జగన్ తన మనసులో మాటను బయటపెట్టడానికి రెండు వారాలు పట్టింది. ఇన్నాళ్లూ ప్రతిసారీ కాస్త నర్మగర్భాలంకారం వేసి ఆయన అనుమానాలు బయటపెడుతూ ఉన్నప్పటికీ.. తాజాగా ఈవీఎంల మీద స్పష్టంగా వ్యతిరేకతను బయటపెట్టారు. Advertisement ప్రజాస్వామ్యం…
View More జగన్ మనసులో మాట: రెండు వారాలు పట్టింది!Andhra
ఆ భ్రమ నుంచి జగన్ బయటపడాలి!
తాను ఎవరిని నిలిపినా గెలిచిపోతారనే భ్రమ నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయట పడాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఘోర పరాజయం తర్వాతైనా జగన్ వాస్తవాల్ని గ్రహించాలని వారు…
View More ఆ భ్రమ నుంచి జగన్ బయటపడాలి!బొబ్బిలి రాజుల హవా మొదలైనట్లేనా?
కాంగ్రెస్ లో పూర్తి రాజకీయ జీవితం సాగించిన వారు బొబ్బిలి రాజులు. టీడీపీలో పూసపాటి రాజులు అధికార చక్రాలు తిప్పేవారు. కానీ ఇప్పుడు రెండు సంస్థానధీశులూ టీడీపీలోనే ఉంటున్నారు. 2019లో విజయనగరం బొబ్బిలి రాజులు…
View More బొబ్బిలి రాజుల హవా మొదలైనట్లేనా?అయ్యన్న ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారు బాబూ!?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త శాసనసభ కొలువుతీరనుంది. 24 వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 20 రోజుల తర్వాత సభ ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ…
View More అయ్యన్న ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారు బాబూ!?ఆశ్చర్యంః ప్రజాస్వామ్య ఉద్యమం స్టార్ట్!
నిజంగా ఇది ఆశ్చర్యకర పరిణామం. చంద్రబాబు కేబినెట్ ఏర్పడి గట్టిగా వారం కూడా గడవలేదు. ప్రజా పరిపాలన ఏర్పడిందని చంద్రబాబు గొప్పగా చెబుతుండగా, మరోవైపు ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ ప్రజాసంఘాల ఆందోళన. కొత్త…
View More ఆశ్చర్యంః ప్రజాస్వామ్య ఉద్యమం స్టార్ట్!జగన్ మాట్లాడించాలి, వినాలి!
ఈ నెల 22న వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు. వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశానికి…
View More జగన్ మాట్లాడించాలి, వినాలి!జగన్ దిగిపోయాడు.. ధరలు పెరిగాయేందబ్బా!
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు వైఎస్ జగనే కారణమని మొన్నటి వరకూ విస్తృతంగా ప్రచారమైంది. సంక్షేమ పథకాలకు పంచడానికి డబ్బు సమకూర్చుకోడానికి నిత్యావసర సరుకుల ధరల్ని జగన్ ప్రభుత్వం పెంచుతూ పోతోందని విపరీతంగా ప్రచారం…
View More జగన్ దిగిపోయాడు.. ధరలు పెరిగాయేందబ్బా!ఆ పనిచేయకుండా.. జగన్ ను నిందిస్తే ఎలా?
ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాసానికి ప్రభుత్వం ఫర్నిచర్ కొనడం, మరమ్మతులకోసం చాలా మామూలు సంగతి. కోడెల శివప్రసాద్ వ్యవహారంతో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ కాజేయడానికి చూస్తున్నట్టుగా.. ఆయనను బద్నాం చేయడానికి తెలుగుదేశం…
View More ఆ పనిచేయకుండా.. జగన్ ను నిందిస్తే ఎలా?‘రెడ్ బుక్’లో పేజీలను ఆమె ఫాలో అవుతున్నారా?
