చిత్రంగా వుంది వ్యవహారం. ఎన్నికల అనంతరం జరుగుతున్న దాడులకు వైకాపా కారణం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నానా యాగీ చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే అదే సమయంలో తెలుగుదేశం
ఒత్తిడి అన్ని వైపుల నుంచి, టీనేజ్ నుంచే మగవాడిపై ప్రత్యేక ఒత్తిడి మొదలవుతుంది! బాగా చదువుకోవాలి ఎందుకంటే భవిష్యత్తుల్లో మంచి ఉద్యోగం రావాలంటే అప్పటి నుంచినే బాగా
ఏపీలో అధికారంలో ఎవరుండాలో ఉభయగోదావరి జిల్లాలు నిర్ణయిస్తాయనే మాట ఈనాటిది కాదు. అందుకే ఆ రెండు జిల్లాల ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో
అధికారంపై వైసీపీ చాలా ధీమాగా వుంది. ప్రధానంగా మహిళలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం అధికార పార్టీకి ధైర్యాన్ని ఇచ్చింది. వైఎస్ జగన్ పాలన ప్రధానంగా
ఆంధ్ర సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. కానీ అసలైన సమరం ఇప్పుడే మొదలైంది. చాలా చోట్ల పరస్పర దాడులు, దారుణ మారణ కాండలు. సోషల్ మీడియాలోకి వస్తున్న
ఒకప్పుడు అంటే బాగా పూర్వ కాలంలో కొందరు రాజులు నియంతలుగా, క్రూరులుగా ఉండేవారు. అయితే ప్రపంచమంతా ప్రజాస్వామ్య విధానాలు అమల్లోకి వచ్చాక చాలా దేశాల్లో స్వేచ్చా వాయువులు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. అధికారం ఎవరిదో స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడంతో అంచనా వేయలేకపోతున్నారు.
జనసేనకు తలకాయ నొప్పులు తేవడానికి ఎక్కువ మంది అవసరం లేదు. నాగబాబు ఒక్కరు చాలు. ఆయనకు కోపం, ముందు వెనుక ఆలోచించకుండా మాట విసిరేయడం నాగబాబుకు అలవాటు
పోలింగ్ దాదాపు ముగిసింది. వేరే రాష్ట్రాల నుంచి జనం వెల్లువలా వచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి బస్సలు పదుల సంఖ్యలో ఏర్పాటు చేసారు. ఓటింగ్ రాత్రి ఎనిమిది
ఆంధ్రలో ఎన్నికల పోలింగ్ లో వేవ్ వచ్చిందన్న క్లారిటీ వచ్చేసింది. పోలింగ్ దాదాపు 70 నుంచి 80 శాతం వుంటుందని అంచనాలు వస్తున్నాయి. పోలింగ్ రాత్రి ఎనిమిది
మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు తప్ప మరెవ్వరికీ టికెట్ గ్యారంటీ లేదన్నంత స్థాయిలో, నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు చాలా చాలా ప్రగల్భాలు పలికారు. మూడు పార్టీలు
అవును ఓటర్లు పూర్తిగా చెడిపోయినట్లే. గతంలో అయిదు వందలు ఇచ్చి ఓటేయించుకున్న రాజకీయ నాయకులు తమ అవసరం కోసం, తమ గెలుపు కోసం ఈసారి 1500 నుంచి
పిఠాపురంలో జగన్ ప్రసంగం ఆద్యంతం అభిమాన జనాలను ఆకట్టుకునేలా సాగింది. ఇక నేను చేయగలిగింది అంతా చేసాను. చెప్పాల్సింది అంతా చెప్పాను..ఇక మీ ఇష్టం అనేలాంటి చిన్న
ఒక్కడు ఒకవైపు, ఒక ప్రధాని, ఒక 14 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, ఒక అగ్రహీరో, ఆయనకు మద్దతుగా సుప్రీం హీరో, రెండు కురు వృద్ధ
ఎన్నికల ప్రచారం ముగిసిపోతోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ కూడా జరిగిపోతుంది. అప్పుడు చాలా అంటే చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. గెలుస్తామా? గెలవమా? అన్నది ఎవరికి
ఆంధ్రలో ఎన్నికల అరివీర సమరం జరుగుతోంది. మూడేళ్ల క్రితం వరకు జగన్ కు తిరుగులేదు అన్న జనం ఇప్పుడు ఏమీ తెలియకుండానే అభివృద్ది గురించి మాట్లాడుతున్నారు. పోలవరం
అన్ని హామీలు.. అన్ని మాటలు.. ఇప్పుడు గాలికిపోతున్నాయి. ఒక్కటే తరుపుముక్క తెలుగుదేశం కూటమి చేతికి చిక్కింది. అదే భూ హక్కు పరిరక్షణ చట్టం. దాని మీదే అన్ని
ఇన్ని కబుర్లు వద్దు పాయింట్కు రా అనే మీమ్ ఒకటి వుంది. ప్రస్తుతం ఆంధ్రలో ఎన్నికల వ్యవహారం మీద అలాంటి ప్రశ్నే వినిపిస్తోంది. వేవ్ వుందా లేదా?
ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు చానల్కు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రముఖ చానల్ టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజెంటర్ రజనీకాంత్ అడిగిన అనేక ప్రశ్నలకు
వై విశాఖ.. మీద వైఎస్ జగన్ మంచి వివరణ ఇచ్చారు. చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్ లతో పోటీ పడగల సత్తా ఆంధ్రలో కేవలం విశాఖకు మాత్రమే వుందని
తమది కాని తప్పును తమ మీద వేసి, జనం ట్రోల్ చేస్తుంటే ఎవరైనా ఎదురు తిరగాల్సిందే. వైకాపా అయినా ఈ పని చేయాల్సిందే. జనాలకు నిజం చెప్పాల్సిందే.
సహేతుక విమర్శ ఎప్పుడూ అవసరం. జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదని అంటే అనొచ్చు. కానీ అంత మాత్రం చేత నిర్మాణంలో వున్న పోర్టులను విస్మరించకూడదు. స్కూళ్లు, ఆసుపత్రులను
శ్రీకాకుళం చాలా సైలెంట్గా, టఫ్ ఫైట్ ను కొంత వరకు, కూటమికి ఎడ్జ్ కొంత వరకు సూచిస్తుంటే విజయనగరం జిల్లా కాస్త భిన్నంగా వుండేలా కనిపిస్తోంది. ఇక్కడ
ఎటు మొగ్గుతారు.. ఏ పార్టీకి ఓటేస్తారు. ఎవరిని ఎందుకు ద్వేషిస్తున్నారు.. ఇవన్నీ కాస్సేపు పక్కన పెడదాం. కానీ ఎన్నికల వేళ రయ్.. రయ్ మంటూ జెండాలు కట్టుకుని
ఎనభై వేలకు పైగా కాపు ఓటర్లు, తెలుగుదేశం పార్టీకి వర్మ లాంటి బలమైన నాయకుడు. ఇప్పటికే పవన్ ను పైకి లేపుతూ మూడు సినిమాల నుంచి స్పెషల్
చంద్రబాబు నాయుడి రాజగురువు తనను తాను తిట్టుకుంటూ... రాసుకున్నారనే అభిప్రాయం కలిగించే కథనం ప్రచురితమైంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డిపై మరోసారి విరుచుకుపడుతూ ఎల్లో
2024 ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి ఓ అపూర్వ ఘట్టం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ట్రంప్ కార్డ్ మాదిరిగా దీన్ని తెలుగుదేశం- జనసేన కూటమి వాడబోతున్నట్లు
మొత్తానికి ప్రధాని మోడీ కూడా అదే పాట పాడేసారు. వైకాపా పాలనలో అవినీతి తప్ప అభివృద్ది లేదని గొంతు విప్పారు. ఇప్పటి వరకు మోడీ ఏనాడూ వైకాపాను
ఎన్నికల సీజన్ వస్తే చాలు అందరికీ వంచనతో కూడిన మాటలు వెల్లువలా వచ్చేస్తుంటాయి. ఎవరికి తోచినట్లుగా వారు పుంఖాను పుంఖాలుగా అబద్ధాలను వండి వార్చడానికి ఉత్సాహపడిపోతుంటారు. కేంద్ర
ఒకరా? ఇద్దరా? మేధావులు, రాజకీయ ఆశ్రితులు, నేతలు.. ఎంతో మంది 2019 కి ముందు వైకాపా తరపున మైక్ పట్టుకున్నవారు, కలం విదిలించిని వాళ్లు, కదను తొక్కిన