ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 04

జగన్ ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్లలో చాలామంది దగా చేసినట్లున్నారు.

జగన్‌ను అతి ఘోరంగా దెబ్బ తీసిన ప్రయోగం వాలంటీరు వ్యవస్థ. పాలనాపరంగా, ప్రజలకు ప్రయోజనపరంగా అది గొప్ప పథకం అని తోచబట్టి, దేశంలోని యితర నాయకులు కూడా దీని గురించి ఆలోచించారు. కానీ జగన్ పరాజయం తర్వాత వాళ్లు దీన్ని పూర్తిగా పక్కకు పెట్టేసి ఉంటారు. ఎందుకంటే రాజకీయపరంగా యిది ఆత్మహత్యాసదృశం అయింది. గతంలో ఎన్టీయార్ ‘‘ప్రజల వద్దకు పాలన’’ అంటూ పెట్టి, మంత్రులను అప్పుడప్పుడు గ్రామాలకు పంపేవాడు. రచ్చబండ దగ్గర ప్రజలు పోగుబడి తమ కష్టాలు చెప్పుకునేవారు. మీ కష్టాలు మాకు తెలిశాయి అంటూ మంత్రులు హామీలిచ్చేవారు. అక్కడికక్కడ అధికారులకు ‘వీళ్ల సంగతి చూడండి’ అనేవారు. అంతటితో అది సరి. ఆ తర్వాత యథాతథ పరిస్థితే ఉండేది. బాబు హయాం వచ్చేసరికి యిది అధికార్లను బహిరంగంగా ప్రజల ముందు తిట్టే స్థాయికి వచ్చింది. అర్థులకు జరగాల్సిన పని మాత్రం జరిగేది కాదు.

ఈ వాలంటీరు వ్యవస్థ ఫిర్యాదులు వినే వ్యవస్థ కాదు. సేవలందించే వ్యవస్థ. ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించి, కావలసిన ఫామ్స్ పట్టుకుని వచ్చి యిచ్చే వ్యవస్థ. ప్రజల సమయం వృథా కాకుండా రేషన్ సరుకులు పట్టుకుని యిచ్చే వ్యవస్థ. వాళ్ల సేవలూ పరిమితమే, వారికిచ్చే జీతమూ పరిమితమే. కరోనా సమయంలో మాత్రం వాళ్లు అమోఘమైన సేవలు అందించారు. జీతం తక్కువే అయినా ఉన్న ఊళ్లో ఉద్యోగం కాబట్టి, దీని ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కాబట్టి వేరే ఉద్యోగం తెచ్చుకోలేని యువత దీనికి సిద్ధపడ్డారు. ప్రజలకు, వాలంటీర్లకు విన్-విన్ సిచ్యుయేషన్ యిది. అయితే ప్రజా ప్రతినిథులకు మాత్రం యిది లూజ్-లూజ్ సిచ్యువేషన్‌గా మారింది. గుమ్మం కదలకుండా పనులు జరిగిపోవడంతో వాళ్ల దగ్గరకు వచ్చి ప్రాధేయపడే వారు లేకుండా పోయారు.

స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు లక్షల్లో ఖర్చు పెట్టి గెలిచిన ప్రజా ప్రతినిథులకు చేతిలో నిధులూ లేవు, చేయడానికి కాంట్రాక్టులూ లేవు, చేసిన చిన్నా చితకా కాంట్రాక్టుల బిల్లుల చెల్లింపూ లేదు, పలకరించే దిక్కూ లేదు. వాళ్లకి మండిందంటే మండదూ? బాబు తన హయాంలో జన్మభూమి కమిటీలని ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య ముళ్ల కంచె కట్టారు. వాళ్లు అవినీతికి, జబర్దస్తీకి మారుపేరుగా మారి టిడిపి మీడియా కూడా వారికి వ్యతిరేకంగా కథనాలు వెలువరించేటంత చాలా చెడ్డపేరు తెచ్చారు. బాబు ఓటమిలో వారి పాత్ర చాలా ఉందన్న విశ్లేషణలు వచ్చాయి. బాబు హయాంలో ప్రజా ప్రతినిథుల ప్రమేయం అతివృష్టి అయితే, జగన్ హయాంలో అది అనావృష్టి అయింది.

జగన్ పాలన రాగానే ఆ జన్మభూమి కమిటీల్లో తాముంటామని ఆశించిన వైసిపి కార్యకర్తలు, చిన్న నాయకులూ పూర్తిగా ఆశాభంగం చెందారు. పోనీ ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య వారధిగా ఉంటామని అనుకుంటే అదీ లేదు. కంచె తీసిపారేయడంతో పాటు జగన్ యీ వారధిని కూడా కూల్చేశాడు. జగన్ ఓటరుతోనే సంపర్కం పెట్టుకుంటాడు, మధ్యలో వీళ్లెవరూ అక్కరలేదు. అదీ జగన్ స్టయిల్. సంపర్కం పెట్టుకునే సాధనంగా పార్టీలతో సంబంధం లేని, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించని జీతగాళ్లగా వాలంటీర్లు. బస్! ఇక మీతో నాకు పనేముంది? అని జగన్ వ్యవహరించాడు.

జగన్ వైసిపి పెట్టిన దగ్గర్నుంచి, ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉన్నాడు తప్ప అధికారం చవి చూడలేదు. ఏడెనిమిదేళ్లు అతనితో భుజం కలిపి నడిచినది, నిధులిచ్చి ఆదుకున్నది, పాదయాత్ర సందర్భంగా ప్రజలను సమీకరించినది యీ కార్యకర్తలు, నాయకులే. అలాటిది అధికారంలోకి రాగానే జగన్ వాళ్లను కూరలో కరివేపాకులా తీసి పారేశాడు. సంప్రదాయ రాజకీయాలకు తెర దింపేశాం, కొత్త కార్పోరేటు స్టయిల్ రాజకీయాలు నడుపుతున్నాం అనుకుంటూ వీళ్లెవరినీ దరికి రానీయలేదు. తనూ ప్రజలూ డైరక్టుగా టచ్‌లో ఉండగా మధ్యలో యీ ఎమ్మెల్యే లెంత? ఎంపీ లెంత? అని వారిని జగన్ చులకనగా చూశాడు. కనీసం వారి అభిప్రాయాలను కనుక్కునే ప్రయత్నం చేసినట్లు కూడా తెలియదు.

జగన్ నవరత్నాలు గురించి ఆలోచించినప్పుడు కానీ, మద్యనిషేధం పెడతా, పాత పెన్షన్ యిస్తా వంటి అలవికాని హామీలు యిచ్చినప్పుడు కానీ తన పార్టీ సమావేశాల్లో వాటి సాధ్యాసాధ్యాల గురించి చర్చకు పెట్టినట్లు తోచదు. అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ గురించి గందరగోళం ఏర్పడి గగ్గోలు పుట్టినపుడు సైతం పార్టీ మీటింగు పెట్టి, తను అనుకుంటున్న దేమిటో, దాని వెనుక లాజిక్ ఏమిటో చెప్తే సీనియర్లు, రెండు మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు, కొన్ని ఉపాయాలు చెప్పేవారు. జగన్ సలహాదార్లందరూ తెలివి తక్కువ వారు, ఏమీ తెలియని అజ్ఞానులు అని నేననను. కానీ అధికారుల దృక్కోణం వేరు, ప్రజా ప్రతినిథుల దృక్కోణం వేరు. యథార్థం కంటె పబ్లిక్ పెర్‌సెప్షన్ అనేది చాలా ముఖ్యం. ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయనేది వాళ్లలోంచి వచ్చిన ఎమ్మెల్యేలకే బాగా తెలుస్తుంది.

జగన్ తన థాట్ ప్రాసెస్‌లో వారి నెవరినీ యిన్వాల్వ్ చేసినట్లు లేదు. కోటరీలో ఉన్న కొందరు సీనియర్లు మాత్రమే అతని కంటికి ఆనేరు. వాళ్ల తెలివితేటలు ఏ పాటివో ఫలితాలు చాటి చెప్పాయి. ప్రజాభిప్రాయం జగన్ చెవిన పడకుండా వాళ్లు జాగ్రత్తలు తీసుకున్నారు. మీ పాలన అద్భుతం అంటూ భజన చేస్తూ వచ్చారు. కావాలంటే సర్వేలు చూడండి అంటూ, తాము చేయించిన సర్వేలు చూపించారు. నేనంటే జనాలు పడి ఛస్తున్నారు అని జగన్ అనుకునేట్లా చేశారు. ఒకలా చెప్పాలంటే జగన్ అమరావతి వదిలేసి భ్రమరావతిలో బతికాడు. కోటరీని నిందించి ప్రయోజనం లేదు. వాళ్లని ఏర్పరచుకున్న రాజునే తిట్టాలి.

అన్ని నియోజకవర్గాల్లో తనే అభ్యర్థి. తన మొహం చూసే ఓటేస్తారు అనుకుని అహంకరించాడు. వీరి వీరి గుమ్మడిపండు, వీరి పేరేంటి? అన్నట్లు ఇవాళ్టి ఎమ్మెల్యేని రేపటి ఎంపీ అన్నాడు, యివాళ్టి ఎంపీని రేపటి ఎమ్మెల్యే అన్నాడు. నిజానికి ఒక ఎంపీ అంటే ఏడుగురు ఎమ్మెల్యేల పెట్టు. ఇలా అభ్యర్థులను తారుమారు చేయడంతో ఒక మనిషిని ఏడు రెట్లు పెంచడమో, ఏడు రెట్లు తగ్గించడమో జరిగింది. నీ స్వస్థలం వదిలి, నాలుగు జిల్లాలు దాటి ఎక్కడికో పో అన్నాడు. వారిని అడిగింది లేదు, పెట్టింది లేదు. మై హూఁ న అన్నాడు. వాళ్లు హుఁ అనుకుంటూ వెళ్లారు. అన్యమనస్కంగానే పని చేశారు. ఈ అన్యమనస్కత అనేది ఎన్నికల వేళ వచ్చింది కాదు, జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ఏర్పడింది. జగన్ ఏ పథకం ఎందుకు పెట్టాడో, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దామను కుంటున్నాడో ఎమ్మేల్యేలూ క్లూలెస్.

