
ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులువైన పని ఏదైనా ఉన్నదా అంటే అది ఎదుటివారికి సలహా చెప్పడం మాత్రమే అట. అలాగే అన్నింటికంటే కష్టమైన పని ఏదైనా ఉన్నదా

ఎన్నికల వేళ రాజకీయ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో చాటి చెప్పే సంఘటన ఇది. మధ్యప్రదేశ్ లో పార్టీ టికెట్ నిరాకరించడంతో ఒక రాజకీయ నేతకు గుండెపోటు

తను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా నటి గౌతమి ప్రకటించడం ఆసక్తిదాయకంగా మారింది. ఈ అంశంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. తమిళనాట కొంత

2036లో ఒలింపిక్స్ ను ఇండియాలో నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా ప్రకటించారు నరేంద్రమోడీ. 2036 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ కోసం.. శాయశక్తులా ప్రయత్నించనున్నట్టుగా మోడీ స్పష్టం చేశారు. తద్వారా

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సౌత్-నార్త్ తేడా లేకుండా ప్రతి రాష్ట్రంలో దుర్గామాత విగ్రహాల్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లో కూడా

పేరు.. శివప్రసాద్ నిషాద్. స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని బస్టీ జిల్లా. ఇతడు మాత్రం ఢిల్లీలో పని చేస్తుంటాడు. చేసేది కూలి పని. కానీ ఇతడి ఎకౌంట్ లో

2021 సంవత్సరంలో బైక్ పై ప్రయాణిస్తూ హెల్మెట్ ధరించకపోవడం, కారులో ప్రయాణిస్తూ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 63 వేల

దేశ రాజధాని ఢిల్లీ నగరం.. నడిరోడ్డుపై ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13 సార్లు కత్తితో ఆమెను

ఆసియా దేశాల్లోనే ఎక్కవమంది శాకాహారం తింటారనే వాదన ఉంది. కానీ అది నిజం కాదనే విషయాన్ని ఓ గ్లోబల్ సర్వే నిగ్గుతేల్చింది. ప్రపంచంలో ఎక్కువమంది శాకాహారులు ఉన్న

మొన్నటికిమొన్న తెలంగాణలో ఓ వ్యక్తి దర్జాగా ఆర్టీసీ బస్సును దొంగిలించాడు. కట్ చేస్తే, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్టాప్ దొంగతనానికి గురైంది. బస్టాప్ చోరీకి గురవ్వడం

వైసీపీ నేత, మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే ఖుష్బూ, రాధిక లాంటి సీనియర్లు ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎంపీ నవనీత్

భారతీయ జనతా పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. సోషల్ మీడియా విచ్చలవిడితనం పెరిగిన తర్వాత.. తమకు కిట్టని వారిపై థర్డ్ రేట్ గ్రాఫిక్స్

ఒకసారి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత.. దేవుడికి కూడా ఆ సెలబ్రిటీ హోదా కనిపిస్తుందే తప్ప.. ఇతర విషయాలు పట్టవు లాగుంది. దేవుడే స్వయంగా ఎంచుకుంటాడని (?) చెప్పే

చాలామంది చేస్తున్న పనే ఇది. ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన ఇలాంటి వాళ్లందరికీ కనువిప్పు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఉంటున్న

ఐఫోన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు కొత్త మోడల్ వచ్చినా దేశవిదేశాల్లో క్యూ కడతారు. కొత్త సిరీస్ దక్కించుకునేందుకు వేల రూపాయలు (ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది)

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కాకుండానే గర్భందాల్చిన కూతుర్ని కన్నతల్లి నిప్పుపెట్టింది. ఈ ఘాతుకానికి కొడుకు కూడా సహకరించాడు.
హాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని

పెద్ద నోట్ల ఉపసంహరణ గుర్తుందా..? 2వేల నోటును రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకుంటున్నట్టు కొన్ని నెలల కిందట ప్రకటించింది. ఇప్పుడు ఆ గడువు కౌంట్ డౌన్ దశకు చేరింది.

రెండు వేల రూపాయల నోట్ల మారకం నుంచి ఆర్బీఐ వెనక్కు తీసుకుంటూ, ఆ నోట్లను జమ చేయడానికి ఈ సెప్టెంర్ 30వ తేదీని చివరి తేదీగా ప్రకటించిన

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ చిత్రంలో ఒక గొప్ప డైలాగు ఉంటుంది. ఒక వ్యక్తిని హత్య చేయించిన విలన్.. దీపపు సమ్మెలో నూనెలో పడి చావబోతున్న

చంద్రయాన్-3 పార్ట్-2 ఇంకా మొదలుకాలేదు. చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి పడినప్పటికీ, ల్యాండర్-రోవర్ ఇంకా యాక్టివేట్ కాలేదు. ఇస్రోకు సిగ్నల్ అందలేదు. అయితే కథ ఇక్కడితో ముగియలేదంటున్నారు

చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి పడింది. దాదాపు దక్షిణ ధృవం మొత్తం చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. మరి చంద్రయాన్ పరిస్థితేంటి? విక్రమ్ మేల్కొందా.. ప్రగ్యాన్ లో

మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మోడీ సర్కారు తీసుకువచ్చిన మహిళా బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చడంలో కీలకమైన ఘట్టం

అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప మనదేశంలో సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతూ ఉంటుంది. ఓటింగ్ పెంచడానికి ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం

పార్లమెంటు కొత్త భవనంలో ప్రారంభమైన ప్రత్యేక సమావేశాలలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమైనదని వారు చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బిల్లు

ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. మోదీ కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ

దేశంలో మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభలో ప్రతిపాదించనున్న బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు మూడు దశాబ్దాలుగా నిరీక్షణలో ఉన్న

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని సాధించి.. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక బ్రహ్మాస్త్రం అవుతుందా? చట్టసభల్లో మహిళలకు

బీజేపీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు అన్నామలైపై తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి ఫైరయ్యాడు. బీజేపీతో తమకు ఎలాంటి పొత్తు లేదంటూ తమ పార్టీ కార్యకర్తలకు ఈ అన్నాడీఎంకే

ఇకపై వాట్సాప్ లో కూడా యాడ్స్ బాధ తప్పదా? ఛాటింగ్ ఓపెన్ చేస్తే యాడ్ ప్రత్యక్షమౌతుందా? ఒకవేళ యాడ్స్ వద్దనుకుంటే కొంత రుసుము చెల్లించాల్సి వస్తుందా? గడిచిన

లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయా, ఈ ఏడాది జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయా.. అనే అంశంపై ఒకవైపు