ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్నట్లు వ్యవహరించారు మాజీమంత్రి నారాయణ. ఫలితాలొచ్చిన తర్వాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు. తాజాగా జరిగిన నెల్లూరుజిల్లా పార్టీ సమావేశానికి ఓడిపోయిన నేతలంతా వచ్చారు ఒక్క…
View More మాజీ మంత్రి నారాయణ మిస్సింగ్Political News
పార్టీ మారడం మాత్రం ఖాయమట!
తను పార్టీ మారడం మాత్రం ఖాయమని ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ విషయంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలతో సంప్రదింపులు చేపట్టినట్టుగా కూడా ఆయన వివరించారు. బీజేపీ అగ్రనేత రాంమాధవ్ తో…
View More పార్టీ మారడం మాత్రం ఖాయమట!ప్రజావేదిక కూలిస్తే ప్రజాధనం వృథా అయినట్టేనా..?
ఉండవల్లి ప్రజావేదిక, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన భవనం. అంచనాలు పెంచుకుని 8.9కోట్ల రూపాయలతో ఈ అక్రమ భవనాన్ని నిర్మించారని సాక్షాత్తూ సీఎం జగన్, ఐఏఎస్ ల సమావేశంలో ప్రకటించారు. భవనం ఖరీదైనదే, కానీ నిర్మాణం…
View More ప్రజావేదిక కూలిస్తే ప్రజాధనం వృథా అయినట్టేనా..?నెక్ట్స్ చంద్రబాబు ఇళ్లే.. ఖాళీ చేయాల్సిందే!
నదీ పరివాహక ప్రాంతంలో నిర్మితమైన అక్రమకట్టడం ప్రజావేదికను కుప్పకూల్చిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో నిర్మితమైన ఇతర అక్రమ కట్టడాల మీద దృష్టి పెట్టినట్టుగా ఉంది. కృష్ణానది కరకట్ట మీద నిర్మితమైన అన్ని…
View More నెక్ట్స్ చంద్రబాబు ఇళ్లే.. ఖాళీ చేయాల్సిందే!ప్రజావేదిక.. చంద్రబాబు, టీడీపీ క్షమాపణలు చెప్పాలి
తమ హయాంలో ఇలా ఒక అక్రమ కట్టడం కట్టినందుకు, దాని కోసం భారీఎత్తున ప్రజల ధనం వాడుకున్నందుకు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.…
View More ప్రజావేదిక.. చంద్రబాబు, టీడీపీ క్షమాపణలు చెప్పాలిజగన్ యాక్షన్: ప్రజా వేదిక నేల మట్టం.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఉండవల్లిలోని ప్రజా వేదికను నేలమట్టం చేసే దిశగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రెండు రోజులపాటు ఇదే వేదికలో కలెక్టర్ల సదస్సుని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వహించిన…
View More జగన్ యాక్షన్: ప్రజా వేదిక నేల మట్టం.!జనంలోకి జనసేనాని.. నమ్మొచ్చా.?
ఇకపై నిత్యం ప్రజల్లోనే వుండాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ ముఖ్య నేతలకు 'గెలుపు మంత్రం' ఉపదేశించారట. ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిన దరిమిలా, రాజకీయ తెరపై…
View More జనంలోకి జనసేనాని.. నమ్మొచ్చా.?2020కి మంగళగిరి ఎయిమ్స్ సిద్ధం
కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్…
View More 2020కి మంగళగిరి ఎయిమ్స్ సిద్ధంట్వీటేషు.. మళ్ళీ దొరికేశాడండోయ్..
కాస్త లేటుగా తెల్లారినట్లుంది మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కి. ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సింది పోయి.. విదేశాల్లో సకుటుంబ సమేతంగా విహరిస్తోన్న నారా లోకేష్, అంత…
View More ట్వీటేషు.. మళ్ళీ దొరికేశాడండోయ్..చంద్రబాబు ఖాళీ చేస్తారా.? చేయించాల్సిందేనా.!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయం నుంచీ వినియోగిస్తోన్న అధికారిక నివాసంపై అప్పట్లోనే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా వున్న భవనంలో ముఖ్యమంత్రి నివసిస్తోంటే, పరిపాలన పట్ల ప్రజల్లో…
View More చంద్రబాబు ఖాళీ చేస్తారా.? చేయించాల్సిందేనా.!‘ప్రజావేదిక’పై కేశినేని నాని తీర్పు!