వాళ్లతో సంప్రదించి ఉంటే ‘అన్ని పథకాలు ఒకేసారి ప్రవేశ పెట్టనక్కర లేదండి, ఒక్కోటీ చేస్తూ పోదాం, ఒక జిల్లాలో పైలట్‌గా ప్రారంభించి, తక్కిన జిల్లాలకు విస్తరిస్తూ పోదాం, ప్రజలు సర్దుకుంటారు’ అని చెప్పి ఉండేవారు. ఇప్పుడు బాబు హామీల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. కత్తిరింపులు, ఫిల్టర్లు, వాయిదాలు, సమీక్షించి అప్పుడు మళ్లీ పెడతాం వంటి సాకులు… యిలా అందర్నీ తన వైపు ఆశగా చూస్తూ కూర్చునేట్లా చేశారు. అంతమాత్రం చేత ప్రజలు తిరగబడతారా? తక్కిన విషయాలను పరిగణిస్తూ ఓపిక పడతారు. ఏ ప్రభుత్వమైనా చేసేది అదే. దశల వారీగా చేస్తుంది. గ్రామ సచివాలయాలున్నాయి. ఒకేసారి లక్షల మందికి ఉద్యోగాలిచ్చేస్తే తక్కిన నాలుగేళ్లలో యివ్వడానికి ఉద్యోగాలెక్కడుంటాయి? ఏటేటా ఒక్కో జిల్లాలో కాసిని కాసిని పెడుతూ పోతే నిరుద్యోగులు వచ్చే ఏడాది మాకు వస్తుంది అనే ఆశతో ఉంటారు.

అలాగే వాలంటీర్లు, ప్రయోగాత్మకంగా ప్రవేశ పెడుతున్నామంటూ స్టేజీల వారీగా పెంచుకుంటూ పోతే ఆశావహులు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకేసారి నాలుగు లక్షల పై చిలుకు మందికి యిచ్చేసి, తక్కిన నాలుగేళ్లలో రిక్తహస్తం చూపించేసరికి నిరుద్యోగులకు కోపం వచ్చింది. వీళ్లు రిటైరయ్యేదాకా యిక యీ ప్రభుత్వం యిచ్చేదేమీ లేదు, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఏమైనా వస్తుందేమో అనుకున్నారు. ఇప్పుడు చూడండి, వాలంటీర్ల వ్యవస్థే ఎత్తేసేట్లున్నారు. తర్వాత కొద్దికొద్దిగా, అక్కడక్కడ నియామకాలు ప్రారంభిస్తే పాత వాళ్లతో పాటు కొత్తవాళ్లూ పోటీ పడే అవకాశం వస్తుంది కదా! పథకాలన్నీ ఒకేసారి నెత్తికెత్తుకోకూడదని, నియామకాలు దశల వారీగా చేయాలని, యిలాటి ఐడియాలు రాజకీయాల్లో చాలాకాలం నలిగినవారికి తెలుస్తాయి. కానీ జగన్ వారిని సంప్రదించినట్లు లేదు.

జగన్ విధానాల్లో కానీ, ఆలోచనల్లో కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకూ ఏ పాత్రా లేదు. అందుకే వారు మౌనంగా ఉండిపోయారు. పార్టీ సమావేశాల్లో చర్చలు జరిగి ఉంటే, ప్రతీ పథకంలో మంచి చెడూ తెలిసేవి, అమలులో జరుగుతున్న లోపాలు తెలిసేవి, వాళ్లు బయటకు వచ్చి ప్రజలను కన్విన్స్ చేయగలిగేవారు. ‘‘మా ఆలోచనా విధానం సాక్షి పేపరు ద్వారా తెలుసుకోండి. మీ ఐడియాలు మాకు అక్కరలేదు. మాదంతా ఒన్‌వే ట్రాఫిక్.’’ అని అధినేత అనడంతో వాళ్లు యిన్వాల్వ్ కాలేదు. అందుకే జగన్‌పై ప్రతిపక్షాలు, మీడియా విమర్శలు చేస్తూ ఉంటే వీళ్లెవరూ కిమ్మనేవారు కాదు. ఎవరో కొందరు కోటరీ సభ్యులు, టీవీల్లో వచ్చే అధికార ప్రతినిథులు తప్ప తక్కిన వారెవరూ ఖండనమండనలు చేసినట్లు కనబడదు. జగన్ ఎందుకిలా చేస్తున్నాడని ప్రజలు అడిగినా సమాధానం చెప్పే స్థితిలో లేకుండా వారిని పార్టీ అజ్ఞానాంధకారంలో ఉంచింది. పొలిటికల్ క్లాసెస్ వంటివి పెట్టి ఎడ్యుకేట్ చేయలేదు. చేసి ఉంటే వాళ్లు ఒక కన్విక్షన్‌తో ప్రజల్ని కన్విన్స్ చేయగలిగేవారు.

అందువలన వైసిపి ఎమ్మెల్యేల్ని మీడియా కదిలించినప్పుడు వాళ్లు బాబును, పవన్‌ను, బాబు పాలనను తిట్టడం తప్ప మరేమీ చేసేవారు కాదు. జగన్ బాటలోనే సంక్షేమం, బటన్ నొక్కుడు గురించి మాట్లాడేవారు. ప్రతిపక్షాలు చెప్పే అతిశయోక్తులను, అసత్యాలను ఖండించే సమాచారం వీళ్ల వద్ద ఉండేది కాదు. ఎమ్మెల్యేలనే ఏమిటి, మంత్రులకూ తెలుసో తెలియదో నాకు తెలియదు. వాళ్ల శాఖలకు సంబంధించిన విషయాలపై కూడా వాళ్లు ప్రెస్ మీట్‌లు పెట్టి మాట్లాడేవారు కాదు. మీడియా ప్రశ్నలు ఎదుర్కునే వారు కాదు. ఉదాహరణకి ఆంధ్ర అప్పుల సంగతే తీసుకోండి. ప్రచారం సమయంలో టిడిపి 14 లక్షల కోట్లంది, గవర్నరు ప్రసంగంలో 10 చేసింది, అబ్బే అంత కూడా లేదు అని జగన్ అంటే, పెండింగు బిల్లుల మొత్తం కూడా కలిపామంది. అలా కలిపి చెప్పడం రివాజా?

ఇదంతా ఎన్నికల తర్వాతి వ్యవహారం. ఎన్నికల టైములో 14 లక్షల కోట్ల డప్పే వాయించారు. ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని క్లారిఫై చేయాలా వద్దా? విధ్వంసం జరుగుతోందని టిడిపి అంటే స్టేట్ జిడిపి ఇంత పెరిగింది అనాలా వద్దా? పరిశ్రమలు రాలేదని అంటే యిదిగో యిన్ని వచ్చాయి అని పరిశ్రమల మంత్రి అనాలి కదా, హ్యూమన్ డెవలప్‌మెంట్ యిండెక్స్‌లో యిన్ని పెరామీటర్లలో రాష్ట్రం పరిస్థితి మెరుగుపడింది అని మరో మంత్రి చెప్పాలిగా, డిబేట్‌కు సిద్ధం అని ఛాలెంజ్ చేయాలా వద్దా? లాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రతిపక్షం ప్రజల్ని గందరగోళ పరిస్తే సంబంధింత మంత్రి ఆ చట్టం ఘనతేమిటో, ఆధారాలతో సహా చెప్పాలి కదా, తమ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను ఎడ్యుకేట్ చేసి ప్రజల్లో అపోహలను తొలగించండి అనాలి కదా!

ఇవేమీ చేయకుండా అసెంబ్లీలో చెప్పాం అంటే టీవీ పెట్టుకుని వినేదెవడు? చెప్పిన విషయాన్ని టిడిపి మీడియా యథాతథంగా రిపోర్టు చేస్తుందనీ, తగిన విధంగా హైలైట్ చేస్తుందనీ గ్యారంటీ ఉందా? అసలు ఏ మంత్రి తన శాఖ గురించి మాట్లాడాడో నాకు గుర్తు రావటం లేదు. సకల రోగాలకూ జిందా తిలిస్మాత్‌లా, సకల ప్రకటనలకూ సజ్జల అయిపోయారు. మంత్రుల గతే యిలా ఉంటే, ఎమ్మెల్యేల సంగతి చెప్పాలా? వారికి సమాచారమూ లేదు, వారితో సంప్రదింపులూ లేవు, ప్రజల్లో పలుకుబడీ మిగల్చలేదు. ప్రజాజీవితంలోకి వచ్చేదెందుకంటే, చుట్టూ నలుగుర్ని తిప్పుకోవాలనే తపనతో! అదే లేకుండా చేయడంతో వాళ్లు అసంతృప్తితో మండిపడ్డారు.

జగన్ వాళ్ల స్థాయిని ఎందుకిలా దిగజార్చాడు? వారికి ఏ మాత్రం సందిచ్చినా అవినీతికి పాల్పడతారనే ఉద్దేశంతో అనుకోవాలి. ఆ సందేహం సహేతుకమే. బాబు హయాంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఆ విధంగా చెడ్డపేరు తెచ్చారని ఆంధ్రజ్యోతే రాసింది. అందువలన ఎమ్మెల్యేల నోళ్లు కట్టేయడ మొక్కటే మార్గం అనుకున్నాడు జగన్. వసంత కృష్ణప్రసాద్ యిచ్చిన యింటర్వ్యూ చూశాను. ఓ 30 మంది ఎమ్మెల్యేలు జగన్‌ను చుట్టుముట్టి, మా కార్యకర్తలు పట్టుకుని వస్తున్న ఆరోగ్యశ్రీ బిల్లుల సంగతేమిటి? వాటినైనా పాస్ చేయరా? అని అడిగితే ‘కార్యకర్తలు దొంగ బిల్లులు తెస్తారు. అవన్నీ పాస్ చేస్తే ఎలా?’ అంటూ జగన్ మాట్లాడాడట. ఏ మాత్రం స్కోపిచ్చినా మీరు బొక్కేస్తారు అని జగన్ యించుమించు మొహాన్న చెప్పినట్లయింది. రోడ్లు వేయడాల వంటి చిన్న కాంట్రాక్టులు కూడా లేకుండా చేశాడు. కొంతమంది చేసినా వాళ్లకు బిల్లులు చెల్లించలేదు. అధికార పార్టీలో ఉండి కూడా బిల్లులు పాస్ చేయించుకోలేని అసమర్థులని కాంట్రాక్టర్లు, వారి ఉద్యోగులు తిట్టుకునేట్లా చేశాడు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆ విషయం ఓపెన్‌గా చెప్పాడు.

‘ఇలా చేస్తే తమ కార్యకర్తల దగ్గర ఎమ్మెల్యేల పరువు పోతుంది, వారిపై పట్టు పోతుంది, రేపు ఎన్నికలలో ఓటర్లను బూత్‌లకు ఎలా తీసుకురాగలరు?’ అని జగన్ భయపడలేదు. మన బటన్ నొక్కుడు ద్వారా ప్రజలు మన పక్షాన ఉన్నారు. వాళ్లని దగ్గరుండి బూత్‌లకు తీసుకు రావడానికి వాలంటీర్లున్నారు. మధ్యలో వీళ్లతో పనేముంది? అనుకున్నాడు. ఏ పార్టీ ఐనా సరే, అవినీతికి పాల్పడక తప్పదని కామన్ సెన్స్ చెప్తుంది. అసెంబ్లీ స్థానానికి 30 కోట్లు, పార్లమెంటు స్థానానికి 100 కోట్లు ఖర్చవుతోందని అందరూ చెప్తున్న యీ రోజుల్లో, భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడానికి పార్టీలకు డబ్బు ఎక్కణ్నుంచో వస్తోందో సులభంగా ఊహించవచ్చు. పై స్థాయిలో పెద్ద కాంట్రాక్టుల్లో, ప్రాజెక్టుల్లో పార్టీ అధినేతలు ఎలాగూ కమిషన్లు తీసుకుని, ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓ మేరకు నిధులిస్తారు.

