పవన్ కల్యాణ్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు చిరంజీవి. నిజానికి పవన్ కోసం ఆయన క్షేత్రస్థాయిలో దిగాలని భావించారు, చిరంజీవితో రోడ్ షో ప్లాన్ చేశారు. కానీ
ఈ నెల్లోనే సెట్స్ పైకి రాబోతోంది సలార్-2 సినిమా. అంతలోనే ఈ మూవీపై కొన్ని పుకార్లు గుప్పుమన్నాయి. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఒకటి
ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల గోల ఎక్కువైంది. ఏది నిజమే, ఏది నకిలీదో కనిబెట్టడం యమకష్టంగా మారింది. ఈ క్రమంలో
ఓవైపు కొంతమంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఇంకొంతమంది హీరోయిన్లు ప్రేమలో పడుతున్నారు. వీటితో పాటు బ్రేకప్స్ కూడా అదే రేంజ్ లో నడుస్తున్నాయి. తాజాగా ఈ
సబ్జెక్ట్ మీద నమ్మకం వుంటే ఎంతయినా ఖర్చు చేయడం అన్నది నిర్మాతలు చేసే ధైర్యమైన పని. కానీ ఇలాంటి తెగింపు అన్ని వేళలా వర్కవుట్ కాదు.
హీరో కి
ఎన్నికల కారణంగా ఈ ఏడాది సమ్మర్ లో కీలకమైన రెండు నెలలు దాదాపు ఆవిరైపోయాయి. థియేటర్లకు చాలా నష్టం వాటిల్లింది. అటు ఐపిఎల్, ఇటు ఎన్నికలు, జనాలకు
రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ లోనే మీసాల్లేకుండా కనిపించేసరికి ఇదేదో తేడాగా ఉందే అనుకున్నాం. ఇప్పుడదే నిజమైంది. 'భలే ఉన్నాడే' సినిమా టీజర్ తో రాజ్ తరుణ్
ఎన్నికల్లో లబ్ది పొందేందుకు పవన్ కల్యాణ్, తన సినిమాల్ని ఎలా వాడుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు టీజర్లు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్.
బాలీవుడ్ లో ఓ పాడు కల్చర్ ఉంది. నిత్యం వార్తల్లో నలిగేందుకు హీరోయిన్లు కొన్ని పద్ధతులు ఫాలో అవుతుంటారు. సినిమాలు తగ్గినప్పుడు, క్రేజ్ పెంచుకోవడానికి ఇలాంటివి చేస్తుంటారు.
ఒకటి కాదు, రెండు కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ పై ప్రస్తుతం ముప్పేట దాడి జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో ఎంత మంచి సినిమా వచ్చినా కష్టమే అనేలా
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భారతీయుడు-2. వాయిదాలు ఈ సినిమాకు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే గతేడాదిలోనే విడుదల కావాల్సిన చిత్రమిది. ఎట్టకేలకు
సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ ఏదో ఒక ఫొటోషూట్ లేదా ఇంకేదైనా అప్ డేట్ ఇస్తుంది. తన ఆరోగ్యానికి
ఇలా అంటే అదేదో కించపరిచినట్లు అనుకుంటారేమో కానీ, అల్లరి నరేష్ త్వరగా ఓటిటి రంగం మీద దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది. ఇటు సినిమాలు చేస్తూనే అటు
తమ అభిమాన హీరో సినిమాల అప్ డేట్ ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా తమ హీరో బర్త్ డే వస్తోంది అంటే
ప్రతినిధి-2 పూర్తిగా రెడీ అయింది. అయినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆ సినిమాను వాయిదా వేశారు. కారణాలేంటనేది మాత్రం చెప్పలేదు. "చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం, కానీ కంగారు పడాల్సిన
అతిలోకసుందరి శ్రీదేవికి చెన్నైలో బ్రహ్మాండమైన ఇల్లు ఉంది. సాగర తీరం కనిపించేలా ఉన్న ఆ ఇంటిలో ఆమెకు బోలెడన్ని జ్ఞాపకాలున్నాయి. బోనీ కపూర్ తో వివాహమైన తర్వాత
సినిమా రంగంలో సాగినంత కాలం ఏమీ పట్టించుకోరు. ఆఫీసు ధర్మసత్రం మాదిరిగా మారిపోయి, రోజూ ఎవరు పడితే వారు వచ్చి తిని పోతున్నా పట్టించుకోరు. అలాగే సాగినంత
డబుల్ ఇస్మార్ట్.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి ఈ సినిమా థియేటర్లలోకొచ్చి అటుఇటుగా 2 నెలలయ్యేది. కానీ ఇప్పటివరకు షూటింగ్ కూడా పూర్తికాలేదు. ఆర్థిక సమస్యలు ఈ
సలార్ హంగామా ముగిసిపోయింది. థియేటర్లలో దుమ్ముదులిపింది. ఇప్పుడు కొత్తగా అట్టర్ ఫ్లాప్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఇది సలార్ టీవీ టెలికాస్ట్ కు సంబంధించిన మేటర్. థియేటర్లలో సంచలనం
ఫ్యామిలీ స్టార్... ఈ సినిమా గురించి ఇక పోస్టుమార్టం అనవసరం. చివరికి ఓటీటీ రిలీజ్ టైమ్ లో కూడా ఏకేశారు జనం ఈ సినిమాని. ఇది ఏ
జనసేనకు టికెట్ లు ఇచ్చిన ప్రతి చోటా తెలుగుదేశం పార్టీకి మంచి బలమైన నాయకులు వున్నారు. పార్టీ పట్టిష్టంగా వుంది. అదే ప్లస్.. అదే మైనస్.. జనసేన
కన్నప్ప ప్రాజెక్టులోకి అక్షయ్ కుమార్ వచ్చాడంటూ అట్టహాసంగా ప్రకటించారు. నిన్నమొన్నటివరకు ఆ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. అంతలోనే కన్నప్ప సినిమాకు సంబంధించి అక్షయ్ కుమార్ పార్ట్ పూర్తయినట్టు
అలనాటి హీరో కృష్ణ మనమడు గల్లా అశోక్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘దేవకి నందన వాసుదేవ’. గతంలో గుణ 369 సినిమా అందించిన అర్జున్ జంధ్యాల
టీజర్ రిలీజ్ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాకు దర్శకుడు మారిన విషయాన్ని బయటపెట్టారు. చార్మినార్
"పవన్ కల్యాణ్ సినిమా నుంచి క్రిష్ ఔట్..?" అంటూ 2 రోజుల కిందట గ్రేట్ ఆంధ్రలో కథనం వచ్చింది. ఇప్పుడదే నిజమైంది. హరిహర వీరమల్లు నుంచి క్రిష్
కుబేర సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈమధ్య దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ప్రకటించాడు. మూవీ నుంచి ఇప్పటికే హీరో
ఇన్నాళ్లూ చప్పుడు చేయని పవన్ కల్యాణ్ సినిమాలు ఇప్పుడే ఎందుకు తెరపైకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏళ్లుగా సాగుతున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఉరుము లేని పిడుగులా
రీల్స్ పిచ్చిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూశాం. రన్నింగ్ ట్రయిన్ పక్కన నిల్చొని, నదిలో ప్రయాణిస్తూ, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ, ఇలా ఎన్నో ప్రమాదకర పరిస్థితుల్లో
లాంగ్ గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'. ఈ సినిమా కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందనే
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకడైన అనూజ్ థాపన్ జైళ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై కాల్పులు