'ప్రజావేదిక' విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల తీర్పులు కొనసాగుతూ ఉన్నాయి. అది అక్రమమే అయినా చంద్రబాబు నాయుడు కట్టించాడు కాబట్టి దాన్ని అలాగే ఉంచాలి, దాన్ని చంద్రబాబు నాయుడుకు అప్పగించేయాలని వారు కోరుతూ ఉన్నారు.…
View More ‘ప్రజావేదిక’పై కేశినేని నాని తీర్పు!బ్రహ్మణి, భువనేశ్వరిలకు సెక్యూరిటీ ఉపసంహరణ!
నారా కుటుంబ సభ్యులకు సెక్యూరిటీని ఉపసంహరించుకుంది ఏపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రహ్మణిలకు ప్రభుత్వ భద్రత రద్దు అయ్యింది. విదేశీ పర్యటనను ముగించుకుని మంగళవారం రిటర్న్ అయిన నారా…
View More బ్రహ్మణి, భువనేశ్వరిలకు సెక్యూరిటీ ఉపసంహరణ!కామెడీ.. పవన్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు
కేఏ పాల్ మాట్లాడితే అందులో కంటెంట్ కంటే కామెడీనే ఎక్కువగా చూస్తారు జనం. అలాగే ఏ బీఎస్పీ కార్తకర్తనో లేక మరే ఇతర గల్లీ లీడరో మాట్లాడిన ఆ మాటలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన…
View More కామెడీ.. పవన్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడుడాక్టర్ల సలహా మేరకే పవన్ ఆ పని చేశారు
పవన్ కల్యాణ్ సడెన్ గా గడ్డం ఎందుకు తీసేశారని చాలామందికి అనుమానాలున్నాయి. సినిమాల కోసమని కొందరు, తానా వేడుకలకు వెళ్లడానికని మరికొందరు, అసహ్యంగా ఉందని అందరూ చెబుతుంటే మనసు ఒప్పుకోకపోయినా తీసేశాడని మరికొందరు అనుకుంటున్నారు.…
View More డాక్టర్ల సలహా మేరకే పవన్ ఆ పని చేశారువెక్కిరించుకుంటున్న టీడీపీ, బీజేపీ!
'మా పార్టీలోకి చేరగానే వాళ్లు అపవిత్రులు అయ్యారా..' అంటూ ప్ర్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. 'మీ పార్టీలోకి చేరగానే వారు పవిత్రులు అయ్యారా..' అంటూ బీజేపీ విషయంలో వ్యాఖ్యానిస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఫిరాయించిన నలుగురు…
View More వెక్కిరించుకుంటున్న టీడీపీ, బీజేపీ!వైఎస్ జయంతి.. రైతు దినోత్సవంగా!
వీలైనంతగా తండ్రి పేరును ప్రభుత్వ పథకాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో జొప్పించేందుకే ప్రాధాన్యతను ఇస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఇది వరకూ పలు…
View More వైఎస్ జయంతి.. రైతు దినోత్సవంగా!పోలవరం అంచనా వ్యయం అదే.. కేంద్రం ఆమోదం!
పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనకు ఎట్టకేలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 2017-18 నాటి ధరల ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని 55 వేల 548 కోట్లుగా కేంద్ర జల శక్తి…
View More పోలవరం అంచనా వ్యయం అదే.. కేంద్రం ఆమోదం!ప్రజలముందు ‘చీప్’ అయిపోతున్న తెదేపా!
తెలుగుదేశం నాయకులు తమ గోతిని తామే తవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తమ చేతగానితనాన్ని, తమ అరాచకత్వాన్ని తామే బయటపెట్టుకుంటున్న ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారు. ఏదో తమకు అన్యాయం జరిగిపోతున్నట్లుగా నాలుగు మాటలు వండి వారిస్తే…
View More ప్రజలముందు ‘చీప్’ అయిపోతున్న తెదేపా!సెల్ఫీ రాజా.. నీకు పోలవరం అవసరమా..?
మాజీమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసినా, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నారా లోకేష్.. సడన్ గా ట్విట్టర్ లో రూటు మార్చారు. ఇప్పటి వరకూ ఆయన ఓ రకమైన ట్వీట్లకే అలవాటు పడ్డారు. మురళీమోహన్…
View More సెల్ఫీ రాజా.. నీకు పోలవరం అవసరమా..?జగన్ మాట ఎమ్మెల్యేలకు రుచిస్తుందా?
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం సోషల్ నెట్ వర్క్ లో అద్భుతమైన ఆదరణకు నోచుకుంది. ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్స్ తో ప్రసంగాన్ని ప్రశంసిస్తున్నారు. కలెక్టర్లు సమావేశంలో ముఖ్యమంత్రి సిన్సియర్ గా…
View More జగన్ మాట ఎమ్మెల్యేలకు రుచిస్తుందా?ప్రత్యేక హోదాపై అడుగుతూ వుండడమేనా.?
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని గతంలోనే తేలిపోయింది. మరోసారి బీజేపీ దేశంలో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడంతో ప్రత్యేక హోదా అన్న అంశం గురించిన చర్చే అనవసరం ఇప్పుడు. ఈ విషయం…
View More ప్రత్యేక హోదాపై అడుగుతూ వుండడమేనా.?పోలవరానికీ, ప్రజా వేదికకీ లింకేంటి యనమలా.?
పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగిపోతూ వస్తుండడం చాలా అనుమానాలకు తావిచ్చింది. 50 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందనే తాజా అంచనాలతో చివరి సారిగా చంద్రబాబు సర్కార్ కేంద్రానికి నివేదికలు పంపిన…
View More పోలవరానికీ, ప్రజా వేదికకీ లింకేంటి యనమలా.?జనసేనలోకి రాధ: అదిరిందయ్యా పవనూ.!
జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వెళ్ళబోతున్నారట. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో ఇప్పటికే రాధ, ప్రాథమికంగా మంతనాలు జరిపేశారు. రేపో మాపో ఆ పార్టీలోకి వెళ్ళడం ఖాయమే. వంగవీటి రాధ.. అంటే,…
View More జనసేనలోకి రాధ: అదిరిందయ్యా పవనూ.!అద్దె కొంపపై అంత మమకారమేల చంద్రబాబూ.!
అదేమీ ఆయన కష్టపడి కట్టుకున్న సొంతిల్లు కాదు. అద్దె ఇల్లు మాత్రమే.! మరి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఉండవల్లిలోని ఇంటి విషయంలో ఎందుకంత అత్యుత్సాహం చూపుతున్నారు.? నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన భవనం…
View More అద్దె కొంపపై అంత మమకారమేల చంద్రబాబూ.!అత్యాచార నిందితుడికి వైసీపీతో సంబంధం ఉందా..?
ఎక్కడ ఏ చిన్న తప్పుజరిగినా.. ఆ నిందితుడు ఎవరు, ఏంటి అని ఆరా తీయడంతోపాటు, ఏ పార్టీకి చెందినవాడు అనే ప్రశ్న కొత్తగా వచ్చి చేరుతోంది. ఇక్కడ నుంచి పార్టీల మధ్య రచ్చ మొదలవుతుంది.…
View More అత్యాచార నిందితుడికి వైసీపీతో సంబంధం ఉందా..?ఏపీ రాజకీయాల్లో బీజేపీ స్కెచ్ ఇదే
దశాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీకి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూలాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్రలో, విభజన తర్వాత…
View More ఏపీ రాజకీయాల్లో బీజేపీ స్కెచ్ ఇదేవైఎస్ చేపట్టాలనుకున్న కార్యక్రమాన్ని చేపట్టనున్న జగన్
త్వరలోనే 'రచ్చబండ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కలెక్టర్లతో జరిగిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా ఎక్కడిక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి…
View More వైఎస్ చేపట్టాలనుకున్న కార్యక్రమాన్ని చేపట్టనున్న జగన్