దీనికి ప్రజలు పెద్దగా స్పందించరు. తమ స్థాయిలో, తమకు ఎదురయ్యే ప్రభుత్వ కార్యకలాపాల్లో అవినీతి జరిగినప్పుడే స్పందిస్తారు. జగన్ ఆ కింది స్థాయి అవినీతిని అరికడదామని, ఏ వివక్షతా చూపకుండా, దళారులు లేకుండా సంక్షేమ పథకాల డబ్బును ప్రజలకు చేరవేశాడు. వాలంటీరు వ్యవస్థ పెట్టి, ప్రజలు లంచం యివ్వనవసరం లేకుండానే పనులు జరిగేట్లు చేశాడు. ఎమ్మెల్యేల అధికారాలు కత్తిరించి, వారు మధ్యలో లాభపడకుండా చేశాడు. ప్రజలూ, జగనూ హ్యేపీ. కానీ ఎమ్మెల్యేల అన్‌హేపీనెస్ మాటేమిటి? పార్టీ అధినాయకత్వం ఓ మేరకు నిధులు సర్దినా, తామూ చేతిలోంచి కొంత పెట్టుకున్నారు కదా. దాన్ని వసూలు చేసుకోవడం ఎలా? అభివృద్ధి పేర రోడ్లు వేయడం వంటి పనులుంటే కమిషన్లు తీసుకునేవారు. సారాయి వ్యాపారం ప్రయివేటు చేతిలో ఉంటే బెల్టు షాపులు పెట్టి గడించేవారు. కానీ అవేమీ లేకుండా చేశాడు జగన్.

ఇక దాంతో కొందరు ఎమ్మెల్యేలు ఇసుక వ్యాపారంలో సంపాదించారట, కొందరు కబ్జాలకు పాల్పడ్డారట, కొందరు తక్కువ ధరకు భూములు కొని, అధికారుల సాయంతో జగనన్న కాలనీ లేఔట్ల పేర హెచ్చు ధరకి ప్రభుత్వం చేత కొనిపించారట. కొందరు ఊళ్లో ఎవరైనా యిల్లు కట్టుకుంటున్న వాళ్ల దగ్గరికి వెళ్లి తమకు రౌడీ మామూలు యివ్వాలని నిర్బంధించారట. వీటన్నిటికీ -ట అని ఎందుకు చేరుస్తున్నానంటే, యీ ఆరోపణల్లో ఏది నిజమో, ఏది కాదో నాకు తెలియదు కాబట్టి, 151 మంది ఎమ్మెల్యేలలో ఎందరు యీ పనికి పాల్పడ్డారో తెలియదు కాబట్టి. ఇప్పుడు అధికారం చేతులు మారింది కాబట్టి టిడిపి వారిపై కేసులు పెట్టి విచారణ చేయిస్తుందని నమ్మవచ్చు. కోర్టు తీర్పుల బట్టి మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది.

జగన్‌పై అభిమానంతో ‘అతనెలాగూ గెలుస్తాడులే, యీ స్థానిక ఎమ్మెల్యేను మాత్రం ఓడించి బుద్ధి చెప్పాల’నుకుని ప్రజలు ఓటేశారనే వాదన వినబడుతోంది. కెసియార్ విషయంలోనూ యిదే చెప్పారు – లోకల్ ఎమ్మెల్యే ఓడాలి, పైన కెసియార్ గెలవాలి అనుకున్నారని. ఇలా విడివిడిగా అనేక నియోజకవర్గాల్లో అనుకోవడంతో పైన ఉండే కెసియారూ కింద పడ్డాడు. జగన్‌కూ అదే జరిగిందట. ఎమ్మెల్యేలు అన్‌పాప్యులర్ అవుతున్నారని సర్వేలు చెప్పడంతో కాబోలు జగన్ ‘గడపగడపకూ ఎమ్మెల్యే’ అని పెట్టి ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో తిరగమన్నాడు. ఇలా వెళ్లినవాళ్లను కొందరు ప్రజలు తిట్టో, తిట్టుకునో వుంటారు. మరి కొందరితో ‘మీతో మాకేం పని, మా వాలంటీరు మాకుండగా..’ అని ఉంటారు.

ఏమైతేనేం, అనేక మంది ఎమ్మెల్యేలను మీ పెర్‌ఫామెన్స్ బాగా లేదంటూ జగన్ మార్చేశాడు. ‘మేం చేసి చచ్చిందేముంది? పైన మీరు, కింద వాలంటీరు తప్ప మధ్యలో చేయడానికి మాకేం మిగిలింది? మమ్మల్ని తప్పు పట్టే అవసరం, అవకాశం ఎక్కడుంది?’ అని వాళ్లు ఏడ్చినా వినిపించుకోలేదు. వాళ్లపై పైన చెప్పిన కబ్జా ఆరోపణలు వచ్చాయన్న కారణంగా జగన్ తప్పించేడేమో తెలియదు. కానీ యీ ఆరోపణలపై పార్టీలో అంతర్గతంగానైనా విచారణ జరిగిందా అనేది సందేహమే! ఎందుకంటే జగన్‌కు చెప్పుడు మాటలు వినే అలవాటుందని, కొందర్ని గుడ్డిగా నమ్మి అవతలివాళ్ల మాటలు పట్టించుకోలేదని చాలా మంది చెప్తున్నారు.

ఎన్టీయార్‌కు కూడా చెప్పుడు మాటలు వినే గుణం ఉంది. దానితో పాటు ఎమ్మెల్యేలపై యిలాటి చిన్నచూపే ఉండేది. ‘నేను ఎవర్ని నిలబెట్టినా గెలుస్తారు, వాళ్లంతా పూచికపుల్లలు. ఆ దర్భలను నేనే బ్రహ్మాస్త్రాలుగా మారుస్తున్నాను’ అనే అహంతో ఉండేవాడు. ఆ తూష్ణీంభావం చూసి బాధపడిన ఎమ్మెల్యేలను ఊరడించడానికి చంద్రబాబు ఉండేవారు. అందర్నీ పేరుపేరునా పలకరించి మచ్చిక చేసుకునే వారు. అందుకే పార్టీని ఎన్టీయార్ నుంచి సులభంగా లాక్కో గలిగారు. జగన్‌కు చంద్రబాబు వంటి మనిషి పక్కన లేడు. ఉంటే తనకే ఎసరు పెడతాడనే భయం కాబోలు. అందుకే అధికారుల ద్వారా కథ నడిపించాడు. ఎమ్మెల్యేలను కలిసింది లేదు, వాళ్లు చెప్పినది విన్నదీ లేదు అనేదే అందరూ చెప్పే మాట. తమ పరిస్థితి యింత అధ్వాన్నంగా ఉన్నా, ఎమ్మెల్యేలు వైసిపి విడవకుండా ఎందుకున్నారు అనేది ముఖ్యమైన ప్రశ్న.

ఎందుకంటే జగన్ మళ్లీ గెలుస్తాడు అని వాళ్లూ నమ్మారు. ప్రజల్లో జగన్ పట్ల అభిమానం ప్రస్ఫుటంగా కనబడుతోంది. దాని సాయంతో అతను గెలిచేస్తాడు. బాబు, పవన్ కూడా జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం మాకు లేదు, కూటమి కట్టాల్సిందే అని ఒప్పుకున్నారు. ఆ కూటమి ఎలా వర్కవుట్ అవుతుంది? కమ్మ, కాపుల మధ్య ఓట్ల బదిలీ అంత యీజీనా? అనే ఆలోచనతో వైసిపిని అంటిపెట్టుకుని ఉన్నారు. ‘నా మట్టుకు నేను నా కార్యకర్తలను కదిలించి, బుజ్జగించి ఓట్లేయించను కానీ, తక్కిన నియోజకవర్గాల్లో వాళ్లు అలా చేస్తారు కాబట్టి అంతిమంగా వైసిపి గెలుస్తుంది’ అనుకున్నారు. పాతకాలం కథ ఉందిగా, రాజుగారు తలా చెంబెడు పాలు పోయమని చీకట్లో గంగాళం పెడితే, ప్రతీవాడూ తక్కినందరూ పాలు పోస్తారుగా నేను జస్ట్ చెంబెడు నీళ్లు పోస్తే ఏం తెలుస్తుంది? అనుకుంటూ నీళ్లు పోశాడట. పొద్దున్న చూస్తే గంగాళం నిండా నీళ్లే!

అలా ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతికూలంగా ఉండడంతో అందరూ కలిసి వైసిపిని ముంచేశారు. వారికి కార్యకర్తలు తోడయ్యారు. కార్యకర్తలదీ ఎమ్మెల్యేల వంటి బాధే. డబ్బు సంగతి ఎలా ఉన్నా గౌరవం గురించి వాళ్లు బాధ పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం వాళ్లు జగన్ గురించి ఆరాటపడ్డారు, పోరాటాలు చేశారు. కాంగ్రెస్‌ను, టిడిపిని ఎదిరించారు. జగన్ ‘నేనున్నాను’ అన్నాడు. అధికారం రాగానే ‘మీరెవరు?’ అన్నట్లు బిహేవ్ చేశాడు. కలవడాలు లేవు, గోడు వినడాలు లేవు, గుర్తింపు లేదు. దాంతో వాళ్లూ ప్రతిపక్షాలు తమ పార్టీని నిందిస్తూన్నపుడు వైసిపిని వెనకేసుకుని వచ్చే ప్రయత్నాలూ ఏమీ చేయలేదు. వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడం అంటూ జరిగితే అది సాక్షి పేపరు, టీవీల్లో మాత్రమే, సోషల్ మీడియాలో కొంత మేరకు మాత్రమే. అది కూడా సరిగ్గా జరగలేదట. దాని గురించి మరోసారి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజలలో 39% మంది జగన్‌ పక్షాన ఉన్నారు కానీ, వైసిపి నాయకులలో, కార్యకర్తల్లో 39% కూడా అతని పక్షాన లేరని నా అభిప్రాయం. పాదుకుపోయిన ఒక వ్యవస్థ ఉన్నపుడు దాన్ని ఛేదించడం కష్టం. మేం ‘‘హాసం’’ పెట్టినపుడు డిస్ట్రిబ్యూషన్ సంగతేమిటి అని ఆలోచించాం. డిస్ట్రిబ్యూట్ చేసినవాళ్లు అమ్మకాలపై వచ్చిన ఆదాయంలో 35% తీసుకుంటారు. అలా అని అమ్మకాలు పెంచడానికి పబ్లిసిటీకి పెట్టే ఖర్చులో 35% వాటా తీసుకుంటారా? అంటే అది లేదు. యాడ్స్ తెచ్చిపెడతారా అంటే అదీ లేదు. తమకూ ఆదాయం పెరుగుతుంది కదాని మన ప్రోడక్ట్‌ని పుష్ చేయడానికి మార్కెట్‌లో ప్రయత్నిస్తారా అంటే అదీ లేదు. అంతా పబ్లిషరే చూసుకోవాలి. ‘ఇదేం బాగోలేదు. మీరు ‘‘రీడర్స్ డైజస్ట్’’లా పాఠకులతో డైరక్టుగా లింకు పెట్టుకోండి. పత్రిక ధరలో భారీగా డిస్కౌంట్ యిస్తూ వాళ్లనే ఆకట్టుకోండి. రైతు బజారులో రైతే కన్స్యూమర్‌కు డైరక్టుగా అమ్మితే యిరువురికీ లాభం. మధ్యలో దళారీకి చోటు లేకుండా చేసినట్లవుతుంది. అదే పద్ధతి మీరు ఎడాప్ట్ చేయండి.’’ అని కొందరు చెప్పారు.

