విజయసాయి దాచిన పేర్లన్నీ బయటకు వస్తాయా?

చాన్నాళ్లుగా పరారీలో ఉన్న రాజ్ కెసిరెడ్డి దొరికిపోవడం.. మద్యం కుంభకోణం సంగతి త్వరగా తేల్చడానికి ఉపకరిస్తుందని అంతా అంటున్నారు.

కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఊహించని రీతిలో లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్న సిట్ బృందానికి దొరికిపోవడం.. ఈ కేసు విచారణలో మేజర్ బ్రేక్ త్రూ అని అంతా అనుకుంటున్నారు. మంగళవారం విచారణకు వస్తున్నట్టుగా రాజ్ కెసిరెడ్డి సోమవారం పోలీసులకు ఆడియో సందేశం పంపినప్పటికీ.. వారు మాత్రం.. హైదరాబాదు వస్తున్న సమాచారం తెలుసుకుని ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేసి విజయవాడ తీసుకువెళ్లారు.

మంగళవారం ఖచ్చితంగా వస్తానని ఆయన అక్కడే చెప్పుకున్నప్పటికీ.. వారు ఖాతరు చేయలేదని తెలుస్తోంది. మంగళవారం ఆయనను విచారించి సాయంత్రంలోగా కోర్టు ఎదుట ప్రవేశపెట్టే చాన్సుంది. రిమాండు విధిస్తారు. ఆ తర్వాత కూడా పోలీసు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. అయితే సిట్ అధికారుల విచారణలో.. కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేక మంది పేర్లను కుంభకోణంలో పాత్రధారులుగా వెల్లడించే అవకాశం ఉన్నదని అంతా అనుకుంటున్నారు.

ఇటీవల విచారణకు సాక్షిగా హాజరైన విజయసాయిరెడ్డి పోలీసుల ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆ సంగతి ఆయనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ లోనే చెప్పారు. అయితే ఆయన దాచిపెట్టిన అనేక పేర్లు రాజ్ కెసిరెడ్డి నుంచి రాబట్టాలని పోలీసులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ప్రత్యేకించి అప్పటి బెవరరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి, ఎక్సయిజ్ అధికారి సత్యప్రసాద్ లతో తొలి రెండు లిక్కర్ పాలసీ తయారీ సమావేశాలు జరిగినట్టుగా ముందు నుంచి ప్రచారం ఉంది. ఆ ఇద్దరినీ పోలీసులు విచారించి వారి వాంగ్మూలాల్లో అనేక విషయాలు తెలుసుకున్నారు. అయితే విజయసాయిరెడ్డిని విచారించినప్పుడు, ఆయన విజయవాడ నివాసంలో జరిగిన రెండో సమావేశంలో జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, మరో ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి కూడా పాల్గొన్నారా అని పోలీసులు అడిగారు. విజయసాయి మాత్రం తనకు గుర్తున్నంత వరకు లేదు అని చెప్పారు.

అంత కీలక మైన సమావేశంలో పాల్గొన్న అందరి పేర్లు చెప్పి.. ఆ ఇద్దరి ప్రస్తావన వచ్చేసరికి లేదు అని ఖచ్చితంగా చెప్పి ఉన్నా సరిపోయేది.. కానీ ‘నాకు గుర్తున్నంత వరకు లేదు’ అని చెప్పడం వలన.. వారి పేర్లను ఆయన దాచిపెడుతున్నారనే అభిప్రాయమే పలువురికి కలుగుతోంది.

