పదో తరగతి పరీక్షల్లో ఫలానా జిల్లాలో ఉత్తీర్ణత శాతం భారీగా ఉందని, ఫలానా స్కూల్ టాప్ లో నిలిచిందని చెప్పుకోవడం సహజం. కానీ ఉత్తర ప్రదేశ్ లోని జైళ్లు కూడా టాప్ లో నిలిచాయి.…
View More ఉత్తర ప్రదేశ్ జైలులో 95 శాతం ఉత్తీర్ణతNational
రెండు రాష్ట్రాలకు రైల్వే స్టేషనే సరిహద్దు
రెండు రాష్ట్రాల సరిహద్దులను కవర్ చేస్తూ ఓ ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, గుజరాత్ బోర్డర్ లో ఆ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు రెండు రాష్ట్రాల ఆధార్ కార్డులు…
View More రెండు రాష్ట్రాలకు రైల్వే స్టేషనే సరిహద్దుకోడి కూర పెట్టి కోట్ల రూపాయలు కొట్టేసింది
మోసాల్లో వేల రకాలు. రోజుకో కొత్త మోసం పుట్టుకొస్తోంది. మనం ఎంత నమ్మితే అంత మోసపోవడం ఖాయం. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ కిలాడీ,…
View More కోడి కూర పెట్టి కోట్ల రూపాయలు కొట్టేసిందిప్రపంచంలోనే తొలిసారి.. గర్భస్థ శిశువుకు సర్జరీ
అమెరికా వైద్యులు చరిత్ర సృష్టించారు. కడుపులో ఉన్న బిడ్డకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఓ గర్భస్థ శిశువుకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. Advertisement 34 వారాల గర్భంతో ఓ…
View More ప్రపంచంలోనే తొలిసారి.. గర్భస్థ శిశువుకు సర్జరీశరత్ పవర్ రాజీనామాలో మరో ట్విస్ట్!
శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై ఎన్సీపీ కమిటీ ట్విస్ట్ ఇచ్చింది. ఆయన పార్టీ చీఫ్ గా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడాన్ని కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్ను కోరింది.…
View More శరత్ పవర్ రాజీనామాలో మరో ట్విస్ట్!మోడీ చేసిన గాయానికి మందు రాసుకుంటున్న కాంగ్రెస్!
మహ గొప్ప పొలిటికల్ మైలేజీ వచ్చేస్తుందనే ఆలోచనతో ఏకంగా మేనిఫెస్టోలోనే ఆ అంశం చొప్పించారు. కానీ, అది ఎంచక్కా, మహా చాణక్యుడు అయిన ప్రత్యర్థికి బ్రహ్మాస్త్రంలాగా అందివస్తుందని వారు అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు ఆ…
View More మోడీ చేసిన గాయానికి మందు రాసుకుంటున్న కాంగ్రెస్!నయా రికార్డ్.. సగం జనాభా ఇంటర్నెట్ వాడేస్తోంది
ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఇప్పటికే పలు రికార్డులు సృష్టిస్తోంది. ప్రతి ఏటా దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో మరో రికార్డ్ సృష్టించింది ఇండియా. తాజా గణాంకాల ప్రకారం, దేశ జనాభాలో…
View More నయా రికార్డ్.. సగం జనాభా ఇంటర్నెట్ వాడేస్తోందిడీకే శివకుమార్కు తృటిలో తప్పిన మరో ప్రమాదం!
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు మరోసారి పెద్ద ప్రమాదం తప్పింది. హోన్నావర్ లోని రామతీర్ధం కొండ వద్ద ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండైన కొద్దిసేపటికే హెలిప్యాడ్లో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది…
View More డీకే శివకుమార్కు తృటిలో తప్పిన మరో ప్రమాదం!రాముడు పాయె హనుమ వచ్చె టాంటాంటాం
ప్రధాని నరేంద్రమోడీకి ఒక్క విషయంలో మాత్రం అసామాన్యమైన తెలివితేటలు ఉంటాయి. ప్రత్యర్థులు తన మీదకు రాళ్లు విసిరినా సరే.. వాటిని ఏరుకుని తన చుట్టూ దుర్గంగా నిర్మించుకోవడం ఆయనకు తెలుసు. ప్రత్యర్థులు తన మీద…
View More రాముడు పాయె హనుమ వచ్చె టాంటాంటాంపవార్ రిటైర్మెంట్ .. బీజేపీకి సానుకూలమే!