‘‘రీడర్స్ డైజస్ట్ పద్ధతి ఫారిన్ కంట్రీస్‌లో సక్సెసవుతుంది. అక్కడ పోస్టల్ విభాగం చక్కగా పని చేస్తుంది. ‘పత్రిక నిలబడుతుంది, చందా కట్టినా ఎక్కడికీ పోదు’ అనే నమ్మకం అక్కడి పాఠకులలో ఉంది. ఇక్కడ తెలుగు పత్రికలు పది కాలాల పాటు కాదు కదా, నాలుగు రోజులైనా నిలుస్తాయన్న నమ్మకం పాఠకులకు లేదు. చందా కట్టినదాకా ఉండి, మూణ్నెళ్లలో ఎత్తేస్తే మన డబ్బు పోతుంది. అంతకంటె కిళ్లీ కొట్టు కెళ్లి కొనడం మేలు అనుకుంటాడు పాఠకుడు.’’ అని చెప్పారు కొందరు. రెండో వారి పాయింటు కరక్టనిపించింది, ఎందుకంటే నా కళ్ల ఎదుటే అనేక తెలుగు పత్రికలు పుట్టాయి, గిట్టాయి. చివరకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌ ఛానెల్‌కే వెళ్లాం. 35% తీసుకున్నా వాళ్లకు రవాణా, పంపిణీ, వసూళ్లు, ఏజంట్లకు కమిషన్లు, అమ్ముడు పోనివి సేకరించుకోవడాలు… యిలాటి తలనొప్పులు చాలా ఉంటాయి.

పత్రికలే కాదు, సొంతంగా పుస్తకాలు అచ్చు వేసుకున్నా, ‘సోల్ డిస్ట్రిబ్యూటర్‌కు 50% యివ్వడమేమిటండీ అన్యాయం. అంతకంటె పాఠకుడికి డైరక్టుగా మనమే 25% డిస్కౌంటుతో అమ్మవచ్చు కదా’ అనుకుంటారు. కానీ మీరు ఫలానా పుస్తకం రాశారని పాఠకుడికి తెలిసేది ఎలా? బుక్‌షాపుకి వెళితే అక్కడ మీ పుస్తకం కనబడితే కొంటాడు. ఆ షాపు పెట్టుకోవడానికీ, పాఠకుడికి డిస్కౌంటు యివ్వడానికీ, ఏజంట్లకు పంపడానికీ, వాళ్ల దగ్గర్నుంచి వసూలు చేసుకోవడానికీ ఆ 50% లోనే సర్దుకోవాలి డిస్ట్రిబ్యూటరు. అందుకనే వాళ్లకూ మేడలూ, మిద్దెలు కట్టేటంత ఆదాయం రావటం లేదు. చాలా షాపులు మూతపడ్డాయి కూడా. సినిమా పంపిణీ గురించి కూడా యిలాటి ఉదాహరణే చెప్పవచ్చు.

గ్రహించాల్సిందేమిటంటే, ప్రజలను అదే, ఓటర్లను చేరడానికి ఒక వ్యవస్థ పాతుకుపోయి ఉంది. సినిమా ప్రేక్షకులకు థియేటర్లలా, పత్రికా పాఠకులకు పేపరు ఏజంట్లలా, ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిథులతో ఒక కనెక్షన్ ఉంది. పైన ముఖ్యమంత్రిగా యివాళ ఒకరుండవచ్చు, రేపు మరొకరుండవచ్చు. కానీ కష్టానికీ, సుఖానికీ మనని పలకరించేది యీ నాయకుడే. అతను ఏ పార్టీలోకి వెళ్లినా అది అనవసరం. మన పనులు చేసి పెడతాడు అనుకుంటాడు సామాన్యుడు. జగన్ యీ కనక్షన్‌ను తెంపుదామని చూశాడు. ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిథులు, కార్యకర్తలు.. యిలా. వాళ్లని నిర్వీర్యం చేసేసి, పక్కకు నెట్టేసి, నేరుగా వాలంటీర్ల ద్వారా ప్రజలతో కనక్షన్ పెట్టేసుకున్నాను అని జగన్ అనుకోవడం అనర్థదాయకంగా పరిణమించింది. ‘మాకేంటంట? మధ్యలో మా వాటా ఏది?’ అనుకున్న నాయకులు, కార్యకర్తలు దూరమై పోయారు.

జగన్ వాలంటీర్ల మీదే ఆధారపడ్డాడన్న సంగతి, వాళ్లకు ప్రజల్లో మంచి పేరు ఉందన్న సంగతి చంద్రబాబు, పవన్‌ను కలవర పరిచింది. ఇక వాలంటీర్లపై నానా రకాల యాగీ చేయడం ప్రారంభించారు. నింద వేసి ప్రయోజనం లేదని కొంతకాలానికి గుర్తించిన బాబు తన వ్యూహం మార్చారు. మేం అధికారంలోకి వస్తే మీకు రెట్టింపు జీతం, అనగా పది వేలు యిస్తామన్నారు. దెబ్బకి వాలంటీర్లు అటు తిరిగిపోయారు. చరిత్ర పుటలు తిరగేయండి, ఓ రాజుగారు శత్రురాజులకు దుర్బేధ్యమైన, పటిష్టమైన కోట కట్టుకున్నాడు. అయితే శత్రురాజు కోటగుమ్మం కాపలాదారుడికి ఆశ చూపి వశపరుచుకున్నాడు, వాడు తలుపులు తెరిచేశాడు. ఖేల్ ఖతమ్, రాజుగారు పరార్. జగన్ ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్లలో చాలామంది దగా చేసినట్లున్నారు. చాలా చోట్ల వాలంటీర్లు ఓటర్లను దగ్గరుండి తీసుకెళ్లి టిడిపికి ఓటేయించారని అంటున్నారు. నమ్ముకున్న వాలంటీర్లు నట్టేట ముంచారు. నిర్లక్ష్యం చేయబడిన ప్రజా ప్రతినిథులు, కార్యకర్తల వ్యవస్థ తిరగబడి, ‘ఎంపైర్ స్ట్రయిక్స్ బ్యాక్’ అన్నట్లు కసి తీర్చుకున్నారు. పరాజయానికి యిదో ప్రధాన కారణం. తక్కిన వాటి గురించి మరోసారి. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2024)

124 Replies to “ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 04”

  1. ఎంబిఎస్ గారికి పని పాటా లేదా? జగన్ మీద ఇంత సమయము కష్టము ఎటాయించే బదులు సమాజానికి, రాష్ట్ర అభివృద్ధికి ఎటాయిస్తే చాలా ఉపయోగ పడతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పనికిమాలిన వాడి మీద జీవితం వేస్ట్ చేసుకోవటం సరి కాదు. డబ్బు ముఖ్యమే, కానీ దానికి మించినవి ఉన్నాయి.

  2. కోడి ముందా .. గుడ్లు ముందా అని ఆరా తీసినట్టు.. ఈ PAYTM ప్రసాదం ఆ దరిద్రుడి పతనాన్ని కూడా కథలు కథలు గా విభజించి విడమరిచి చెపుతున్నట్టు చేసి.. బాగా సంపాదించుకొంటున్నాడు..

    ఆ దరిద్రుడు మాకొద్దు మహాప్రభో అని జనాలు తిరస్కరించేస్తే .. ఈ వారాంతపు బేతాళ కథలు మాకెందుకు..?

    ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాడు.. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని.. మార్పులు చేర్పులు చేసుకొనేవాడే నాయకుడు..

    కానీ “మీ” జగన్ రెడ్డి ఏమి చేస్తున్నాడు.. రోజూ సాక్షి లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు..

    రేవంత్ రెడ్డి తో మీటింగ్ అయితే.. తిరుమల ఆదాయం, పోర్ట్స్ ఆదాయం తెలంగాణ కి ఇచ్చేస్తున్నారు అని బొంకాడు ..

    ఈవీఎంలు హ్యాక్ చేసారాని రోజుకో కథతో అర్థం పర్థంలేని వాదనలు వినిపిస్తున్నాడు..

    అంబెడ్కర్ విగ్రహం మీద దాడి అంటూ.. కులాల మధ్య విద్వేషానికి తెర లేపాడు..

    యూట్యూబ్ సీఈఓ తో ఒప్పందం చేసుకుంటే.. వాళ్లకి ట్వీట్లు చేసి చెడగొట్టాలని చూస్తున్నారు..

    36 మందిని చంపేశారని ఢిల్లీ కి వెళ్లి గోల చేసాడు.. లిస్ట్ అడిగితే అలుగుతాడు..

    ఓడిపోయిన రోజు నుండి .. మళ్ళీ మాదే అధికారం అంటూ ఊగిపోతున్నాడు..

    ఇంత దారిద్య్రాన్ని ప్రజలు 5 ఏళ్ళు మోశారు..ఇక చాలు నాయనా.. మమ్మల్ని ఇలా వదిలేయండి.. మా బతుకులు చక్కదిద్దుకొనే అవకాశం వచ్చింది..

    ఇప్పుడు తమరు చేసే పనేంటో తెలుసా..

    నా కామెంట్స్ డిలీట్ చేసేయడం.. అంతే.. జగన్ రెడ్డి కి మీరు చేసే సాయం..

