చైనా లో కరోనా విపరీతంగా విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో మళ్లీ అంతర్జాతీయంగా కరోనా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి దాదాపు ఏడాది నుంచి కరోనా భయాల విషయంలో కాస్త రిలాక్స్ అయిన ఇండియా లో కూడా…
View More దేశంలో అతిస్వల్ప స్థాయిలో పెరిగిన కరోనా కేసులు!National
దెయ్యం వదిలిస్తానన్నాడు.. అత్యాచారం చేశాడు
మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో జరిగింది. నిందితుడిని 45 ఏళ్ల అశోక్ కుమార్గా గుర్తించారు. “దెయ్యాన్ని వదిలిస్తాననే” సాకుతో అతను…
View More దెయ్యం వదిలిస్తానన్నాడు.. అత్యాచారం చేశాడుపట్టపగలు కాలేజీలో కత్తితో పొడిచేశాడు
న్యూ ఇయర్ వేడుకలు అయిపోయాయి, వీకెండ్ కూడా కావడంతో కుర్రకారు ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఎంతో ఆనందంగా, రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ్టి నుంచి కాలేజీల్లోకి అడుగుపెట్టారు యూత్. 20 ఏళ్ల లయశ్మిత కూడా…
View More పట్టపగలు కాలేజీలో కత్తితో పొడిచేశాడుగూగుల్ లో ఇలా సెర్చ్ చేస్తే జైలుకే..!
ఈ యుగంలో ఏం కావాలన్నా గూగుల్ తల్లిని అడగడం కామన్ అయిపోయింది. ఎంత చిన్న విషయమైనా గూగుల్ సెర్చ్ చేయనిదే నిర్థారణకు రావడం లేదు ఇప్పటి నిజం. దీనికితోడు వాయిస్ సెర్చ్ కూడా అందుబాటులో…
View More గూగుల్ లో ఇలా సెర్చ్ చేస్తే జైలుకే..!సిగ్గులేకుండా బాలయ్య కాళ్ళ దగ్గరకొచ్చిన పవన్!
కష్టపడి చదువుకున్నారు.. జీవితంలో ఒక స్థాయికి రావాలనుకున్నారు, దేశం కాని దేశం వెళ్లారు.. సముద్రాలన్నీ దాటినా.. ఖండాలు దాటినా కొంత మందికి కుల పిచ్చి పోలేదు. మా కులం వాడు.. మా హీరో… మా…
View More సిగ్గులేకుండా బాలయ్య కాళ్ళ దగ్గరకొచ్చిన పవన్!2023.. రాజకీయాలకు సెమిఫైనల్!
2024 దేశంలో ఎన్నికల సంవత్సరం. 2024లో దేశ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏపీ వంటి రాష్ట్రానికి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతాయి. 2024లో ఎన్నికలంటే.. 2023లో అందుకు ఫుల్…
View More 2023.. రాజకీయాలకు సెమిఫైనల్!కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత ఉంది!
కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్నాడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ! సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకతను తను గమనించినట్టుగా చెప్పుకొచ్చారు. ఈ వ్యతిరేకత…
View More కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత ఉంది!ఆ వారసత్వ, ప్రాంతీయ పార్టీకి కన్నుగీటుతున్న బీజేపీ!
భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు కొన్నాళ్లుగా వారసత్వ రాజకీయాలను తెగద్వేషించేస్తూ ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు వారసత్వమయమని, ప్రాంతీయ పార్టీలతో అవినీతి అని కొత్త వాదనలు అందుకున్నారు. వారసత్వ రాజకీయాలు పోవాలని నినదిస్తున్నారు. అయితే బీజేపీలో…
View More ఆ వారసత్వ, ప్రాంతీయ పార్టీకి కన్నుగీటుతున్న బీజేపీ!హార్డ్ వేర్ ఎగుమతుల లక్ష్యం రూ.లక్ష కోట్లు!
దేశం నుంచి ఎగుమతి అయ్యే హార్డ్ వేర్ ప్రోడక్ట్స్ విలువను లక్ష కోట్ల రూపాయల వరకూ పెంచడమే లక్ష్యమని అంటోంది కేంద్ర ప్రభుత్వం. అది కూడా 2023లో సాధించడమే సంకల్పంగా ప్రకటించుకుంది కేంద్రం. ప్రస్తుతం…
View More హార్డ్ వేర్ ఎగుమతుల లక్ష్యం రూ.లక్ష కోట్లు!లైంగిక ఆరోపణలు- మంత్రిపై కేసు
లైంగిక ఆరోపణలపై మంత్రి పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. జూనియర్ కోచ్తో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా హరియాణాలో క్రీడలశాఖ మంత్రి సందీప్సింగ్పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి, బర్తరఫ్ చేయాలనే…
View More లైంగిక ఆరోపణలు- మంత్రిపై కేసుప్రపంచం ఏవేవో చర్చించుకుంటే, ఇక్కడ బికినీలపై!