అయితే, పోలీసులు సమాంతరంగా ఇతరులనుంచి సేకరించిన అనేక వాంగ్మూలాల్లో వారిద్దరి పాత్ర పూర్తిగా ఉన్నట్టుగా కిక్ బ్యాక్స్ ఎలా వసూలు చేయవచ్చుననే ప్లాన్ లో కూడా వారి భాగం ఉన్నట్టుగా తెలుసుకున్నారు. ఇప్పుడు రాజ్ కెసిరెడ్డి ద్వారా వారిద్దరి పాత్రను కూడా అధికారికంగా బయటకు తీసుకురావాలని సిట్ పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చాన్నాళ్లుగా పరారీలో ఉన్న రాజ్ కెసిరెడ్డి దొరికిపోవడం.. మద్యం కుంభకోణం సంగతి త్వరగా తేల్చడానికి ఉపకరిస్తుందని అంతా అంటున్నారు.

28 Replies to “విజయసాయి దాచిన పేర్లన్నీ బయటకు వస్తాయా?”

  1. అంతా బాగుంది గానీ.. లాస్ట్ లో ఒక లైన్ రాయడం మర్చిపోయావు..

    ..

    జగన్ రెడ్డి అమాయకుడు.. వెర్రివెంగళప్ప.. జగన్ రెడ్డి కి ఇవేమీ తెలీవు.. కేసిరెడ్డి ని నమ్మి మోసపోయాడు..

    అసలు జగన్ రెడ్డి మద్య నిషేధం చేసేశానని అనుకొన్నాడు.. కానీ మద్య నిషేధం జరగలేదనే విషయం ఇప్పుడు స్కాం చూసాక తెలిసింది.. అని బొంకేయ్..

    జనాలకు కామెడీ పంచు..

      1. mee PK gadu Bolli gadu buttons avadu aeina nokkudtadu taga ugi poyyaru ga eppuda akka poyyararu..pakka lu asa party na kodakallla ra

        1. 99.99% హామీలు కంప్లీట్ చేసేశాం.. వెళ్లి నీ జగన్ రెడ్డి ని అడిగి కనుక్కో..

          తొందరగా వెళ్లి కనుక్కో.. ఏ నిమిషమైనా బొక్కలో వేసి భోగి పండగ చేసేలా ఉన్నారు..

    1. ఈ లంజాకొడుకు ఏదో రాస్తుంటాడు ఓకోసారి ఒక రకం గా. వీడిది న్యూట్రల్ జర్నలిజం కాదు. బ్రోకర్ జర్నలిజం . వీడు రాసే ఒక్క ఆర్టికల్ కూడా రీజనబుల్ గా అనిపించదు . మన లాంటి రీడర్స్ ఉన్నంతవరకు వీడికి ఢోకా లేదు . గలీజ్ లంజాకొడుకు . ఒక్క ఆర్టికల్ కి కూడా ఎవరో లైక్. వేయరు అయినా కూడా ఏదో రాస్తుంటాడు. 

  2. 30 వేల కోట్లు.. ప్యాలెస్ పులకేశి మద్యం వాటాల కింద సైలంట్ గా  నొక్కేశాడు అంటావ్.  

    ఆ డబ్బు లో సజ్జల్ కి మాత్రమే కాకుండా, 

    నీకు కూడా  వాటా కావాలి అని కదా, నీ ప్రయత్నం వెంకట్ రెడ్డి గారు. కానీ అన్న పరమ పిసినారి వాడు కదా. ఎలా కుదురుతుంది.. నీకు బిచ్చం కింద ఏదో నెలకి ఒక లచ్చ , వెబ్సైట్ ఖర్చులు కింద ఇస్తాడు కానీ కోట్లు కావాలి అంటే కుదరదు. పైగా ప్యాలెస్ పులకేశి ను

    ఏమి తెలియని కొందెర్రి పప్ప అని రోజుకు ఒకసారి గుర్తు చేసి మరీ కెలుకుతావు.

    1. ఒక అనుమానం.

      ఇది సొంతగా కస్టపడి సంపాదించిన డబ్బు కాదు. అధికారం అడ్డం పెట్టుకుని కొట్టేసిన డబ్బు. 

      అపుడు ఆ అధికారం రావడం లో సహాయం చేసిన చెల్లి కి ఏదో కాస్త ఇస్తే గొడవ లేదు కదా. అక్కడ కూడా వీడికి కక్కుర్తే. 

  3. ఏంది మద్యం అంటే కొబ్బరి నీళ్ల సీసా కాదా! 

    నేను cc గా వున్నప్పుడు,ప్రజలు అందరికీ కొబ్బరి నీళ్ల సీసాలు ఇవ్వమని కదా చెప్పింది! మీరేది బీరు అని అంటున్నారు..

    అని నీతో అన్నాడు కదా ప్యాలెస్ పులకేశి సంబ్రమాచార్యం తో.

    కదా! వెంకట్ రెడ్డి గారు. 

  4. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, నేనేమో మధ్య నిషేధం చేసి అక్కా చెల్లెళ్ళ మంగళ్యాలు కాపాడి, విశ్వసనీయత నిరూపించుకున్న

    నాకు..

     శాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, అవార్డు గివార్డ్ ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది పోయి.. ఇదేందయ్యా ఇది లిక్కర్ స్కాం అంటా.. వేల కోట్లు కొట్టేసారు అంటా.. కసి రెడ్డి, సాయన్న, పెద్ది అన్నా ఎందన్నా ఇదంతా .. మీ.. బట్టలూడదీసి మిమ్మల్ని దె0గుతా ‘నాకొడకల్లారా ఒక్కక్కడిని..

  5. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, నేనేమో మధ్య నిషేధం చేసి అక్కా చెల్లెళ్ళ మంగళ్యాలు కాపాడి, విశ్వసనీయత నిరూపించుకున్న నాకు..

    శాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, అవార్డు గివార్డ్ ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది పోయి..

    ‘ప్యాలెస్ లో నా’ముందే ఏదేదో జరుగుతుంటే, just కళ్ళు ‘మూసుకుని పడుకు0టే.. ఇదేందయ్యా ఇది

    లిక్కర్ స్కాం అంటా.. వేల కోట్లు కొట్టేసా0 అంటా.. కసి రెడ్డి, సాయన్న, పెద్ది అన్నా ఎందన్నా ఇదంతా .. నాకేమైనా అయితే మీ.. బట్టలూడదీసి దె0గించుకుంటా ‘నాకొడకల్లారా..

    11 మోహనం ..

  6. “మాడా మోహన రెడ్డి” ని పంపి చంచల్ గూడా ‘జైల్ కి పంపి,  అక్కడ మాంచి కసిమీద ఉన్న మగ”ఖైదీల బట్టలు ఊడదీయించి, వారి ఆకలి తీర్చాలని “కసిగా కంకణం కట్టుకున్న కసిచెడ్డీ”..! విశ్వసనీయ సమాచారం..

  7. ఎవరు ఏం చెప్పినా జగన్ లిక్కర్ లో దోచాడు అనేది పచ్చి నిజం

  8. వీడి బట్టలు వాడు, వాడి బట్టలు ఈడు ఊడదీసే దరిద్రం

    ‘రేయ్ ..వాడేమో ఊర్ల మీద పడి, మంది బట్టలు ఊడదీసి నాకుతా అంటూ ల0జలా అరుస్తున్నాడు .. నువ్వేమో వాడి బట్టలే ఊడదీసి దె0గుతా అంటున్నవ్ .. ఏందిరా ఈ బట్టలూడదీసే దరిద్రపు ల0జల ఎవ్వారాలు ..

  9. తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!

    ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?

    గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.

    తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?

    పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్‌ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.

    ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!

  10. Orey G A gaa neeku eppudu kula pichhi vaarthalu kaavali.. Desham lo Kashmir lo jarigina shooting gurinchi raayavu.. neevu converted rice bag gaadini.. neevu redla ma dda ku puttaledhura.. neevu maraka ki cross breed gaanivi..nee puttuke oka neecham la..nja G A ko..daka..

Comments are closed.