    1. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

      అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

      అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

      ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

      1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

      2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

      3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

      4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

      5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

      మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

      అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

      వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

    2. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

      అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

      అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

      1. 1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

        2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

      2. 1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

        2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    3. ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

      1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

      2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

      3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

      4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

      5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

    4. 1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

      2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

      3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

    5. 1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

      2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    6. 1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

      2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    7. 1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

      2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    8. 1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

      2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

  3. మీరెలాగూ వాలంటీర్ వ్యవస్థని తీసుకువచ్చారు కాబట్టి జగన్ అంతరంగాన్ని తెలుసుకోవాల్సిన అవసరం వుంది. వీళ్ళని ప్రజా సేవ కోసమే నియమించారు అని అనుకుంటే, అన్ని వర్గాల నుంచి ఎదో ఒకరకమైన ఇంటర్వూస్ పెట్టి తీసుకునేవారు. కానీ పార్టీ వాళ్లనే తీసుకున్నారంటే వీళ్ళని పార్టీ కార్యకర్తల్లానే నియమించారు. ఎలక్షన్స్ టైం లో వీళ్ళని వుపయోగించి డబ్బు పంపిణి, బూత్ మానేజ్మెంట్ ద్వారా జగన్ ని ఓడించడం దాదాపు అసాధ్యం అనే పద్మవ్యూహాన్ని జగన్ రచించాడు. అందుకే డబ్బు పంచగా మిగిలింది దక్కుతుందని కొన్ని వేలమంది రాజీనామా చేసారు. దీనికి విరుగుడు గా వీళ్ళమీద ఒక వ్యతిరేక ప్రచారాన్ని , వీళ్ళు చేసే పనుల్లోనే వున్న దాన్ని పవన్ ప్రజల్లో తీసుకురాగలిగాడు, వీళ్ళ మీద వున్న సానుభూతిని దూరం చేసాడు, రెండో స్టెప్ బీజేపీ ని తీసుకురావడం ద్వారా, డబ్బు రవాణా, సరఫరా, అందజేత మీద ప్రతిపక్షాలు దెబ్బ కొట్టాయి. ఇక్కడ జగన్ చేసిన పొరపాటుకన్నా ప్రతిపక్షాల వ్యూహం బాగా పని చేసింది. ఇంకా కాంట్రాక్టర్స్ లో అవినీతి కట్టడికి రోడ్స్ వెయ్యలేదు అనేది ఒక బూ / తు ఎందుకంటే కోటరీ లో వేల కోట్లు తిన్న చూస్తూ కూర్చున్నాడు కదా. ఇంకో సత్యదూరపు ఆర్టికల్ మాస్టారు.

  4. ఈ వ్యాస పరంపరలో మీ విశ్లేషణ లో చెపుతున్న చాలా చాలా విషయాలు ముళ్ళపూడి గారి “రాజకీయ పంచ విషంశతిక” లో చెప్పిన/వ్రాసిన దానికి దగ్గరా ఉన్నాయి.

  5. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

    అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

    అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

    ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

    1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

    2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

    4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

    5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

    మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

    అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

    వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  6. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

    అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

    అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

    ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

    1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

    2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

    4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

    5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

    మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

    అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

    వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  7. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

    అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

    అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

    ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

    1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

    2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

    4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

    5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

    మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

    అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

    వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  8. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

    అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

    అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

    ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

    1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

    2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

    4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

    5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

    మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

    అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

    వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  9. వాలంటీర్లు చేసిన సేవ అంత సొల్లు

    అసలు జగన్ పర్పిపాలన అంత మాయ

    వాడు జనాలకి డబ్బులు పంచి 30 ఏళ్లు అధికారం లో ఉందాము జైల్ కి వెళ్లకుండా తపించుకుండము అనుకున్నది

  10. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

    అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

    అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

    ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

    1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

    2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

    4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

    5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

    మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

    అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

    వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  11. మీరు రాసిన దాన్ని బట్టి జగన్ అత్యంత “నీతి” పరుడు. ఇన్ని ఏళ్ళు లో ఒక్క రూపాయి కూడా తినలేదు అని మీరు నమ్మేసి , జనాలని కూడా నమ్మమని ఇలా రాస్తే, ప్రజలకి తెలియదు అనుకున్నారా .

    ఇ*సుక, సొంత బ్రాం*డ్ మ*ద్యం, స్కూల్ పిల్లలకి గం*జాయి అల*వాటు , యెర్ర చం*దనం స్మ*గ్లింగ్, ప్రజ*ల డ*బ్బు తో సా*క్షి చందా లా డబ్బు..అబ్బో..

    ఇన్ని పెట్టుకుని,

    జగ*న్ పెద్ద నీతి ప*రుడు, అవి*నీతి అస్సలు తెలి*యదు అన్నట్లు రాసిపదేశారు.

    తప్ప*దు కదా, గ్రే*ట్ ఆం*ధ్ర రె*డ్డి గారు ఇంకా తనకి ఫ్యా*న్ పా*ర్టీ మీ*డియా కాం*ట్రాక్టు మీద ఆశ*లు వదులుకోలేదు ఏమిటి?

    డి*లీట్ చేయండి..నిజా*లు మీకు న*చ్చవు కదా.

    1. ప్యా*లస్ లో ఎలు*కలు పట్టుకోడానికి 1.4 కో*ట్లు ఖ*ర్చు పెట్టారు అంట కదా.

      అంటే మీ లెక్కలో నిజం*గా ల*క్ష 40 వేల ఎలు*కలు ను పట్టుకున్నార ?

      ఆ చని*పోయిన ల*క్ష ఎ*లుకలు లెక్క*లు మీరే లెక్క వేసి జగ*న్ నీ*తిపరుడు అని సర్టి*ఫై చేసార?

  12. ఎంబిఎస్ గారు పనికిమాలిన వాడి మీద రాసే చెత్తను విమర్శించే కామెంట్స్ ను మోడరేట్ చేస్తున్న జిఏ. సరిపోయారు ఒకరికి ఒకరు.

  13. Meeru anavasaram ga prayaasa paduthunnattundi. J gaadu dochukovadaanike pakka plan chesaadu. Eppudaithe kutami kattaro appude vaadiki arthamaindi. Kaani eppatitiki naatakkalu aaduthunnadu.

  14. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

    అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

    అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

    ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

    1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

    2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

    3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

    4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

    5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

    మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

    అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

    వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  15. మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

    అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  16. పత్రిక పంపిణీ గురించి రాసారు కనుక ఇది రాస్తున్నాను, పరాయి భాషా ప్రాంతాల్లో ఉండడం వల్ల నేను స్వాతి, చతుర, విపుల, ఇండియా టుడే తెలుగు ఇలా వేర్వేరు పత్రిక లు వేర్వేరు సమయాల్లో ఎం ఓ, డిడి కట్టి పోస్ట్ ద్వారా తెప్పించుకున్నాను. కొంచం తక్కువ పడేది. ఒకసారి ఇండియా టుడే మాత్రం చందా ఫెయిల్ అయింది, పత్రికలు రాలేదు.

    1. పత్రిక లో ప్రతీ ఇష్యూ లో ఇలా డిస్కౌంట్ గురించి వేస్తూ ఉంటే పరాయి భాష ప్రాంతాల్లో ఉంటున్న నాలాంటి వాళ్ళు కొనే అవకాశం ఉంది. హసం పత్రిక చాలా సార్లు రైల్వే స్టేషన్లో కనపడినా అది ఏ జోనర్ అన్నది గందరగోళం అనిపించడం తో ఎప్పుడూ కొనలేదు.

  17. జగన్ ఎప్పుడో చెప్పాడు, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే యెగిరిపోతే నిబిడాశ్చర్యం తో వీరూ,

    నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే

    నిర్దక్షిణ్యం గా వీరే!!

    జగన్ ఓడిపోవడానికి కారణాలు ఇవి అని పేజీలకు పేజీలు వ్యాసాలు రాసే మీరు, పోలింగ్ రోజుకు కౌంటింగ్ రోజుకు మధ్య ఓట్ల వెత్యాసం 49 లక్షల ఓట్లు అని తెలిసి కూడా, జగన్ ఓడిపోయింది కేవలం 18 లక్షల ఓట్లతోనే అని తెలిసి కూడా, దాని గురించి కనీసం ఎందుకు మాట్లాడట్లేదు MBS garu

  18. ఎక్కడి మంత్రులు?ఏ మంత్రులు?మొదటిదఫాలో ముగ్గురు నానీలు అని గుర్తు,ఆ తర్వాత మార్పుల్లో ఎవరెవరో తెలియని పరిస్థితి.నీటిపారుదల గురించి ఓనమాలు తెలియని నోటిపారుదల అంబటి మంత్రవ్వడం జుగుప్సాకరం.

    తొలిరాత్రి పాలగ్లాసులా mla,mp లు బొకే పట్టుకుని నియోజకవర్గ సమస్యల కాగితం అందించడం,సీయం సానుకూలంగా స్పందించాడని జిల్లా ఎడిషన్,ఫేస్ బుక్కుల్లో రాయించుకోవడం తప్ప చేసిందేమీలేదు.

    అసలు చివరివరకూ ప్రజానాడి బయట పడకపోవటానికి కారణం వాలంటీర్లే.లబ్దిదారులు ఏ విషయమ్మీద నెగిటివ్ గా చెబితే ఏ స్కీం ఆగిపోతుందో అని భయపడ్డారు.

    యమ్మెల్యేలు నిధులు కాజేస్తారనుకున్న జగన్ పత్తిత్తేం కాదు,ఇసుక,మద్యంలో దోచుకుతిన్నాడు.ఇక నాయకుల బామ్మర్దులు,తమ్ముళ్లు,కుటుంబసభ్యులు సామాన్య జనాన్ని పీక్కుతిన్నారు.మునిసిపాలిటీల్లో సామాన్యజనం ఇల్లు కడితే వచ్చి వాలిపోయి అక్రమంగా సంపాదించారు.లే ఔట్ లలో కొన్ని ప్లాట్స్ ఇవ్వాలి.జగనన్న కాలనీలని పనికిమాలిన పొలాలు కొని మూడింతల లాభానికి ప్రభుత్వానికి అమ్మారు,దీన్లో అధికారుల పాత్రా ఉంది.

  19. Natural resources ను అడ్డగోలుగా దోచుకోవడంలో బిజీ గా వుండి…ఎంత వెతికినా mla లకు ,ఎంపీ లకు ఎలాంటి development కనిపించలేదేమో పాపం….అందుకే సైలెంట్ గా వున్నారు….. ఐనా వాలంటీర్లు కలెక్ట్ చేసిన information misuse అవుతుంది అని చెప్పినా వినకుండా రివర్స్ లో పవన్ మీదే విషం చిమ్మారు , జనం volunteers మీద పూర్తిగా ఆధారపడ్డారు అని గుడ్డిగా నమ్మారు …..చివరకి చావుదెబ్బ తిన్నారు…..natural resources దోపిడీ తప్ప పరిపాలన చేతకాలేదు… అందుకే ఓడిపోయారు…సింపుల్…ఇంత సోది అవసరం లేదు…

  20. ఒకసారి అంతా EV’M లే చేశాయి అంటావు.. ఇంకోసారి చంద్రబాబు హామీలు అంటావు.. ఇంకోసారి ఏదో జరిగింది కానీ సాక్ష్యం లేదు అంటావు..మరోసారి తాగుబోతులు అంటావు.. ఇంకో వైపు LAND TITLING ACT అంటావు.. ఎమై0ది రా నీకు ల0గా leven??

