అత్యాచారానికి గురైన ఆడబిడ్డల విషయంలో తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంటుందనేది ఊహించలేం. చేయని తప్పుకి ఆమెను కూడా శిక్షించేవారు కొందరు. మృగాళ్ల వేటకు బలైపోయిన కూతురిని కడుపులో పెట్టుకుని చూసుకునేవారు మరికొందరు. Advertisement ఇక్కడ…
View More ఓ నీఛుడు కడుపు చేశాడు.. మరో నీఛుడు కడుపుకోత మిగిల్చాడుNational
షర్ట్ కింద దాచి.. గోల్డ్ స్మగ్లింగ్!
బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నిఘా అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించేందుకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఘటనే కొచ్చి విమానాశ్రమంలో జరిగింది. దాదాపు అక్రమ…
View More షర్ట్ కింద దాచి.. గోల్డ్ స్మగ్లింగ్!టిక్ టాక్ పై నిషేధ బిల్లుకు వైట్ హౌస్ ఆమోదముద్ర..!
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించేందుకు అమెరికా ఎప్పటినుంచో సన్నాహాలు చేస్తోంది. మొదటగా అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లలో టిక్ టాక్ ఉపయోగించడానికి వీలు లేదని…
View More టిక్ టాక్ పై నిషేధ బిల్లుకు వైట్ హౌస్ ఆమోదముద్ర..!మెటాలో మరో రౌండ్.. వేల ఉద్యోగాలకు ఎసరు?
మెటాలో ఊచకోత మొదలైంది. తొలి రౌండ్ లో ఏకంగా 11వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన మార్క్ జుకెర్ బర్గ్, రెండో రౌండ్ లో మరింతమందికి పొగపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. గతేడాది చివర్లో…
View More మెటాలో మరో రౌండ్.. వేల ఉద్యోగాలకు ఎసరు?ప్లాస్టికోసిస్.. మానవజాతికి భవిష్యత్ ముప్పు ఇదే
ప్లాస్టిక్ పదార్థాల్లో చాలావరకు కార్సినో జెనిక్ అని మనందరికీ తెలుసు. అంటే ప్లాస్టిక్ లేదా, వాటి కలయిక వల్ల తయారయ్యే పదార్థాల్లో ఉన్న ఆహారాన్ని దీర్ఘకాలం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటారు.…
View More ప్లాస్టికోసిస్.. మానవజాతికి భవిష్యత్ ముప్పు ఇదే3 ఏళ్లు..135 దేశాలు.. ప్రపంచయాత్రకు బుకింగ్స్ ఓపెన్
విహార యాత్రలు చేయాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. కానీ అది కొందరికే వీలవుతుంది. అలాంటిది ప్రపంచ యాత్ర చేయాలంటే అది ఇంకా కష్టం. అన్ని దేశాలు చుట్టేసి రావాలంటే సమయం ఉండాలి, సరైన తోడు…
View More 3 ఏళ్లు..135 దేశాలు.. ప్రపంచయాత్రకు బుకింగ్స్ ఓపెన్హే రామ్.. హనుమంతుడి ముందు బికినీల్లో..!
మహిళా దినోత్సవం సందర్భంగా బాడీబిల్డింగ్ పోటీలు పెట్టారు. కండలు తిరిగిన మహిళలు, యువతులు అక్కడకు చేరుకున్నారు. పెద్ద స్టేజ్ పై లేడీ బాడీ బిల్డర్లు తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించారు. మగవారికి ఏమాత్రం తీసిపోని…
View More హే రామ్.. హనుమంతుడి ముందు బికినీల్లో..!డీఏ పెంపుతో సంతోషంగా లేకపోతే.. నా తల తీసేయండి!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న డీఏతో సమానంగా తమకు కూడా ఇవ్వాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తోన్న నిరసనలపై మమత…
View More డీఏ పెంపుతో సంతోషంగా లేకపోతే.. నా తల తీసేయండి!తీహార్ జైలుకు మాజీ మంత్రి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను రోస్ అవెన్యూ కోర్టు మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. గతంలో కోర్టు అనుమతించిన…
View More తీహార్ జైలుకు మాజీ మంత్రిలాకప్ లో రీల్.. సోషల్ మీడియాలో వైరల్
టైమ్ కి తిన్నా తినకపోయినా.. రోజుకో రీల్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకపోతే కొంతమందికి పొద్దుపోదు. అలాంటి వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా రీల్స్ షూట్ చేస్తూనే ఉంటారు. ఆ విచిత్రమైన…
View More లాకప్ లో రీల్.. సోషల్ మీడియాలో వైరల్నాలుగేళ్లలో 56 శాతం పెరిగిన సిలిండర్ ధర
వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెల పెరుగుతూనే ఉంది. దీనిపై ఇచ్చిన సబ్సిడీ ఇప్పటికే హరించుకుపోయింది. తాజాగా సిలిండర్ ధర 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో కలిపి చూసుకుంటే, గడిచిన…
View More నాలుగేళ్లలో 56 శాతం పెరిగిన సిలిండర్ ధరసీన్ రిపీట్: తోటి పాసింజర్ పై మూత్ర విసర్జన
ఎయిరిండియా పీ-గేట్ వివాదం ఇంకా ముగియకముందే, యాజ్ ఇటీజ్ అలాంటి ఘటనే రిపీటైంది. ఈసారి అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ లైన్స్ పేరు మారినా ఆ పాడు పని…
View More సీన్ రిపీట్: తోటి పాసింజర్ పై మూత్ర విసర్జనక్రిస్టియానిటీ రాష్ట్రాల్లో.. హిందుత్వ పార్టీ పాతుకుపోయింది!
