social media rss twitter facebook
Home > Opinion
  • Opinion

    బెట్టింగ్ బంగార్రాజులకి హై బీపీ

    ఎన్నికలైపోయాయి. ఫలితం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ప్రకటించేది మాత్రం జూన్ 4 న. అంటే 20 రోజుల నిరీక్షణ. 

    అయితే ఈ గ్యాపులో వద్దన్నా రకరకాల సర్వేలొస్తున్నాయి.

    జగన్, చంద్రబాబు తదితరులపై ఐపీసీ 107 కేసు పెట్టాలి

    ఈ ఎన్నికల్లో ఒక చిత్రమైన సంగతి స్పష్టంగా కనిపించింది. ‘‘మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓట్లు కొనడానికి డబ్బులు ఇచ్చారు.. మాకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు.. ఎందుకివ్వరు?’’ అని

    ఎన్నికలైపోయాయి- ఐతే ఏంటి?

    ఎన్నికలు ముగిసాయి. ప్రచార రథాల హోరు ఆగిపోయింది. నాయకులు అలసట నుంచి సేద తీరుతున్నారు. గత కొన్ని వారాలుగా పలకరించిన నాయకులు ఇప్పుడు కనిపించరు. 

    పరీక్షలయ్యాక టీచర్లకి, విద్యార్థులకి

    ఒక్కడు Vs అందరు

    ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చిత్రమైన పరిస్థితి ఉంది. అధికారం కోసం అందరూ దాదాపుగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. తమను మించిన వాళ్లు లేరని, తమకు మాత్రమే ఓట్లు

    టీఆర్పీ రేటింగ్స్ ని బట్టి వైకాపాకి 153

    ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ముందస్తుగా చెప్పడానికి పద్ధతులేవిటి? అందరికీ తెలిసినవి సర్వేలు. అయితే ఈ సర్వేలు 3 రకాలు. 

    1. డబ్బు తీసుకుని ఏమీ చేయకుండా చెప్పేవి

    2.

    జ‌గ‌న్‌ను ఉద్యోగులు ఎందుకు స‌మ‌ర్థించాలంటే...!

    ఎన్నిక‌లు స‌మీపించాయి. ప్ర‌తి ఒక్క‌రూ తెలివైన తీర్పు ఇవ్వాల్సిన త‌రుణం ఇది. ఏ ప్ర‌భుత్వం వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో బాగా ఆలోచించి, ఈవీఎంలో తీర్పు ఇవ్వాల్సి వుంటుంది.

    నేత‌లంద‌రి ఆస్తులూ పెరిగాయి.. దేశం పురోగ‌మిస్తోంది!

    భార‌త‌దేశం నిజంగానే పురోగ‌మ‌నిస్తూ ఉంది. ఇందుకు ఆధారాలు కావాలా.. దేశంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను గ‌మ‌నిస్తే చాలు, భార‌త‌దేశం ఆర్థికంగా ఎంత పురోగ‌మిస్తోందో అర్థం చేసుకోవ‌చ్చు! విశేషం ఏమిటంటే..

    ఎన్నాళ్లీ మోసం?

    ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే యావ ముదిరితే అది చంద్రబాబు. అలాంటి అలవిమాలిన అత్యాశ ఒక మనిషి రూపంలోకి మారితే అది చంద్రబాబు! ఆయన ప్రచారం గానీ..

    తెదేపా మేనిఫెస్టో- వైకాపా గెలుపుకి శుభలేఖ

    మేనిఫెస్టో అనేది ప్రజలకి, నాయకులకి మధ్య నమ్మకానికి సంబంధించిన అంశం. మేమివి చేస్తానని చెప్పడం నాయకుల పని. అవి చేస్తారా చెయ్యరా అనేది వేరే విషయం. అసలు

    జ‌ర్న‌లిజానికి కొత్త సంర‌క్ష‌కుడు

    ధ‌ర్మం దారి త‌ప్పితే దేవుడు కొత్త అవ‌తారం ఎత్తుతాడు. జ‌ర్న‌లిజం దారి త‌ప్పితే కూడా ఒక కొత్త అవ‌తారం తెర‌మీదికి వ‌స్తుంది. ఆ దేవుడు పేరు ర‌విప్ర‌కాశ్‌.