  21. ఈవ్యాసం చూస్తుంటే జగన్ పాలన తప్పు లేదు చాలా బాగా పాలించిన కేవలం ప్రజలే మోసం చేసారు .బాబు మోసం చేసి గెలిచాడు . జనాలు నయుకు లకు నిజాయితీ తక్కువ .జగన్ మరీ సత్చే కాలం నాటి నీతి నిజాయితీ నమ్ముకునందు వల్లనే ఒడి పోయాడు అనే భావన కలిగింది .ధాన్యా వాదాలు

  22. IT వరల్డ్ లో ఒక రూల్ ఉంటుంది .. టూ మెనీ చేంజెస్ ఒక సరి చేయము .. ఎందుకు అంటే తేడా వొస్తే దేని వల్లన వొచ్చిందో కన్నుకోవడము కష్టము.. మళ్ళి రిస్టోర్ చేయడము కష్టము …. జగన్ గారు చాల చేంజెస్ ఒకే సరి చేసి దేని వలన ఓడిపోయారో అర్ధం అవ్వకుండా ఉన్నారు … కర్ణుడి చావు కి సవాలక్ష కారణాలు లాగా .. తిలాపాపం తలాపిడికెడు ..

  23. మీరు చెప్పిన ఆర్టికల్స్ లో ఎక్కడ జగన్ పాలన లో తప్పులు చేయలేదు, వైసీపీ నాయకులు తప్పులు చేసినట్టు ఎక్కడ రాయలేదు

  24. కోడి ముందా .. గుడ్లు ముందా అని ఆరా తీసినట్టు.. ఈ PAYTM ప్రసాదం ఆ దరిద్రుడి పతనాన్ని కూడా కథలు కథలు గా విభజించి విడమరిచి చెపుతున్నట్టు చేసి.. బాగా సంపాదించుకొంటున్నాడు..

    ఆ దరిద్రుడు మాకొద్దు మహాప్రభో అని జనాలు తిరస్కరించేస్తే .. ఈ వారాంతపు బేతాళ కథలు మాకెందుకు..?

    ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాడు.. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని.. మార్పులు చేర్పులు చేసుకొనేవాడే నాయకుడు..

    కానీ “మీ” జగన్ రెడ్డి ఏమి చేస్తున్నాడు.. రోజూ సాక్షి లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు..

    రేవంత్ రెడ్డి తో మీటింగ్ అయితే.. తిరుమల ఆదాయం, పోర్ట్స్ ఆదాయం తెలంగాణ కి ఇచ్చేస్తున్నారు అని బొంకాడు ..

    ఈవీఎంలు హ్యాక్ చేసారాని రోజుకో కథతో అర్థం పర్థంలేని వాదనలు వినిపిస్తున్నాడు..

    అంబెడ్కర్ విగ్రహం మీద దాడి అంటూ.. కులాల మధ్య విద్వేషానికి తెర లేపాడు..

    యూట్యూబ్ సీఈఓ తో ఒప్పందం చేసుకుంటే.. వాళ్లకి ట్వీట్లు చేసి చెడగొట్టాలని చూస్తున్నారు..

    36 మందిని చంపేశారని ఢిల్లీ కి వెళ్లి గోల చేసాడు.. లిస్ట్ అడిగితే అలుగుతాడు..

    ఓడిపోయిన రోజు నుండి .. మళ్ళీ మాదే అధికారం అంటూ ఊగిపోతున్నాడు..

    ఇంత దారిద్య్రాన్ని ప్రజలు 5 ఏళ్ళు మోశారు..ఇక చాలు నాయనా.. మమ్మల్ని ఇలా వదిలేయండి.. మా బతుకులు చక్కదిద్దుకొనే అవకాశం వచ్చింది..

    ఇప్పుడు తమరు చేసే పనేంటో తెలుసా..

    నా కామెంట్స్ డిలీట్ చేసేయడం.. అంతే.. జగన్ రెడ్డి కి మీరు చేసే సాయం..

      1. ఈ ఎంబీఎస్ ప్రసాద్ రెడీ గా ఉంటాడు.. నా కామెంట్స్ డిలీట్ చేయడానికి..

        ఆడు చెప్పే సొల్లు ని ప్రశ్నించకూడదు..ప్రశ్నిస్తే డిలీట్ చేసేస్తాడు…

  25. //అన్నీ ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చేసేతే మిగిలున నాలుగేళ్సూ ఇవ్వడానికేముంటుందా?///

    అయ్యా, మీ సేవామి భక్తి లాజిక్ మండినట్టే ఉంది. నిరుద్యోగులు ఒక 50 లక్షల మంది ఉన్నారనుకుందాం, కేవలం నాలుగు లక్షలు, అదికూడా, ఒక కుటుంబం నడపడానికి సరుపోకుండా, ఏదో పాలబిల్లు ఫోను బిల్లు కరంటు బిల్లు కి మాత్రమే సరిపోయేలా ఐదు వేలు మాత్రం ఇచ్చి, నిరుద్యోగం పారదోలేసాం అనుకోమంటే మరి మిగిలిన 40 లక్షలమంది ఏంచేయాలి?

    // అన్ని సేవలూ వీళ్లే అందిచేస్తే ఇక ఎమ్మెల్లే లతో పని లేదా??//

    నిజంగా తెలిసే అన్నారా ఆ మాట? ఈ వలంటీర్లు చేసింది, ఇంతకు ముందు ఈ సేవ ద్వారా జరిగే పనులని, ఇప్పుడు వలంటీర్ల మీద ఆధారపడి మాత్రమే జరిగే పనుల్లా మార్చేసారు. స్వానుభవమే. బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఇంతకు ముంది ఈసేవ నుంచి తెచ్చుకున్నాము ఇప్పుడు “వాలంట్రీ” ని అడగాలి, ఆ అమ్మాయి నవరత్సనాల మధ్చియలో ఖాళీ చేసుకుని సచివాలయం కి వెళ్లి అక్కడ ఉద్యోగికి ఖాళీ అయినపుడు అడిగి తీసుకువచ్చేది. మళ్లీ 1999 కి వెనక్కి వెళ్లిపోయాము. సరే పెన్షన్లూ అవీ ఇంటికి వచ్చి ఇచ్చారు. బావుంది. రేషన్ కూడా ఇంటికి వచ్చి ఇచ్చారా? అసలు రేషని బియ్యం తినే వాళ్లెంతమంది? దానికోసం అంత ఖర్చెందుకు?

    ఇణతకీ ఎమ్మెల్లేల దగ్గరకి ఈ పనులకోసం వెళ్లారా ఎవరైనా ఇంతకుముందు? నాకైతే తెలీదు”

  26. “వీటన్నిటికీ -ట అని ఎందుకు చేరుస్తున్నానంటే, యీ ఆరోపణల్లో ఏది నిజమో, ఏది కాదో నాకు తెలియదు కాబట్టి”..

    stop moderating my comments…he knows enough to write super long article..but does not know the truth?

    lol

  27. కోడి ముందా .. గుడ్లు ముందా అని ఆరా తీసినట్టు.. ఈ PAYTM ప్రసాదం ఆ దరిద్రుడి పతనాన్ని కూడా కథలు కథలు గా విభజించి విడమరిచి చెపుతున్నట్టు చేసి.. బాగా సంపాదించుకొంటున్నాడు..

    ఆ దరిద్రుడు మాకొద్దు మహాప్రభో అని జనాలు తిరస్కరించేస్తే .. ఈ వారాంతపు బేతాళ కథలు మాకెందుకు..?

    ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాడు.. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని.. మార్పులు చేర్పులు చేసుకొనేవాడే నాయకుడు..

    కానీ “మీ” జగన్ రెడ్డి ఏమి చేస్తున్నాడు.. రోజూ సాక్షి లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు..

    రేవంత్ రెడ్డి తో మీటింగ్ అయితే.. తిరుమల ఆదాయం, పోర్ట్స్ ఆదాయం తెలంగాణ కి ఇచ్చేస్తున్నారు అని బొంకాడు ..

    ఈవీఎంలు హ్యాక్ చేసారాని రోజుకో కథతో అర్థం పర్థంలేని వాదనలు వినిపిస్తున్నాడు..

    అంబెడ్కర్ విగ్రహం మీద దాడి అంటూ.. కులాల మధ్య విద్వేషానికి తెర లేపాడు..

    యూట్యూబ్ సీఈఓ తో ఒప్పందం చేసుకుంటే.. వాళ్లకి ట్వీట్లు చేసి చెడగొట్టాలని చూస్తున్నారు..

    36 మందిని చంపేశారని ఢిల్లీ కి వెళ్లి గోల చేసాడు.. లిస్ట్ అడిగితే అలుగుతాడు..

    ఓడిపోయిన రోజు నుండి .. మళ్ళీ మాదే అధికారం అంటూ ఊగిపోతున్నాడు..

    ఇంత దారిద్య్రాన్ని ప్రజలు 5 ఏళ్ళు మోశారు..ఇక చాలు నాయనా.. మమ్మల్ని ఇలా వదిలేయండి.. మా బతుకులు చక్కదిద్దుకొనే అవకాశం వచ్చింది..

    ఇప్పుడు తమరు చేసే పనేంటో తెలుసా..

    నా కామెంట్స్ డిలీట్ చేసేయడం.. అంతే.. జగన్ రెడ్డి కి మీరు చేసే సాయం..

  28. Feedback అనేది ఏ రంగంలో అయిన గుండె కాయ లాంటిది , అది నిత్యం అందుతూనే ఉండాలి , పై నుండి కింది వరకు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని బట్టి తగు మార్పులు చేపట్టకపోతే ఎవరికైనా ఇదే గతి , జనాల నాడి బట్టి మసులుకోక పోతే ఎంత పెద్ద సామ్రాజ్యాలు అయిన మట్టిలో కలిసి పోవటం ఖాయం. చరిత్రలో పదులకొద్ది ఉదాహరణలు ఉన్నాయి. ఒక నోకియా , కొడాక్ , లేమాన్ బ్రదర్స్ లాగా

  29. కొండని తవ్వి ఎలకని పట్టుకున్నట్టుంది… ఈ సంగతి అందరకి తెలిసిందే..వాళ్ళకి ఇలాంటి కధలు చెప్పేవాల్లు తోడు..

  30. దీనిలో అన్న తప్పు ఏమి లేదు అన్నట్టు రాస్తున్నారు…. ఆయన వ్యవహార శైలి కూడా జనాల్లో ఆయన క్రెడిబిలిటీ ని దెబ్బ తీసింది…. అధికారం లొ ఉన్నప్పుడు కి లేనప్పుడు కి చాలా తేడా చూపించారు… పార్టీ విషయం లొ ఇంకా జనాల విషయం లొ కూడా…

  31. Original Character of a leader is known in the first term:

    NTR:

    -pulse on social issues and wanted to change. made many decisions – many good, some bad

    –removed old power centers like minishub & karanam..great decisions but hurt lot of brahmins

    –bought equal property share to women – one of the greatest decisions..in india, even today, women do not get equal rights

    –nationalized travel buses into RTC – great but seriously hurt some Kamma travel business established people

    CBN:

    -lot of passion for attracting investments

    -weak political pulse, fear of being called bad decision

    Jagan

    -psychoism, vengence

    -over propaganda – paying intellectuals who hate CBN – paying to their ego like ..we know whom i am referring to…look at this article

    -how to divide & make people poke each other eye and cultivate genrational hate..e.g trying to stoke anti-kamma

  32. లాంగ Leven గాడేమో

    ఒకసారి అంతా EV’M లే చేశాయి అంటావు.. ఇంకోసారి చంద్రబాబు హామీలు అంటావు.. ఇంకోసారి ఏదో జరిగింది కానీ సాక్ష్యం లేదు అంటావు..మరోసారి తాగుబోతులు అంటావు.. ఇంకో వైపు LAND TITLING ACT అంటావు..

