అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి కేంద్ర హోంశాఖ తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఏపీ విభజన చట్టం హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచుతారనే ప్రచారం ఎప్పటి నుంచో వుంది.…
View More అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం షాక్!National
వారు కన్నెర్ర జేస్తే ‘ఉచితాలు’ ఆగుతాయా?
పేద ప్రజల కోసం ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాల గురించి ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ‘ఉచితం’లో ఉన్న ఔచిత్యాన్ని ప్రశ్నించడం మాత్రమే కాదు. వాటిని పూర్తిగా నిషేధించడం కోసం కూడా…
View More వారు కన్నెర్ర జేస్తే ‘ఉచితాలు’ ఆగుతాయా?భారత్ వెలిగిపోతోంది….ఎందులో అంటే!
జగన్ ప్రభుత్వం విచ్చలివిడిగా అప్పులు చేస్తోందని, ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ త్వరలోనే శ్రీలంకలా మారుతుందనే ఆందోళన వ్యక్తం చేసిన మేధావులు, రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు ఎక్కడున్నారు? మన దేశం అప్పు అక్షరాలా రూ.155.33 లక్షల…
View More భారత్ వెలిగిపోతోంది….ఎందులో అంటే!శివసేన ఎవరి సొంతం కానుంది?
శివసేన అధికార చిహ్నం, ఆ పార్టీ పేరు .. అధికారికంగా ఏ వర్గం వాడుకోవాలనే అంశంపై తేల్చడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఇటీవల శివసేనలో వచ్చిన చీలిక ఫలితంగా ఆ పార్టీ…
View More శివసేన ఎవరి సొంతం కానుంది?భారతదేశ జనాభా తగ్గిపోతుందా!
స్వతంత్రం వచ్చే నాటికి దేశ జనాభా 33 కోట్లు అని లెక్కలు చెబుతున్నాయి. 75 యేళ్ల తర్వాత ప్రస్తుతంలో దేశ జనాభా సుమారు వంద కోట్లు అదనంగా పెరిగింది. ప్రస్తుత దేశ జనాభా 141…
View More భారతదేశ జనాభా తగ్గిపోతుందా!బీజేపీ లో మాత్రమే వారసులు వర్ధిల్లాలనమాట!
ఒకవైపు భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న పెద్ద లక్ష్యం.. దేశంలో వారసత్వ పార్టీలను అణిచి వేయడమేనట! వారసత్వమే పరమావధిగా వ్యవహరించే ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నింటినీ బీజేపీ తన బుల్డోజర్ కింద నలిపేస్తుందట. Advertisement ఆఖరికి…
View More బీజేపీ లో మాత్రమే వారసులు వర్ధిల్లాలనమాట!మరోసారి.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా!
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి.. అథ్లెటిక్స్ లో ఇండియాకు స్వర్ణాన్ని అందించిన అద్భుతాన్ని చేసిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో చరిత్రను లిఖించాడు. Advertisement వరల్డ్ అథ్లెటిక్స్ చాంఫియన్షిప్ లో తొలిసారి…
View More మరోసారి.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా!పెద్దాయన సందేశం.. సొంత వారికే చురకలా?
రామ్నాథ్ కోవింద్.. ఈ దేశపు అత్యున్నత సింహాసనం మీదినుంచి దిగిపోతున్నారు. రాష్ట్రపతిగా సేవలందించిన ఆయన.. పదవీకాలం ముగియడంతో.. పార్లమెంటు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా.. కోవింద్ తన ప్రసంగంలో పార్లమెంటు…
View More పెద్దాయన సందేశం.. సొంత వారికే చురకలా?అందుకు బాధపడలేదంటున్న ఎన్వీ రమణ
మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏం కావాలని అనుకున్నారు, చివరికి ఏమయ్యారో మనసులో మాటను ఆయన…
View More అందుకు బాధపడలేదంటున్న ఎన్వీ రమణఆధారాలు ఇవ్వండి…మేం తేలుస్తాం!
