
ఏపనీ చేయలేని నిస్సహాయ స్థితిలో బిచ్చగాళ్లుగా మారుతుంటారు కొందరు, అన్ని పనులూ చేసేంత సామర్థ్యం ఉన్నా కూడా యాచక వృత్తికి అలవాటు పడి అదే జీవనాధారం చేసుకుంటారు

గతంలో చాలా సార్లు ట్విట్టర్ మొరాయించిన ఉదాహరణలున్నాయి. కొన్నిసార్లు వాట్సప్ కూడా సడన్ గా ఆగిపోతుంది, ఫేస్ బుక్ లో సర్వర్ కూడా అప్పుడప్పుడూ డౌన్ అయిన

అత్యాచారానికి గురైన ఆడబిడ్డల విషయంలో తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంటుందనేది ఊహించలేం. చేయని తప్పుకి ఆమెను కూడా శిక్షించేవారు కొందరు. మృగాళ్ల వేటకు బలైపోయిన కూతురిని కడుపులో

బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నిఘా అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించేందుకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఘటనే

చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు అమెరికా ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తోంది. మొదటగా అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లలో

మెటాలో ఊచకోత మొదలైంది. తొలి రౌండ్ లో ఏకంగా 11వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన మార్క్ జుకెర్ బర్గ్, రెండో రౌండ్ లో మరింతమందికి పొగపెట్టే

మహిళా దినోత్సవం సందర్భంగా బాడీబిల్డింగ్ పోటీలు పెట్టారు. కండలు తిరిగిన మహిళలు, యువతులు అక్కడకు చేరుకున్నారు. పెద్ద స్టేజ్ పై లేడీ బాడీ బిల్డర్లు తమ శరీర

ప్లాస్టిక్ పదార్థాల్లో చాలావరకు కార్సినో జెనిక్ అని మనందరికీ తెలుసు. అంటే ప్లాస్టిక్ లేదా, వాటి కలయిక వల్ల తయారయ్యే పదార్థాల్లో ఉన్న ఆహారాన్ని దీర్ఘకాలం తీసుకుంటే

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న డీఏతో సమానంగా తమకు కూడా ఇవ్వాలంటూ

విహార యాత్రలు చేయాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. కానీ అది కొందరికే వీలవుతుంది. అలాంటిది ప్రపంచ యాత్ర చేయాలంటే అది ఇంకా కష్టం. అన్ని దేశాలు చుట్టేసి

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను రోస్ అవెన్యూ కోర్టు మార్చి 20 వరకు జ్యుడీషియల్

టైమ్ కి తిన్నా తినకపోయినా.. రోజుకో రీల్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకపోతే కొంతమందికి పొద్దుపోదు. అలాంటి వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా రీల్స్

వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెల పెరుగుతూనే ఉంది. దీనిపై ఇచ్చిన సబ్సిడీ ఇప్పటికే హరించుకుపోయింది. తాజాగా సిలిండర్ ధర 50 రూపాయలు పెంచిన సంగతి

ఎయిరిండియా పీ-గేట్ వివాదం ఇంకా ముగియకముందే, యాజ్ ఇటీజ్ అలాంటి ఘటనే రిపీటైంది. ఈసారి అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ లైన్స్

2013 నాటికి మేఘాలయా, నాగాలండ్, త్రిపుర.. ఈ మూడు బుల్లి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి స్థిరంగా ఉన్న ఓటు షేర్ కేవలం రెండు శాతం! కేవలం

ఇది జంబలకిడిపంబ కాదు, జంబలకిడి జారు మిఠాయి అంతకంటే కాదు.. చైనాలో సరికొత్త ట్రెండ్. ఆడవారి లో-దుస్తులకు పురుషులు అక్కడ బ్రాండ్ అంబాసిడర్లు. అవును, మీరు విన్నది

చాట్ జీపీటీ తురుము, తోపు అనేవారితో పాటు.. అది పరమ వేస్ట్ అనేవారు కూడా ఉన్నారు. అసలు చాట్ జీపీటీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.

రాత్రి పగలు తేడా తెలియకుండా నిద్రపోయే వారిని కుంభకర్ణుడితో పోలుస్తూ వెటకారం చేస్తుంటారు. యూకేలో కూడా ఒక మహిళ ఇలా రాత్రి పగలు తేడా తెలియకుండా నిద్రపోతుంది.

వ్యక్తిగత కక్షలు రానురాను ఎలా మారిపోతున్నాయో తెలియజేసే ఘటన ఇది. వాట్సప్ గ్రూప్ నుంచి డిలీట్ చేశాడన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు అడ్మిన్ ని తుపాకీతో కాల్చారు.

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో పొందుతున్నారు. వాస్తవానికి గురువారమే ఆస్పత్రికి చేరినప్పటికి ఈ

ఇవాళ్టి నుంచి సిటీ బ్యాంక్ కు చెందిన పలు సేవలు, యాక్సిస్ బ్యాంక్ వశమయ్యాయి. ఇవాళ్టి నుంచి సిటీ బ్యాంక్ కు చెందిన హోమ్ లోన్స్, పర్సనల్

సాంకేతిక లోపాలతో ఇంటర్నెట్ ఆగిపోవడం సహజం, కానీ ప్రభుత్వాలకు కోపం వస్తే ఇంటర్నెట్ ఆగిపోవడం మాత్రం ఇండియాలోనే చూస్తుంటాం. అవును, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగిన

గ్రీస్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం రాత్రి గ్రీస్లో జరిగింది.

అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తలో నిలిచారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానంద తనకు తను దేవుడిగా ప్రకటించుకొని

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లే-ఆఫ్ సీజన్ నడుస్తోంది. ఫలానా కంపెనీ ఇంతమందిని విధుల నుంచి తొలిగించిందని, ఫలానా సాఫ్ట్ వేర్ కంపెనీ వందలాది మందికి పింక్ స్లిప్స్ ఇచ్చిందని

ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన యాత్ర రెండో దశకు రెడీ అవుతున్నారట! దేశానికి మధ్య

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అనే ఒక సామెత ఉంది. ఒక కార్పొరేట్ రీసెర్చి సంస్థ వెలువరించిన నివేదిక ఓడలు నిలిపే రేవులను నిర్వహించే అదానీ గ్రూప్కు

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు చట్టం రూపం దాల్చకుండా నీరుగారిపోవడం దశాబ్దానికి పైగా అదే దుస్థితిలో పడి ఉండడం అనేది కేవలం కాంగ్రెసు

పిచ్చి పలు రకాలు.. ఇది కూడా అలాంటిదే. ఓ పాప్ బ్యాండ్ పై విపరీతమైన పిచ్చి పెంచుకున్న ఓ వ్యక్తి, ఆ బ్యాండ్ సభ్యుడిగా మారిపోవాలనుకున్నాడు. కోట్లు

బ్యాంకింగ్ సెక్టార్ తీవ్ర ఒడిదొడుకులతో నిండిన వ్యవస్థ. నమ్మకం నుంచే మొదలయ్యే ఈ బిజినెస్ లో ఇప్పటివరకూ చాలా కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. భారతీయ సంస్థలతో