ఉపరాష్ట్రపతిగా సేవలందించి విరామ జీవితం గడుపుతున్న సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు.. తరచుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. అనేక రాజకీయ నీతులు చెబుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే.. ఆయన చెప్పే చాలా విషయాలు.. ఆయన మాతృసంస్థ భారతీయ జనతా పార్టీ భావజాలానికి దగ్గరగానే ఉంటుంటాయి. అదే సమయంలో.. భాజపా అనుసరిస్తున్న పోకడలను తప్పు పడుతున్నట్టుగా కూడా ఉంటున్నాయని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.
తాజాగా.. జమిలి ఎన్నికల గురించి తిరుపతిలో జరిగిన మేధావుల సమావేశంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు.. ఫిరాయింపుల గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నీతులు చెప్పారు. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబునాయుడు తెలుసుకోవాల్సిన నీతులు!
పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని ముప్పవరపు వెంకయ్యనాయుడు అంటున్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని వెంకయ్యనాయుడు సూచిస్తున్నారు. నిజానికి వెంకయ్యనాయుడు చాలా కాలంనుంచి కూడా ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా సందర్భం వచ్చిననప్పుడెల్లా తన గళం వినిపిస్తూ ఉన్నారు.
నిజం చెప్పాలంటే.. ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఇలాంటి అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది ఎవ్వరు? ఈ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా నారా చంద్రబాబునాయుడు అనే సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీని పూర్తిగా ఖాళీ చేసేయాలనే దురుద్దేశంతో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు.
అనైతిక రాజకీయాలకు పరాకాష్ట అన్నట్టుగా వారికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు. కానీ జగన్ 2019లో గద్దె ఎక్కిన తర్వాత.. టీడీపీ ఎమ్మెల్యేలు తన పార్టీలోకి రాదలచుకున్నా ఏ ఒక్కరినీ అధికారికంగా చేర్చుకోలేదు. కనీస నైతికతను పాటించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది.
మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి జెండా ఎగరేయాలనే కక్కుర్తితో విచ్చలవిడిగా అనైతిక ఫిరాయింపులకు పాల్పడుతూ వస్తున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న వార్డుల్లో ఒకే ఒక్కటి గెలిచిన చోట్ల కూడా.. వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను భారీగా తాయిలాలు, ప్రలోభాలు, బెదిరింపులతో తమ జట్టులో కలిపేసుకుంటూ.. కార్పొరేషన్లు దక్కేలా పావులు కదుపుతూ కుటిల రాజకీయాలు చేస్తున్నారు.
ఎంపీల విషయంలో మాత్రం రాజీనామా చేసిన తర్వాతనే కొందరిని కూటమి పార్టీలు తమ జట్టులో చేర్చుకున్నాయి. కానీ స్థానిక సంస్థల విషయంలో ఫిరాయింపులు అనైతికతకు పరాకాష్టగా సాగుతున్నాయి. అలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు.. వెంకయ్యనాయుడు చెబుతున్న నీతులు వినిపిస్తాయా? అని ప్రజలు అనుకుంటున్నారు.
2019 జగన్ ఒక్క ఎంఎల్ఏ నీ చెస్చుకోలేదా? కరణం బలరాం ఎవరూ? మద్దలి గిరి ఎవరూ? వాసుపల్లి గణేష్ ఎవరూ? ఇక ఉమ్మడి ఆంధ్ర లో ఇలా పార్టీ ఫిరాయింపు కు బ్రాండ్ అంబసిడర్లుగా వైఎస్ఆర్ కదా? అంతకుముందు ఒకటి రెండు జరిగిన , ఆపరేషన్ ఆకర్ష్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కదా?
