తాగుబోతులకు ఒక ఎడ్వాంటేజీ ఉంటుంది. తగాదా వచ్చినప్పుడు వాళ్లు ఎంత అనుచితంగా అయినా ప్రవర్తించవచ్చు.. అసభ్యంగా అయినా తిట్టవచ్చు. అంతా చేసేసిన తర్వాత.. ‘తాగి ఉన్నాడులే బాస్..
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు గట్టిగా రెండు వారాల సమయం ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ
జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పమంటే వైకాపా నాయకులు సైతం సంక్షేమ పథకాల గురించే చెబుతారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, ఇంటివద్దకే పెన్షన్ మరియు సరుకులు,
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహించిన సభలకు గానీ, మేమంతా సిద్ధమంటూ సాగిపోతున్న బస్సు యాత్రకు గానీ జనం పోటెత్తుతున్నారు. 2019
ఎన్నికలకు ముందు ఒక నాయకుడికి ఒక దెబ్బ తగిలితే.. ఒక ప్రమాదం జరిగితే.. కాలో చెయ్యో విరిగితే.. దాడికి గురైతే.. అంతేనా.. ఆ దెబ్బవలన మొత్తం ప్రజల్లో
స్వప్రయోజనాలకోసం పార్టీ భవిష్యత్తు తాకట్టుపెట్టిన రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీలో బీజేపీని సంపూర్ణాంగా నాశనం చేస్తుంది. టీడీపీకి బీజేపీ ఆత్మగౌరవం తాకట్టు సంపూర్ణం, సైనికుడిని మోసం చేయడం సిగ్గు
ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అని అంటుంటారు. కొందరు పక్కవాళ్ల కోసం గొయ్యి తవ్వుతున్నామనుకుంటారు కానీ తమకి తెలియకుండా తామే ఆ గోతిలో పడతామని అనుకోరు.
చెబితే నిజమే చెప్పాలి. లేదా అబద్ధం చెప్పాల్సొస్తే అతికేటట్టు ఉండాలి. ఒకవేళ అతకని అబద్ధం చెప్పినా ఊరికే మాట మార్చేయకుండా దానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే అభాసుపాలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన కార్యదక్షతను, చిత్తశుద్ధిని మాత్రమే నమ్ముకున్నారు. ఇంటింటికీ పంచిపెట్టిన అభివృద్ధి ఫలాలను మాత్రమే నమ్ముకున్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ
రాష్ట్రంలో అధికారం ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులున్నాయి. టీడీపీ, వైసీపీకి కంచుకోట అనుకున్న జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఇరు వైపు శ్రేణుల్లోనూ
చంద్రబాబు ఎన్నికల ప్రచారమేమో గానీ కాస్తంత బుర్రవాడి చూస్తున్నవాళ్లకి నవ్వొస్తోంది. అసలు ఒక ప్రణాళిక పాడూ లేకుండా ఏది తోస్తే అది చెప్పడం, ప్రత్యర్థికి మరింత బలం
పార్టీలు పరస్పరం తలపడుతుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒక్క పార్టీతో మూడు పార్టీలు కూటమిగా కూడా తలపడుతుంటాయి. ప్రత్యర్థి దుర్మార్గుడు అని, తాము మాత్రమే సచ్ఛరిత్రులమని, తమంతటి సేవాపరాయణులు
ఏ దుర్ముహుర్తాన మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచీ నవ్వులపాలు అవుతూనే ఉంది. అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేలకి తెదేపా, జనసేనలకు
‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలు మాత్రమే’ అనే నీతి ఎంతగా పాచిపోయినది అయినప్పటికీ.. మళ్లీ మళ్లీ నిత్యసత్యంలాగా మన ముందు తటిల్మని మెరుస్తూనే ఉంటుంది. ‘ఎర్రకోటపై గులాబీ జెండా
దాదాపు నెలన్నర కిందట.. ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి పిలుపు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వణుకు మొదలవుతోందంటే మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి.