మంత్రి నారా లోకేష్ మొన్న మొన్నటి దాకా తాను పాల్గొన్న ప్రతి సభలోనూ ‘రెడ్ బుక్’ అనే ప్రస్తావన తెస్తూ.. ఆ పదానికి గొప్ప పాపులారిటీ తెచ్చారు. రెడ్ బుక్ అంటేనే నక్సలైట్ల హిట్…
View More ‘రెడ్ బుక్’లో పేజీలను ఆమె ఫాలో అవుతున్నారా?మంత్రి పదవి ఆశిస్తే అధ్యక్ష పదవి దక్కింది
ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాస్ కి దక్కింది. ఈ పదవిని ఇంతవరకూ నిర్వహించిన కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రి అయ్యారు. మంత్రి పదవిని ఆశించిన పల్లాకు అధ్యక్ష…
View More మంత్రి పదవి ఆశిస్తే అధ్యక్ష పదవి దక్కిందిబాబాయ్ అబ్బాయ్ సిక్కోలు దశ మారుస్తారా?
ఒకే కుటుంబంలో కీలక పదవులు ఇద్దరికి దక్కడం అరుదుగా జరిగే సంఘటనలు. అది కింజరాపు కుటుంబంలోనే జరిగింది. బాబాయ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన కేబినెట్ మంత్రి. అబ్బాయ్ కేంద్రంలో కేబినెట్ మంత్రి. ఇలా ఇద్దరూ…
View More బాబాయ్ అబ్బాయ్ సిక్కోలు దశ మారుస్తారా?నిందలు మాని, కార్యకుశలత చూపండి సార్!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడోటర్మ్ పరిపాలన ఎలా ఉండేదో ఇప్పుడు మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సోమవారం అంటే పోలవారం అంటూ ఆయన ఒక నినాదంలాగా దానిని ప్రచారం చేసుకున్నారు. Advertisement ప్రతి సోమవారం..…
View More నిందలు మాని, కార్యకుశలత చూపండి సార్!పవన్ కల్యాణ్ నంబర్ 212
కూటమికి మద్దతుగా నిలుస్తూ, ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఉప-ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు పలు శాఖల్ని కూడా కేటాయించారు. ఇప్పుడాయనకు సచివాలయంలో ఛాంబర్ కూడా కేటాయించారు.…
View More పవన్ కల్యాణ్ నంబర్ 21219న జగన్ కీలక సమావేశం
ఘోర పరాజయం నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు. కేవల 11 అసెంబ్లీ, నాలుగు ఎంపీ సీట్లకు పరిమితమైన నేపథ్యంలో జగన్ తిరిగి పార్టీని ఎలా అధికారంలోకి…
View More 19న జగన్ కీలక సమావేశంగీతం ఆక్రమణల్ని చూపించాల్సింది
రుషికొండపై భారీ నిర్మాణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ భవనాలు జగన్ లేదా వైసీపీ నేతల సొంత నిర్మాణాలంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని…
View More గీతం ఆక్రమణల్ని చూపించాల్సిందిజగన్పై ఇంకా ప్రేమ వుంటే.. స్ట్రాంగ్ వార్నింగ్!
కొత్త హోంమంత్రి వంగలపూడి అనిత తన మార్క్ మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. ఇప్పుడు అధికారం పక్షంలో ఉండడంతో పాటు ఆమే హోంశాఖ మంత్రి కూడా.…
View More జగన్పై ఇంకా ప్రేమ వుంటే.. స్ట్రాంగ్ వార్నింగ్!డిప్యూటీ స్పీకర్గా ఎవరి వైపు పవన్ మొగ్గు!
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి పేరును చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్గా ఎవరి వైపు పవన్కల్యాణ్ మొగ్గు చూపుతారనే…
View More డిప్యూటీ స్పీకర్గా ఎవరి వైపు పవన్ మొగ్గు!అమరావతి లెక్క తేలింది!