చెప్పు తీసుకొని కొట్టాలి గ్రేట్ ఆంధ్రాలో ఈ ఆర్టికల్ రాసిన వాడిని ఫిరాయింపుల తో పుట్టక వచ్చిందే వైఎస్ఆర్సీపీ…అధికారం లో ఉండగా టీడీపీ MLA లను సంతలో పశువులు కొన్నట్లుగా కొన్నది జగన్ కాదా…తెలంగాణ లో జగన్ కంటే పరమ రాక్షసుడు KCR… ఫిరాయింపు ల విషయం లో ముక్కోడి చేసిన పని అంతా ఇంతా కాదు…. ప్రతిపక్షం లోకి వచ్చేసరికి నీతులు చెబుతాడు
హైద్రాబాదు మనకు ఉమ్మడి రాజధాని.. అక్కడి ఆస్తులు వదులుకుని రాత్రికి రాత్రి,.. కట్టుబట్టలతో.. పారిపోయి కరకట్ట మీదకు.. వచ్చిందెవరు? మన బొల్లి గాడు కాదా? దానివల్ల ఇప్పటికి తెలంగాణ లో మన ఆస్తుల పంపకాలు.. జరగలేదు! బొల్లిగాడు.. ఆ నామినేటెడ్ MLA స్టీఫెన్సన్ ను కొనటానికి ఆ రేవంత్ గాడిని పంపకుంటే.. ఇన్ని దరిద్రాలు జరిగేవా? వీడి కక్కుర్తికి రాష్ట్రము నాశనం అయ్యింది. కనీసం పాఠమేమైనా.. నేర్చుకున్నాడా? లేదు! మల్లి.. రాష్ట్రంలో వైస్సార్సీపీ MLA లను కొనుగోలు చేసాడు 23 మందిని.. చివరకు.. వీడి దరిద్రం ఎలా తగలేడిందంటే..2019 ఎన్నికలయ్యేటప్పటికీ అవే 23 MLA సీట్లు గెలిచాడు!
ఇలా.. పక్క పార్టీ MLA లను కొనటం ఎందుకు ప్రభుత్వం ఏమైనా… పడిపోతోందా? లేదే? కానీ వీడికి Opposition పార్టీ ఉండకూడదు అని.. దుగ్ధ! అసలు ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రజాస్వామ్యం అని ఎలా చెప్పుకుంటాడు??
కాబట్టి.. ఇవన్నీ మొదట మొదలెట్టింది ఎవడు? నిస్సిగ్గుగా వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిందెవరు? ఇప్పుడు చెప్పు.. నిన్ను.. ఆ బొల్లి గాడిని.. ఎందుకు.. అదే చెప్పుతో..కొట్టకూడదో! కడుపుకు అన్నం తినని.. B0 G@ మ్ వెధవ! పదిమందికి పుట్టకుంటే.. పై వాటికీ సమాధానం చెప్పార!
కాబట్టి.. ఇవన్నీ మొదట మొదలెట్టింది ఎవడు? నిస్సిగ్గుగా వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిందెవరు? ఇప్పుడు చెప్పు.. నిన్ను.. ఆ బొల్లి గాడిని.. ఎందుకు.. అదే చెప్పుతో..కొట్టకూడదో! కడుపుకు అన్నం తినని.. B0 గ్ @ మ్ వెధవ! ! పదిమందికి పుట్టకుంటే.. పై వాటికీ సమాధానం చెప్పార!
హైద్రాబాదు మనకు ఉమ్మడి రాజధాని.. అక్కడి ఆస్తులు వదులుకుని రాత్రికి రాత్రి,.. కట్టుబట్టలతో.. పారిపోయి కరకట్ట మీదకు.. వచ్చిందెవరు? మన బొల్లి గాడు కాదా? దానివల్ల ఇప్పటికి తెలంగాణ లో మన ఆస్తుల పంపకాలు.. జరగలేదు! బొల్లిగాడు.. ఆ నామినేటెడ్ MLA స్టీఫెన్సన్ ను కొనటానికి ఆ రేవంత్ గాడిని పంపకుంటే.. ఇన్ని దరిద్రాలు జరిగేవా? వీడి కక్కుర్తికి రాష్ట్రము నాశనం అయ్యింది. కనీసం పాఠమేమైనా.. నేర్చుకున్నాడా? లేదు! మల్లి.. రాష్ట్రంలో వైస్సార్సీపీ MLA లను కొనుగోలు చేసాడు 23 మందిని.. చివరకు.. వీడి దరిద్రం ఎలా తగలేడిందంటే..2019 ఎన్నికలయ్యేటప్పటికీ అవే 23 MLA సీట్లు గెలిచాడు!
