తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను కలుసుకునేందుకు టీనేజ్ పిల్లలు చేసే సాహసాలు గతంలో చాలానే చూశాం. ఇది కూడా అలాంటిదే. ఈసారి ముగ్గురు అమ్మాయిలు ఏకంగా చెన్నై
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందనే విషయం మాల్దీవులకు ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. ప్రధాని మోదీపై, భారత పర్యాటకంపై, ఇండియాపై మాల్దీవులు
ఇంకో కొత్త సంవత్సరం వస్తోంది. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో సాగిపోవడానికి కావాల్సిన స్ఫూర్తిని సంతరించుకోవాల్సిన సందర్భం ఇది. కొత్త సంవత్సరంతో ఏదీ మారదు.. క్యాలెండర్ తప్ప
ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇనస్టాగ్రామ్.. ఇలా మాధ్యమం ఏదైనా చెత్త మాత్రం కామన్ అయిపోయింది. ప్రతి నెల లక్షల్లో చెత్త (బ్యాడ్ కంటెంట్)ను డిలీట్ చేస్తోంది
రామజన్మభూమిగా భావిస్తున్న చోట ఇవాళ ఒక అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నదంటే.. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ చాలా గర్వంగా ప్రారంభిస్తున్నారంటే.. ఆ క్రెడిట్
అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహం ఏర్పాటుచేసి ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఇందుకోసం దేశవిదేశాల అనుంచి అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. ఆరోజున అయోధ్య
రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఆయన చేయబోతున్నది హైబ్రిడ్ యాత్ర! అంటే పాదయాత్ర మరియు బస్సుయాత్ర కలిసి ఉంటాయి. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో
ఇటీవలి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిస్సందేహంగా పై చేయి సాధించింది. దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ముఖాముఖి పోరు జరిగింది మూడు రాష్ట్రాల్లో. అందులో
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.. ఏటా చాలా రికార్డులు ఇందులో నమోదవుతుంటాయి. కొన్నింటిని కొంతమంది అధిగమిస్తుంటారు. మరికొన్ని కొత్త రికార్డులు కూడా క్రియేట్ అవుతాయి. అలా
కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న ఏకపక్ష పోకడల మీద దేశంలో విపక్షాల నుంచి చాలా చాలా విమర్శలున్నాయి. కానీ పార్లమెంటులో సంపూర్ణమైన మెజారిటీ ఉండడంతో ఎలాంటి అభ్యంతరాలు
చిన్నప్పట్నుంచి అతడితో కలిసి పెరిగింది. ట్రాన్స్ జెండర్ అని తెలిసిన తర్వాత దూరం పెట్టింది. దీన్ని అతడు భరించలేకపోయాడు. దారుణంగా హత్య చేసి చంపేశాడు.
నందిని, మహేశ్వరి చిన్నప్పట్నుంచి
సుదర్శన్ పట్నాయక్.. ఈ వ్యక్తికి పరిచయం అక్కర్లేదు. ఇసుకతో చేసే సైకత శిల్పాలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు కిస్మస్ సందర్భంగా మరో సైకత శిల్పం
తల్లి ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవంటారు. బిడ్డ కోసం తల్లి ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. ఇది కూడా అలాంటి ఘటనే. రైలు ట్రాక్ పై పడిన బిడ్డల్ని
ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్త పలుకులో పురాణాలు, నీతి కథలు దొర్లుతూ వుంటాయి. ఆయన పేపర్, ఇష్టమైంది రాసుకుంటారు. అయితే అభ్యంతరం ఎక్కడంటే ప్రజాక్షేమం, జర్నలిజం, ప్రజాస్వామ్యం పదాలను
తమకు అనుకూలంగా ఉండే విషయాలలో కేంద్రంలోని మోడీ సర్కారు అపరిమితమైన ప్రచారాలను చేసుకుంటూ ముందుకు వెళుతుంటుంది. అదే తమ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే కొన్ని విషయాలపై అసమంజసమైన
ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీనిక్స్లో తరలివచ్చారు. సెలవు దినం కానప్పటికీ
ఇండియన్ పీనల్ కోడ్ అనేది బ్రిటిష్ కాలంలో తయారైనదే కావొచ్చు గాక.. కానీ నేరాలకు సంబంధించిన అలాంటి చట్టం ప్రభావం యావత్ దేశపు ప్రజల మీద విస్తారంగా
వ్యాక్సిన్లు వేసుకున్నాం, కరోనా ఇక మనల్ని ఏం చేయదనుకుంటే పొరపాటే. ఈ మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలో
దేశంలో, కనీసం ఉత్తరాదిలో వెల్లువలా కనిపిస్తోందని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ హవాను అడ్డుకుని మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవడానికి ఇం.డి.యా. కూటమి తన వంతు
పాకిస్థాన్ లో ఏదో జరుగుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు, ఉగ్రవాదుల్ని మట్టుపెడుతున్నారు. సైలెంట్ గా వచ్చి తుపాకీతో కాల్చి పరారైపోతున్నారు. వాళ్లెవరో కనుక్కోవడం పాక్ కు తలకుమించిన భారంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదలుపెట్టిన అభ్యర్థుల మార్పు వ్యవహారం ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటికే 15కి పైగా అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగుల పేర్లు వినిపించడం మానేశాయి. వీరిలో
ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని బతికేస్తున్న రోజులివి. అయితే చాలామంది వీకెండ్స్ కు మాత్రమే పరిమితమౌతుంటారు. కానీ ముంబయికి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఓ
కరోనా మహమ్మారి గురించి వినాలంటేనే భయపడే పరిస్థితి. ఆ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. కోట్లాది మందిని నిరాశ్రయుల్ని చేసింది.
గతేడాదిలానే ఈ ఏడాది కూడా టాప్-10 గూగుల్ సెర్చ్ లో పోర్న్ సైట్లు స్థానం సంపాదించుకున్నాయి. ఇండియాలో అత్యథికంగా సెర్చ్ చేసిన వాటిలో 2 పోర్న్ సైట్స్
లోక్సభలో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. ఇద్దరు ఆగంతకులు టియర్ గ్యాస్తో లోక్సభలోకి చొరబడ్డారు. విజిటర్స్ గ్యాలరీ నుండి సభలోకి దూకిన వారు సభలో గ్యాస్ వదిలారు.
తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నే వాడుంటాడని ఒక సామెత. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది.
చంద్రబాబునాయుడు వ్యవహారాలే అతి! ఇప్పుడు వ్యవహారాలు చూస్తోంటే.. ఆయనను మించిన
ఎట్టకేలకూ రాజస్తాన్ సీఎం ఎవరో తేల్చింది కమలం పార్టీ అధిష్టానం. ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పది రోజుల అవుతున్న వేళ ముఖ్యమంత్రి ఎవరో తేల్చగలిగింది బీజేపీ
ముఖ్యమంత్రి పీఠం విషయంలో కాంగ్రెస్ ను అయితే మీడియా అయినా, వైరి పక్షాలు అయినా తేలికగా విమర్శిస్తాయి. ఏ రాష్ట్రంలో అయినా సీఎం పీఠంపై ఎవరు కూర్చోవాలో
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ కొత్త ఏడాదిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను హత్య చేస్తారట. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బాబా వాంగ జోస్యం
ఇం.డి.యా. కూటమికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే నేతృత్వం వహిస్తోంది. సాధారణంగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పెద్ద పార్టీ గనుక.. వారి చేతిలోనే నాయకత్వం ఉండడం సహజం. దానికి