కూటమి అధికారంలోకి రావడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. జగన్ సర్కార్పై వ్యతిరేకతను సృష్టించడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో వుంది. తాను అధికారంలోకి వస్తే వారంలోపు పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరిస్తానని…
View More మోసపోయాం గురూ.. రోడ్డెక్కిన గురువులు!Andhra
తమ్ముళ్ళకు కొత్త టెన్షన్
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. నామినేటెడ్ పదవులు అయినా పొందవచ్చు అని ఆశగా ఎదురుచూస్తున్న తమ్ముళ్ళకు ఇప్పుడు సరికొత్త టెన్షన్ పట్టుకుంది అని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్హుల జాబితాను…
View More తమ్ముళ్ళకు కొత్త టెన్షన్అయ్యన్న ఆసక్తికర కామెంట్స్
తనకు లభించిన స్పీకర్ పదవి మీద సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంతృప్తిగా ఉన్నారా అంటే ఆయన నిత్యం మీడియాలో ఉండే మనిషి. ఆయన చాలా దూకుడుగా రాజకీయం చేసే నైజం…
View More అయ్యన్న ఆసక్తికర కామెంట్స్ఉద్యోగుల నోట ఉద్యమం మాట!
చంద్రబాబు ప్రభుత్వం జీపీఎస్ తీసుకురావడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకిస్తున్నా జగన్ సర్కార్ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు షాక్కు గురయ్యారు.…
View More ఉద్యోగుల నోట ఉద్యమం మాట!మంచి చేసేవారికి ఏపీ చిరునామా
ఇక అంతా మంచి కాలమే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు. దీనికి కారణం ఏపీలో అధికార మార్పిడే అనేది ఆయన అభిప్రాయం. ఏ పార్టీ అయినా తమ పాలనలో అంతా మంచే జరుగుతుందని భావిస్తుంటుంది.…
View More మంచి చేసేవారికి ఏపీ చిరునామాబీజేపీకి ఎమర్జెన్సీ తప్ప వేరే సబ్జెక్ట్ దొరకదా?
ప్రత్యర్థి పార్టీలను విమర్శించడానికి, కుళ్లబొడవడానికి, చీల్చి చెండాడడానికి కొన్ని పార్టీలకు కొన్ని సజెక్టులు ఉంటాయి. ఏళ్ళు గడిచినా వాటిని వదలవు. బీజేపీకి కాంగ్రెస్ బద్ధశత్రువు కదా. ఆ పార్టీని ఎదగనివ్వకూడదనే ఎప్పుడూ దాని ఆలోచన.…
View More బీజేపీకి ఎమర్జెన్సీ తప్ప వేరే సబ్జెక్ట్ దొరకదా?టీడీపీ ఎమ్మెల్యే దంపతుల గ్రేట్ వర్క్స్!
గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు ఎంత గొప్పగా పని చేస్తున్నాయో అందరికీ తెలుసు. వ్యవస్థల పనితనం రోజురోజుకూ ప్రజలు సంతోషంతో ఆర్తనాధాలు చేసేలా మెరుగుపడుతోంది. అదేంటి ఆనందంతో కూడా ఆర్తనాధాలు చేస్తారా? అంటే.. ఏపీలో…
View More టీడీపీ ఎమ్మెల్యే దంపతుల గ్రేట్ వర్క్స్!జగన్ కు ఆ సలహా ఇచ్చింది ఎవర్రా బాబూ!?
జగన్మోహన్ రెడ్డి ఓటమి పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా పులివెందులకు వెళ్లి అక్కడ ప్రజలతో మమేకమై, రెండున్నర రోజులపాటు గడిపిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు…
View More జగన్ కు ఆ సలహా ఇచ్చింది ఎవర్రా బాబూ!?మాజీ ఎమ్మెల్యే భార్య రోడ్డుపై నిలబడాలా?
చంద్రబాబు నాయుడు రోడ్డు మీద వెళుతుండగా తన కాన్వాయ్ ఆపించి, రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను విన్నారు. పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి…
View More మాజీ ఎమ్మెల్యే భార్య రోడ్డుపై నిలబడాలా?జగన్ పై హత్యాయత్నం కేసు: శ్రీకారం మాత్రమే!
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు స్వీకరించిన తరువాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మొట్టమొదటి కేసు నమోదు అయింది. చంద్రబాబు సీఎం అయ్యాక సరిగ్గా నెలరోజులకు జగన్ పై క్రిమినల్ కేసు నమోదు…
View More జగన్ పై హత్యాయత్నం కేసు: శ్రీకారం మాత్రమే!బాబు అంటే అంతే మరి
చంద్రబాబు అంటే మాటలకు చేతలకు సంబంధం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామని ఈ రోజున చెబుతున్న చంద్రబాబు గతంలో 14 ఏళ్ళ పాటు సీఎంగా ఉండగా ఏ…
View More బాబు అంటే అంతే మరివిశాఖకు మినిస్టర్ యోగం?
చంద్రబాబు మంత్రి వర్గం ఏర్పాటు చేసి ఒక్క సీటు ఖాళీ అలా ఉంచేశారు. దాంతో ఆ ఒక్క ఖాళీ కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రలో చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఒక కేంద్ర…
View More విశాఖకు మినిస్టర్ యోగం?రేవంత్లా మీరెందుకు చేయలేదు బాబు?
సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంపై చంద్రబాబు సర్కార్ జాప్యం చేయడాన్ని ఆమె…
View More రేవంత్లా మీరెందుకు చేయలేదు బాబు?బాబుకు మార్కెటింగ్ స్కిల్స్… మరే నాయకుడికి!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమీ చెయ్యకుండా అన్నీ తనే చేసినట్టు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని దెప్పి పొడిచారు. చంద్రబాబుకి…
View More బాబుకు మార్కెటింగ్ స్కిల్స్… మరే నాయకుడికి!చెత్త అయితేనేం.. సంపద సృష్టిస్తానంటున్న పవన్!
