భారతదేశ రాజకీయ చరిత్రలో హ్యాట్రిక్ కొట్టి వరుసగా మూడుసార్లు ఎన్నికలలో విజయం సాధించి ప్రధాని పదవిని స్వీకరించిన వారు ఇప్పటిదాకా దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తప్ప మరొకరు లేరు. ఇప్పుడు ప్రధాని…
View More నెహ్రూ తర్వాత అంతటి మొనగాడు మోడీనే!National
బెయిల్ గడువు ముగిసి… జైలుకు బయల్దేరిన సీఎం!
మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయేందుకు తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి బయల్దేరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను ఈడీ మార్చి నెలలో అరెస్ట్ చేసింది. 50 రోజుల…
View More బెయిల్ గడువు ముగిసి… జైలుకు బయల్దేరిన సీఎం!కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తక్షణ ఉపశమనం లభించలేదు. వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. జూన్ 5న తీర్పును వెలువరిస్తామని…
View More కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్!ఓటమి గురించి ఆ పార్టీకి ముందే తెలుసు
ఇవాళ దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ సమయం తీసుకోవడం వెనుక భారీ కుట్ర వుందని ఇండియా కూటమి నేతలు తీవ్ర విమర్శలు…
View More ఓటమి గురించి ఆ పార్టీకి ముందే తెలుసుఖర్గే క్లారిటీ: కాడి మోసింది ఇక చాలు!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యవహార సరళిలో వైరాగ్యం వచ్చిందా..? ఇన్నాళ్లు నిర్వహించిన పార్టీ సారథ్యంతో ఆయన విసిగి వేసారి పోయారా? ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే ఆశలు సన్నగిల్లి.. ఈ…
View More ఖర్గే క్లారిటీ: కాడి మోసింది ఇక చాలు!సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్!
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన జర్మనీ నుంచి బెంగళూర్ లోని కెంపేగౌడ ఎయిర్పోర్టుకు చేరుకోగానే…
View More సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్!ఔను… ఆయన బలమే కెమెరా!
ప్రధాని మోదీ బలం… పబ్లిసిటీ. తనకు కుటుంబం బంధం లేదని, దేశమే ఒక ఫ్యామిలీ అంటూ మోదీ భారీ డైలాగ్లు చెబుతుంటారు. పదేళ్ల క్రితం ఆయన మాటలు దేశ ప్రజానీకానికి వినసొంపుగా ఉండేవి. ఆ…
View More ఔను… ఆయన బలమే కెమెరా!ఆర్బీఐకి అంత డబ్బెలా వస్తుంది?
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.1 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని డెవిడెండ్ గా చెల్లించనుందనే వార్తలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయల మొత్తం ప్రభుత్వానికి…
View More ఆర్బీఐకి అంత డబ్బెలా వస్తుంది?తాయిలాల్లో హద్దులు దాటేస్తున్న రాహుల్ !
జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకంటె తాను కొత్తగా ఏదో ఒక బిస్కట్ వేస్తే తప్ప ప్రజల మన్నన చూరగొనడం అసాధ్యం అని చంద్రబాబునాయుడు అనుకున్నారు. ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి తీరాలని తెగించేసి…
View More తాయిలాల్లో హద్దులు దాటేస్తున్న రాహుల్ !కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం మరో ఏడు రోజులు బెయిల్ గడువు పొడిగించాలన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జూన్ ఒకటో తేదీ తర్వాత ఆయన…
View More కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్!ఆయనది మేకపోతు గాంభీర్యమా?
ఈ దఫా 400 ఎంపీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యమంటూ బీజేపీ అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీకి అంత సీన్ లేదని మరోవైపు సర్వేలు చెబుతున్నాయి. సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి…
View More ఆయనది మేకపోతు గాంభీర్యమా?మోడీ చాలా బాధపడుతున్నాడట..!
ప్రధాని నరేంద్ర మోడీ తాను చాలా పడుతున్నానని చెప్పారు. దేనికి బాధ? ఆరోగ్యం బాగాలేదా ? ఇన్నేళ్ళలో ఆయన అనారోగ్యం పాలయ్యాడని, హాస్పిటల్లో చేరారని ఎప్పుడూ వినలేదు. కాబట్టి ఆయనకు ఆరోగ్య సమస్యల బాధలేదు.…
View More మోడీ చాలా బాధపడుతున్నాడట..!ఘోర అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి
భారత్ లో మరో ఘోర అగ్నిప్రమాద సంభవించింది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగిన ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు…
View More ఘోర అగ్ని ప్రమాదం.. 25 మంది మృతిసోనియాగాంధీ కుటుంబం మొదటిసారి..!
సోనియాగాంధీ కుటుంబం మొదటిసారి కాంగ్రెసేతర పార్టీకి ఓటు వేసింది. దేశ వ్యాప్తంగా ఆరో విడత లోక్సభ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, ఆమె కుమారుడు…
View More సోనియాగాంధీ కుటుంబం మొదటిసారి..!గన్పౌడర్ పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి!
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెమెతరా జిల్లాలోని ఓ గన్పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో అందులో పనిచేసే కార్మికులు 17మంది అక్కడికక్కడే మృతిచెందడంతో పాటు పలువురికి తీవ్రగాయాలయ్యాయి. Advertisement ఘటనపై సమాచారం…
View More గన్పౌడర్ పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి!మోడీ కారణజన్ముడా? దైవంశ సంభూతుడా?
రాజకీయ నాయకులు మామూలుగానే ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థం కాదు. కొందరు నాయకులు మాట్లాడుతుంటే ఏం చెబుతున్నారో అర్థం కాక విలేకరులు తలకాయలు పట్టుకుంటారు. అలాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల్లో కొందరున్నారు. వాళ్ళ పేర్లు…
View More మోడీ కారణజన్ముడా? దైవంశ సంభూతుడా?కమలదళానికి రాష్ట్రానికి ఒక దేవుడు కావాలా!?
