ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. కేంద్రంలో బీజేపీ పెద్దల కనుసన్నల్లో నడుస్తోందన్న విమర్శలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తోంది. ఏపీలో అధికార పార్టీ ఫిర్యాదులపై ఎలాంటి
మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. పిఠాపురం ప్రజలకు ఆయనో పిలుపునిచ్చారు. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ను గెలిపించి, చట్టసభకు పంపాలని ఆయన
చంద్రబాబునాయుడు చాలా నీచస్థాయికి దిగజారారనే విమర్శ వెల్లువెత్తుతోంది. తన ప్రధాన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సభ్యత, సంస్కారం మరిచి చంద్రబాబు దూషణకు దిగారు. అనకాపల్లిలో నిర్వహించిన
పచ్చ పంజరంలో వైఎస్ చిలుకలు సేదదీరుతున్నాయి. వైఎస్సార్ కుమార్తె మెరుసుపల్లి షర్మిల, వివేకా కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత యథేచ్ఛగా వైఎస్ కుటుంబ పేరును వాడుకుంటున్నారు. తమ
వైసీపీకి మద్దతుగా ప్రముఖ యాంకర్ శ్యామల ప్రచారం చేయడాన్ని టీడీపీ, జనసేన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ రంగానికి చెందిన పవన్కల్యాణ్కు మద్దతుగా కమెడియన్లు, ఇతరత్రా నటులు పెద్ద
మోడీ సాగించిన రాజకీయ ప్రసంగం మొత్తం పక్కన పెట్టండి. ఆయన చంద్రబాబునాయుడు ఇచ్చిన స్క్రిప్టును చదివారా? లేదా ఆ స్క్రిప్టు రచయిత మరొకరా? అనేది కూడా మనకు
సభ చూస్తే ఎన్డీయే కూటమిది. ఆయన పోటీ చేస్తున్నది బీజేపీ తరఫున. ఆ పార్టీ నాయకుడు దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉన్నారు. అయినా తన
జగన్ పాదయాత్ర మూడున్నర వేల పై చిలుకు పాదయాత్ర చేశారు. అది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నడిచారు. 2018లో అక్కడ గుమ్మడికాయ కొట్టి ఘనంగా ముగించారు.
తండ్రులు ఇద్దరు ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన వారే. ఇద్దరూ ఉద్ధండులే. ఇద్దరూ మంత్రులుగా చక్రం తిప్పిన వారే. ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు చింతకాయల
విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు కొండంత అండ కొంగు బంగారం లాంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం మూడేళ్ళుగా నిరంతర ప్రయత్నంలో ఉంది.
‘‘ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతోంది.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీ ఆఖరి రోజు.. జూన్లో జరగబోయే బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు’ అని గగ్గోలు పెడుతున్న వారు కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను
చంద్రబాబు నాయుడికి నీడలా పవన్కల్యాణ్ వుంటారు. బాబు చెప్పినట్టు నడుచుకుంటారని పవన్పై టీడీపీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తుంటారు. సినిమాల్లో దర్శకులు చెప్పినట్టైనా పవన్ వింటారో, లేదో తెలియదు.
ఏపీకి కొత్త పోలీస్ బాస్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. ఈ మేరకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, సీఎస్ జవహర్రెడ్డిలను మార్పించేందుకు కూటమి అలుపెరగని పోరాటం చేసింది. అయితే డీజీపీ మాత్రం తాజాగా బదిలీ అయ్యారు. సీఎస్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పవన్కల్యాణ్ మధ్య డైలాగ్ ఓ రేంజ్లో సాగుతోంది. కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ ముద్రగడను, ఆయన కుమార్తె
భారతీయ జనతా పార్టీ ఇన్నాళ్లూ వైఎస్సార్ కాంగ్రెస్ తో కుమ్మక్కు రాజకీయం నడిపిందని, ఇప్పుడు ఎన్నికలు రాగానే.. తెలుగుదేశంతో జట్టు కట్టిందని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఆ
తనపై ఎవరైనా విమర్శలు చేసినా, సవాల్ విసిరినా ... ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇంతెత్తున ఎగరడం చూశాం. అదేంటో కానీ, వైఎస్సార్ అభిమాని, తెలంగాణలో షర్మిల
వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమె విశాఖ అడపడుచుని అంటూ జనంలోకి
ఎన్నికలు అంటేనే ఎన్నో చేయాలి. ఎన్నో చూడాలి. అందలం కోసం ఎంత కిందకు అయిన రావాలి. ఎంతమందితో అయినా బాతాఖానీ చేయాలి. పదవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో
ఆయనే ఒక సీబీఐ మాజీ అధికారి. చట్టం గురించి ఆయనకు తెలిసినన్ని ఎవరికి తెలుస్తాయి. సీబీఐ అధికారిగా ఒక వెలుగు వెలిగి జేడీనే ఇంటి పేరుగా మార్చుకున్న
ఆంధ్రప్రదేశ్లో సోమవారం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేశ్నాయుడు పోటీ చేయనున్న రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ అడ్డంగా దొరికింది. 2019, జూలైలోనే అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్లో పాలనాపరమైన నిర్ణయాలు ముందుగా చంద్రబాబునాయుడు రాజగురువుకు నచ్చాలి. ఆయనకు నచ్చలేదంటే తన పత్రికలో విద్వేష రాతలు రాయడానికి కాచుక్కూచుని వుంటారు. గత నెలలో పలువురు ఐఏఎస్,
అనకాపల్లి ఎంపీ సీటుకు కూటమి అభ్యర్ధిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన కడప వాసిగా ఉన్నారు. ఆయన ఈ ప్రాంతానికే కొత్త. ఇక బీజేపీ అనకాపల్లిలో
ల్యాండ్ టైటిల్ చట్టంపై టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. టీడీపీ చిల్లర చేష్టల్ని అసహ్యించుకునేలా ఆ పార్టీ ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం వెలుగులోకి వచ్చింది. వలంటీర్ల ద్వారా సామాజిక
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్సార్ అభిమాని, వైఎస్సార్టీపీ మాజీ నాయకుడు కొండా రాఘవరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్పై షర్మిల అవాకులు చెవాకులు పేలిన నేపథ్యంలో ఆయన
స్కిల్ స్కామ్ కేసు తర్వాత చంద్రబాబుపై మరో కేసు. ఈ దఫా కూడా ఆయనపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేయడం గమనార్హం. చంద్రబాబుతో పాటు ఆయన
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రచారం చేశారు. ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్తో పాటు తిరుపతి జనసేన టికెట్ రేట్ తదితర అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. ల్యాండ్ టైటిల్ చట్టం