పతంజలి శాస్త్రి కథలంటే ఇష్టం. ఎందుకంటే తెలియదు, అది అంతే. ఆయనకి అవార్డు వచ్చినప్పుడు రాద్దామనుకున్నా. రాయలేదు. అవార్డు ఆయనకి మించింది కాదు. జ్ఞానపీఠమైనా తక్కువే. మన
జీవితం ఒక 3D సినిమా. లోతు ఎప్పటికీ అర్థం కాదు. నల్ల అద్దాలు పెట్టుకుంటే ఇంకా మసక. ఎపుడూ కత్తి తిప్పుతూనే వుండు. లేదంటే ఖాళీగా ఉన్న
చంద్రబాబు చుట్టూ సరికొత్త ఉచ్చు బిగుసుకుంటోంది. ఓడితే ఒక బాధ, గెలిస్తే పది బాధలు అన్నట్టుగా ఉంది.
బాబు రాజకీయ జీవితం అంధకారంగా, అయోమయంగా, అతలాకుతలంగా, శిరోభారంగా, శిధిలప్రాయంగా
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది.
మనల్ని ఆశ్రయించి వచ్చిన వారు చిత్తశుద్ధితోనూ, మన పట్ల పూర్తి నమ్మకంతోనూ ఉన్న వారైతే వారికి సాయం చేయడం మన విధి. అలాకాకుండా, అవకాశవాదంతోనూ.. స్వార్థంతోనూ.. మనకున్న
2014 తర్వాత ఏపీ రాజకీయంలో ఒక దారుణమైన పరిణామం అత్యంత సహజంగా మారింది. అదే.. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు రాచమార్గం ఏర్పడటం! అప్పటి వరకూ రాజకీయంలో పార్టీలు మారడం
ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్. అది న్యాయసమ్మతమే అని ఒక వర్గం, కాదు తప్పని మరొక వర్గం వాదిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
అమెరికా, డాలర్ డ్రీమ్స్, భూమ్మీద స్వర్గం. ఎగిరిపోవాలి, కొత్త జీవితం, ఏదీ మునుపటిలా వుండదు. అంతా మారిపోతుంది. రంగుల రెక్కలతో ఇంద్రధనస్సు అందుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఆత్మీయుల జాతర.
గావు కేకలు పెట్టే కాకిని ఎవరూ పట్టించుకోరు. ముద్దుగా మాట్లాడే రామచిలుకని పంజరంలో పెడతారు. నువ్వు కళాకారుడివైతే పంజరమే నీ కోసం సిద్ధంగా వుంటుంది. లేదా నువ్వే
రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేయవచ్చు గాక! తమ పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కూడా లక్ష్యంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ గడపవచ్చు
కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో కనిపిస్తోంది కాషాయ శిబిరం. దానికి అనేక కారణాలు! అయోధ్య రామమందిర నిర్మాణంతో చేసిన హడావుడి బీజేపీకి ఈ సారి
తండ్రిపోలికలు కొడుకుకి రావడం సహజం. కానీ ఒక్కొక్కప్పుడు ఒకే పోలికలున్న ఇద్దరు తండ్రీకొడులంత దగ్గరైపోతారు. దత్తపుత్రుడు అనే మాటంటే పవన్ కళ్యాణ్ కి కోపం రాకపోవచ్చు. ఎందుకంటే
కాలం, స్థలం, దూరం మనం జయించలేం. దూరం కొంత మన మాట వింటుంది. అమెరికాలో ఉన్న వాళ్లని చూస్తూ మాట్లాడొచ్చు. కానీ ఇండియా నుంచి అక్కడికి వెళ్లాలంటే
మహాభారతంలో యుద్ధం ముందు ఒక పాపులర్ సన్నివేశం...అందరికీ తెలిసిందే...
అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సాయం కోసం వెళ్లారు. అర్జునుడు శ్రీకృష్ణుని సైన్యం పొత్తుని కోరకుండా నువ్వు నా
దేవున్ని ఎందుకు నమ్ముతారంటే, మనిషిని నమ్మడం కష్టం కాబట్టి. దేవుడైతే మోసం చేయడని గ్యారెంటీ. కానీ దేవుడు కూడా మోసమే. చిన్నప్పుడు పిచ్చి సినిమాలు చూసి, ఏడు