2013 నాటికి మేఘాలయా, నాగాలండ్, త్రిపుర.. ఈ మూడు బుల్లి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి స్థిరంగా ఉన్న ఓటు షేర్ కేవలం రెండు శాతం! కేవలం 2 పర్సెంట్ ఓట్లను మాత్రమే బీజేపీకి…
View More క్రిస్టియానిటీ రాష్ట్రాల్లో.. హిందుత్వ పార్టీ పాతుకుపోయింది!మహిళల లోదుస్తులు.. అబ్బాయిలే బ్రాండ్ అంబాసిడర్లు
ఇది జంబలకిడిపంబ కాదు, జంబలకిడి జారు మిఠాయి అంతకంటే కాదు.. చైనాలో సరికొత్త ట్రెండ్. ఆడవారి లో-దుస్తులకు పురుషులు అక్కడ బ్రాండ్ అంబాసిడర్లు. అవును, మీరు విన్నది నిజమే. అయితే దీనికి ఓ బలమైన…
View More మహిళల లోదుస్తులు.. అబ్బాయిలే బ్రాండ్ అంబాసిడర్లుయూపీఎస్సీ ఎగ్జామ్ ఫెయిల్ అయిన చాట్ జీపీటీ
చాట్ జీపీటీ తురుము, తోపు అనేవారితో పాటు.. అది పరమ వేస్ట్ అనేవారు కూడా ఉన్నారు. అసలు చాట్ జీపీటీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. దానికి లైవ్ ఎగ్జాంపులే ఈ పరీక్ష.…
View More యూపీఎస్సీ ఎగ్జామ్ ఫెయిల్ అయిన చాట్ జీపీటీకుంభకర్ణుడి చెల్లెలు.. రోజుకి 22 గంటలు నిద్ర
రాత్రి పగలు తేడా తెలియకుండా నిద్రపోయే వారిని కుంభకర్ణుడితో పోలుస్తూ వెటకారం చేస్తుంటారు. యూకేలో కూడా ఒక మహిళ ఇలా రాత్రి పగలు తేడా తెలియకుండా నిద్రపోతుంది. రోజుకి ఏకంగా ఆమె 22 గంటలు…
View More కుంభకర్ణుడి చెల్లెలు.. రోజుకి 22 గంటలు నిద్రవాట్సాప్ తెచ్చిన తంటా.. అడ్మిన్ పై తుపాకీ కాల్పులు
వ్యక్తిగత కక్షలు రానురాను ఎలా మారిపోతున్నాయో తెలియజేసే ఘటన ఇది. వాట్సప్ గ్రూప్ నుంచి డిలీట్ చేశాడన్న కోపంతో ముగ్గురు వ్యక్తులు అడ్మిన్ ని తుపాకీతో కాల్చారు. అతను ఇప్పుడు చావు బతుకుల మధ్య…
View More వాట్సాప్ తెచ్చిన తంటా.. అడ్మిన్ పై తుపాకీ కాల్పులుమరోసారి ఆసుపత్రి పాలైన సోనియా గాంధీ!
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో పొందుతున్నారు. వాస్తవానికి గురువారమే ఆస్పత్రికి చేరినప్పటికి ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. Advertisement…
View More మరోసారి ఆసుపత్రి పాలైన సోనియా గాంధీ!సిటీ-యాక్సిస్ విలీనం.. కస్టమర్ల పరిస్థితేంటి?