రాముడుని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోగల పరిస్థితి ఇప్పుడు ముగిసిపోయింది. రామాలయం నిర్మాణం కూడా జరిగిపోయిన తర్వాత ఆ ఘనత మొత్తం తమదే అని చెప్పుకోగలరు తప్ప- రాముడు పేరుతో ప్రజలలో భావోద్వేగాలను…
View More కమలదళానికి రాష్ట్రానికి ఒక దేవుడు కావాలా!?లోపలకి అడుగుపెట్టాలంటే రూ.50 లక్షలు కట్టాల్సిందే
సాధారణంగా ఏదైనా ఈవెంట్ కు వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు వంద లేదా 500 ఉంటుంది. మరీ కాస్ట్ లీ కార్యక్రమం అయితే ఎంట్రీ ఫీజు 2వేలు, 5వేలు ఉంటుంది. కానీ ఇది వెరీ వెరీ…
View More లోపలకి అడుగుపెట్టాలంటే రూ.50 లక్షలు కట్టాల్సిందేబ్రిటన్ ప్రధానే కాదు, అత్యంత ధనికుడూ భారతీయుడే!
అదేదో పాత సినిమాలో.. బ్రిటీషర్ పాత్రధారిలో నటుడు మోహన్ బాబు “మా వంట వాడు భారతీయుడు, మా తోట వాడు భారతీయుడు, మా బట్టలుతికే వాడు భారతీయుడు.. “అంటూ చెప్పే డైలాగ్ పాపులర్! భారతీయులను…
View More బ్రిటన్ ప్రధానే కాదు, అత్యంత ధనికుడూ భారతీయుడే!జమ్మూ అండ్ కశ్మీర్ లో పోలింగ్ శాతంలో రికార్డు.. సంతోషం!
జమ్మూ అండ్ కశ్మీర్, లఢాక్ ల పరిధిల్లోని లోక్ సభ స్థానాల్లో మెరుగైన పోలింగ్ శాతం నమోదవుతూ ఉంది. ఇప్పటికే ముగిసిన వివిధ స్థానాల పోలింగ్ తో పాటు, తాజాగా బారాముల్లా లోక్ సభ…
View More జమ్మూ అండ్ కశ్మీర్ లో పోలింగ్ శాతంలో రికార్డు.. సంతోషం!కాంగ్రెసులో స్వేచ్ఛ హద్దు మీరుతోందా?
కాంగ్రెసు పార్టీలో ఉన్నన్ని ముఠాలు, అంతర్గత కుమ్ములాటలు దేశంలో మరే ఇతర పార్టీలోనూ ఉండవు. ఈ వైఖరిని ఆ పార్టీ నాయకులు చాలా చక్కగా సమర్థించుకుంటూ ఉంటారు. కాంగ్రెసులో మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని,…
View More కాంగ్రెసులో స్వేచ్ఛ హద్దు మీరుతోందా?ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం చెందారు. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణ వార్తను ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి…
View More ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంఖరీదైన ఎన్నికలు.. ఇవిగో ప్రత్యక్ష సాక్ష్యాలు
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఖరీదైన ఎలక్షన్లుగా నిలుస్తున్నాయి 2024 సార్వత్రిక ఎన్నికలు. వేల కోట్ల రూపాయల ధన ప్రవాహం జరుగుతోంది. లెక్కలు చూపించని డబ్బు లెక్కలేనంతగా మార్కెట్లోకి వచ్చింది. మద్యం, బంగారం,…
View More ఖరీదైన ఎన్నికలు.. ఇవిగో ప్రత్యక్ష సాక్ష్యాలువ్యాయామం చేయని వాళ్లు కనీసం ఇది చేయండి
ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. అందరికీ అది కావాలి. కానీ ఏదీ ఉచితంగా రాదు. ఆనందం కూడా అంతే. ఎంతో కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే కొన్నింటిని త్యాగం చేయక తప్పదంటున్నారు…
View More వ్యాయామం చేయని వాళ్లు కనీసం ఇది చేయండిప్రజలను బురిడీ కొట్టించేందుకే ఆ మాటలు!
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తృణమూల్ కాంగ్రెస్ కూడా వారికి బయటి నుంచి మద్దతు ఇస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీదీ పేర్కొన్నటువంటి మాటలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చిత్రంగా ధ్వనిస్తున్నాయి. Advertisement…
View More ప్రజలను బురిడీ కొట్టించేందుకే ఆ మాటలు!మొన్న కోవీషీల్డ్.. ఇప్పుడు కోవాక్సిన్
మొన్నటికిమొన్న కోవీషీల్డ్ ప్రకంపనలు సృష్టించింది. తమ కంపెనీ తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్, సైడ్ ఎఫెక్టులు కలిగిస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారి అంగీకరించిన సంగతి తెలిసిందే. కొవీషీల్డ్ తీసుకున్నవాళ్లలో కొంతమందికి రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి తెల్ల…
View More మొన్న కోవీషీల్డ్.. ఇప్పుడు కోవాక్సిన్బీజేపీ ప్రచారంలో మరో భావోద్వేగ అంశం పీఓకే
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలతోపాటు ప్రజల్లో గూడు కట్టుకున్న భావోద్వేగ అంశాలను కూడా పట్టుకుంటాయి. ఈ ఎమోషనల్ అంశాలు ప్రాంతీయ పార్టీలకు ఒకలాగా, జాతీయ పార్టీలకు మరొకలాగా ఉంటాయి. జాతీయ పార్టీలు…
View More బీజేపీ ప్రచారంలో మరో భావోద్వేగ అంశం పీఓకే