ఒకవైపు గ్లోబలైజేషన్ అంటాం. గ్లోబలైజేషన్ ఫలాలన్నింటినీ వాడుకోవాలని చూస్తాం. తన వరకూ వస్తే అంతా సవ్యంగానే కనిపిస్తుంది. విదేశీ, స్వదేశీ వాదనలు సొంతానికి ఉపయోగపడవు. అయితే ఒకవైపు గ్లోబలైజేషన్ ఫలాలను భుజిస్తూనే.. మళ్లీ అవతలి…
View More ప్రపంచం ఏవేవో చర్చించుకుంటే, ఇక్కడ బికినీలపై!సాకర్ ధిగ్గజం నిష్క్రమణ.. జీవిత విశేషాలెన్నో!
ఒక్క సాకర్ ప్రపంచకప్ సాధనతోనో అర్జెంటీనన్ సాకర్ స్టార్ మెస్సీని ప్రపంచం ఎంతగా ఆరాధిస్తోందో .. ఎవరికీ ప్రత్యేకంగా విశదీకరించనక్కర్లేదు. ఇటీవలే సాకర్ ప్రపంచకప్ జరిగింది ఖతార్ లో. ఫైనల్లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా…
View More సాకర్ ధిగ్గజం నిష్క్రమణ.. జీవిత విశేషాలెన్నో!రాహుల్ జోడో.. బయటకొస్తున్న హిడెన్ ఎజెండాలు!
‘నేను దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్నది రాజకీయం కోసం కానేకాదు.. దేశ ప్రజలకు ప్రేమను పంచిపెట్టడానికి, వారిని ఏకం చేయడానికి’ అని తన భారత్ జోడో యాత్ర గురించి రాహుల్ పలుమార్లు చెబుతూ ఉంటారు. కానీ…
View More రాహుల్ జోడో.. బయటకొస్తున్న హిడెన్ ఎజెండాలు!హత్య కేసు నిందితుడు.. 28 ఏళ్ల తర్వాత అరెస్ట్
నేరాలు చేసి సులభంగా తప్పించుకోవచ్చనుకునే వాళ్లకు ఇదొక పాఠం. హత్య కేసులో నిందితుడ్ని, 28 ఏళ్ల పాటు నిఘాలో ఉంచి, తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సీన్, మహారాష్ట్రలో…
View More హత్య కేసు నిందితుడు.. 28 ఏళ్ల తర్వాత అరెస్ట్ప్రముఖ యువ క్రికెటర్కు ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యువ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రిషబ్ పంత్…
View More ప్రముఖ యువ క్రికెటర్కు ప్రమాదంరాహుల్ జోడో రిజల్ట్స్.. యూపీలో కాంగ్రెస్ ఒంటరే!
జోడో అంటే అతికించుకుంటూ వెళ్లాలి. రాజకీయాలకు నా యాత్రకు సంబంధం లేదు. కుల మతాలకు అతీతంగా ప్రేమను పంచి, దేశంలోని ప్రజలందరినీ కలపడానికే ఈ యాత్ర చేస్తున్నాను అని రాహుల్ ఎంతగా చెప్పుకున్నప్పటికీ.. జోడో…
View More రాహుల్ జోడో రిజల్ట్స్.. యూపీలో కాంగ్రెస్ ఒంటరే!ప్రధాని తల్లి అనంత లోకాలకు…!
ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ (100) అనంతలోకాలకు వెళ్లిపోయారు. గత కొంత కాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఇటీవల అహ్మదాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. ఇంతలోనే చేదు…
View More ప్రధాని తల్లి అనంత లోకాలకు…!రాహుల్ గాంధీకి ఆ కోరిక ఇంకా ఉన్నట్లేనా?
