111 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో నటి కంగనా రనౌత్ పేరు ఉంది. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని మండి
సుప్రీం కోర్టు కత్తి ఝుళిపించిన పర్యవసానంగా.. రాజకీయ పార్టీల అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో రాజకీయ పార్టీలు ఎంతకంత సన్నిహితంగా అంటకాగుతూ ఉంటాయో
అందరూ ఊహించినట్లే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్కు తరలిస్తున్నారు. దీంతో ఆయన
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఈ ప్రశ్నకు ఫిన్లాండ్ అనే జవాబు స్థిరపడిపోయేలా ఉంది. ఎందుకంటే, గడిచిన ఏడేళ్లుగా ఈ దేశమే, అత్యంత సంతోషకరమైన దేశంగా
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట తడబడ్డమే కాదు, నడక కూడా తడబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇదివరకే 2 సార్లు తూలిపడ్డారు. అతడి కోసం మెట్ల
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో శతృత్వం ప్రమాదకరం, అయితే మితృత్వం మరింత ప్రమాదకరం! ఇది ఎన్డీయేలోని ఒక పార్టీ పరిస్థితిని అనుసరించి వినిపిస్తున్న మాట కాదు,
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఒక దేశం.. ఒకే.. అనే నినాదం బాగా వినిపిస్తూ ఉంది! కొన్నింటిని కమలం పార్టీ అమలు
ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు రకరకాల గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తూ ఉంటాయి. మాయలు చేస్తుంటాయి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఉంటాయి. మెజారిటీ
సాధారణంగా కిరాణ షాపులో నిత్యావసర సరకులు అమ్ముతారు. కానీ హైటెక్ సిటీకి దగ్గర్లో ఉన్న నీతూబాయి కిరాణ షాపులో ఒకే ఒక్కటి అమ్ముతారు. అదే గంజాయి. అది
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను గంపగుత్తగా తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించడం అనేది సర్వసాధారణమైన వ్యవహారం. ఇందుకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎత్తుగడ ఉంటుంది.
భారతీయ
ఆన్ లైన్ మోసాలు ఊహించని విధంగా జరుగుతుంటాయి. కొత్తకొత్త ఎత్తుగడలతో సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తుంటారు. ఓ విషయంలో అప్రమత్తంగా ఉన్నామనుకునేలోపే మరో కొత్త మోసానికి తెరదీస్తారు.
ఎన్నికల వేళ టీమిండియా మాజీ క్రికెటర్లకు, పేరున్న సినీ సెలబ్రిటీలకు గిరాకీ ఏర్పడటం కొత్త ఏమీ కాదు. ఈ క్రమంలో 2024 ఎన్నికల బరిలో కూడా కొన్ని
జీవితానికి సంబంధించిన ప్రతి అంశానికి చట్టంలో రక్షణ ఉందిప్పుడు. ఈ చట్టాలు ఎంత రక్షణ కల్పిస్తాయో, అదే స్థాయిలో దుర్వినియోగానికి కూడా గురవుతున్నాయి. ఇది అలాంటి ఉదంతమే.
‘‘మిడిల్ ఇన్ కమ్ కేటగిరీలోకి వచ్చే రాష్ట్రాలు మూలధన పెట్టుబడి మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలేయకూడదు’’
‘‘ఒక నాయకుడు తనను తాను జనం అందరికీ ప్రొవైడర్ గా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఏపీలో ముగ్గురు నేతలు వణికిపోతున్నారు. అందుకే జగన్పై ఆ ముగ్గురు ఇష్టానుసారం నోరు పారేసుకుంటుంటారు. భయంతో జగన్ను నిద్రలో కూడా ఆ
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. కొన్నాళ్లుగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు మస్క్. అయితే తాజా అంచనాల ప్రకారం,
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జైలు నుంచి విముక్తి లభించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలపై 2014, మే నెలలో మహారాష్ట్ర పోలీసులు
తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైకాపా కావచ్చు. ఎవరు సభ నిర్వహించినా కోట్ల ఖర్చు. అయితే ఈ కోట్లు మొత్తం పార్టీనే భరించదు. ఎన్నికల టైమ్ కనుక
ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ తన ప్రభంజనాన్ని ఎంతలా పెంపొందించుకుంటూ ఉన్నా, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ మేరకు ఎదగలేకపోతోంది. దక్షిణాది రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీకి
అపర కుబేరుడు ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. కొద్దిసేపటి కిందట జామ్ నగర్ లో కాక్ టైల్ పార్టీతో అనంత్ అంబానీ
రాజకీయాల్లో గానీ, సినిమా రంగంలో గానీ.. పుత్రగండం మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. కొడుకును నాయకుడును చేయాలని, కొడుకును హీరోగా చేసేయాలని తపన పడుతూ అవస్థలు
భారత దేశం అంటేనే లౌకిక దేశమని ఆ ముద్రలు గత పదేళ్ల బీజేపీ పాలనలో పూర్తిగా చెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ విమర్శించారు.
విశాఖలో జరిగిన
ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సుఖ్వీందర్ సింగ్ సుక్ఖూ ప్రభుత్వం ఉంటుందా కూలుతుందా అనే సందేహాలు ముసురుకున్నాయి.
భారతీయ జనతా పార్టీ అవిశ్వాస
దేశంలో ముఖాముఖి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. చాలా దశాబ్దాల తర్వాత తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రెండు కూటముల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొనడంతోపాటు రాష్ట్రాల్లోని
అలనాటి డ్రీమ్ గర్ల్, ఇప్పటికీ జయప్రదను ఆరాధించే వాళ్లు బోలెడుమంది! ఇదిగాక పొలిట్ కల్ కెరీర్! లోక్ సభ మాజీ సభ్యురాలు, 2019లో కమలం పార్టీలో చేరి
2014 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి, అధికారాన్ని పొందింది. 2019 ఎన్నికల్లో కూడా కమలం పార్టీ అంతకు
పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటుచేస్తే, 'భోజనంతో చంపేస్తారా ఏంటి..' అంటూ సరదాగా జోక్ చేయడం కామన్. కానీ ఇక్కడ పెట్టే రుచులన్నీ ట్రై చేస్తే మాత్రం
భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాల పార్టీ.. సిద్ధాంతాలకు మాత్రమే విలువ ఇస్తూ, రాజకీయ నైతికతకు పెద్దపీట వేసే పార్టీ అని సాధారణంగా చెబుతూ ఉంటారు. కానీ..
అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు
పంజాబ్ లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా.. అక్కడ సినిమా స్టార్లు, క్రికెటర్లను అడ్డం పెట్టుకుని ఒకటీ రెండు ఎంపీ సీట్లలో అయినా సత్తా చూపించే ప్రయత్నం