83 యేళ్ల వయసులో శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించడంతో.. ఈ బుల్లి పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తుతున్నట్టుగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయమే పెద్ద సంక్షోభంగా సాగుతోంది. ఇలాంటి…
View More పవార్ రిటైర్మెంట్ .. బీజేపీకి సానుకూలమే!ఆ నాయకుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం!
కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అదృష్టవశాత్తు ఆయన ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు. కర్నాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పక్షాలు…
View More ఆ నాయకుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం!పవన్ చెవిలో జోరీగ…ఆ నాయకుడు!
జనసేనాని పవన్కల్యాణ్ చెవిలో జోరీగలా కాపు నాయకుడు తయారయ్యారు. జనసేన బలమంతా కాపులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కులాలకు అతీతంగా రాజకీయాలు మాట్లాడుకోలేని పరిస్థితి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కాలేదు.…
View More పవన్ చెవిలో జోరీగ…ఆ నాయకుడు!శరద్ పవార్ సంచలన నిర్ణయం!
రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో ఏడాదిలో పార్లమెంట్…
View More శరద్ పవార్ సంచలన నిర్ణయం!కర్ణాటక… కమలం పార్టీకి కఠిన పరీక్ష!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమవుతున్న దశలో ప్రీ పోల్ సర్వేలు ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. ప్రీ పోల్ సర్వేలు ఏకగ్రీవంగా చెబుతున్న అంశం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కేక్…
View More కర్ణాటక… కమలం పార్టీకి కఠిన పరీక్ష!భజరంగ్ దళ్, పీఎఫ్ఐ లపై నిషేధం: కాంగ్రెస్
తమకు కర్ణాటకలో అధికారం ఇస్తే మతతత్వ అతివాద సంస్థలు భజరంగ్ ధళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లపై ఆ రాష్ట్రం వరకూ నిషేధం విధిస్తామంటూ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మతతత్వ రాజకీయాలకు వేదికగా…
View More భజరంగ్ దళ్, పీఎఫ్ఐ లపై నిషేధం: కాంగ్రెస్కర్ణాటకలో బీజేపీ గెలిస్తే రోజూ పాలు ఫ్రీ!
ఒకవైపు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఉచిత పథకాలపై ఎన్నికల ప్రచారాల్లోనే విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రెండ్రోజుల క్రితం మోడీ మాట్లాడుతూ ఉచిత పథకాలతో ప్రత్యర్థి పార్టీలు ఓటర్లను మోసం చేస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు! ఉచితాలకు…
View More కర్ణాటకలో బీజేపీ గెలిస్తే రోజూ పాలు ఫ్రీ!హమ్మయ్య.. ఇకపై అలాంటి ఫోన్ కాల్స్ మనకు రావు!
పొద్దున్న లేస్తే మనకు కావాల్సిన వాళ్లు చేసే కాల్స్ కంటే, అవసరం లేని ఫోన్ కాల్స్ ఎక్కువ. క్రెడిట్ కార్డ్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా అంటూ ప్రతి రోజూ…
View More హమ్మయ్య.. ఇకపై అలాంటి ఫోన్ కాల్స్ మనకు రావు!అలాంటి జంటకు వెంటనే విడాకులు!
విడాకులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఇక కలిసి జీవించలేమని భావించే దంపతులకు, వారు కోరుకుంటే వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ…
View More అలాంటి జంటకు వెంటనే విడాకులు!జేడీఎస్ మద్దతు తీసుకోమని చెప్పగలరా మోడీజీ!
మైసూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్, జేడీఎస్ లను తీవ్రంగా విమర్శించారు మోడీ. కర్ణాటకను ఆ పార్టీలు దోచుకున్నాయని మోడీ విరుచుకుపడ్డారు. కర్ణాటకను వారు ఏటీఎంలా…
View More జేడీఎస్ మద్దతు తీసుకోమని చెప్పగలరా మోడీజీ!రెజ్లర్ల నిరససన..బీజేపీ ఎంపీ ప్రకటన.. షేమ్ షేమ్!
వాళ్లు ఒలింపిక్స్ లోనూ, ఇతర అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్ లోనూ పతకాలు సాధిస్తే.. దేశంలోని నెటిజన్లంతా వారి ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లోకి షేర్ చేసి పొంగిపోయారు! వారిని మీడియా ఒక…
View More రెజ్లర్ల నిరససన..బీజేపీ ఎంపీ ప్రకటన.. షేమ్ షేమ్!పంజాబ్లో గ్యాస్ లీక్.. తొమ్మిది మంది మృతి!
పంజాబ్లోని లూథియానాలో విషాదం చోటుచేసుకుంది. గియాస్పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా మరో 11 మంది ఆసుపత్రి పాలయ్యారు. Advertisement ఈ…
View More పంజాబ్లో గ్యాస్ లీక్.. తొమ్మిది మంది మృతి!బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దన్నాడని ఆత్మహత్య
చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. మొబైల్ వద్దన్నందుకు కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. భార్య కోడికూర వండలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న…
View More బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దన్నాడని ఆత్మహత్యమామా ఏక్ పెగ్ లా.. అత్యంత పురాతన వైన్ ఇది
ప్రపంచవ్యాప్తంగా వైన్ ప్రియులున్నారు. ఎంత ఓల్డ్ వైన్ తాగితే అంత గొప్ప. రేటు కూడా అదే విధంగా ఉంటుంది. మరి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైన్ ఏది? దీనికి సమాధానంగా నిలిచింది జర్మనీలో కనుగొన్న…
View More మామా ఏక్ పెగ్ లా.. అత్యంత పురాతన వైన్ ఇదిబీజేపీ గెలిస్తే.. లింగాయతా, వక్కలిగా?
ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరవుతారనేది ఆసక్తిదాయకమైన అంశం. గతంలో కాంగ్రెస్ తరహాలో ఇప్పుడు…
View More బీజేపీ గెలిస్తే.. లింగాయతా, వక్కలిగా?ఇల్లు అద్దెకు ఇవ్వబడను (మేథావులకు మాత్రమే)
టు లెట్ అనే బోర్డులు పట్టణాలు, నగరాల్లో కామన్. అయితే వాటి పక్కన ఫ్యామిలీస్ ఓన్లీ, వెజిటేరియన్స్ ఓన్లీ.. అనే కండిషన్లు పెడుతుంటారు యజమానులు. కులగోత్రాలు అడిగి మరీ ఇల్లు అద్దెకిచ్చే వాళ్లు కూడా…
View More ఇల్లు అద్దెకు ఇవ్వబడను (మేథావులకు మాత్రమే)ఆ రాష్ట్రాల్లో కమలం పార్టీకి మిత్రబేధంతో నష్టాలేనా!
గత లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ, దాని మిత్రపక్షాలు సీట్ల విషయంలో బాగా లాభపడ్డాయి. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా కమలం పార్టీకి అలా కలసి వచ్చింది. అందుకు ఉదాహరణగా ప్రధానంగా…
View More ఆ రాష్ట్రాల్లో కమలం పార్టీకి మిత్రబేధంతో నష్టాలేనా!దేశంలోని బీజేపీ నేతలంతా కర్ణాటకలో!
దేశంలోని తమ పార్టీ నేతలందరినీ కర్ణాటకలో దించుతోంది భారతీయ జనతా పార్టీ. చిన్నా పెద్ద తేడా లేకుండా దేశంలోని బీజేపీ నేతలంతా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ప్రచారపర్వంలో నిమగ్నమయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మొదలుకుని..…
View More దేశంలోని బీజేపీ నేతలంతా కర్ణాటకలో!