మహారాష్ట్రలో శివసేన రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా శివసేన పార్టీకి యజమాని తామంటే తామని ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. ఉద్ధవ్ థాక్రేను విభేదించి ఏక్నాథ్ పార్టీని వీడారు. ఏక్నాథ్…
View More ఆధారాలు ఇవ్వండి…మేం తేలుస్తాం!వీళ్లలో ఈ లుకలుకలే కదా.. వారికి బలం!
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం నిజంగా అంత తిరుగులేనీ రీతిలో అప్రతిహతంగా ప్రజాభిమానాన్ని చూరగొంటున్నదా? ఏ ఎన్నికలోనూ పరాజయం అవకాశమేలేకుండా దూసుకుపోతుండడానికి ప్రధాని మోడీ నాయకత్వ పటిమ ఒక్కటే కారణమా? భారతదేశపు వర్తమాన రాజకీయంలో..…
View More వీళ్లలో ఈ లుకలుకలే కదా.. వారికి బలం!ద్రౌపది ముర్ముకు సపోర్ట్ చేశాడు ….తరువాత ఏ జరిగింది?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి పదే పదే చెప్పే ఆ రెండు పత్రికలు (ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి) ఆయన…
View More ద్రౌపది ముర్ముకు సపోర్ట్ చేశాడు ….తరువాత ఏ జరిగింది?హైకోర్టు తరలింపుపై మార్గం చూపిన కేంద్రం
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా అమరావతి నుంచి పరిపాలన రాజధాని విశాఖకు, అలాగే కర్నూలుకు హైకోర్టు తరలింపుతో న్యాయ రాజధాని చేయాలని సంకల్పించింది. అమరావతిలో…
View More హైకోర్టు తరలింపుపై మార్గం చూపిన కేంద్రంఈ ఐడియా ఆలోచించాల్సిందే!
రాజకీయ నాయకుల ఐడియాలు కొన్ని బాగుంటాయి. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు కదా. ప్రభుత్వ చర్యలను ఎండగడతారు కదా. కానీ ఆ విమర్శల్లోనుంచే ఒక్కోసారి ఆలోచించాల్సిన అంశాలు వస్తుంటాయి. అవి విన్నప్పుడు వాటిని…
View More ఈ ఐడియా ఆలోచించాల్సిందే!ద్రౌపది విజయం.. గిరిజన విజయమేనా?
భారతదేశంలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి దక్కింది. ఒదిశా ఆదివాసీ మహిళ దేశంలో అత్యున్నత పీఠాన్ని అధిష్టించింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో.. ఎంత చిన్న స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన…
View More ద్రౌపది విజయం.. గిరిజన విజయమేనా?కేంద్రంలో ఉద్యోగ ఖాళీల సంఖ్య 9 లక్షలు!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్య మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది, ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్…
View More కేంద్రంలో ఉద్యోగ ఖాళీల సంఖ్య 9 లక్షలు!సోనియా ఊహించని అనుభవం ఇది!
ఎంతో మందిని ఈడీ విచారణలకు పంపడం వెనుక సోనియాగాంధీ పైనే కుట్ర ఆరోపణలు వచ్చాయి. డైరెక్టుగా సోనియా గాంధీ కనుసన్నలతోనే ఈడీ కొంతమంది రాజకీయ నేతలను విచారించిందనే విశ్లేషణలు ఉన్నాయి. డైరెక్టుగా సోనియా ప్లానే…
View More సోనియా ఊహించని అనుభవం ఇది!ఇలాంటి రోజొకటి వస్తుందని ఆమె ఊహించి వుంటారా?
ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన రోజొకటి వస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అసలు ఊహించి వుండరు. Advertisement దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ఘన చరిత్ర కాంగ్రెస్. ఆ పార్టీకి అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్నారు. నేషనల్…
View More ఇలాంటి రోజొకటి వస్తుందని ఆమె ఊహించి వుంటారా?మోడీ చేతిలో మహా కత్తెర.. ఇక అన్నీ కటింగులే!