    క‌డ‌ప‌లో వైసీపీకి ఆందోళ‌న క‌లిగించే స‌మాచారం!

    రెండు వారాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌ను తేల్చే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వైఎస్సార్ జిల్లాలో జ‌ర్న‌లిస్టుగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం తెలుసుకోవాల‌ని

    అతివాగుడు

    తాగుబోతులకు ఒక ఎడ్వాంటేజీ ఉంటుంది. తగాదా వచ్చినప్పుడు వాళ్లు ఎంత అనుచితంగా అయినా ప్రవర్తించవచ్చు.. అసభ్యంగా అయినా తిట్టవచ్చు. అంతా చేసేసిన తర్వాత.. ‘తాగి ఉన్నాడులే బాస్..

    జ‌గ‌న్ పై రాంగ్ ట్రాక్ నే న‌మ్ముకున్న తెలుగుదేశం పార్టీ!

    ఏపీలో అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కు గ‌ట్టిగా రెండు వారాల స‌మ‌యం ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ

    బాబుని తలదన్నిన జగన్: ఏపీలో ఇన్ని పెట్టుబడులా!

    జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి చెప్పమంటే వైకాపా నాయకులు సైతం సంక్షేమ పథకాల గురించే చెబుతారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, ఇంటివద్దకే పెన్షన్ మరియు సరుకులు,

    జ‌గన్‌పై అభిమానం కాదు... అంతకు మించి!

    వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహించిన సభలకు గానీ, మేమంతా సిద్ధమంటూ సాగిపోతున్న బస్సు యాత్రకు గానీ జనం పోటెత్తుతున్నారు. 2019

    సానుభూతి బ్రహ్మాస్త్రమా?

    ఎన్నికలకు ముందు ఒక నాయకుడికి ఒక దెబ్బ తగిలితే.. ఒక ప్రమాదం జరిగితే.. కాలో చెయ్యో విరిగితే..  దాడికి గురైతే.. అంతేనా.. ఆ దెబ్బవలన మొత్తం ప్రజల్లో

    రాజమండ్రి పార్లమెంట్ కార్యకర్తలకు విజ్ఞప్తి..

    స్వప్రయోజనాలకోసం పార్టీ భవిష్యత్తు తాకట్టుపెట్టిన రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీలో బీజేపీని సంపూర్ణాంగా నాశనం చేస్తుంది. టీడీపీకి బీజేపీ ఆత్మగౌరవం తాకట్టు సంపూర్ణం, సైనికుడిని మోసం చేయడం సిగ్గు

    చంద్రబాబు తనచుట్టూ తవ్వుకున్న గొయ్యి

    ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అని అంటుంటారు. కొందరు పక్కవాళ్ల కోసం గొయ్యి తవ్వుతున్నామనుకుంటారు కానీ తమకి తెలియకుండా తామే ఆ గోతిలో పడతామని అనుకోరు.

    జగన్ పై దాడి- అభాసుపాలౌతున్న కూటమి

    చెబితే నిజమే చెప్పాలి. లేదా అబద్ధం చెప్పాల్సొస్తే అతికేటట్టు ఉండాలి. ఒకవేళ అతకని అబద్ధం చెప్పినా ఊరికే మాట మార్చేయకుండా దానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే అభాసుపాలు

    గెలుపు ఎటువైపు?

    ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన కార్యదక్షతను, చిత్తశుద్ధిని మాత్రమే నమ్ముకున్నారు. ఇంటింటికీ పంచిపెట్టిన అభివృద్ధి ఫలాలను మాత్రమే నమ్ముకున్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ

    వైసీపీకి నెల్లూరు కంచుకోటే... కానీ!