ఇవాళ్టి నుంచి సిటీ బ్యాంక్ కు చెందిన పలు సేవలు, యాక్సిస్ బ్యాంక్ వశమయ్యాయి. ఇవాళ్టి నుంచి సిటీ బ్యాంక్ కు చెందిన హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు, ఇన్సూరెన్స్ వ్యాపారాలు…
View More సిటీ-యాక్సిస్ విలీనం.. కస్టమర్ల పరిస్థితేంటి?ఇంటర్నెట్ బంద్.. ఇండియా నెంబర్ వన్
సాంకేతిక లోపాలతో ఇంటర్నెట్ ఆగిపోవడం సహజం, కానీ ప్రభుత్వాలకు కోపం వస్తే ఇంటర్నెట్ ఆగిపోవడం మాత్రం ఇండియాలోనే చూస్తుంటాం. అవును, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగిన సందర్భాలు అత్యథికంగా భారత్ లో ఉండటం…
View More ఇంటర్నెట్ బంద్.. ఇండియా నెంబర్ వన్గ్రీస్ లో ఘోరం: రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనం!
గ్రీస్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం రాత్రి గ్రీస్లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 85 మందికి…
View More గ్రీస్ లో ఘోరం: రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనం!నిత్యానంద మజాకా.. ఐరాసలో ‘కైలాస’ ప్రతినిధులు
అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తలో నిలిచారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానంద తనకు తను దేవుడిగా ప్రకటించుకొని సొంతగా ఓ దేశాన్నే సృష్టించుకున్నారు. ఇప్పుడు…
View More నిత్యానంద మజాకా.. ఐరాసలో ‘కైలాస’ ప్రతినిధులుఅత్యథిక ఉద్యోగుల్ని కలిగిన టాప్-5 సంస్థలివే..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లే-ఆఫ్ సీజన్ నడుస్తోంది. ఫలానా కంపెనీ ఇంతమందిని విధుల నుంచి తొలిగించిందని, ఫలానా సాఫ్ట్ వేర్ కంపెనీ వందలాది మందికి పింక్ స్లిప్స్ ఇచ్చిందని రోజుకు పదుల సంఖ్యలో కథనాలు వస్తూనే…
View More అత్యథిక ఉద్యోగుల్ని కలిగిన టాప్-5 సంస్థలివే..!రాహుల్ యాత్ర 2.0 కు రూట్ రెడీ!
ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన యాత్ర రెండో దశకు రెడీ అవుతున్నారట! దేశానికి మధ్య రాహుల్ యాత్ర తొలి దశలో నాలుగు…
View More రాహుల్ యాత్ర 2.0 కు రూట్ రెడీ!ఆవిరైపోతున్న అదానీ సంపద.. 3 నుంచి 38వ స్థానానికి పతనం
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అనే ఒక సామెత ఉంది. ఒక కార్పొరేట్ రీసెర్చి సంస్థ వెలువరించిన నివేదిక ఓడలు నిలిపే రేవులను నిర్వహించే అదానీ గ్రూప్కు ఒడ్డు లేకుండా చేసింది. అపర కుబేరుడిగా…
View More ఆవిరైపోతున్న అదానీ సంపద.. 3 నుంచి 38వ స్థానానికి పతనంఆడవాళ్లకు పాచిపోయిన బిస్కట్ వేస్తున్నారు!
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు చట్టం రూపం దాల్చకుండా నీరుగారిపోవడం దశాబ్దానికి పైగా అదే దుస్థితిలో పడి ఉండడం అనేది కేవలం కాంగ్రెసు పాపం. ఈ సంగతి దేశ ప్రజలందరికీ…
View More ఆడవాళ్లకు పాచిపోయిన బిస్కట్ వేస్తున్నారు!మొత్తం మారిపోయాడు.. ఇప్పుడు బాధపడుతున్నాడు
పిచ్చి పలు రకాలు.. ఇది కూడా అలాంటిదే. ఓ పాప్ బ్యాండ్ పై విపరీతమైన పిచ్చి పెంచుకున్న ఓ వ్యక్తి, ఆ బ్యాండ్ సభ్యుడిగా మారిపోవాలనుకున్నాడు. కోట్లు ఖర్చుపెట్టి మారిపోయాడు కూడా. కానీ ఇప్పుడు…
View More మొత్తం మారిపోయాడు.. ఇప్పుడు బాధపడుతున్నాడు