    ఇప్పుడు ఈ డే మో అంతా volunteers చేశారు.. ముంచినారు అంటున్నాడు..

    ఇంతకీ ఏది రైట్??

  33. volunteer system is only for serving it does not have any decision making capabilities. the decision making is centralized and the MLAs, ZPTCs, MPs unable to gain trust and influence Jagan in anyway.

  34. మరో బ్లాక్ బ్లాస్టర్ చిత్రం

    బాపట్ల సూర్య లంక బీచ్ రిసార్ట్స్ రాసలీలలు

    వీడియో విడుదలకు సర్వం సిద్ధం చేస్తున్న vశాంతి వర్గం

  35. మరో బ్లాక్ బ్లాస్టర్ చిత్రం

    బాపట్ల సూర్య లంక బీచ్ రిసార్ట్స్ రా స లీలలు

    వీడియో విడుదలకు సర్వం సిద్ధం చేస్తున్న వీ శాంతి వర్గం

  36. మరో బ్లాక్ బ్లాస్టర్ చిత్రం

    బాపట్ల సూర్య లంక బీచ్ రిసార్ట్స్ రా స లీ ల లు

    వీడియో విడుదలకు సర్వం సిద్ధం చేస్తున్న వీశాంతి వర్గం

  37. రొటీన్ లైఫ్ తో జీవితం పై బోరు కొడుతుంది ఆఫీసు, ప్రెజెంటేషన్స్, స్టాక్ మార్కెట్ ఏదైనా కొత్తగా నేను కూడా ఎవరికన్నా ఒక గైడ్, ఫిలాసఫర్, కేర్ టేకర్ ని అవుదాం అనుకుంటున్నా

    1. నాలుగో వ్యాసం వచ్చేసరికి ప్రసాద్ గారు కలు జరారు.. ఎందుకు అంటే ప్రజలు కన్నిగ్నెస్ ని అయిన బరిస్తరు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారు.

      అమరావతి రాజధాని అని ఒప్పుకుని గెలిచాక తిరకాసు ఏంటి. ఒకవేల ఉపయోగం లేకపోతె ఎందుకో భూములు ఇచ్చిన వాళ్ళతో చెప్పి మీ భూములు మీరు తీసుకొండి అనిచెప్పి ఉండాల్సింది.

      అదీ కాదు రైతులని అంటరాని వల్ల లాగా చూసి వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకోవటం ఏంటి? కృష్ణా గుంటూరు ఎమ్మెల్యే లు కలిసి మనం రాజకీయం గా దెబ్బ తింటం రాజధాని తారలిస్తే అని చెప్తే

      ఆ రెండు జిల్లాలు మనకు అక్కరలేదు అన్నట్లు వ్యవహారిస్తే ఎలా? అంటే ప్రజలంటే ఈమాత్రం లెక్క లేదు అనుకోవాలి

      1. వాలెంటీర్ ఇది చాల దుర్మార్గమైన ఆలోచన — సేవ పేరుతో అన్నీ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పెట్టిన వ్యవస్థ.

      2. సలహదారులని అనటం తప్పు ఎవరి మాటైనా వినే రాకమా. అలా వింటే ఇంట్లో నే సమస్యలని చక్కదిద్దు కునే పనే కదా

      3. వోటమిని ఎమ్మెల్యే ల మీద నెట్ట తానికి చూడటం ఏంటి ఈయన ,,,వల్లని ఉచ్చ విగ్రహాలు చేసి ఆడించినప్పుడు తెలియదా ఎన్నికలు వస్తున్నాయ్ అని

      4.ప్రజాభిప్రాయం తెలియకపోవటం ఏంటి అన్నీ తెలుసు..అప్పటికే అన్నీ అవకాశాలు అయిపోయాయి

      5. ఒకరి ని కొట్టి ఒక్కరికి పెడతాం అంటే ఏ ప్రజా ఒప్పుకోరు అందుకే విశాఖ ప్రజలు వోట్లు వెయ్యలేదు

      మనకి రాయలసీమలో 40 నుంచి 50 సీట్లు వస్తాయ్ మిగిలినా 40 సీట్లు ఎక్కడ తేవాలి అన్నప్పుడు అమాయక ఉత్తరాంధ్ర కనపడింది.

      అలా అటునుంచి నరుక్కుని వద్దాం మద్యలో ఉన్న వాటి గురించి మనకి అనవసరం అనుకున్నప్పుడే ప్రజలకి అర్థం అయ్యి 2 ఏళ్లుగా ఎన్నికలు కోసం ఎదురుచూసి కొట్టారు.

      వొడించింది ఎమ్మెల్యే ల ని కాదు YSRP అనే పార్టీ ని

  38. మరో బ్లాక్ బ్లాస్టర్ చిత్రం బాపట్ల సూర్య లంక బీచ్ రిసార్ట్స్ రా స లీ ల లు వీ డి యో విడుదలకు సిద్ధం అవుతున్న తాత వర్గం

  39. మాంచి పోటుగాళ్ళనే పట్టావ్ రా జగన్

    ఒకడు గంట ఊపుతాడు ,

    ఒకడు మైనర్ బాలికని రేప్ చేస్తాడు ,

    ఇంకోడు అరగంట చాలంటాడు ,

    మరొకడు గంట చాలంటాడు ,

    ఒకడు ఏకంగా కొడుకు కనివ్వమంటాడు ,

    ఒకడు అక్రమసంబంధం పెట్టుకుంటాడు..

    నీ పార్టి మొత్తం..

    అవినితి , అక్రమసంబంధాలేనా

    చె త్త మొత్తం ఒక చోట

  40. ఏంటో మీ సొంత కవిత్వం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు లబ్ధి పొందారంట కానీ ఓట్లు వేయలేదంట, జన్మభూమి వ్యవస్థ వల్ల ప్రజలు అష్ట కష్టాలు పడ్డారట, వాలంటీర్ వ్యవస్థ వల్ల అవన్నీ తగ్గాయంట అందుకే ఓట్లు వెయలేదంట

    1. జగనూ ప్రజలు హేపీ అంట ఎంఎల్ఏ లు హేపీ కాదంట, అందుకే ఎంఎల్ఏ లు ప్రజలతో ఓట్లు వేయించలేదా ఎంబీస్ గారూ, ఏంటో మీ అనాలిస్

      1. MLA లు వొడిపోవాలి జగన్ గెలవాలి అని ప్రజలు అనుకున్నారా, అది మీ భ్రమ. ప్రజలు బాగా ఆలోచించి పరిపాలన చేతకాని దద్దమ్మ అని అర్థం అయి చిత్తుగా ఓడించారు, ఇది నిజం

  41. జగన్ పతనానికి నిజమైన కారణాలు!!

    1. కక్ష సాధింపులు, రాజరికపు పోకడలు, అక్రమ కే.-సులు

    RRR, Dr సుధాకర్, శిరోముండనం, రాజధాని రైతుల పై 3 వేల కే.-.సులు. అనేక మంది టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులు. పేస్ బుక్ పోస్టులపై కూడా CID తో తీవ్ర చర్యలు తీసుకొవటం. రాజ్యాంగ భద్ద పదవులని, కోర్ట్లులని కూడా లెక్కచేయక పోవటం. చంద్రబాబు ని ఇరికించి జైలు లో పెట్టటం.

    2. పరిపలనలొ అనుభవం లెకపొవటం, తు.-.గ్ల.-.క్ నిర్ణయాలు – చంద్రబాబు మీద కొపంతొ ఆమరవతిని నాశనం చెయాలి అని చూడటం. పోలవరం లొ రివర్స్ టెండరింగ్, విశాక లొ లూలూ గ్రూప్ అమరావతిలో సింగపూర్ కన్సార్టియం పెట్టుబడుల ఓప్పందాల రద్దు చెయటం.

    3. పెట్టుబడులు, పారిశ్రామిక అభిరుద్ది మీద ద్రుష్టి పెట్టకపోవటం. పారిశ్రామిక ఆబిరుద్ది ని రాజకీయాల్ని విడివిడిగా చూడలేకపోవటం. అమర్ రాజా బ్యాటరీస్, కియా మోటార్స్ పై అనవసరపు రాదంతం.

    4. కెవలం కొన్ని బ్రండ్లకె అవకాసం కల్పిస్తూ అధిక ధరలకు నాసిరకం మద్యం అమ్మటం. అదే మధ్య నియంత్రణ అంటూ ప్రజలని మభ్య పెట్టటం.

    5. వై.-.స్ వివేకా హ.-.త్య వెనుక ఉన్నవారిని సమర్ధించటం. వై.-.స్ షార్మిల, వై.-.స్ వి.-.జ.-.య.-.మ్మ, వై.-.స్ సునీత ల తిరుగుబాటు.

    6. మంత్రుల బూ.-.తు.-.లు, అతి చేష్టలు. లోకేష్, భువనేశ్వరులను దారుణంగా నిందించటం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై అనవసరపు మాటలు.

    7. పరిపాలలో పారదర్శకత, జవాబుదారీతనం లెకపోవటం. GO లని సైతం ఆన్లైన్ లో పెట్టకపోవడం. విశాకలొ విజయ సాయి భూ దందా!మితి మీరిన ప్రచర యావ! తప్పని తెలిసినా ప్రబుత్వ భవనలకి పార్టి రంగుల వెస్తూ వెల కొట్లు కర్చు చెయటం. పాసు పుస్తకాల మీద, కుల ద్రువీకరణ లాంటి వాటి మీద కూదా జగన్ పొటొలు వెసుకొవటం.

    8. తాము తప్పులు చేస్తున్నాం అని తెలిసినా, సరిదిద్దుకొకపొగా విపరీతంగా సమర్ధించుకోవటం. బులుగు మీడియా లో గొబ్బెల్స్ ప్రచారం తో నెట్టుకు రావచ్చు అని బులుగు మీడియా పై అతిగా ఆధారపడటం

  42. ఈయన అసలు కారణాలు ఎప్పటికీ రాయడు. లైట్ తీస్కొండి!

    .

    జగన్ పతనానికి నిజమైన కారణాలు!!