చెత్త అని అందరూ అసహ్యించుకుంటుంటారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మాత్రం అందరిలా ఆయన చేయడం లేదు. చెత్తపై సంపద సృష్టించొచ్చని ఆయన ఆలోచిస్తున్నారు. చెత్తతో ఏటా రూ.2,643 కోట్ల ఆదాయం సృష్టించొచ్చని పవన్కల్యాణ్…
View More చెత్త అయితేనేం.. సంపద సృష్టిస్తానంటున్న పవన్!రఘురామ ఫిర్యాదు… జగన్పై కేసు
ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయడమే ఆలస్యం… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లో వైసీపీ తరపున నరసాపురం నుంచి రఘురామ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.…
View More రఘురామ ఫిర్యాదు… జగన్పై కేసుఏహే.. అప్పట్లా మ్యానిఫెస్టో తీసేయర్లే గురూ!
కూటమి పాలన ఇప్పుడిప్పుడే నడక స్పీడ్ అందుకుంటోంది. ముఖ్యంగా కూటమి మేనిఫెస్టోపై స్పష్టత వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. కూటమి హామీలకు సంబంధించి అమల్లో తేడాలు…
View More ఏహే.. అప్పట్లా మ్యానిఫెస్టో తీసేయర్లే గురూ!దాడులు వద్దు: బాబు మాటల్లో మర్మం ఏంటి?
తమ చేతికి అధికారం దక్కగనే తెలుగుదేశం శ్రేణులు ఏ రకంగా రెచ్చిపోతున్నాయి అనే సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. వారి వికృత, అరాచక పోకడలకు అసలు హద్దు అదుపు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి…
View More దాడులు వద్దు: బాబు మాటల్లో మర్మం ఏంటి?పయ్యావుల సారు పన్నులు తగ్గిస్తారా?
చంద్రబాబు నాయుడుకు మాత్రమే కాదు.. ఆయన మంత్రివర్గ సహచరులు అందరికీ కూడా.. ‘జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళాడు’ అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది వారికి దైనందిన కార్యక్రమం…
View More పయ్యావుల సారు పన్నులు తగ్గిస్తారా?ఉక్కు ప్రభుత్వ రంగంలోనే.. టైం అడిగిన కుమారస్వామి!
విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేబినెట్ స్థాయి ఉక్కు మంత్రి సందర్శించి చాలా కాలం అయింది. ఆ పని బాధ్యతలు తీసుకుని నెల రోజులు తిరగకుండానే కేంద్ర ఉక్కు మంత్రి హెచ్. డి కుమారస్వామి…
View More ఉక్కు ప్రభుత్వ రంగంలోనే.. టైం అడిగిన కుమారస్వామి!ఉత్తరాంధ్రలో అన్నీ కలిపేస్తారా?
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఆయన పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుని కూడా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకుని వస్తామని…
View More ఉత్తరాంధ్రలో అన్నీ కలిపేస్తారా?ఆళ్లగడ్డలో కిడ్నాప్ కలకలం!
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి బంధువు, ఆయనకు చెందిన సిటీ కేబుల్ ఉద్యోగి చంద్రమౌళీశ్వర్రెడ్డిని అదే పార్టీకి చెందిన వారు కిడ్నాప్ చేశారనే ప్రచారం జరుగుతోంది.…
View More ఆళ్లగడ్డలో కిడ్నాప్ కలకలం!లోకేశ్ దృష్టికి నేరుగా సమస్యలు ఇలా…!
నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే… ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆయన 90 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మరింత బాధ్యత…
View More లోకేశ్ దృష్టికి నేరుగా సమస్యలు ఇలా…!వెగటు పుట్టిస్తున్న చంద్రబాబు మాటలు!
జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగిందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ సమీక్షించాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఓడించి తమ తీర్పు ఏమిటో స్పష్టంగానే చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు.. ఇప్పటి…
View More వెగటు పుట్టిస్తున్న చంద్రబాబు మాటలు!సోషల్ మీడియాలో నేటి హీరో/విలన్ ఎవరంటే?
సోషల్ మీడియాలో ఏపీ మంత్రి విపరీతంగా వైరల్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అన్న మాటలే నేడు బాగా ట్రోలింగ్కు గురి అవుతున్నాయి. నేటి సోషల్ మీడియా హీరో/విలన్ ఎవరంటే… ఏపీ జలవనరులశాఖ…
View More సోషల్ మీడియాలో నేటి హీరో/విలన్ ఎవరంటే?తల్లికి వందనం… జీవో వచ్చేసింది!
పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి ప్రభుత్తం విదివిధానాల్ని విడుదల చేసింది. ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో రూ.15 వేలు వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.…
View More తల్లికి వందనం… జీవో వచ్చేసింది!మనకెందుకులేబ్బా.. రేపు జగన్ ప్రభుత్వం వస్తే?
ప్రభుత్వం పెద్దలు చెప్పారని లేనిపోని కేసులు క్రియేట్ చేస్తే, రేపు జగన్ ప్రభుత్వం వస్తే మన గతేం కావాలనే ఆందోళన కొంత మంది అధికారుల్లో ఉంది. ఈ నేపథ్యంలో సాక్ష్యాత్తు ప్రభుత్వ పెద్దలే ఆదేశించినా,…
View More మనకెందుకులేబ్బా.. రేపు జగన్ ప్రభుత్వం వస్తే?