ఔను, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతే. రాజధాని ప్రాంతమైన అమరావతిని అభివృద్ధి చేస్తే, రాష్ట్రమంతా అభివృద్ధి చెందినట్టే. అందరూ అలా అనుకోవాలి. కూటమికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి…
View More అమరావతి లెక్క తేలింది!బాబు రైతు భరోసా కోసం ఎదురు చూపు!
పీఎం కిసాన్ 17వ విడత సాయాన్ని మోదీ సర్కార్ మంగళవారం అందించనుంది. పీఎం కిసాన్ సాయం కింద ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.…
View More బాబు రైతు భరోసా కోసం ఎదురు చూపు!విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రిగా లోకేష్?
విశాఖ విషయంలో కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతోంది అని అంటున్నారు. అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో విశాఖ మీదనే ఎక్కువగా మాట్లాడింది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని చెప్పినా అమలు కాలేదు. విశాఖలో…
View More విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రిగా లోకేష్?అద్భుత కట్టడం…టీడీపీ ఏమి చేస్తుంది?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖలోని రుషికొండ మీద రాజ ప్రసాదాలు నిర్మించారు. అద్భుతమైన డిజైన్లతో వీటికి రూపకల్పన చేశారు. తమాషా ఏంటి అంటే మరోసారి సీఎంగా అధికారం దక్కితే విశాఖ నుంచి పాలన…
View More అద్భుత కట్టడం…టీడీపీ ఏమి చేస్తుంది?ఉరిమి ఉరిమి స్వామి మీద?
ఎవరి స్థానాలలో వారు ఉండాలి. ఎవరి పని వారు చేయాలి. రాజకీయాల్లో రాసుకుపూసుకు తిరగకూడదు. రంగు పడింది అంటే ఎంత వదిలించుకున్న వదలదు. విశాఖలోని ఒక స్వాముల వారికి అలాంటి పరిస్థితే ఏర్పడుతోంది. Advertisement…
View More ఉరిమి ఉరిమి స్వామి మీద?ఏయూలో వైఎస్ విగ్రహం కదిలిపోతోంది
వైఎస్సార్ అయిదుంపావు ఏళ్ళు ఉమ్మడి ఏపీని పాలించారు. సంక్షేమ సారధిగా నిలిచారు. అభివృద్ధి వారధిగానూ వెలిసారు. వైయస్సార్ అకాల మరణం తట్టుకోలేక ఎంతో మంది మరణించారు. అలా మరణించి వైఎస్సార్ దేవుడు అయ్యారు. Advertisement…
View More ఏయూలో వైఎస్ విగ్రహం కదిలిపోతోందివిశాఖ భూకబ్జాల మీద విచారణ
విశాఖ అంటే భూ కబ్జాలు దందాలు అని గడచిన కొన్నాళ్ల నుంచి ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు పెద్దలు భూ కబ్జాలు చేశారని విపక్షాలు అంతా ఏకమై భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించిన…
View More విశాఖ భూకబ్జాల మీద విచారణఏపీ దేవాదాయశాఖ స్పెషల్ సీఎస్ రాజీనామా!
చంద్రబాబు ప్రభుత్వంలో మనుగడ లేదని గ్రహించిన కొంత మంది సీనియర్ అధికారులు రాజీనామా బాట పట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ దేవాదాయశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా రాజీనామా చేశారు. గతంలో…
View More ఏపీ దేవాదాయశాఖ స్పెషల్ సీఎస్ రాజీనామా!శ్రీలక్ష్మికి వరుస అవమానాలు!
ఏపీ పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతిలో చేదు అనుభవం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి మంత్రి నారాయణ దగ్గర కూడా…
View More శ్రీలక్ష్మికి వరుస అవమానాలు!శభాష్ లోకేశ్
టీడీపీలో అత్యంత కీలక నాయకుడు నారా లోకేశ్. ఆ పార్టీకి భవిష్యత్ వారసుడు ఆయనే. అందుకే ఆయన రాజకీయంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జగన్ ఘోర పరాజయాన్ని చూసి బహుశా టీడీపీ నేతల్లో కూడా…
View More శభాష్ లోకేశ్