    1. కక్ష సాధింపులు, రాజరికపు పోకడలు, అక్రమ కే.-సులు

    RRR, Dr సుధాకర్, శిరోముండనం, రాజధాని రైతుల పై 3 వేల కే.-.సులు. అనేక మంది టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులు. పేస్ బుక్ పోస్టులపై కూడా CID తో తీవ్ర చర్యలు తీసుకొవటం. రాజ్యాంగ భద్ద పదవులని, కోర్ట్లులని కూడా లెక్కచేయక పోవటం. చంద్రబాబు ని ఇరికించి జైలు లో పెట్టటం.

    2. పరిపలనలొ అనుభవం లెకపొవటం, తు.-.గ్ల.-.క్ నిర్ణయాలు – చంద్రబాబు మీద కొపంతొ ఆమరవతిని నాశనం చెయాలి అని చూడటం. పోలవరం లొ రివర్స్ టెండరింగ్, విశాక లొ లూలూ గ్రూప్ అమరావతిలో సింగపూర్ కన్సార్టియం పెట్టుబడుల ఓప్పందాల రద్దు చెయటం.

    3. పెట్టుబడులు, పారిశ్రామిక అభిరుద్ది మీద ద్రుష్టి పెట్టకపోవటం. పారిశ్రామిక ఆబిరుద్ది ని రాజకీయాల్ని విడివిడిగా చూడలేకపోవటం. అమర్ రాజా బ్యాటరీస్, కియా మోటార్స్ పై అనవసరపు రాదంతం.

    4. కెవలం కొన్ని బ్రండ్లకె అవకాసం కల్పిస్తూ అధిక ధరలకు నాసిరకం మద్యం అమ్మటం. అదే మధ్య నియంత్రణ అంటూ ప్రజలని మభ్య పెట్టటం.

    5. వై.-.స్ వివేకా హ.-.త్య వెనుక ఉన్నవారిని సమర్ధించటం. వై.-.స్ షార్మిల, వై.-.స్ వి.-.జ.-.య.-.మ్మ, వై.-.స్ సునీత ల తిరుగుబాటు.

    6. మంత్రుల బూ.-.తు.-.లు, అతి చేష్టలు. లోకేష్, భువనేశ్వరులను దారుణంగా నిందించటం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై అనవసరపు మాటలు.

    7. పరిపాలలో పారదర్శకత, జవాబుదారీతనం లెకపోవటం. GO లని సైతం ఆన్లైన్ లో పెట్టకపోవడం. విశాకలొ విజయ సాయి భూ దందా!మితి మీరిన ప్రచర యావ! తప్పని తెలిసినా ప్రబుత్వ భవనలకి పార్టి రంగుల వెస్తూ వెల కొట్లు కర్చు చెయటం. పాసు పుస్తకాల మీద, కుల ద్రువీకరణ లాంటి వాటి మీద కూదా జగన్ పొటొలు వెసుకొవటం.

    8. తాము తప్పులు చేస్తున్నాం అని తెలిసినా, సరిదిద్దుకొకపొగా విపరీతంగా సమర్ధించుకోవటం. బులుగు మీడియా లో గొబ్బెల్స్ ప్రచారం తో నెట్టుకు రావచ్చు అని బులుగు మీడియా పై అతిగా ఆధారపడటం

  43. Jeggulu volunteer’s సహాయంతో direct గా “ప్రజలతో సంపర్కం పెట్టుకుని” MLA ని neglect చేస్తే, Jeggulu మీద ప్రేమ కారిపోతున్న కూడా, రాష్ట్రాన్ని లూటీ చేసిన MLA ల మీద కోపంతో ఒకరికి తెలియకుండా ఇంకొకరు Fan రెక్కలు విరిచి 11 ముక్కలు చేసారా??

    కేవలం 3 lines లో చెప్పాల్సిన దాన్ని నువ్వు 3 పేజీ లు రాశావా??

    What an analysis రా ముసలి.. నువ్వు తగ్గకు.. వాణ్ణి ఇలానే భ్రమలో ఉంచు..

  44. మాట తప్పను, మడమ తిప్పను.. Ys బిడ్డని అంటూ వేలాది హామీలు ఇస్తే, నమ్మి ఆంధ్ర ప్రజలు చేసిన అతి పెద్ద ప్రయోగం “One chance experiment” అది BIG FAILURE అర్థం అయ్యి దాన్ని సరిచేసుకుని 2024 elections లో చెప్పు’తో కొట్టి కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికి రాని సన్నాసి నువ్వు అంటూ Fan ని విరిచి 11 ముక్కలు చేసి తీర్పు ఇచ్చారు..

    Rahul ని ప్రదాని చెయ్యాలనే YS ఆశయాలని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ కే వెన్నుపోటు పొడిచి, దాని ఓటు బ్యాంక్ మొత్తం లాక్కునాడు..

    ఈడి కి balam ఉంటే BJP వాడుకుంటు0ది కానీ హిందూ వ్యతిరేక ఉన్మాదిని అస్సలు సపోర్ట్ చేయదు.

    TDP & JSP ఈ భూతాన్ని మళ్లీ అస్సలు లేవనియరు..

    So ఇక ఈడు రాజకీయాలు వదిలేసి అవినాష్ కబంద hasthaala నుండి బయట పడి, గుట్టుగా వ్యాపారాలు చేసుకుంటే better 

  45. మీరు మహానుభావులు సర్,

    జగన్ చేశాడని చెప్పిన భావించిన మంచి పనులను నిఖార్సుగా చేశాడని వ్రాసి, జగన్ ప్రభుత్వంలో జరిగిందని చెబుతున్న అవినీతి మాత్రం ” ట ” చేర్చి అసలైన గోడ మీద పిల్లి వ్యాసం వ్రాశారు.మాకు తెలుసు మీరు రకరకాల పత్రికలలో వచ్చిన వార్తలను క్రోడీకరించి మీదైనా శైలి లో వ్రాస్తారు. కానీ ఈ వ్యాసం మాత్రం పూర్తిగా సాక్షి పత్రిక లో వార్తలు చదివి వ్రాసినట్టున్నారు.

    వీలైతే లంచం ఇవ్వకుండా ఒక్క SRO ఆఫీసు లో అయినా రిజిస్ట్రేషన్ చేయించగలేమో ( టీడీపీ కాలo అయినా/ వైసిపి అయినా) చూడండి. లంచం లేకుండా జగన్ ప్రభుత్వం లో పని జరిగింది అని ఎక్కడా చెప్పవద్దు ప్లీజ్.

  46. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీ దృష్టి లో వుంచుకోక పోవడం ప్రజలకు అస్సలు నచ్చలేదు. ఇదే ప్రధాన కారణం

  47. jaggapysco rastraniki pattina sani.. okka chance ani amma, chelli, pellam road yekki adukunaru janam karunchi echaru. Baga pettadu bokka . Inka buddi vunna vadu evaru vidiki vote veyyaru

  48. జగన్ ప్రచార యావ గురించి పెట్టిందే తప్ప నిజంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల అన్ని ఉపయోగాలు ఏమీ లేవు. సింపుల్ లాజిక్ ఏమిటంటే ఎవడి ఇంట్లో పని వాడు చేసుకునే తీరికే లేకపోతే, ఉద్యోగం కొసం ప్రయత్నిస్తూ ఏదో ఒక రంగం లో తమ నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం లో ఉన్న నిరుద్యోగికి 50 ఇళ్ళలో వాళ్ళ పనులు చేయడం ఎలా సాధ్యం? అది కూడా నెలకి 5000 జీతానికి? ఒక టి స్టాల్ లో పని చేసేవాడి జీతం అంత ఉంటుందేమో?! దానికి సిద్ధమైనవాళ్ళు ఇన్నివేలమంది దొరికారు అంటే, వాళ్ళు సగటు నిరుద్యోగులు కాదు. ఈ పనిలో ఎక్కడో అడ్డగోలు సంపాదన మరిగిన వాళ్ళు అయినా అయి ఉండాలి. లేదా వాళ్ళ అసలు లక్ష్యం తమ అధినేతకి ఏదో ఒకవిధంగా లాభం కలిగించడం అయి ఉండాలి. అసలు వాలంటీర్ సేవలలో రెండే నిజంగా పనికి వచ్చేవి రెండు, ఒకటి pensions ఇంటికి తీసుకువచ్చి ఇవ్వడం, రెండు రేషన్ తీసుకువచ్చి ఇవ్వడం. ఈ రెండు కూడా కేవలం వృద్ధులు మాత్రమే ఉంటున్న అతి కొద్ది ఇళ్ళకి అవసరం. ఆ కొద్దిమందికి కూడా Pensions పోస్టల్ డిపార్ట్మెంట్ తో ఒప్పందం చేసుకుని మనీ ఆర్డర్ లాగా అందించవచ్చు. రేషన్ పంపిణీ బాధ్యత డీలర్స్ కే అప్పచెప్పవచ్చు. కానీ జగన్ క్రిమినల్ ఆలోచన ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలమీద నిత్యం నిఘా పెట్టడం, వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక సందర్భం లో మీరు కేవలం నా దయ వల్లే బతుకుతున్నారు సుమా అని గుర్తు చేయడం. నా కాకి లెక్క ప్రకారం జగన్ కి వచ్చిన వోట్లలో ఒక 15% ఈ వాలంటీర్లే ఇన్ఫ్లూయెన్స్ చేసి వేయించి ఉంటారు. లేకపోతే అంత రాక్షస పాలన కి సుమారు 40% వోట్లు రావడం అసాధ్యం.

  49. రాజధాని పేరు తో ప్రజలలో చీలిక తీసుకుని వచ్చి ఎన్నికల్లో లాభ పడడం అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే చాతికిలా పడిపోయింది.

    భూమి ఇచ్చిన రైతు పరిస్థితి ఏంటి అని అనుకో సాగారు

  50. Prasadam yem theliani vaadu nuvvu raasindhi chadhivi brama padathaademo kaanee JAGAN otamiki karanam athane….ituvanti asamardha chathakaani mukhyamanthrini gatha 50 samvathsarala kaalamlo prajalu chooda ledhu. yeppudu yennikalu vasthaaya JAGAN ni intiki pampudhaama ani yedhuru choosi otlesaaru…..prasad nijyitheega baathakatam nerchuko.

  51. neeku namaskaaram prasadam …valanteerlu theesukelli otleyinchedhi yemiti prasadam…yeppudu yennikalu vasthe YCP ni bngalakathamlo visireddhamaa ani prajalu kaasukuni koorchuni gumbanamgaa vunnaru. samyam raagane nallini nalipinatlu nalipesaaru…151 anedhi yentha goppa number yentha ollu dhaggara pettukuni panicheyaali…ee verrodemo intlo pabjee adukovatam, paradhaalu kattukuni thiragatam, velamandhi police paharalo bathakatam, chetlu kotteyincheyatam idhi bathuku…prajallo navvulapalayyadu.

  52. జగన్ పై అభిమానంతో , “అతనెలాగూ గెలుస్తాడులే , మా స్థానిక MLA ను ఓడించి బుద్ధి చెబుదాం “ అని అనుకున్నారు. It’s other way round sir, people have voted to defeat Jagan. All the MLAs who defected to TDP , just before the elections have won with huge margins.

Comments are closed.