కరోనా సైడ్ ఎఫెక్టులపై దాదాపు రెండేళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇబ్బందులు పడ్డారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం,…
View More మగతనం గోవిందా.. భయపెడుతున్న సర్వేNational
సోనియాతో టీడీపీ ఎంపీల విందు- మతలబు ఏంటి?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టీడీపీ ఎంపీలు విందు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్తో మళ్లీ టీడీపీ జత కడుతుందా? అనే చర్చకు తెరలేచింది. ఢిల్లీలో శనివారం డీఎంకే కార్యాలయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా…
View More సోనియాతో టీడీపీ ఎంపీల విందు- మతలబు ఏంటి?పవార్, గులాంనబీ, మాయా.. కాబోయే ప్రెసిడెంట్ ఎవరు!
వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, ప్రత్యేకించి బీజేపీ వ్యతిరేక పార్టీల్లో పని చేసిన నేతల పేర్లు.. ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో తరచూ వినిపిస్తూ ఉండటం గమనార్హం! కొన్ని నెలల కిందట ముందుగా శరద్ పవార్…
View More పవార్, గులాంనబీ, మాయా.. కాబోయే ప్రెసిడెంట్ ఎవరు!కశ్మీరీ ఫైల్స్ ను యూట్యూబ్ లో పెట్టాలన్న కాషాయధారి!
కశ్మీరీ ఫైల్స్ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వాలన్న కాషాయవాదుల డిమాండ్ పై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఆ సినిమాను ప్రజలు వీక్షించాలనే కోరిక ఉంటే, దాన్ని ఎంచక్కా…
View More కశ్మీరీ ఫైల్స్ ను యూట్యూబ్ లో పెట్టాలన్న కాషాయధారి!2014లో లీటర్ పెట్రోల్పై రూ.9.48 ఇప్పుడురూ.27.90
పెట్రోల్పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు తగ్గించి సెస్ రూపంలో చేస్తున్న వసూళ్ళలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటా ఇవ్వాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం ప్రత్యేక…
View More 2014లో లీటర్ పెట్రోల్పై రూ.9.48 ఇప్పుడురూ.27.90