చంద్రబాబునాయుడికి ఓడిపోయేందుకు మిత్రపక్షం రూపంలో బీజేపీ కలిసొచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకుని, చేజేతులా కొన్ని నియోజకవర్గాల్లో ఓటమిని మూటకట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన
గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఊరిస్తోంది. గత రెండు పర్యాయాలుగా తృటిలో చేజారిన విజయాన్ని ఈ సారి సాధించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తనను బచ్చా అని చంద్రబాబు ఎత్తిపొడిచిన దానికి అనకాపల్లిలో జరిగిన సిద్ధం సభలో ధీటైన జవాబు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేనే బచ్చాను అయితే 23
ఏపీ రాజధాని ఏది అన్నది పక్కన పెడితే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నది కొలమానంగా తీసుకోవాలి. అలా అనుకుంటే విశాఖ మరో నలభై అయిదు
తనకు మొదట టికెట్ ఇచ్చి నెల రోజుల తరువాత ఉత్త చేతులు చూపించడం పట్ల రగిలిపోతున్న మాడుగుల టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు రెబెల్ గా పోటీకి
సరిగ్గా ఐదేళ్ల కిందటి సంగతి. దాదాపు ఇదే సమయంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేశారు. ఆ టైమ్ లో ఆయన విద్యార్హతలపై జోరుగా చర్చ సాగింది. ఎందుకంటే,
వైసీపీ మేనిఫెస్టోపై విస్తృత చర్చ జరుగుతోంది. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 22న
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి కాలంలో రాజకీయంగా తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా చాలా గుంభనంగానే ఉంటున్నారు. ఎవ్వరికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ మాట్లాడడం లేదు.
పవన్ కల్యాణ్
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భర్తపై భార్య పోటీని వైసీపీ అధిష్టానం ఎట్టకేలకు తప్పించింది. దీంతో అచ్చెన్నాయుడిపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తన
దేవుడు ఇంకా మనతో ఏదో పెద్ద స్క్రిప్ట్ రాయించడానికే దాడి నుంచి తప్పించాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఉన్నది విశ్వసనీయత. ఆయన మాట ఇస్తే నిలబడతారు అన్నది అందరికీ తెలుసు. ఆయన రాజకీయ జీవితమే దానికి నిదర్శనం. ఇదిలా ఉంటే విశాఖలో
తిరుపతి జిల్లా సత్యవేడులో టీడీపీ గెలిచి తీరాలని ఇటీవల అక్కడ పర్యటించిన చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ సత్యవేడు వైసీపీ
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇవాళ నామినేషన్ వేయడానికి అట్టహాసంగా బయల్దేరారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలులో తీసుకున్న అద్దె భవనంలో ఉగాది
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నీతిసూక్తులు చక్కగా చెబుతుంటారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో నీతులు మాట్లాడితే సరిపోదు. వెంటనే వారి ఆచరణ గురించి ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. బీజేపీలో వెంకయ్యనాయుడి
ఒకనాడు విజయనగరం జిల్లా అంతటా చక్రం తిప్పిన నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు తాజా ఎన్నికలలో కూతురు బెంగ ఎక్కువైపోయింది అని అంటున్నారు.
తన
వైసీపీ మేనిఫెస్టో కోసం ఒక రోజంతా అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో కసరత్తు చేశారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకులను పిలిపించుకుని చర్చించారు. వారి నుంచి
ఉత్తరాంధ్రకు ఏ మేలు టీడీపీ హయాంలో చేయలేదని వైసీపీ అంటోంది. ఉత్తరాంధ్రకు ఓట్ల కోసం రాబోకు చంద్రబాబూ అని పిలుపు ఇస్తోంది. ముమ్మారు సీఎం అయినా నికరంగా
నామినేషన్లలో భాగంగా అభ్యర్థులంతా ఆస్తులు-అప్పుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రతిసారి జరిగే కార్యక్రమమే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలుస్తారు.
పోటీ
నామినేషన్ల పర్వం ఏపీలో సాగుతున్న వేళ టీడీపీ ఇంకా మార్పు చేర్పులు చేస్తూ పోతోంది. కొన్ని సీట్లలో నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్న వారిని పక్కన
ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీ దశను దిశను మార్చే ఎన్నికలు జరగబోతున్నాయి. విభజన ఆంధ్రలో రెండవసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలలో గెలుపు
ముఖ్యమంత్రిగా వరసగా రెండోసారి అవకాశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా తనకు ఇంకో అవకాశం కావాలంటూ తెలుగుదేశం
ఓట్ల కొనుగోలు విషయంలో తెలుగుదేశం పార్టీ బరితెగింపుకు నిదర్శనం ఇది. ఓట్ల కొనడం అనేది చాటు మాటు వ్యవహారం లాగా సాగడం లేదు. ఆ పార్టీ విషయానికి
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం వాలంటీర్ల చూట్టే తిరుగుతున్నాయి. ఇన్ని రోజులు వాలంటీర్లను తిట్టిన వారు కూడా వారిపై ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. ప్రతిప్రక్షాలు చేస్తున్న విమర్శలపై
జగన్ మీద రాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీష్ ను ప్రోత్సహించినాడనే అనుమానంతో పోలీసులు తొలుత అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టిన వేముల దుర్గారావు మరీ
తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఎదురీదుతున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది. తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎరగని రీతిలో చంద్రబాబు నాయుడు ఈ
రాజకీయ పార్టీని పెట్టారు.. సీఎం కావాలనే కలలతో రాజకీయాల్లోకి వచ్చారు.. దానికి ప్రజాసేవ అని పేరు పెట్టారు! ప్రజారాజ్యం తెస్తానన్నారు! కట్ చేస్తే.. అనుకున్న అధికారం అందకపోవడంతో..
తెలుగుదేశం రాజకీయాలు ఎన్నికల వేళ రోడ్డున పడటం కొనసాగుతూ ఉంది. అపరచాణుక్యుడు అంటూ ఆస్థాన మీడియా చేత నిత్యం కితాబులు అందుకునే చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటిస్తే...
జనసేన ఎన్నికల పోటీనే పెద్ద ప్రహసనం. అలాంటి ప్రహసనంలో పవన్ నుంచి హీరోయిజాన్ని ఎక్స్ పెక్ట్ చేయించి, కనీసం పొలిటికల్ గేమ్ అయినా ఆడాడబ్బా.. అని చెప్పుకోదగిన
ఈ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ రాజకీయ చతురతను మెచ్చుకొని తీరాల్సిందే. తనకు అవసరమైనప్పుడు, అవసరమైన రీతిలో, సందర్భానుసారం చిరంజీవిని వాడుకోవడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడో ఆరితేరారు.
విశాఖ వాసులు ఈసారి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తారని అంటున్నారు. విశాఖ అంటే వలస నేతలకు అడ్డాగా మారిపోయింది. విశాఖ ఎంపీలుగా నెగ్గిన వారు అంతా ఇతర