ఇలా.. పక్క పార్టీ MLA లను కొనటం ఎందుకు ప్రభుత్వం ఏమైనా… పడిపోతోందా? లేదే? కానీ వీడికి Opposition పార్టీ ఉండకూడదు అని.. దుగ్ధ! అసలు ప్రతిపక్షం లేకుండా చేస్తే ప్రజాస్వామ్యం అని ఎలా చెప్పుకుంటాడు??
సిగ్గులేదా అలా మాట్లాడటానికి ఆరోజు MLC గెలవడానికి తెలంగాణలో టీడీపీ కి బలం ఉంది అందుకే అభ్యర్ధిని నిలబెట్టారు….టీడీపీ 15 బీజేపీ 5 సీట్లతో mlc గెలిపించే శక్తి ప్రజలు ఇచ్చారు 2014 ఎన్నికలలో కానీ కేసీఆర్ తప్పుడు రాజకీయాల తో mlc నీ కొనుగోలు చేసి టీడీపీ నీ నాశనం చేశాడు…కానీ ప్రజలు రేవంత్ ను cm చేశారు…. లంగా జగన్ రెడ్డి లాగా బెంగుళూరు పోయినట్లు రేవంత్ నిలబడ్డాడు…గెలిచాడు
కాబట్టి.. ఇవన్నీ మొదట మొదలెట్టింది ఎవడు? నిస్సిగ్గుగా వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిందెవరు? ఇప్పుడు చెప్పు.. నిన్ను.. ఆ బొల్లి గాడిని.. ఎందుకు.. అదే చెప్పుతో..కొట్టకూడదో! పదిమందికి పుట్టకుంటే.. పై వాటికీ సమాధానం చెప్పార!
ఇది మొదలు పెట్టింది మీ మహానేత గాడు. పార్లమెంటు లో టిడిపి నుంచి మందా జగన్నాథం, ఆదికేశవులు నీ కాంగ్రెస్ లో కలుపుకోవటం తో మొదలు పెట్టి టీఆర్ఎస్ ఎంఎల్ఏ లను చేర్చుకోవటం వరకు చాలా విన్యాసాలు చేసాడు. ఆయన మరణానంతరం ఆయన పుత్రరత్నం మీ దద్దమ్మ గాడు ఎంత మంది ఎంఎల్ఏ లను కాంగ్రెస్ టీడీపీ నుంచి లాక్కోలేదు, దాన్నే టీడీపీ టీఆర్ఎస్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక్కడ ఎవరూ సుద్దపూసలు కాదు.
నీ అమ్మ మొగుడు YS గాడు…గాండుగాడు ఫిరాయింపు మొదలెట్టాడు…టీడీపీ ఎంపి లను కొనుగోలు చేశాడు…అప్పటి వరకు రాష్ట్రము లో ఫిరాయించిన వాళ్ళు లేరు….YS గాడికి పుట్టిన అడ్డగడిదా కాంగ్రెస్ MLA లను లాక్కొని కిరణ్ కుమార్ మీద అవిశ్వాసం పెట్టాడు…….మరి మీరు పతివ్రత లాగ కబుర్లు చెబుతారు…పాపం ఊరికే పోదు 2024 లో రెండు నామాలు 11 లాగ పదకొండు సీట్లతో ప్రతిపక్ష నాయకుడిని అని సిగ్గులేకుండా అసెంబ్లీ కి వెళ్ళకూడా బెంగుళూరు కొంపలో తడిగుడ్డ వేసుకొని పడుకున్నాడు…మీరు మీ పార్టీ…మీకు ఒక లంగా నాయకుడు తూ మీ బతుకులు
తూ అని మొహం మీద వూస్తే నన్ను కాదు వెనక వాడి మీద ఊస్తే నా మీద పడింది అని తుడుచుకు వెళ్లిపోయే బ్యాచ్ ఇంతకన్నా ఏమి రాస్తారు!!
టిడిపి ఎమ్మెల్యేలు వస్తామన్నా అధికారికంగా పార్టీ లోకి తీసుకోలేదు కానీ వారికి నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చిన నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయత తో రాజకీయం చేసే పార్టీ అధ్యక్షుడు..
Eyana unna bjp yemi takkuva???Neetulu etarulu ki cheppadanikey…