వైసీపీలో ఏమి జరుగుతోందో పార్టీ పెద్దలకు కూడా అర్థం కావడం లేదు. పార్టీలోనే ఉంటున్నారు. మౌన ముద్రలోనే ఉంటున్నారు. పార్టీ ఇచ్చే పిలుపులకు స్పందించడం లేదు. మీటింగ్లకు పిలిస్తే రావడం లేదు. ఆ ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్ద నాయకులు కావడం విశేషం.
మాజీ మంత్రి, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మరియు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం పార్టీ పెద్దలకు మింగుడు పడడం లేదు. శ్రీకాకుళం ఇన్చార్జి పదవి ప్రసాదరావుకే ఇస్తామన్నా, ఆయన నుంచి సరైన స్పందన లేదని అంటున్నారు.
తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్చార్జిగా నియమించినా సైలెంట్గానే ఉంటున్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్గా ఇటీవల నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు తొలిసారి ఆ హోదాలో శ్రీకాకుళం వచ్చి మీటింగ్ పెట్టితే, ఈ ఇద్దరు నాయకులు డుమ్మా కొట్టారు.
దీంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. ఈ ఇద్దరూ బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడమే కాకుండా, రాజకీయ అనుభవం విశేషంగా కలిగి ఉన్నారు. దాంతో పార్టీ వీరి విషయంలో వేచి చూడే ధోరణిలో ఉందని అంటున్నారు. ఈ ఇద్దరు ఇతర పార్టీలలోకి వెళ్తారని ప్రచారం జరిగినా, అక్కడ నుంచి సరైన సానుకూలత రాలేదని చెబుతున్నారు.
దాంతో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది, కాబట్టి అప్పటివరకు ఆలోచించుకోవచ్చు అనే విధంగా ఈ నాయకులు వైసీపీలోనే ఉంటారా అన్నది తర్కించుకుంటున్నారు. కీలక సమావేశం జరిగితే, ఇద్దరు నేతలు రాకపోవడం పట్ల పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
తమకంటే జూనియర్ ఇన్చార్జిగా ఉన్నారని భావించి రాలేదా? అన్నది కూడా ఆలోచనకు వస్తోంది. అయితే కన్నబాబు మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా ఈ ఇద్దరు నేతల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అక్కడ ఫ్యాన్ పార్టీకి బోలెడు రిపేర్లు చేయాల్సి ఉంది. కన్నబాబు తన ఉత్సాహాన్ని నూరు శాతం చూపిస్తే ఫలితం రావచ్చు అని అంటున్నారు. ఆయనకు అధినాయకత్వం పూర్తి స్థాయిలో అండగా ఉన్నట్లు చెబుతున్నారు.
రిపేర్ చెయ్యడానికేమీ లేదు. బండి టోటల్ అయ్యింది. ఇక స్క్రాప్ కి పంపించటమే.
ఇంకా అర్ధం కాలేదా
2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..
మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..
ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…
దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..
200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…
జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…
బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….
Y.-.C.-.P 2029 వరకూ రాజకీయాలు చెయటం కష్టమే!
పీడా పోయింది అని సంబర పడక.. ఈ మింగుడు పడకపోవడం ఎందుకు.. వాళ్ళు వాళ్ళ వారసులు చేసిన డామేజ్ సరిపోకనా…
రాసిపెట్టుకోండి శ్రీకాకుళం నుండి నెల్లూరూ వరకు వైసీపీ సున్నా అవ్వబోతోంది…
2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..
మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..
ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…
దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..
200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…
జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…
బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….
ప్యాలస్ పులకేశి గాడు వెదుకుకుతూన్న
ఫ్రెష్ శ*వం గా తయారు అవ్వడానికి వాళ్ళు రెడీ గా లేరు అని అర్థం.
పైగా ధర్మా*న ,
తమ రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ఆజ్ర* కి జరిగిన ఇంట్లో కు*ట్ర నీ బయటపెట్టడానికి , వైఎ*స్ఆర్ మరణం లో కో*డి కట్టి డ్రా*మా గాడు పా*త్ర మీద అనుమా*నం వుందా లేదా అని సిబి*ఐ. విచా*రణ కోరడానికి ఢి*ల్లీ వెళి*తాడు అని అంటున్నారు.
Un-Re”pairable గుజరీకే ఇక
మొన్నె ఏకంగా పార్టీ అధినేత జగగన్ రెడ్డి చెప్పిన మాట కి సొంత పార్టీ లోనే విలువ లేదు, చివరికి ఆఫీసు ప్యూన్ కూడా లెక్క చేయడు అని రాసావు.
ఈ లెక్కన ఆ బోడి పార్టీ లో వుంటే ఎంత , పోతే ఎంత?
వీళ్లింతకు ముందు కప్ప గెంతులు చేసి నట్టు గుర్తు. మరోసారి పోసిషన్ లోకి వస్తున్నారేమో.
Neeku …ardamavtunda….????
Y rey
Y sir
Party ledu vattakai lefu