
ప్రపంచ మీడియా మొఘల్ న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ రూపర్డ్ మర్దోక్(92) ఐదో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. 66 ఏళ్ల తన ప్రియురాలు ఆన్ లెస్లీ

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా మరోసారి ఫిన్లాండ్ నిలిచింది. ప్రపంచ సంతోకరమైన దేశాల జాబితాలో వరుసగా ఆరోసారి ఈ ఘనత దక్కించుకుంది. యూఎన్ సస్టెయినబుల్ డెవల్పమెంట్ సొల్యూషన్స్

రైల్వే ప్లాట్ ఫామ్స్ పై రైళ్ల టైమింగ్స్, ప్లాట్ ఫామ్ వివరాలు తెలిపేందుకు ఎల్ఈడీ స్క్రీన్స్ పెడుతుంటారు. వీటిలో అడ్వర్టైజ్ మెంట్లు కూడా వస్తుంటాయి. ఆ అడ్వర్టైజ్

కొన్ని ఓటీటీ సంస్థలు ప్రసారం చేసే వీడియోల్లో అశ్లీల కంటెంట్, అసభ్యకరమైన పదజాలంపై వస్తున్న ఫిర్యాదులపై తాము సీరియస్ గా ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి

గర్ల్ ఫ్రెండ్ ని మెప్పించడానికి, ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడానికి, పెద్ద పెద్ద బైకులపై ఆమెను తిప్పడానికి, పార్టీలకు, ఫంక్షన్లకు ఖర్చు చేయడానికి చాలామంది చైన్ స్నాచర్లుగా

కండలు తిరిగిన దేహం, అదిరిపోయే బాడీ షేప్, మజిల్స్ తో మటాష్ చేసేలా కనిపిస్తాడు. ఇంత బిల్డప్ ఇచ్చారు ఇంతకీ అతను ఎలా ఉంటాడనుకుంటున్నారా. జస్ట్ 3

ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని నీటి అడుగుకి వెళ్లేవారు కొన్ని నిమిషాల వ్యవధిలోనే తిరిగి పైకి రావాల్సి ఉంటుంది. అంటే నీటి అడుగున ఆక్సిజన్ ఉన్నా కూడా ఆ

మందు కొడితే మనిషి కాడంటారు. ఇతగాడు కూడా అలాంటోడే. తన పెళ్లి సందర్భంగా స్నేహితులకు దావత్ ఇచ్చిన ఓ వ్యక్తి, తను కూడా పూటుగా మద్యం సేవించాడు.

బీమా సొమ్ము కోసం చనిపోయినట్టు నటించి, తీరా కుటుంబానికి ఆ డబ్బులు వచ్చాక తిరిగొచ్చే ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. బీమా సొమ్ము కోసం అయినవారిని ఏకంగా మట్టుబెట్టే

భారత ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నట్లు నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే తోజే ప్రకటించారు. ఇటీవల నార్వేకు చెందిన నోబెల్

ర్యాపిడో లో రైడ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ నుంచి వింత సమాధానం వచ్చింది. ర్యాపిడో యాప్ లో ఆమె రైడ్ కి బుక్ చేసిన

2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్ని దేశాలు ఆర్థిక మాంద్యం దెబ్బకి అల్లాడిపోయాయి. దానికి కారణం అప్పట్లో అమెరికా బ్యాంకులు దివాళా తీయడమే.

“బై నౌ, పే లేటర్”.. ఇలాంటి స్లోగన్లతో ఈఎంఐల ఆఫర్లు వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. అయితే ఈ ఆఫర్ ని కాస్త సరిచేశాయి సంకాష్, రాడిసన్ హోటల్స్ సంస్థలు.

ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 పరిశీలన జాబితాలో తమిళనాడు రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన 'పైర్' నవల చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో చేరిన తొలి తమిళ

జాను సినిమాలో హీరోహీరోయిన్లు లాంగ్ గ్యాప్ తర్వాత రీయూనియన్ లో భాగంగా కలుస్తారు.. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు.. కానీ అప్పటికే హీరోయిన్ కు పెళ్లయిపోతుంది. కాబట్టి ఆమె

పని రాక్షసుడు అంటే అతనే. అతను నిజంగానే రాక్షసుడు, పనిలోనూ రాక్షసుడు. ఉదయం భార్యను చంపి నేరుగా ఆఫీస్ కి వెళ్లాడు. సాయంత్రం ఆఫీస్ పని పూర్తి

చేతిలో సెల్ ఫోన్, అందులో డేటా.. ఈ రెండూ ఉంటే చాలు.. ఏదైనా చూడొచ్చు, ఎంతసేపయినా చూడొచ్చు. ఆ చూసేది మంచిదా కాదా అనేది చూసేవారి విజ్ఞత.

తండ్రిన చంపిన కొడుకు, అనుమానంతో భార్యని చంపిన భర్త, ఆస్తి కోసం కొట్టుకుచచ్చిన అన్నదమ్ముళ్లు.. ఇలాంటి దారుణాలు గతంలో కూడా జరిగాయి. కానీ ఇప్పుడో కొత్త ట్రెండ్

కరోనా పోయిందని చాలామంది సంబరాలు చేసుకున్నారు. కరోనాని తరిమేశామంటూ తిరిగి పాత పద్ధతుల్లోకి వచ్చేశారు. చేతులు కడిగే అలవాటు పోయింది, తుమ్మినా, దగ్గినా మొహానికి కర్చీఫ్ అడ్డం

కరోనా గబ్బిలాల వల్ల మనుషులకు సంక్రమించిందనడానికి ఇప్పటివరకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అదే సమయంలో కరోనా మనుషుల నుంచి జంతువులకు వ్యాపించిందనడానికి కూడా రుజువుల్లేవు. కానీ అమెరికాకు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 2015

ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, ఆరోగ్యంగా ఉన్న మనిషి హఠాత్తుగా చనిపోవడం, ఆడుతూ పాడుతూ సరదాగా ఉన్న మనిషి సడన్ గా కన్నుమూయడం.. ఇలాంటివి ఇటీవల కాలంలో వరుసగా వెలుగులోకి

పెళ్లికి ముందు ప్రేమ, పెళ్లి తర్వాత మరో ప్రేమ, ఆ ప్రేమ నచ్చక ఇంకో ప్రేమ. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల పరంపర సోషల్ మీడియాలో ఎలా

మనీష్ సిసోడియా.. ఆయన సాక్షాత్తూ ఢిల్లీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు. ప్రజల మద్దతుతో రెండో దఫా కూడా విజయం సాధించిన

దేశభక్తులారా కోకా కోలా మానేయండి, మన కాంపాకోలా వచ్చేస్తోంది అంటూ ఇటీవల కాలంలో మోదీ భక్తులు కొంతమంది వాట్సప్ స్టేటస్ లు పెట్టడం చూసే ఉంటాం. కాంపా

మాసిన గడ్డం ఒకప్పుడు చిన్నతనం. ఇప్పుడది ట్రెండ్. క్లీన్ షేవ్ తో కనిపించారంటే, వారు ట్రెండ్ ని ఫాలో కానట్టే లెక్క. కాలేజీలో నో ఎంట్రీ అంటేనో,

చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మరోసారి ఎన్నికై చరిత్ర సృష్టించారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్

తన పేరిట ఉన్న క్రికెట్ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీక్షకులకు అభివాదం చేశారు. ఇండియా-ఆస్ట్రేలియాల మధ్యన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు ఆరంభం

దేశంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని రీతిన అధికారాన్ని కొనసాగిస్తున్న తరుణంలో.. రాజకీయంగా తన పలుకుబడిని, తన ఉనికిని బాగా పెంచుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది

నెట్ ఒక్క నిమిషం ఆగితే గిలగిల లాడిపోయే రోజులు వచ్చేసాయి. అలాంటిది అసలు ఇంటర్ నెట్ లేకపోతే…ఊహించడం కష్టం. అన్ని వ్యవస్థలు కుప్ప కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాం