్వంపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్క్షాప్ నిర్వహించడంపై టీడీపీ, ఎల్లో మీడియా తమ మార్క్ విమర్శలు చేయడంపై రోజా మండిపడ్డారు. సీఎంతో సమావేశానికి…
View More రోజా సవాల్…టీడీపీకి దమ్ముంటే!ఇలా ట్రోల్ చేస్తే బాధగా వుండదాండి!
పదో తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడంపై జనసేనాని పవన్కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ పది గ్రేస్ మార్కులివ్వాలని పవన్ కోరడంపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. Advertisement…
View More ఇలా ట్రోల్ చేస్తే బాధగా వుండదాండి!కుప్పం స్ఫూర్తితో 175కి 175
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థలను క్లీన్ స్వీప్ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకుని 175కి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. …
View More కుప్పం స్ఫూర్తితో 175కి 175బర్డ్లో ఆపరేషన్లు…గోవిందా గోవిందా!
తిరుపతిలో ప్రసిద్ధిగాంచిన బాలాజీ వికలాంగుల శస్త్ర చికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం (బర్డ్)లో ఆపరేషన్లకు మంగళం పాడారు. ప్రస్తుతం ప్రమాదంలో గాయపడిన వారికి మాత్రం ఆపరేషన్లు బాగా చేస్తున్నారు. అలాగే ఎప్పుడో నమోదు…
View More బర్డ్లో ఆపరేషన్లు…గోవిందా గోవిందా!