రాజకీయాలలో 'మిఠాయి సంస్కృతి' పోవాలని మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెలవిచ్చారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని ఆయన అభిలషించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో అమలు అవుతున్న ఉచిత…
View More మోడీ చేతిలో మహా కత్తెర.. ఇక అన్నీ కటింగులే!ఘాటుగా స్పందిస్తే పిల్లిలా జారుకున్నారు
ఎవరైనా సరే అంతే చాన్స్ దొరికితే చాలు మనల్ని ఎక్కడానికి ప్రయత్నిస్తారు. మనం ఊరుకున్నంత వరకు, అదే పనిగా దాడి చేస్తూనే ఉంటారు! మనం తిరగబడి స్పందించాం అంటే.. వెంటనే సర్దుకుంటారు! వారు చేస్తున్న…
View More ఘాటుగా స్పందిస్తే పిల్లిలా జారుకున్నారుఏది మిఠాయి మోడీజీ! ఎవరికి మిఠాయి!!
‘‘ ‘మిఠాయి సంస్కృతి’ (Revadi culture) తో జాగ్రత్తగా ఉండాలి. అది మంచిది కాదు ప్రమాదకరం..’’ ఈ వ్యాఖ్యలు.. రాజకీయేతర ప్రముఖులనుంచి మనం తరచూ వింటూ ఉంటాం. ప్రజలకు ఉచితంగా ఏమైనా ఇవ్వడం అనేది…
View More ఏది మిఠాయి మోడీజీ! ఎవరికి మిఠాయి!!వెస్ట్ బెంగాల్ పేరు మారబోతున్నదా…?
వెస్ట్ బెంగాల్ పేరు మారబోతున్నదా? తెలుగులో దీన్ని పశ్చిమ బెంగాల్ అంటారని తెలిసిందే కదా. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం పేరును మార్చాలని అనుకున్నారు. బ్రిటిష్ పాలకులు దేశాన్ని…
View More వెస్ట్ బెంగాల్ పేరు మారబోతున్నదా…?శివసేన ఎంపీల్లో చీలిక.. ప్రభుత్వంలోకి సేన!
శివసేనలో భారతీయ జనతా పార్టీ పెట్టిన చిచ్చు ఇప్పటికే తీవ్రరూపం దాల్చిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. Advertisement ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు బీజేపీ సపోర్ట్ తో ప్రభుత్వంగా దర్జాగా…
View More శివసేన ఎంపీల్లో చీలిక.. ప్రభుత్వంలోకి సేన!రాజ్యాంగ పదవులు చేపడితే రాజకీయ శకం ముగిసినట్లే
మన దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి అంటే రాష్ట్రపతి పదవి. ఆ తరువాత ఉపరాష్ట్రపతి పదవి. ఇవి జాతీయస్థాయిలో అత్యున్నత పదవులు. ఇక రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు కూడా రాజ్యాంగ పదవులే. ఇవి బ్రిటిష్…
View More రాజ్యాంగ పదవులు చేపడితే రాజకీయ శకం ముగిసినట్లేవీల్ చైర్ లో వచ్చి … నలుగురి సహాయంతో …
ఇప్పుడు జీవించి ఉన్న మాజీ ప్రధానుల్లో పదేళ్ళపాటు ప్రధానిగా పనిచేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన పదేళ్లు ప్రధానిగా పనిచేశారంటే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. నిజానికి ఆయన…
View More వీల్ చైర్ లో వచ్చి … నలుగురి సహాయంతో …జగదీప్ నామినేషన్లో కనిపించని హడావుడి!
రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్కు ఇచ్చిన ప్రాధాన్యం …ఉపరాష్ట్రపతి వరకూ వచ్చే సరికి అసలు కనిపించలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక మొదలుకుని, ఇతరత్రా విషయాల్లో బీజేపీ ఎందుకని మిగిలిన పార్టీలను పెద్దగా కలుపుకొని పోనట్టే కనిపిస్తోంది.…
View More జగదీప్ నామినేషన్లో కనిపించని హడావుడి!విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్నాటకకు చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేశారు. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ఇప్పటికే ఖరారు చేసిన…
View More విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా