social media rss twitter facebook
Home > India News
  • India News

    భవ్య రామమందిర నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు

    నిర్మాణంలో ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మరి రామ మందిరం నిర్మాణానికి ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఎన్ని టన్నుల స్టీల్ వాడారు? ఎంత సిమెంట్ వాడాల్సి వచ్చింది?

    ‘జమిలి’ అటకెక్కినట్లేనా?

    ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు నిర్వహించేలాగా, పార్లమెంటుకు అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలాగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ

    ఘోరం.. విద్యార్థులతో వెళ్తున్న పడవ మునక

    గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ దారుణ ఘటనలో ఏకంగా 16 మంది విద్యార్థులు మృతిచెందినట్టు ప్రాధమిక సమాచారం.

    వడోదరలోని ఓ పాఠశాలకు

    వైరల్ వీడియో.. అడ్డంగా బుక్కయిన దొంగ

    బిహార్ లో దొంగతనాలు గమ్మత్తుగా జరుగుతుంటాయి. కొందరు టెలిఫోన్ టవర్స్ నే దొంగిలిస్తారు. మరికొందరు ఏకంగా రైలు బోగీల్ని ఎత్తుకెళ్తే, ఇంకొందరు అమాంతం రైలు పట్టాలు లేపేస్తారు.

    రాములవారి కోసం భారీ లడ్డూ ప్రసాదం

    అయోధ్యలోని భవ్య రామమందిరంలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చివరి దశకు చేరనున్నాయి. మరో 5 రోజుల్లో జరగనున్న ఈ అద్భుత ఘట్టం

    రూ.500 నోటుపై శ్రీరాముడి బొమ్మ?

    ప్రత్యేక సందర్భాల్ని పురస్కరించుకొని ప్రత్యేక నాణాల్ని విడుదల చేయడం కామన్. కొంతమందిని ప్రభుత్వం అలా గుర్తిస్తుంది. ఈమధ్య పెద్ద ఎన్టీఆర్ పై వంద రూపాయల నాణెం విడుదల

    మోడీ బలాన్ని చీల్చే ప్లాన్ తో కాంగ్రెస్ !

    ప్రత్యర్థి పార్టీని నిలువునా రెండు ముక్కలుగా చీల్చేయడం తద్వారా తాము ప్రోత్సహించిన చీలికవర్గంతో కలిసి అధికారం పంచుకోవడం అనేది.. ఇటీవలి కాలంలో దేశంలో పలురాష్ట్రాల్లో ప్రబలంగా నడుస్తున్న

    అయోధ్య కోసం అనంతపురం చీర

    అయోధ్య రామాలయంలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అయోధ్యలో రామాలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రామభక్తులు

    రాముడిబాణంతో రెండు పిట్టలు కొడ్తున్న బిజెపి!

    ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనేది మామూలుగా మనకు తెలిసిన సామెత. ఇప్పుడు బిజెపి అదే సిద్ధాంతాన్ని అవలంబిస్తోంది. ఒక్కబాణంతో రెండు పిట్టలు కొట్టాలని చూస్తోంది. అయితే ఆ

    ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తాయా?

    జమిలిలో అంత నియంతృత్వం ఉన్నదా? ఇప్పుడు ఈ కొత్త సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అనే నినాదంతో దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి

    కొత్త ఏడాదిలో గూగుల్, అమెజాన్ మరో షాక్

    గడిచిన రెండేళ్లలో వేలాది ఉద్యోగాల్ని తొలిగించాయి అమెజాన్, గూగుల్ సంస్థలు. మరీ ముఖ్యంగా 2023లో ఈ రెండు కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించాయి. ఆ

    లక్ష ద్వీప్ కు అదృష్టం పట్టింది

    లక్షద్వీప్ కేంద్రంగా నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. మల్దీవులు ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో లక్షద్వీప్ కు ఇప్పుడు

    భూతల స్వర్గం కశ్మీర్ లోయకు ఏమైంది?

    డిసెంబర్, జనవరి వచ్చిందంటే చాలు భారత పర్యాటకులు ఎక్కువగా చూసే పర్యాటక ప్రాంతం కశ్మీర్ లోయ. మరీ ముఖ్యంగా గుల్మార్గ్ లో ఐస్ స్కేటింగ్ చేయడానికి ఎక్కువ

    మాల్దీవుల టూరిజం.. ఈ దేశం వాటా ఎంత‌?

    హిందూమ‌హా స‌ముద్రంలోని చిన్న‌పాటి దీవుల స‌ముదాయం మాల్దీవ్స్. మొన్న‌టి వ‌ర‌కూ భార‌తీయుల ఫేవ‌రెట్ టూరిస్ట్ డెస్టినేష‌న్. సెల‌బ్రిటీలు, సామాన్యులు తేడా లేకుండా.. మాల్దీవుల బీచ్ ల‌లో ఫొటోలు

    అంత చ‌దువు చ‌దివి, ప‌సివాడిని చంపింది!

    బెంగ‌ళూరులో ఒక స్టార్ట‌ప్ కంపెనీకి సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న బెంగాళీ మ‌హిళ సుచ‌న ప‌సికందులాంటి త‌న నాలుగేళ్ల‌ కొడుకును దారుణంగా హ‌త‌మార్చ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. గోవా టూర్ కు

    కలియుగ శబరి.. 30 ఏళ్లుగా మౌనవ్రతం

    శబరి గురించి మనందరికీ తెలుసు. రాముడి కోసం ఆమె ఎంత పరితపించిందో రామాయణంలో చదువుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి మరో శబరి గురించి. ఈమె కూడా

    అయోధ్య అక్షింతలు తీసుకోండి కానీ..?

    దేశవ్యాప్తంగా అయోధ్య  అక్షింతల పంపిణీ కార్యక్రమం సాగుతోంది. జనవరి 1న మొదలైన ఈ కార్యక్రమం 15వ తేదీ వరకు సాగుతుంది. కార్యక్రమంలో భాగంగా అక్షింతలు, శ్రీరాముని చిత్రపటాన్ని

    స్కూల్ నుంచి కొరియాకి.. స్కూల్ పిల్లల ఫాంటసీ

    తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను కలుసుకునేందుకు టీనేజ్ పిల్లలు చేసే సాహసాలు గతంలో చాలానే చూశాం. ఇది కూడా అలాంటిదే. ఈసారి ముగ్గురు అమ్మాయిలు ఏకంగా చెన్నై

    మాల్దీవులకు మోత మొదలైంది

    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందనే విషయం మాల్దీవులకు ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. ప్రధాని మోదీపై, భారత పర్యాటకంపై, ఇండియాపై మాల్దీవులు

    కొత్త సంవ‌త్స‌రం.. రీప్లేస్ చేసుకోవాల్సిన అల‌వాట్లు!

    ఇంకో కొత్త సంవ‌త్స‌రం వ‌స్తోంది. కొత్త ఆశ‌ల‌తో, కొత్త ఆశ‌యాల‌తో సాగిపోవడానికి కావాల్సిన స్ఫూర్తిని సంత‌రించుకోవాల్సిన సంద‌ర్భం ఇది. కొత్త సంవ‌త్స‌రంతో ఏదీ మార‌దు.. క్యాలెండ‌ర్ త‌ప్ప

    సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ చెత్త

    ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇనస్టాగ్రామ్.. ఇలా మాధ్యమం ఏదైనా చెత్త మాత్రం కామన్ అయిపోయింది. ప్రతి నెల లక్షల్లో చెత్త (బ్యాడ్ కంటెంట్)ను డిలీట్ చేస్తోంది

    భక్తుల్ని రానివ్వకుండా.. దీపాలు వెలిగించమంటారా?

    రామజన్మభూమిగా భావిస్తున్న చోట ఇవాళ ఒక అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నదంటే.. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ చాలా గర్వంగా ప్రారంభిస్తున్నారంటే.. ఆ క్రెడిట్

    మోడీ ఛాతీ కంటె అయోధ్యరాముడు చిన్నవాడే!

    అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహం ఏర్పాటుచేసి ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఇందుకోసం దేశవిదేశాల అనుంచి అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. ఆరోజున అయోధ్య

    రాహుల్ హైబ్రిడ్ యాత్ర: ఫలితమిస్తుందా?

    రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఆయన చేయబోతున్నది హైబ్రిడ్ యాత్ర! అంటే పాదయాత్ర మరియు బస్సుయాత్ర కలిసి ఉంటాయి. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో

    బీజేపీ అక్క‌డ సీట్ల‌ను నిల‌బెట్టుకోగ‌లదా?

    ఇటీవ‌లి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ నిస్సందేహంగా పై చేయి సాధించింది. దేశంలో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ ముఖాముఖి పోరు జ‌రిగింది మూడు రాష్ట్రాల్లో. అందులో

    గిన్నిస్ బుక్ 2023.. ఆ 4 రికార్డులు అమోఘం

    గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.. ఏటా చాలా రికార్డులు ఇందులో నమోదవుతుంటాయి. కొన్నింటిని కొంతమంది అధిగమిస్తుంటారు. మరికొన్ని కొత్త రికార్డులు కూడా క్రియేట్ అవుతాయి. అలా

    కేంద్రం పరువు ఇలా కూడా పోతుందా?

    కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న ఏకపక్ష పోకడల మీద దేశంలో విపక్షాల నుంచి చాలా చాలా విమర్శలున్నాయి. కానీ పార్లమెంటులో సంపూర్ణమైన మెజారిటీ ఉండడంతో ఎలాంటి అభ్యంతరాలు

    హత్యకు దారితీసిన ట్రాన్స్ జెండర్ ప్రేమకథ

    చిన్నప్పట్నుంచి అతడితో కలిసి పెరిగింది. ట్రాన్స్ జెండర్ అని తెలిసిన తర్వాత దూరం పెట్టింది. దీన్ని అతడు భరించలేకపోయాడు. దారుణంగా హత్య చేసి చంపేశాడు.

    నందిని, మహేశ్వరి చిన్నప్పట్నుంచి

    ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయల శాంటా

    సుదర్శన్ పట్నాయక్.. ఈ వ్యక్తికి పరిచయం అక్కర్లేదు. ఇసుకతో చేసే సైకత శిల్పాలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు కిస్మస్ సందర్భంగా మరో సైకత శిల్పం

    తల్లి ప్రేమ.. పిల్లల కోసం ప్రాణాల్ని సైతం..!

    తల్లి ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవంటారు. బిడ్డ కోసం తల్లి ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. ఇది కూడా అలాంటి ఘటనే. రైలు ట్రాక్ పై పడిన బిడ్డల్ని


Pages 4 of 839 Previous      Next