జీవితంలో పెళ్లి చేసుకోవాలనే కోరిక ప్రతి మగవాడికి, ఆడపిల్లకూ ఉంటుంది. వైవాహిక జీవితాన్ని అనుభవించాలని ఉంటుంది. ఇందుకు భిన్నంగా కొందరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. పెళ్లి అనేది వ్యక్తిగతం…
View More రాహుల్ గాంధీకి ఆ కోరిక ఇంకా ఉన్నట్లేనా?ప్రధాని కలత ..ఆర్థిక చేయూత
నెల్లూరు జిల్లా కందుకూరులో చోటు చేసుకున్న విషాదంపై ప్రధాని మోదీ కలత చెందారు. బుధవారం రాత్రి చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు క్షతగాత్రులయ్యారు. ఈ విషయమై…
View More ప్రధాని కలత ..ఆర్థిక చేయూతనాజల్ వ్యాక్సిన్: ఈ విషయాలు తెలుసుకోండి!
మరికొన్ని రోజుల్లో భారత్ లోకి ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన ఈ వ్యాక్సిన్ కు ధరలు కూడా నిర్ణయించారు. ఆ విషయాలన్నీ ఇంతకుముందే చెప్పుకున్నాం.…
View More నాజల్ వ్యాక్సిన్: ఈ విషయాలు తెలుసుకోండి!మరికొన్ని రోజుల్లో నాజల్ వ్యాక్సిన్.. ధర ఎంతంటే!
భారత్ లో కరోనా భయాలు మరోసారి పెరుగుతున్న వేళ.. కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే చాలామంది 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. కాకపోతే బూస్టర్ డోస్ తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపించలేదు. ఈ…
View More మరికొన్ని రోజుల్లో నాజల్ వ్యాక్సిన్.. ధర ఎంతంటే!రెడ్డి గారి పార్టీకి అనుచరుడి మద్దతు ఉంటుందా?
కర్ణాటకలో బీజేపీ నుంచి నేతలు బయటకు వెళ్లి పార్టీలు పెట్టడం కొత్త కాదు. 2013 అసెంబ్లీ ఎన్నికలప్పుడు అటు యడియూరప్ప, ఇటు శ్రీరాములు ఇద్దరూ బీజేపీని వీడి బయటకు వెళ్లారు. తనకు సీఎం సీటును…
View More రెడ్డి గారి పార్టీకి అనుచరుడి మద్దతు ఉంటుందా?కరోనా మరణ మృదంగం
చైనాలో కరోనా మరణ మృదంగం మోగుతోంది. చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఇదే దేశంలో మొట్టమొదటగా మహమ్మారి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టింది. అక్కడ మొదలైన…
View More కరోనా మరణ మృదంగంమళ్లీ నిబంధనలొచ్చాయ్!
కరోనా మహమ్మారి దెబ్బతో అంతా అప్రమత్తం కావాల్సి వచ్చింది. గతానుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను హెచ్చరిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది. ముఖ్యంగా మన దేశానికి వెలుపల కరోనా వేగంగా విస్తరిస్తోందన్న…
View More మళ్లీ నిబంధనలొచ్చాయ్!బంగారం కొనాల్సిన సమయమొచ్చిందా?
“ధన కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు” అని దీవిస్తూ ఉంటారు గుడిలో పూజారులు. Advertisement ఈ ధన, కనక, వస్తు, వాహనాల్లో డిప్రీషియేషన్ లేనిది కనకానికే. ఏయేడుకాయేడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగేది…
View More బంగారం కొనాల్సిన సమయమొచ్చిందా?ఫ్లిప్ కార్ట్ మెడకు చుట్టుకున్న యాసిడ్ దాడి కేసు
డిసెంబర్ 14న ఢిల్లీలో పట్టపగలు ఓ టీనేజ్ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, అందరూ చూస్తుండగా ఆమె ముఖంపై యాసిడ్ పోశారు. ఊహించని ఘటనతో యువతి విలవిల్లాడిపోయింది.…
View More ఫ్లిప్ కార్ట్ మెడకు చుట్టుకున్న యాసిడ్ దాడి కేసుటీచర్ బాగుండాలని వీల్ ఛైర్ పై శబరిమల యాత్ర
తనకు సహాయం చేసిన ఓ ప్రొఫెసర్ చల్లగా ఉండాలని ఓ వికలాంగుడు చాలా పెద్ద ప్రయత్నమే చేస్తున్నాడు. వీల్ ఛెయిర్ పై ఏకంగా శబరిమల యాత్ర మొదలుపెట్టాడు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్న భక్తులే,…
View More టీచర్ బాగుండాలని వీల్ ఛైర్ పై శబరిమల యాత్ర