    రాష్ట్రంలో అధికారం ఎవ‌రిదో స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితులున్నాయి. టీడీపీ, వైసీపీకి కంచుకోట అనుకున్న జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఇరు వైపు శ్రేణుల్లోనూ

    చంద్రబాబుకి జైకొట్టే చదువుకున్న మూర్ఖులు

    చంద్రబాబు ఎన్నికల ప్రచారమేమో గానీ కాస్తంత బుర్రవాడి చూస్తున్నవాళ్లకి నవ్వొస్తోంది. అసలు ఒక ప్రణాళిక పాడూ లేకుండా ఏది తోస్తే అది చెప్పడం, ప్రత్యర్థికి మరింత బలం

    థర్డ్ పార్టీ ఎవరికి లాభం?

    పార్టీలు పరస్పరం తలపడుతుంటాయి. ఏపీ రాజకీయాల్లో ఒక్క పార్టీతో మూడు పార్టీలు కూటమిగా కూడా తలపడుతుంటాయి. ప్రత్యర్థి దుర్మార్గుడు అని, తాము మాత్రమే సచ్ఛరిత్రులమని, తమంతటి సేవాపరాయణులు

    కూటమి నవ్వుల పాలు

    ఏ దుర్ముహుర్తాన మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచీ నవ్వులపాలు అవుతూనే ఉంది. అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేలకి తెదేపా, జనసేనలకు

    ఖేల్ ఖతమ్

    ‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలు మాత్రమే’ అనే నీతి ఎంతగా పాచిపోయినది అయినప్పటికీ.. మళ్లీ మళ్లీ నిత్యసత్యంలాగా మన ముందు తటిల్మని మెరుస్తూనే ఉంటుంది. ‘ఎర్రకోటపై గులాబీ జెండా

    టికెట్ నిరాకర‌ణ‌లో.. జ‌గ‌న్, చంద్ర‌బాబుల మ‌ధ్య ఎంత తేడా?

    దాదాపు నెల‌న్న‌ర కింద‌ట‌.. ముఖ్య‌మంత్రి ఆఫీసు నుంచి పిలుపు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ‌ణుకు మొద‌ల‌వుతోందంటే మీడియాలో పతాక శీర్షిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి.

    పతంజ‌లిశాస్త్రి క‌థ‌లు.. వేరే లోకం

    పతంజ‌లి శాస్త్రి క‌థ‌లంటే ఇష్టం. ఎందుకంటే తెలియ‌దు, అది అంతే. ఆయ‌న‌కి అవార్డు వ‌చ్చిన‌ప్పుడు రాద్దామ‌నుకున్నా. రాయ‌లేదు. అవార్డు ఆయ‌న‌కి మించింది కాదు. జ్ఞాన‌పీఠ‌మైనా త‌క్కువే. మ‌న

    జీవితం ఒక 3D సినిమా

    జీవితం ఒక 3D సినిమా. లోతు ఎప్ప‌టికీ అర్థం కాదు. న‌ల్ల అద్దాలు పెట్టుకుంటే ఇంకా మ‌స‌క‌. ఎపుడూ క‌త్తి తిప్పుతూనే వుండు. లేదంటే ఖాళీగా ఉన్న

    చంద్రబాబు భయంకర భవిష్యత్తు

    చంద్రబాబు చుట్టూ సరికొత్త ఉచ్చు బిగుసుకుంటోంది. ఓడితే ఒక బాధ, గెలిస్తే పది బాధలు అన్నట్టుగా ఉంది.

    బాబు రాజకీయ జీవితం అంధకారంగా, అయోమయంగా, అతలాకుతలంగా, శిరోభారంగా, శిధిలప్రాయంగా

    జగన్ మీద సరికొత్త ఏడుపు

    నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది.


Pages 1 of 842      Next