కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తృణమూల్ కాంగ్రెస్ కూడా వారికి బయటి నుంచి మద్దతు ఇస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీదీ పేర్కొన్నటువంటి మాటలు ఇప్పుడు
మొన్నటికిమొన్న కోవీషీల్డ్ ప్రకంపనలు సృష్టించింది. తమ కంపెనీ తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్, సైడ్ ఎఫెక్టులు కలిగిస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారి అంగీకరించిన సంగతి తెలిసిందే. కొవీషీల్డ్ తీసుకున్నవాళ్లలో
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలతోపాటు ప్రజల్లో గూడు కట్టుకున్న భావోద్వేగ అంశాలను కూడా పట్టుకుంటాయి. ఈ ఎమోషనల్ అంశాలు ప్రాంతీయ పార్టీలకు ఒకలాగా, జాతీయ
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు రావణకాష్టం లాగా రగులుతున్నది. ఆ ప్రాంతం పట్ల పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుతో స్థానికులు రగిలిపోతున్నారు. తాము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు భారత్
కుటుంబం అంటే ఏంటి? అనే ప్రశ్నకు భార్యాభర్త, ఇద్దరు పిల్లలు అనే సమాధానం వస్తుంది. ఇంతకు మించి ఇంట్లో ఇతర సభ్యుల్ని ఊహించుకోవడం కష్టమే. చదువుకునే వరకే
దేశ ప్రజల్లో చాలా మందికి ఉత్కంఠ కలిగించే, ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో ఉంటాయి. సాధారణంగా ప్రజలు సినిమా అండ్ రాజకీయ రంగాల్లో ఉండే ప్రముఖుల జీవితాలపై
భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాల, విలువల పార్టీ అని వారి గురించి వారు చాలా ఘనంగా చెప్పుకునే వారు. అదంతా ఒకప్పుడు! ఇటీవలి కాలంలో జాగ్రత్తగా
ఒకవైపు జాతీయ స్థాయిలో 400 లోక్ సభ సీట్లు అంటూ కమలం పార్టీ ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నా.. గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి అలా ఏం లేదనే అభిప్రాయాలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం విశేషం. ఢిల్లీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వ్యవహారాలు వేగంగా కదులుతున్నాయి. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పొందగలరా లేదా అనేది
మూడో దశ పోలింగ్ ముగిసింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 లోక్ సభ సెగ్మెంట్స్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎప్పట్లానే అస్సాంలో అత్యధిక పోలింగ్ నమోదు
మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు, కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం ఎన్డీయే అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల స్కామ్ అర్రీబుర్రీది కాదని స్పష్టం అవుతోంది. కర్ణాటకలో గతంలో
కర్ణాటకలో రేగిన దుమారం జాతీయ స్థాయిలో బీజేపీ పరువు తీస్తోంది! మాజీ ప్రధానమంత్రి అనే ట్యాగ్ ను కలిగి ఉన్న దేవేగౌడ గారికి మనవడు అయిన ప్రజ్వల్
లోక్ సభ ఎన్నికల్లో ఫేస్ 2 పోలింగ్ కు సర్వం సిద్ధం అయ్యింది. శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 13 రాష్ట్రాల
చాలామంది వ్యక్తుల జీవితాల్లో వాట్సాప్ ఓ భాగమైంది. వ్యక్తిగత వాడకంతో పాటు, సంస్థలు కూడా వాట్సాప్ లో ఛానెల్స్ నిర్వహిస్తున్నాయి. కొన్ని పేమెంట్స్ కూడా వాట్సాప్ తో
ముస్లిం మతస్తులు కూడా తమను ఎంతో అభిమానించేలాగా తమ ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నదని, త్రిపుల్ తలాక్ వ్యవస్థను రద్దు చేసినందుకు ప్రతి ముస్లిం మహిళ
2019 సార్వత్రిక ఎన్నికలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్రలో నిలిచాయి. ఢిల్లీకి చెందిన ఓ స్వతంత్ర సంస్థ ఈ ఖర్చును లెక్కగట్టింది. 75 రోజుల పాటు సాగిన
ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ఈరోజు కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడే పెళ్లయిన జంట పెళ్లిపీటల నుంచి నేరుగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేశారు.
జనాన్ని బుట్టలో పడేయడం మాత్రమే లక్ష్యం.. అందుకోసం ఎన్నెన్ని అలవిమాలిన వరాలు కురిపించడానికి అయినా పార్టీలు సిద్ధం. పేదలు అనే పదాన్ని ప్రయోగించి.. ఎడాపెడా వరాలు కురిపించడంలో
దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం గురించి వేరే వివరించనక్కర్లేదు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్. అయితే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పతనావస్థ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రశాంత్ కిశోర్ క్షేత్రస్థాయిలో పని చేయరని, కేవలం అభిప్రాయాలు చెబుతుంటారని ఆమె విమర్శించారు.
బీజేపీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారం నిమిత్తం కూటమి నేతలు తమిళనాడుకు వెళుతున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
ఆధునిక రాజకీయ నాయకులలో మాటల మాంత్రికుడు ఎవరైనా ఉన్నారంటే వారి వరుసలో ప్రధాని నరేంద్రమోడీ పేరు కూడా తప్పకుండా వినిపిస్తుంది. ఒక జాతీయ చానెల్ కు ఇచ్చిన
భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో అనేక జనాకర్షక పథకాలు ఉన్నాయి. మామూలుగా అయితే.. ఉచితాలు ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోడీ
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పవన్కల్యాణ్ అన్న నాగబాబు తనకు చాలా రాజకీయ జ్ఞానం వుందని అనుకుంటుంటారు. అందుకే ఆయన ఆవేశంలో సోషల్ మీడియాలో వివాదాస్పాద పోస్టులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి సంచలనంగా మారింది. జగన్ పై రాళ్ల దాడితో ఏపీ
ఒక్కసారి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డామంటే, ఆ డబ్బు మొత్తాన్ని వెనక్కు రాబట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా చెబుతుంటారు. వెంటనే
కోయంబత్తూరు ప్రాంతంలో కమ్మవాళ్లు ఉంటారు. ఎన్టీఆర్ కూతుళ్లలో ఒకరిని కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లి చెన్నైలో సెటిలైన కమ్మ వాళ్ల ఇంటికి ఇచ్చినట్టుగా ఉన్నారు! మరి
ప్రత్యర్థులను నిందించడం ఒక్కటే ఆధునిక రాజకీయ ప్రచార సూత్రం. మేమెంత గొప్పవాళ్లమో చెప్పుకోవాలనే తపన కంటె ఎక్కువగా, తమ ప్రత్యర్థులు ఎంతగా పనికిరాని వాళ్లో చాటిచెప్పడమే తమను
ఉత్తర ప్రదేశ్ లో ఎంపీ సీట్లకు బిజెపి అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